హర్మోన్ల లోపం వల్లే కళ్లకింద నల్లటి చారలు
పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యం కూడా బాగుంటే మరింత అందంగా తయారుకాగలరు. ప్రస్తుతం ఉరుకు పరుగులతో కూడుకున్న జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప

పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యం కూడా బాగుంటే మరింత అందంగా తయారుకాగలరు. ప్రస్తుతం ఉరుకు పరుగులతో కూడుకున్న జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో చర్మ సంబంధిత జబ్బులు తలెత్తుతుంటాయి. ఉదాహరణకు నవ్వ, చర్మం పొడిబారడం, కళ్ళక్రింద నల్లటి చారలు ఏర్పడటం జరుగుతుంటుంది.
అలాగే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి క్రింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువ నీటిని సేవించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన చర్మం కోసం నీరు దివ్యమైన ఔషధం. నీరు తీసుకోవడం వలన మీరు తాజాగా తయారవ్వడమే కాకుండా మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది.
* ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్ల అవసరమౌతుంది. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని విటమిన్లు అవసరమౌతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
1. విటమిన్ సి : విటమిన్ సీ అన్ని రకాల పండ్లలో లభిస్తుంది. ఉదాహరణకు నారింజ, నిమ్మకాయ, చీనీపండు.
2. విటమిన్ ఏ : బొప్పాయి, కోడిగుడ్డు
3. విటమిన్ బి : ఇది పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
4. విటమిన్ ఇ : వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.
చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కేవలం పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తుంటే చాలని వైద్యులు తెలిపారు.
*హర్మోన్ల లోపం వల్లే కళ్లకింద నల్లటి చారలు*
పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యం కూడా బాగుంటే మరింత అందంగా తయారుకాగలరు. ప్రస్తుతం ఉరుకు పరుగులతో కూడుకున్న జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో చర్మ సంబంధిత జబ్బులు తలెత్తుతుంటాయి. ఉదాహరణకు నవ్వ, చర్మం పొడిబారడం, కళ్ళక్రింద నల్లటి చారలు ఏర్పడటం జరుగుతుంటుంది.
అలాగే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి క్రింద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువ నీటిని సేవించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన చర్మం కోసం నీరు దివ్యమైన ఔషధం. నీరు తీసుకోవడం వలన మీరు తాజాగా తయారవ్వడమే కాకుండా మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది.
* ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్ల అవసరమౌతుంది. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని విటమిన్లు అవసరమౌతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పసి పిల్లల వ్యాధులు - సులభ ఔషదాలు .
* చంటి బిడ్డల సమస్త వ్యాధులకు - ఎండిన ఉసిరికాయల పెచ్చులను కొంచం నీళ్లతో మర్దన చేసి గురిగింజలు అంత మాత్రలు చేయాలి . వాటిని గాలికి ఆరబెట్టి సీసాలో పోసి భద్రపరుచుకోవాలి. తరువాత అవసరం అయినప్పుడు ఉదయం ఒక మాత్ర , రాత్రి ఒక మాత్ర చనుబాలతో గాని , మంచి నీళ్లతో గాని అరగదీసి పిల్లలతో తాగిస్తూ ఉంటే పిల్లలకు వచ్చే సమస్త వ్యాధులు హరించి పొతాయి. చంటి బిడ్డలకు ఇది ఎంతో క్షేమకరమైన ఔషదం . * పసిపిల్లల విరేచనాలకు - మారేడు కాయలలోని గుజ్జు రెండున్నర గ్రాములు మోతాదుగా మంచినీటితో కలిపి తాగిస్తే పిల్లల విరేచనాలు కట్టుకుంటాయి. * పిల్లకు ఎక్కిళ్ళు వస్తూ ఉంటే - కొబ్బరి కోరు రెండున్నర గ్రాములు , పటిక బెల్లం పొడి రెండున్నర గ్రాములు కలిపి పిల్లలతో తినిపిస్తుంటే ఎక్కిళ్లు కట్టుకుంటాయి. * పిల్లల పొడి దగ్గులకు - తమలపాకు రసం 5 గ్రాములు , తేనే 10 గ్రాములు కలిపి ఒక మోతాదుగా రోజుకి రెండుసార్లు పిల్లలకు ఇస్తుంటే పొడి దగ్గు హరించి పొతుంది. * పిల్లల పాల ఉబ్బసం వ్యాదికి - పాల ఉబ్బసం అప్పుడప్పుడు వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ముల మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డ వేసి …
జీర్ణ వ్యవస్ధ మన శరీరంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది, ఇది లేకపోతే మన శరీరం సరిగా పనిచేయదు. జీర్ణ వ్యవస్ధకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా అంతర్గతంగా, బహిర్గతంగా రెండు విధాలా ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఆహారం నుండి శరీర కణాల లోని పోషకాలను పీల్చుకుని, శరీరం నుండి వ్యర్ధాలను తొలగించడమే జీర్ణ వ్యవస్ధ చేసే ప్రధానమైన పని. అజీర్ణం, కడుపు ఉబ్బరం, పిత్తు, గుండెల్లో మంట, డయేరియా, మలబద్ధకం, ఆసిడ్ రిఫ్లక్స్, కడుపులో పూత, లాక్టోజ్ పడకపోవడం, పేగువాపు వ్యాధి, చికాకు పెట్టే బోవేల్ సిండ్రోమ్ వంటివి కొన్ని సాధారణ జీర్ణ లోపాలు. జీర్ణ లోపాలకు కారణాలు ఒకవ్యక్తి నుండి మరో వ్యక్తికీ మారుతూ ఉంటాయి. అయితే, ఆహారం సరిగా తీసుకోకపోవడం, సరైన పరిశుభ్రత లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, ఆల్కాహాల్ తాగడం, వత్తిడి, నిద్రలేమి, పోషక లోపాల వంటి కొన్ని సాధారణ లోపాలు ఉన్నాయి. జీర్ణ లోపాలకు ఇంట్లోనే తేలికగా చికిత్స చేసుకోవచ్చు. ఇక్కడ చికిత్స జాబితా ఉంది, దీనితో జీర్ణ సమస్యలు అన్నిటికీ సాధ్యమైనంత తేలిగా చికిత్స చేసుకోవచ్చు. ఈ వ్యాసంలో శరీరంలోని జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడే కొన్ని మూలికా చికిత్సల జాబితాను ఇచ్చ…
పాలు వేడి చేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
* సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
* వేపనూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు, గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
* పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని, పసుపు పొడిని పేస్ట్లా నీళ్ళతో సాది గానీ కడితే సెగ్గడ్డలు, కురుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేస్తే చర్మరోగాలు మాయమవుతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపు, గంధం, పెరుగు సమపాళ్లలో తీసుకొని పేస్ట్లా చేసి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి
* సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
* వేపనూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు, గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
* పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని, పసుపు పొడిని పేస్ట్లా నీళ్ళతో సాది గానీ కడితే సెగ్గడ్డలు, కురుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేస్తే చర్మరోగాలు మాయమవుతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపు, గంధం, పెరుగు సమపాళ్లలో తీసుకొని పేస్ట్లా చేసి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి