30, నవంబర్ 2019, శనివారం

అస్తమాను ను నివారణ కు తీసుకోవాలిసిన జాగ్రత్త లు

*చలి కాలం లో ఆస్థమాకి తీసుకోవలసిన ఆహారం మరియు యోగ & ఆయుర్వేద చికిత్స నవీన్ నడిమింటి అవగాహనా కోసం*.

       ఆస్థమా  ఒక ఊపిరి తిత్తులకు సంబంధించిన  దీర్ఘ వ్యాధి.  కనీసం రెండు కోట్ల మంది భారతీయులు ఈ ఆస్త్మా వ్యాధి తో సతమతం అవుతున్నారు.   ఇది దీర్ఘ కాల వ్యాధి అయినా కూడా , తరచుగా అంటే వాతావరణంలో చలి పెరిగిన్నప్పుడు  లక్షణాలు ఉధృతం అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ పరిస్థితిని  ఆస్త్మా ఎటాక్ అని అంటారు.

 *👉🏿ఆస్థమాకి గల కారణాలు:*
1. -అలర్జీ కలిగించేపదార్థాలు, వాతావరణంలోని దుమ్ము, ధూళి, చల్లని మేఘావృత వాతావరణం, అధిక తేమ, పువ్వులలోంచి వచ్చే పుప్పొడి రేణువులు; బొగ్గు, సిమెంటు వంటి కొన్ని రసాయన ద్రవ్యాలు, కొన్ని తినుబండారాలు, ఉదాహరణకు కొన్ని నూనెలు, రంగులు, వాసనలు, నూనె మరుగుతున్నప్పుడు వెలువడే పొగ. వారసత్వం ద్వార కూడా సంక్రమించవచ్చు. మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన, అభద్రతాభావం, చింత, శోకం వంటి వ్యతిరేక ఉద్వేగాలు.

శిశువు, పిండ దశ లో ఉన్నపుడు కానీ , లేదా శిశువు జన్మించాక ,పెరుగుతూ ఉన్నపుడు కానీ ,  ఇంట్లో ఉండే వారు ఎవరైనా స్మోకింగ్ చేస్తూ ఉంటే కూడా ఆస్త్మా  శిశువుకు వచ్చే రిస్కు హెచ్చు గా ఉంటుంది.  ఎందుకంటే కనీసం మూడు వేల రకాలైన విష పదార్ధాలు పొగాకు పొగ లో ఉంటాయి.  ఆ విషతుల్య పదార్ధాలు పిండం లో కానీ పెరుగుతున్న శిశువు రక్తం లో కానీ ప్రవేశించితే , పెరుగుదల దశలో ఎక్కువగా  ఆస్త్మా  రిస్కు ఎక్కువ అవుతుంది.

*2.-ఆస్త్మా తగ్గించే ఆహారం*
            కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

*బేక్‌ఫాస్ట్‌లో...*
      పండ్లు, తేనె, కిస్‌మిస్, బెర్రీ వంటి పండ్లు, భోజనంలో... క్యారట్, బీట్‌రూట్ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు.

ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్త్మా తీవ్రతను తగ్గిస్తాయి.

*3.-ఇలా కూడా తీసుకోవచ్చు...*
పసుపు కలిపిన పాలు తాగాలి. పావు స్పూన్ పసుపులో స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇది ఆస్త్మా నివారణి కూడ. - పాలు లేదా టీలో అరస్పూన్ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగాలి.

*4-తీసుకోకూడని ఆహారం*
        పెరుగు, అరటిపండు, కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు, గుడ్లు, రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, ఆవుపాలు. ఉప్పు తగ్గించాలి.

‘బాల్యంలో ఆహారపుటలవాట్లు పెద్దయ్యాక ఆస్త్మా రావడానికి కారణమవుతున్నాయి’ అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి.

*👉ఆస్థమాకి ఆయుర్వేద చికిత్స..!*
 A.-చిన్న పిల్లలు కు జలుబు దగ్గర ఉంటే
     Syrp Clavam , syrp Livocet M, syrp Medamol 250mg
B.-పెద్ద వాళ్ళు కు జలుబు దగ్గు తగ్గాక పొతే
 
    Laxmi vilasa ras మాత్రలు, కఫకేసరి టానిక్ వాడండి
C.-జలుబు వల్ల గురక రాకూడవుండలంటే
 
    బరువు తగ్గే ప్రయత్నం చెయ్యండి.ఉదయం ప్రాణాయామం చెయ్యండి.dee snoor టానిక్ వాడండి

ఆస్త్మాను నివారించడానికి ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా ‘ *అగస్త్య హరీతకీ రసాయన’ లేహ్యాన్ని కప్పు పాలతో చప్పరించాలి*.
         ఈ లేహ్యాన్ని వాడడానికి ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు,  ఎక్కువ కాలం వాడినా ఇబ్బందులు ఉండవు. కాబట్టి జీవితాంతం తీసుకుంటుండవచ్చు.

*4.-ఆస్త్మా తక్షణ నివారణకు:*
 మూడు చెంచాల ‘
*కనకాసవ’ ద్రావకాన్ని మూడు చెంచాల గోరువెచ్చటి నీటితో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి.*

 *శ్వాసకుఠారరస మాత్రలు  ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి.*
    నేను చెప్పిన మందులు అన్ని మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు వాడాలి లేదు అంటే ఇబ్బంది రావచ్చు ఒక్క ఆరోగ్యం నిపుణుడు నవీన్ నడిమింటి గా సలహా
   *ఆమలకీ (ఉసిరికాయ) రసాన్ని ఒక చెంచా తేనెతో రోజూ తీసుకుంటే (ఎంతకాలమైనా తీసుకోవచ్చు) ఉబ్బసంతో పాటు ఎన్నో రకాల వ్యాధులు దరిచేరవు.*

రోజుకు రెండుపూటలా ఖాళీకడుపున ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు అమోఘమైన శక్తి పెరిగి ఎన్నో రకాల అలర్జీలనుంచి నివారణ కలుగుతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

29, నవంబర్ 2019, శుక్రవారం

అమ్మాయిలు భద్రతా కోసం కొత్త యాప్ 112

మహిళలకు గమనిక:

మీ మొబైల్‌లో అర్జెంటుగా 112 నెంబర్‌ని సేవ్ చేసుకోండి. అది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాంటాక్ట్ హోమ్ స్క్రీన్‌‌లో షార్ట్ కట్ పెట్టుకోండి. కొన్ని మొబైల్స్‌లో Panic Button ఉంటుంది. పోలీస్, ఫైర్, హెల్త్, ఉమెన్ సేఫ్టీ, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ వంటి అన్ని సర్వీసులకి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ ఇది.

మీ ఫోన్లో Panic Button ప్రెస్ చేయాలంటే.. పవర్ బటన్‌ని మూడుసార్లు వెంటవెంటనే ప్రెస్ చేస్తే చాలు.. అది 112కి కనెక్ట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ వాడే వారు.. తమ కీప్యాడ్ మీద 5 లేదా 9 బటన్లని లాంగ్ ప్రెస్ చేస్తే పానిక్ బటన్ యాక్టివేట్ అవుతుంది. 2018కి ముందు కొన్న ఫోన్లలో ఈ సదుపాయం ఉండదు. అలాంటప్పుడు 112 నెంబర్ సేవ్ చేసుకుని, ప్రమాదంలో ఉన్నప్పుడు దానికి డయల్ చెయ్యాలి. లేదా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 112 India అనే ఈ లింకులోని మొబైల్ యాప్‌ని మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసి కూడా సహాయం పొందొచ్చు. https://play.google.com/store/apps/details?id=in.cdac.ners.psa.mobile.android.national

- Nadiminti  Naveen
           మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కంటి లో దుమ్ము పడినపుడు తీసుకోవాలిసిన జాగ్రత్త లు

*కంటి చూపు మెరుగు పడాలి అంటే ఎలా మరియు కంటి లో పడిన దుమ్ము రేణువులకు చికిత్స ఎలా అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

      సాదారణంగా కంటిలోకి దుమ్ము కణాలు చేరటం వలన చిన్న చిన్న కంటి గాయాలు అవుతూ ఉంటాయి. మేము వెంటనే హఠాత్తు స్పందనగా కంటిని రుద్దుతాము. ఇక్కడ మేము గాయపడిన కంటి చికిత్స కోసం ప్రథమ చికిత్స చిట్కాలను తెలియజేస్తున్నాం. కంటి లో దుమ్ము పడినప్పుడు కలిగే లక్షణాలు కంటిలో గుచ్చుకొనే అనుభూతితో నొప్పి,ఎర్రదనం,కంటి నుండి నీరు కారుట వంటివి ఉంటాయి. ఈ అనుభవం మాకు ఎక్కువగా ఉంటుంది. అంతేకాక ఇది మాకు అసౌకర్యమైన అనుభూతిగా ఉంటుంది. కానీ, ఈ లక్షణాలు చిన్న గాయాలుగా ఉంటాయి. చెక్క చీలిపోయి కంటిలోకి వస్తున్న అనుభూతి కలుగుతుంది. దీనికి తక్షణ వైద్య సేవలు అవసరం. కంటిలోకి దుమ్ము కణాలు ప్రవేశించినప్పుడు ఏమి చెయ్యాలి? కంటిలోని దుమ్ము కణాలను తొలగించడానికి కొళాయి నీటిని ఎక్కువగా తీసుకోని కళ్లను శుభ్రం చేయాలి. అప్పుడు దుమ్ము కణాలు దూరంగా కొట్టుకొని పోతాయి. పొగత్రాగేవారిలో సిగరెట్ రేకులు కంటిలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ చిట్కా పనిచేస్తుంది. కంటిని కడగటం వలన శుభ్రం మరియు ఉపశమనం కలుగుతుంది. *👉🏿దుమ్ము కంటిలోకి ప్రవేశించినప్పుడు ఏమి చెయ్యాలి?*
 కంటి బాధ కొనసాగితే అప్పుడు కన్ను మీద ఐ పాచ్ ఉంచటం ఉత్తమం. అలాగే ఒక కంటి వైద్యుని అభిప్రాయం కూడా తీసుకోవాలి. దుమ్ము రేణువులు కంటి లోపలికి వెళ్ళితే తీయటం సాధ్యం కాదు. అప్పుడు మత్తు ఇచ్చి తొలగించాల్సిన అవసరం ఉంటుంది. దుమ్ము రేణువులు కంటిలోకి ప్రవేశించినప్పుడు చేయకూడని పనుల గురించి నవీన్ రోయ్ గారు  కొన్ని పాయింట్స్ చెప్పారు. అవి ఇప్పుడు తెలుసుకుందాం. కంటిని రుద్దకూడదు కంటిలో పడిన దుమ్ము రేణువులను సొంతంగా తీయటానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అది కంటి లోపలకు వెళ్ళవచ్చు. దుమ్ము రేణువులు ఉన్న కంటి నిర్మాణం ముఖ్యం. అది దృష్టి మీద ప్రభావితం చేయవచ్చు. కంటిలో దుమ్ము రేణువులు పడినప్పుడు సొంతంగా ఎటువంటి చుక్కల మందులు వాడకూడదు. ఇంటివద్ద కంటిని శుభ్రం చేయటానికి సాదారణ కుళాయి నీటిని తప్ప ఎటువంటి ద్రావణాలను ఉపయోగించకూడదు.
*More EYE CARE News*     కళ్ళ మంటల తగ్గించే అద్భుతమైన వంటింటి చిట్కాలు కళ్ళ చుట్టూ నల్లని వలయాలు మాయం చేసే బెస్ట్ టిప్స్ పురుషుల ఐబ్రో సంరక్షణలో తీసుకోవల్సిన జాగ్రత్తలు! కుంకుమ పువ్వు ఇలా తింటే ఎలాంటి కంటి సమస్యలైనా..అలా..దూరమౌతాయి..!! కళ్ల క్రింది నల్లటి వలయాలను మాయం చేసే 7 నేచురల్ రెమెడీస్ చలి కాలం  సమ్మర్ లో కళ్ళ ఆరోగ్యానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు కళ్ళు నొప్పిగా ఉన్నాయా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని... కళ్ళ క్రింద ముడుతలు, నల్లని వలయాలను నివారించే ఉత్తమ హోం రెమెడీలు కంటి చుట్టూ నల్లటి వలయాలను నేచురల్ పద్దతిలో నివారించండి కట్టిపడేసే నయనాల కోసం: నేచురల్ చిట్కాలు కళ్ళు మంటలు-పొడికళ్ళు నివారణకు ఉత్తమ చిట్కాలు కంటి దురదను నివారించే ఉత్తమ హోం రెమెడీస్ కళ్ళ మంటల తగ్గించే అద్భుతమైన వంటింటి చిట్కాలు కళ్ళ చుట్టూ నల్లని వలయాలు మాయం చేసే బెస్ట్ టిప్స్
 *👉🏿పురుషుల ఐబ్రో సంరక్షణలో తీసుకోవల్సిన జాగ్రత్తలు!*
1.-కుంకుమ పువ్వు ఇలా తింటే ఎలాంటి కంటి సమస్యలైనా..అలా..దూరమౌతాయి..!!
2 - *కంటి చూపు మెరుగు ప‌డాలంటే..?*

కంటి చూపు మెరుగుపరచు గృహ నివారణలు
బలహీనమైన కంటిచూపు తరచుగా హ్రస్వదృష్టి (Myopia) లేదా దూర దృష్టితో (Hyperopia) సంబంధం గలవారికి కలుగుతుందని జన్యుశాస్త్రం (Genetics) ఇచ్చే వివరణ, సంతులిత పోషణలేని వారికి, వయసు పైబడిన, మరియు అధిక ఒత్తిడికి వంటి పరిస్థితులు సాధారణంగా బలహీనమైన కంటిచూపుకు దోహదం చేస్తాయి.
బలహీనమైన కంటిచూపుకు అత్యంత సాధారణ లక్షణాలు, అస్పష్టమైన దృష్టి, తరచుగా తలనొప్పి మరియు నీరుకారే కళ్ళు ఉంటాయి.
సర్వేద్రియాణాం నయనం ప్రధానం కనుక, సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మీ వైద్యుడుని సంప్రదించండం అత్యవసరం. కంటి సమస్యలు నీటి కాసులు (glaucoma), మచ్చల వంటి తీవ్రమైన సమస్యల క్షీణత (macular degeneration), శుక్లాలు (cataracts), మరియు ఆప్టిక్ న్యూరోపతి వంటి సమస్యల కొరకు నిర్ధారణ అవసరం.
బలహీనమైన కంటిచూపుకు సాధారణంగా అద్దాలు, కటకములు అమరిక, లేదా శస్త్రచికిత్స ద్వారా సరిదిద్దుతారు. మీ కంటి చూపు మెరుగుపరచడానికి కొన్ని సహజ గృహ నివారణలు ఇక్కడ 10 ఉన్నాయి ప్రయత్నించండి. ఈ వ్యాయామాలు సాధారణంగా కన్ను కండరాల బిగుతు (paralysis of an eye muscle), లేదా కంటి కండరాల దుస్సంకోచాల (eye muscle spasms) కోసం సమర్థవంతమైన కాదని గమనించాలి.
ఈ వ్యాయామాలు అనుసరించే ముందు తెలుసు కోవలసిన విషయాలు:
•మెరుగైన దృష్టి, మీ లక్ష్య సాధన క్రమంలో, మంచి లైటింగ్ తో ఒక ప్రశాంతమైన స్ధలం మరియు వ్యక్తిగతంగా ప్రశాంతత కలిగివుండడం ముఖ్యం.
•చిరు నవ్వుతో, అనుకూల మానసికస్థితి పొందండి (a positive mood) - ఇది ఉద్రిక్తత తగ్గించడానికి సహాయపడుతుంది.
•శ్వాస - యోగా వంటి, మంచి శ్వాస టెక్నిక్, మీ కళ్ళకు మరింత ఆక్సిజన్ను చేర్చి, మీ దృష్టి మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.
•ఈ వ్యాయామాలను తప్పని సరైన పనిలా భావించక, ఆనందం పొందుతూ చేయండి. ఆనందించండి మరియు ఆనందించండి.
•మీ లక్ష్య సాధన, మీ దృష్టి మెరుగుపరచడానికి, మీకు నిబద్ధత (Make commitment) ముఖ్యమని గమనించాలి.
•మీ తల కదిలించరాదు, చూపిన దిశల్లో రెండు కళ్ళు కదిలించాలి (తిప్పాలి) మరియు వీలైనంత పెద్ద వృత్తాలు, కదలికలు చేయడానికి ప్రయత్నించండి.
•మీ కళ్ళజోడును వ్యాయామ సమయంలో పెట్టుకోరాదు.
I. కంటి వ్యాయామాలు
కంటి వ్యాయామాలు కంటి కండరములను మృదువుగా చేస్తాయి, శక్తి మరియు కళ్ళకు సరైన రక్త ప్రసారం అందించి దృష్టి నిర్వహించడంలో సహాపడతాయి. క్రమ బద్ధమైన వ్యాయామాలు, కన్నులకు వత్తిడి లేకుండా చేసి, ఏకాగ్రతను అలాగే దృష్టిని మెరుగుపరుస్తాయి.
వ్యాయామం 1:
చేతి చివర ఒక పెన్సిల్ పట్టుకొనండి, దానిమీద దృష్టిని కేంద్రీకృతం చేయండి. నెమ్మదిగా దగ్గరగా మీ ముక్కు ముందుకు తీసుకొనండి. పిదప పెన్సిలును మెల్లగా దూరంగా జరుపుతూ చేతి చివరకు చేర్చండి. ఈ విధంగా ఒక రోజుకు 10 సార్లు పునరావృతం చేయండి.
వ్యాయామం 2:
కొన్ని సెకన్లు మీ కళ్ళును సవ్య దిశలోనూ (clockwise direction), మరియు అప సవ్యదిశ (counter-clockwise) లోనూ త్రిప్పండి. ఒక సవ్య దిశ, అప సవ్యదిశ కలిసి ఒక ఆవృతమౌతుంది. ప్రతీ ఆవృతానికి ఒక సారి కళ్ళ రెప్పలు వేగంగా మూసి తెరవండి (blinking your eyes) ప్రతి రోజూ, నాలుగు లేదా ఐదు సార్లు పునరావృతం చెయ్యండి.
త్రిప్పటం చేతకాని వారు ముందుగా పైకి, క్రమంగా కను చివరకు, క్రిందికి, కను చివరకు, తిరిగి పైకి చూడడం ద్వారా సాధించవచ్చును. అభ్యాసం ద్వారా కనులు త్రిప్పగలుగుతారు.
వ్యాయామం 3:
కను రెప్పలు వేగంగా మరియు పదే పదే టప టపా మూసి తెరవాలి (blinking of eyes) 20 నుంచి 30 సార్లు చేయండి. చివరిగా, కళ్ళు మూసివేసి, వాటికి విశ్రాంతి నివ్వండి. మీరు క్రింద వివరించబడిన palming, ప్రయత్నించవచ్చు. రోజువారీ రెండుసార్లు ఈ వ్యాయామాన్ని చెయ్యాలి.
వ్యాయామం 4:
కొంతసేపు ఒక సుదూర వస్తువు మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ కళ్ళు ప్రయాసకు లోనుకాకుండా చందమూమ పై దృష్టి సారించుట ఒక ఉత్తమమైన మార్గం. రోజువారీ మూడు నుంచి ఐదు నిమిషాలు చేయండి.
ఫలితాలు ప్రోత్సాహకరంగా వుండడానికి, కనీసం కొన్ని నెలల పాటు, రోజూ ఈ కనుల వ్యాయామాలు ఒకటి లేదా కొన్ని చెయ్యాలి.
వ్యాయామం 5:
Sunning మరియు Palming పద్ధతులు కంటి లెన్స్ ని మృదువు చేసి, మరియు కన్నులోని ciliary కండరాలకు క్రియాశీల (reactivate) సహాయం కోసం ఉపయోగకరంగా ఉంటాయి.
Sunning సూర్యుని యొక్క స్వస్థ సామర్ధ్యాల (sun’s healing abilities) ప్రయోజనం అందిస్తుంది. Palming ఉపశమనం కలుగ చేస్తుంది. చైనీస్ సంస్కృతి ప్రకారం, సూర్యుడు కళ్ళ యొక్క ఆరోగ్యం అలాగే మొత్తం శరీరానికి అవసరమయ్యే కీలక జీవన శక్తులను కలిగి ఉంటాడు.
దీర్ఘంగా ఉశ్వాసం తీసుకుంటూ, సూర్య కిరణాలను మూసిన కనురెప్పల పై నేరుగా పడేలా చేయడాన్ని. Sunning అంటారు. రోజువారీ ఒకసారి కొన్ని నిమిషాలపాటు దీన్ని చేసి, తదుపరి palming చెయ్యాలి.
మీ అరచేతులు వేడి పుట్టేలా రుద్దండి. అప్పుడు మీ కళ్ళు మూసుకుని అరచేతులను కప్పులా వంచి మెల్లగా మీ కళ్ళ మీద ఆనించండి కళ్ళకు ఒత్తిడి తేవద్దు. ఆవిధంగా పెట్టిన కప్పులగుండా కాంతి కళ్ళ మీద పడరాదు. ఈ ప్రక్రియ అనుసరించు సమయంలో ఒక ఆహ్లాదకరమైన సన్నివేశం ఊహించాలి. రోజువారీ ఈ అనేక సార్లు చేయండి. ఈ ప్రక్రియను palming అంటారు.
మరిన్ని కనుల వ్యాయమాలు
Directional Eye Exercises
1.పైకి మరియు క్రిందకు - దృష్టిని పైకి సారించి కనపడే వస్తువును చూడండి.  అలాగే దృష్టిని క్రిందికి సారించి కనపడే వస్తువును చూడండి. 5 సార్లు పైకి, క్రిందికి చూసే దృష్టి. ఒక ఆవృతమవుతుంది. ఈ ఆవృతమును 3 సార్లు పునరావృతం చేయండి.
2.ఇరు వైపులకు - దృష్టిని కుడివైపు సారించి కనపడే వస్తువును చూడండి. అలాగే దృష్టిని ఎడమవైపు సారించి కనపడే వస్తువును చూడండి. 5 సార్లు ఇరు వైపులా చూసే దృష్టి. ఒక ఆవృతమవుతుంది. ఈ ఆవృతమును 3 సార్లు పునరావృతం చేయండి.
3.ఇరు మూలలకు - దృష్టిని కుడివైపు సారించి కనపడే వస్తువును చూడండి.  అలాగే దృష్టిని ఎడమవైపు సారించి కనపడే వస్తువును చూడండి. 5 సార్లు ఇరు వైపులా చూసే దృష్టి. ఒక ఆవృతమవుతుంది. ఈ ఆవృతమును 3 సార్లు పునరావృతం చేయండి.
ZIG - Zag (వంకరలు)
దృష్టిని నేరుగా ముందుకు సారించి చిత్రంలో చూపిన విధంగా కనులను తిప్పండి.
The Figure 8 for Relaxed Eye Movement and Clear Vision
ఈ వ్యాయామం కళ్ళ కదలికలను నియంత్రించడానికి చేసే గొప్ప వ్యాయామం.
నేలపై మీరు 10 అడుగుల స్థలంలో 8 సంఖ్యను ఊహించండి. నెమ్మదిగా మీ కళ్ళతో 8 రూపును అనుసరించండి. ఈ క్రమంలో కొన్ని నిముషాలు ఆవృత (Clockwise) దిశలోనూ, అనావృత (Counter clockwise) దిశలోనూ కనులను తిప్పండి. అలాగా ముఖమును నిటారుగా (Straight up) వుంచి ఎదురుగా గాలిలో 8 సంఖ్యను ఊహించి పద్దతి రిపీట్ చెయ్యండి.
II.మెరుగైన దృష్టి కొరకు కనుల మసాజ్(Massage)
1.గోరువెచ్చని నీటిలో (Luke warm) ఒక టవల్, మరియు చల్లని నీటిలో ఒక టవల్ ముంచండి. మీ ముఖం మీద వెచ్చని టవల్ ఉంచండి, వెచ్చని టవల్ మీ కనుబొమ్మల పైగా మూసిన కనులను, చెంపలను కవర్ చేయండి. 2-3 నిమిషాలు తర్వాత, వేడి టవల్ తొలగించి మీ ముఖం మీద చల్లని టవల్ అదే విధంగా ఉంచండి.
2.వెచ్చని నీటిలో ఒక టవల్ ముంచండి మరియు టవల్ తో మీ మెడ మీద, నుదురు బుగ్గలు రుద్దండి. అప్పుడు మెల్లగా మీ నొసలు మరియు మూసిన కళ్ళను మీ చేతివేళ్ల తో మసాజ్ చేయండి.
3.మొదటగా మీరు మీ చేతులను శుభ్రంగా కడగడం అవసరం. మీ కళ్ళు మూసి 1-2 నిమిషాల పాటు మీ వేళ్లతో వృత్తాకారంగా మసాజ్చేయండి. మీ కళ్ళకు చాలా తేలిక పాటి వత్తిడిని కలుగచేయాలి. అతి తక్కువ ఒత్తిడి అమలు చేయడం ద్వారా మీ కళ్ళుకు ఉద్దీపన కలుగుతుంది.
III.ఆక్యు ప్రెషర్ - ఆక్యు పంక్చర్
సంప్రదాయ చైనీస్ మెడిసిన్ (TCM) ప్రకారం, కళ్ళ అక్రమ పని తీరు లేదా వ్యాధులు తఱచుగా కాలేయం మరియు మూత్రపిండాలు సంబంధించినవిగా వుంటాయి. ఇవి కళ్ళ కక్ష్యలు, చుట్టూ వివిధ ఆక్యుప్రెజర్/ ఆక్యుపంక్చర్ పాయింట్లుగా ఉన్నాయి.
నెమ్మదిగా ఐదు నుంచి 10 సెకన్ల పాటు మీ కళ్ళ కక్ష్యల, ప్రతి ఆక్యుప్రెజర్ పాయింట్ల పై చిత్రంలో చూపిన పాయింట్ # 1 నుండి ప్రారంభించి clockwise, counter clockwise గా మసాజ్ చేయండి. మరియు మీరు రోజూ అనేక సార్లు చేయవచ్చు. గర్భవతులు ఈ చికిత్స చేసుకోరాదు, అలాగే మచ్చలు, కాలిన గాయాలు లేదా సంక్రమణ ప్రాంతాల్లో మసాజ్ పని చేయదు.
సుమారు 30 నిమిషాలు పాటు ఉదయం మంచుతో తడిసిన గడ్డి మీద చెప్పులు లేని కాళ్ళతో నడవటం కూడా ఒక ఆక్యుపంక్చర్ పద్ధతిగా భావిస్తారు. మీ పాదాలలో ఉన్న నరాల ఫైబర్లని ఈ నడక ప్రేరేపించి కంటి చూపును మెరుగు పరచడంలో సహాయపడుతుంది. రెండవ మరియు మూడవ కాలిటోలో (the second and third toes) కళ్ళకు సంభంధించిన రిఫ్లెక్సాలజీ ఒత్తిడి పాయింట్లు ఉన్నాయి. అదికాక గడ్డి ఆకుపచ్చ రంగు కళ్ళకు ఉపశమనం ఇస్తుంది.
IVకొరిందపండ్లు లేక నల్లగుత్తి పండ్లు (BILBERRY)
కొరిందపండ్లు ఒక ప్రసిద్ధ ఔషదం, ఇది దృష్టి మరియు కంటి ఆరోగ్య విషయంలో ప్రయోజనకారి. ఇది రెటీనా దృశ్య ఊదా భాగం పునరుత్పత్తి ప్రేరేపించి, రాత్రి దృష్టి మెరుగుచేయడంలో సహాయపడుతుంది.
ఇది మచ్చల క్షీణత (macular degeneration), గ్లాకోమా (glaucoma) మరియు కంటిపొర (cataracts) బాధలనుండి రక్షిస్తుంది. ఇది శక్తివంతమైన ప్రతిక్షకారిని మరియు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉండే ఒక రసాయనం యంథోసైనోసైడ్ (anthocyanoside) ఎక్కువగా ఉంటుంది. మధుమేహం లేదా అధిక రక్తపోటు సంబంధించిన రెటినల్ సమస్యలకు మంచిది.
రోజువారీ పండిన కొరిందపండ్లు ఒక సగం కప్ తినాలి. మీరు మీ వైద్యుడను సంప్రదించిన తర్వాత, కొరిందపండ్ల ప్రత్యామ్నాయలు తీసుకొనవచ్చును. సాధారణంగా, 160 mg కొరిందపండ్లు సారం (25 శాతం ఆంథోసియానిడిన్ తో) రోజుకు రెండు సార్లు, ఒక వారం కొన్నిసార్లు సేవించాలి. (Dosage not clear, Consultation of Doctor is advised)
గమనిక: ఈ హెర్బ్, ఇతర మూలికలు మరియు మందులతో సంకర్షణ ప్రభావం కలిగి ఉండడంవలన అది తీసుకునే ముందు మీ డాక్టర్ ను సంప్రదించడం అవసరం.
Vబాదం కాయలు
బాదం కాయలు కూడా దృష్టి మెరుగుపరిచే గొప్ప ఔషదం. ఎందుకంటే దీనిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లం, విటమిన్ E మరియు ఆక్సీకరణ పదార్ధాలు ఉన్నాయి.  ఇవి జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత విస్తరించేందుకు సహాయం చేస్తాయి.
•రాత్రిపూట 5 నుంచి 10 బాదంలను నీటిలో నానబెట్టండి.
•మరుసటి ఉదయం, బాదంపై తోలును ఒలిచి శుభ్రపరచి రుబ్బండి.
•ఒక గ్లాసు వెచ్చని పాల తో ఈ పేస్ట్ ను కలిపి సేవించండి.
•కనీసం కొన్ని నెలలపాటు రోజువారీ సేవించండి.
VIసోపు
సోపు పోషకాలు మరియు అనామ్లజనకాలు కలిగి ఆరోగ్యకరమైన కళ్ళను ప్రోత్సహించడానికి మరియు కూడా శుక్లాలు పెరగకుండా చేయ్యడంలో సహాయపడుతుంది. దీనిని పురాతన రోమన్లు, నిజానికి, దృష్టి పరమైన హెర్బ్ గా పరిగణించారు. పెద్ద రకాల సోపు మేలైన కంటిచూపు మెరుగుపరిచే లక్షణాన్ని కలిగిఉంది.
బాదం, సోపు మరియు పటిక బెల్లం (mishri) లేదా చెక్కర అన్నీ ఒక్కో కప్పు తీసుకొని, బ్లెండర్ లో మెత్తగా (fine powder) పొడి కొట్టండి.
పడుకునే ముందు, ఒక గ్లాసు వెచ్చని పాలలో ఈ పొడి ఒక టేబుల్ స్పూను, కలిపి తాగండి. రోజువారీ కనీసం 40 రోజులు సేవించండి.
VIIశతావరి (WILD ASPARAGUS)
శతావరి, కంటి చూపు మెరుగు పరచే మరొక అద్భుతమైన గృహ పరిహారం. ఆయుర్వేద వైద్యం ప్రకారం, ఈ ఔషధం కళ్ళకు దీర్ఘ కాల, ఆరోగ్యాన్ని అందిస్తుందని చెబుతారు. తేనె సగం టీ స్పూను తో శతావరి ఒక టీ స్పూను కలపాలి. ఒక కప్పు వెచ్చని ఆవు పాలు తో రోజువారీ రెండుసార్లు ఈ మిశ్రమం కొన్ని నెలల పాటు సేవించాలి.
VIII ఉసిరికాయ (Indian gooseberry)
 ఉసిరి కూడా పేరొందిన ఇండియన్ ఉన్నత జాతి పండు రకము, కంటి చూపు మెరుగు పరచే మరొక అద్భుతమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది అనేక పోషకాలు ప్రత్యేకంగా విటమిన్ సి మరియు ఇతర అనామ్లజనకాల తో నిండిఉంది. విటమిన్ సి ఆరోగ్యకరమైన కేశనాళికలను ప్రోత్సహిస్తుంది మరియు రెటీనా కణాలకు సరైన కార్యాచరణకు సహాయపడుతుంది.
ఒకటిన్నర కప్పు నీటి లో ఉసిరి రసం రెండు నుండి నాలుగు టీస్పూన్లు కలపాలి. రోజువారీ ఉదయం మరియు సాయంత్రం రెండుసార్లు సేవించాలి. మీరు తేనె తో కూడా రసం పట్టవచ్చు.
తియ్యని ఉసిరి మురబ్బా తయారీ సేవించడం మరొక ఎంపిక. కనీసం కొన్ని నెలల పాటు రోజూ ఈ నివారణలలో ఏదో ఒకటి అనుసరించండి.
IXమరి కొన్ని జాగ్రత్తలు
బి కాంప్లెక్స్, C, D, E, బీటా-కెరోటిన్, అమైనో ఆమ్లాలు, లుటీన్ మరియు zeaxanthin, అధికంగా విటమిన్లు ఉన్న ఆహారం తినాలి. ఆకుపచ్చని ఆకుకూరల్లోని పత్రహరితం కూడా కంటి చూపు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రోత్సాహిస్తాయి.
క్యారట్లు, బచ్చలికూర, మొక్కజొన్న, బీట్రూట్, చిలగడ దుంప, blueberries, బ్రోకలీ,  కాలే మరియు ఇతర తాజా ఆకు కూరలు తినాలి. కొవ్వు చేప, గుడ్లు, కాయలు మరియు  గింజలు కూడా కంటి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. మీరు మీ వైద్యుడుని  సంప్రదించిన తర్వాత పౌష్టికాహారం చేపట్టవచ్చు.
అదనపు చిట్కాలు
మీ టెలివిజన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ కు అంటిపెట్టి ఉండరాదు. అది కంటి అలసట కు  దోహదకారి అవుతుంది.
కంప్యూటర్ మీద పని చేసినప్పుడు, మానిటర్ 18 నుంచి 24 అంగుళాల వరకు   సౌకర్యవంతమైన దూరంలో ఉంచడం ముఖ్యం. మానిటర్ యొక్క ఎత్తు కేవలం కంటి  స్థాయి వద్ద లేదా క్రిందుగా ఉండాలి. అవసరమైతే మీ కంప్యూటర్లకు యాంటీ గ్లేర్ స్క్రీన్,  అమర్చండి.
తరచుగా దృశ్య విరామాలు (visual breaks) ఇవ్వండి మరియు మీ కళ్ళు ప్రతి 20  నిమిషాలలో ఒకసారి విశ్రాంతి పొందాలి.  మసక వెలుగులో చదవడం మానుకోండి. అది  కంటి కండరాలకు అలసట కలుగ చేస్తుంది. తప్పు ప్రిస్క్రిప్షన్ కలిగిన కళ్ళజోళ్ళు  ధరించరాదు; ఇది పిల్లలకు ముఖ్యమైనది. సాధారణ  కంటి పరిక్షలు చేయించుకోండి.
ఎండలో బయటకు వెళ్ళినపుడు మీ కళ్ళను రక్షించుకోవటానికి సన్ గ్లాసెస్ ధరించండి.
ఎల్లప్పుడూ మంచి నాణ్యతగల కంటి సౌందర్య సాధకాలు (eye cosmetics) ఉపయోగించండి మరియు పాతబడిన కంటి అలంకరణ (eye makeup) వాడకండి.
నిద్ర లేమి కంటి అసౌకర్యానికి మరియు మసక దృష్టికి దారితీస్తుంది కనుక సరైన నిద్ర  పొందండి.

*బలిస్తే ఎన్ని బాధలో....!*
బరువు పెరిగితే కంటి చూపు పోయే ప్రమాదం ఉందట. బరువు పెరిగితే కంటి చూపు కోల్పోయే ముప్పుందని తాజాగా ఓ స్టడీలో తేలింది. కడుపు భాగంలో పేగుల వద్ద పేరుకు పోయే కొవ్వులో బాక్టీరియా కమ్యూనిటీలు ఏర్పడి వయస్సు సంబంధిత దృష్టి లోపం (Age-related macular degeneration-AMD) లేదా అంధత్వం ఏర్పడవచ్చని ఈఎంబీవో మాలిక్యులర్ మెడిసిన్ ప్రచురించిన కథనంలో పేర్కొంది.
ఏఎండీ రోగ నిరోధకంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఎప్పుడైతే చెడు కొవ్వు పదార్థాలు వచ్చి చేరుతాయో అవి.. క్రమేనా కంటి వద్దకు చేరి చూపుపై ప్రభావం చూపుతాయని స్టడీలో తెలిపింది. కొవ్వు వల్ల ఏర్పడే బాక్టీరియా రక్త కణాలను ధ్వంసం చేయడంతోపాటు రక్తనాళాలను దెబ్బతి తీస్తాయని వెల్లడించింది. ఈ ప్రక్రియను వెట్ ఏఎండీ అని అంటారని, ఇది ముదిరితే అంధత్వం వస్తుందని వివరించింది. ఈ నేపథ్యంలో బరువును అదుపులో ఉంచుకోవడం ఎంతో మేలని స్పష్టం చేసింది
*-ధన్యవాదములు 🙏🏻*
   *మీ నవీన్ నడిమింటి*
       
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించ

https://vaidyanilayam.blogspot.com/





*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

28, నవంబర్ 2019, గురువారం

పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలి అంటే i

*అధిక బరువు , పొట్ట దగ్గర కొవ్వు  తగ్గాలి   కోవచ్చు అంటే మరియు   , గ్యాస్టిక్ ,ఊబకాయం, సమస్య తగ్గిచాలి అంటే నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం*
             పొట్ట చుట్టూ కొవ్వు చేరడానికీ డి-విటమిన్‌ లోపానికీ సంబంధం ఉంది. తీవ్రమైన ఒత్తిడితో సతమతమవడం ఆల్జీమర్స్‌కి తొలిసంకేతం. ఇలాంటి పరిశోధనలు రోజూ ఎన్నో వస్తుంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే అందరికీ ఉపయోగపడేలా చిరకాలం నిలిచిపోతాయి.

*👉రోజుకి 4 నిముషాలు ఇలా చేస్తే చాలు 30 రోజుల్లో మీ పొట్ట మొత్తం తగ్గిపోయి ఫ్లాట్ గా మారిపోయిద్ది....*

శ‌రీర బ‌రువు ఉండాల్సిన దానిక‌న్నా అధికంగా ఉంటే దాంతో ఎన్ని ఇబ్బందులు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దానికి తోడు ఇక పొట్ట కూడా ఎక్కువ‌గా ఉంద‌నుకోండి, ఇక బాధ అంతా ఇంతా కాదు. మానసికంగానే కాదు, అటు శారీర‌కంగా కూడా ఎన్నో అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు పొంచి ఉంటాయి. అయితే అధిక బ‌రువును, పొట్ట‌ను త‌గ్గించుకునేందుకు అంద‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. ఈ క్రమంలో వాటితోపాటు ఓ సింపుల్ ఎక్స‌ర్‌సైజ్‌ను రోజూ 4 నిమిషాల పాటు చేస్తే చాలు. శ‌రీరంలో అధికంగా ఉన్న బ‌రువు, కొవ్వు క‌రిగిపోతుంది. అంతేకాదు, పొట్ట తొంద‌ర‌గా త‌గ్గుతుంది.

క్రింద చిత్రంలో చూపిన విధంగా నేల‌పై బోర్లా ప‌డుకుని మోచేతుల‌ను, కాలి వేళ్ల‌ను ఆధారంగా చేసుకుని శ‌రీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట‌, ఛాతీ కండ‌రాలు, భుజాల‌పై అధికంగా ఒత్తిడి ప‌డుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ వ్యాయామాన్ని ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ (Plank Exercise) అంటారు. దీన్ని రోజూ ఒక నాలుగు నిముషాలు చేస్తే కేవ‌లం 30 రోజుల్లోనే పొట్ట త‌గ్గుతుంది.
 *👉ముఖ్యంగా రాత్రి పూట 10-11 గంటల సమయంలో తినడం  చేయకూడదు*

ఎప్పుడు నీళ్లు తాగినా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగితే పొట్ట ముందుకు సాగదు

పొట్ట తగ్గాలంటే అన్నాన్ని పూర్తిగా మానేసి రొట్టెల(పుల్కాలు)ను ఎక్కువ కూరతో అంటే మూడు

ఉత్తాన పాదాసనం, నౌకాసనం అనే ఈ రెండు ఆసనాలను రెండు పూటలా చేస్తే చాలా త్వరగా పొట్ట కరిగిపోతుంది

శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు, వాము, జిలకర్ర, సైంధవలవణం, సమభాగాలుగా చుర్ణించి మూడువేళ్ళకు వచ్చినంత చూర్ణాన్ని పావులీటర్ ఆవుమజ్జిగలో కలుపుకొని రోజూ రెండుపూటలా తాగుతుంటే లావుగావున్న ఊదరపొట్ట క్రమంగా తగ్గిపోతుంది.

*👉రోజూ పరగడపున అలోవెరా జ్యూస్ తాగడం మంచిది. దీనివల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంది. ఇది తీసుకున్న అరగంట తర్వాత ఒక తాజా పండును తినండి చాలు.*

*👉గ్రీన్ టీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది*.

బరువు తగ్గాలనుకున్నవారు రోజూ సుమారు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల మెటబాలిజమ్ రేట్ పెరిగి, అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది. ఏది చేసినా కనీసం 3నెలలకు తగ్గకుండా చేయాలి.

*👉ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో నువ్వుల నూనె 1 టీ స్పూన్‌, అల్లం రసం 1 టీస్పూన్ వేసి బాగా క‌ల‌పాలి. ఈ ద్ర‌వాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. 

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా క‌లిపి ఆ ద్ర‌వాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

26, నవంబర్ 2019, మంగళవారం

కామెర్లు మరియు మూర్చ కు ఫ్రీ గా ట్రీట్మెంట్

*👉 మూర్ఛ వ్యాధికి కామెర్లకు ఉచితంగా మందులు ఇవ్వబడును*
**********************
 ప్రతి ఆదివారం ఉదయం, మూర్ఛ వ్యాధి, కామెర్ల వ్యాధికి, ఆకు పసరు మందు ఉచితంగా ఇవ్వబడును.
 పై సమస్యలు ఉన్న వాళ్ళు, మీరు వచ్చేటప్పుడు ఒక గ్లాసు మజ్జిగ మీ వెంబడి తెచ్చుకోండి. ఎందుకంటే మందు తిని మజ్జిగ తాగా వలసి వస్తుంది. శనివారం ఫోన్ చేసి, తెలియజేసి రావలెను. పై రెండు సమస్యలకు ఎలాంటి పైకము తీసుకోకుండా ఉచితంగా ఇస్తారు. అనువంశిక వైద్యులు చింత రఘునాథ్ రెడ్డి గారు. ఈ సమస్యలకే కాకుండా, తెల్లబట్ట,
 మలబద్దక సమస్య లు, వాత నొప్పులు  మొదలగు వాటికి కూడా వైద్యం చేయబడును. వీటికి అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తోంది. రాయలసీమ జిల్లా వాసులు, కర్ణాటక వాసులు ఈ అవకాశాన్ని వినియోగించు వలసినదిగా కోరుతున్నాను

👉 ఇలాంటి వైద్యులు ప్రపంచానికి తెలియక మారుమూల ప్రాంతాలలో ఉంటున్నారు. అలాంటి వారిని వెలికితీసే ప్రయత్నం లోనే, నా ఈ చిరు ప్రయత్నం, అలాగే మీ ప్రాంతంలో కూడా ఎవరైనా వైద్యం చేస్తుంటే, వారి వివరాలు ఇస్తే వాట్సాప్ గ్రూప్ లో పెడతాను.
 మందుల ద్వారా మెడికల్  సైన్స్ లో తగ్గని, ఇలా ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదంలో సులభమైన చికిత్సలు ఉన్నాయి, అందరూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి
 మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి మీ నవీన్ నడిమింటి
*👉 వైద్యుని చిరునామా:-*
చింతా రఘునాథ రెడ్డి,
 గ్రామం :-ఊట్కూరు,
 మండలం :-పరిగి
 తాలూకా :- హిందూపురం
జిల్లా  :-అనంతపురం. (AP)
 ఫోన్ నెంబర్:-8099266166
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

అమీబిఎస్ మూత్రం లో రక్తం వచ్చినప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు

*మలములో రక్తం రావడానికి గల కారణాలు ఏమిటి నివారణ పరిష్కారం మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

            రోజులు మలవిసర్జన సందర్భంగా అపానం నుండి రక్తం పడటాన్ని అపానం నుండి రక్తస్రావం అని పిలుస్తారు. సామాన్యంగా ఈ రక్తస్రావాన్ని మలవిసర్జన పూర్తయిన తర్వాత లేదా టాయిలెట్ పేపర్ ఉపయోగించినప్పుడు కనుగొంటాము. ఆసనము నుండి రక్తం పడటం (రెక్టాల్ బ్లీడింగ్) జీర్ణకోశ ప్రాంతము పైభాగం లేదా క్రింది భాగం నుండి రక్తస్రావం జరిగినట్లు పరిగణిస్తారు. రక్తస్రావం నోటినుండి అపానం వరకు ఏ భాగంలోనైనా జరగవచ్చు. దీనికి కారణం గుదము చినగడం కావచ్చు లేదా మూలవ్యాధి కావచ్చు. దీనివల్ల పొత్తికడుపులో నొప్పి లేదా బలహీనత ఎదురవుతుంది. కొన్ని సందర్భాలలో అపానం నుండి రక్తస్రావం పొంచి ఉన్న జబ్బుకు సంకేతం కావచ్చు.  దీనితో వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం.
*👉మలములో రక్తం అంటే ఏమిటి?*

           మలవిసర్జన సందర్భంగా రక్తస్రావం లేదా మలంలో రక్తం ఒక గట్టిగా పరిశీలింపదగ్గ సమస్య. దీనికి సమగ్రమైన వైద్య పరిశోధన అవసరం. మలంలో రక్తానికి కారణం సాధారణమైన మూలవ్యాధి లేదా గుదము చిరిగిపోవటం నుండి ఆంత్రము (గట్) అల్సర్లు మరియు ఆంతపు కేన్సర్ల వరకు తీవ్రస్థాయిలో ఉండవచ్చు. ఎక్కువస్థాయిలో రక్తస్రావం జరిగిన తర్వాత మాత్రమే మీరు టాయిలెట్ కమోడ్ లో రక్తం పడటాన్ని గ్రహిస్తారు. అలా కాకపోతే దానిని గమనించకపోవడం కూడా జరుగుతుంది. మలవిసర్జన సందర్భంగా రక్తస్రావం జరుగుతున్నదని గమనించినప్పుడు ఆ రక్తం రంగును పరిశీలించడం కూడా ఎంతో అవసరం. ( అది బ్రైట్ రెడ్ లేదా నలుపుతో కూడిన ఎరుపు రంగుతో ఉన్నదా అని పరిశీలించాలి) ఈ ప్రక్రియ మీ డాక్టరుకు రక్తం ఎక్కడ నుండి స్రావం జరుగుతున్నదని తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. శారీరక పరీక్ష  కారణం కనుగొనడంలో సహకరిస్తుంది దీనితో మీ డాక్టరును సంప్రతించడం సహాయకారి కాగలదు. మొదట్లో మీకు వైద్యసహాయం తీసుకోవడం కొంత ఇబ్బందిగా కనిపిస్తుంది. అయితే  ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు వెంటనే వైద్య సలహా పొందడం అవసరం. దీనితో సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. తద్వారా ఇట్టి పరిస్థితిలో వైద్యసలహా ఎల్లప్పుడూ ఉపయుక్తమవుతుంది
మలంలో రక్తస్రావం అంటే ఏమిటి ?
మలంలో రక్తస్రావం అంటే ఒకవ్యక్తి మలవిసర్జన తర్వాత కమోడ్ లో రక్తాన్ని కనుగొనడం లేదా టిష్యూపేపర్ తో తుడుచుకొన్నప్పుడు పేపరుపై ఎరుపురంగు మరకలు చూడటం.  రక్తం మలంతో కలిసి కూడా వెలుపలకు రావచ్చు. అది నలుపుతో కూడిన ఎరుపు రంగుతో ఉండటాన్ని చూస్తారు.

*👉మలములో రక్తం యొక్క లక్షణాలు* -

మలం లో రక్తం దానికది జబ్బుకు సంకేతం కాగలదు జబ్బు గురించి తెలుసుకోవడానికి ఇతర లక్షణాలు క్రింద పేర్కొనబడినాయి :

పొత్తికడుపు నొప్పి
నొప్పి లేదా తిమ్మిరి ఆంత్రము అల్సరులకు లేదా  పేగు అల్సర్లకు, ఆంత్రములో  మంటకు  లేదా కేన్సరుకు సంబంధించినవి


కాఫీ రంగుతో వమనం
మీకు కాఫీరంగుతో వమనం కలిగినట్లయితే అది  కడుపు లేదా అన్నవాహికలో స్రావానికి సంకేతం. దీనితో మీరు వెంటనే మీ  డాక్టరును సంప్రతించదం అవసరం.

*ప్రేగు కదలికల సందర్భంగా నొప్పి*
మలవిసర్జన సందర్భంగా  మలంతో పాటు రక్తం పడితే  అది పైల్స్ లేదా అపానం చిరగడానికి (ఫిసర్) కు సంకేతం
*👉మలములో రక్తం యొక్క చికిత్స*

దీనికి చికిత్స ఎదురవుతున్న పరిస్థితులకు లోబడి జరుగుతుంది. అవి:

హామీ
మలంలో రక్తం చాలా బాధ కలిగించే అంశం. అయితే మీ డాక్టరు ఇచ్చే హామీ ప్రశాంతంగా ఉండేందుకు  మీకు వీలు కల్పిస్తుంది.  కాబట్టి  మీరు  మలంలో రక్తాన్ని చూసిన తర్వాత వీలయినంత త్వరగా  డాక్టరును సంప్రతించండి.

సముచితమైన ఆహారం.
మీ డాక్టరు మీకు ఆకుకూరలు, కూరగాయలు, తాజా పళ్లు, సాలాడ్లు, తాజా పళ్ల రసం వంటి హెచ్చుగా పీచుపదార్థం కలిగిన ఆహారాన్ని సూచించవచ్చు. అవి ప్రేగు ఖాళీ కావడానికి సహకరించి, పైల్స్ మరియు పగుళ్ల వల్ల రక్తస్రావాన్ని తగ్గిస్తాయి

ఇనుము పోషకాంశాలు
రక్తం కోల్పోయినపుడు , మీ రక్తంలో హిమోగ్లోబిన్ సాంద్రత  స్థాయి పడిపోతుంది.. ఇది సాధారణంగా ఇనుము లోపం కారణంగా ఏర్పడిన అనీమియా వల్ల జరుగుతుంది. మీ డాక్టరు మీకు ఇనుము కలిగిన పోషకాహారాలను సూచించవచ్చు.

ఔషధాలు
కడుపులో ఆమ్లం స్థాయిని  తగ్గించడానికి, మంట స్థితిలో స్టీరాయిడ్స్ కు , బాక్టీరియను అంతం చేయడానికి ఆంటీబయోటిక్స్ , ప్రోటోన్ పంప్ నిరోధకాల వంటి మందులను మీ డాక్టరు  సూచించవచ్చు

బంధం
బంధం లేదా బ్యాండింగ్ ప్రక్రియతో  పైల్స్ చుట్టూ గట్టి రబ్బర్ బ్యాండ్  చుట్టి రక్తస్రావాన్ని పూర్తిగా నిలిపివేస్తారు
         మూలవ్యాధిగ్రస్తులయితే  ప్రేగు కదలిక  సందర్భంగా జరిగే ప్రయాస రక్తస్రావం అవకాశాన్ని పెంచుతుంది. అవసరమైనంత మోతాదులో నీరు త్రాగడం వల్ల, రోజూ వ్యాయామం చేయడం వల్ల మరియు ఎక్కువగా పీచు పదార్థం కలిగిన ఆహారం సేవించడం వల్ల  ప్రయాసను నివారించవచ్చు.

ఆహారంలో పీచు పదార్థాన్ని పెంచండి
ఆహారంలో హెచ్చు మోతాదు పీచు తీసుకోవడం ద్వారా మూలవ్యాధి లక్షణాలను తగ్గించవచ్చు. అలాగే పగుళ్లను తగ్గించి  రక్తస్రావం లేకుండా ప్రేగుల కదలికలు దోహదం చేస్తుంది

మద్యపానం మానండి
హెచ్చు మోతాదులో మద్యం సేవించడం  మలవిసర్జన సందర్భంగా రక్తస్రావానికి దారితీస్తుంది. ఈ కారణంగా మద్యపానాన్ని ఆపివేయండు లేదా మోతాదును కనిష్ఠస్థాయికి తగ్గించండి.

హెచ్చుగా ద్రవం తీసుకోండి
పళ్లరసాలు . ద్రవరూపంలో ఆహారం, వాటితోపాటు హెచ్చుగా నీరు సేవించండి. అంటే కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగాలి. ఇది రక్తస్రావాన్ని అరికడుతుంది.

ఒత్తిడిని తగ్గించుకోండి
మానసిక ఒత్తిడి పెప్టిక్ అల్సర్ కు దారితీయవచ్చు.   అది మలంతోపాటు రక్తస్రావానికి కారణాలలో ఒకటి. ఒత్తిడి నివారణకు మార్గాలను కనుగొనడం వల్ల సమస్యలను  మరింత చక్కగా నిర్వహించవచ్చు
*💊సమస్య తగ్గడానికి కొన్ని మందులు*
1.-Qtz200 Tablet
2.-Oxanid 200Mg tablet
3.-Roombiflox Qz200 syrup
4.-Quinobid Qz50mg suspension
5.-Oxval Qz200 tablet
6.-pira flox 200mg infusion
7.-గ్యాస్ ట్రబుల్  తేపులు తగ్గాలి అంటే
హింగ్వాష్టక చూర్ణం 1 స్పూన్ రెండు పూటలు భోజనం ముందు నీటితో తీసుకోండి
8.- నిద్ర పట్టక పొతే
జటామాంసి చూర్ణం 3 gm సాయంత్రము 7 గంటలకు గోరువెచ్చని నీటితో తీసుకోండి.
9.- యూరిక్ యాసిడ్ తగ్గాలి
ముల్లంగి మరియు నిమ్మ రసాన్ని కలిపి రోజూ ఉదయం పడుకాడుపున తినండి.7 రోజు లో ఈ సమస్య పరిష్కరించబడింది
10.-పిల్లలు మోషన్ ఫ్రీ అవాలి అంటే
  SMUTH  అనే సిరప్ దొరుకుతుంది, ఒక వారం రోజులపాటు రోజు 2.5 ml రాత్రిపూట త్రాపండి. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది,
 
      పై మందులు . మీ మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ నవీన్ అడిగి  సలహా మేరకు  సకాలంలో చికిత్స జరపక పోతే  ఇది మలవిసర్జన సందర్భంగా రక్తస్రావానికి దారితీస్తుంది.
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు !
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
       మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

చలి కాలం లో వచ్చే ఆరోగ్యం సమస్య లు

ఉదయం నిద్రలేవగానే కీళ్ల నొప్పులు మరియు
కళ్లు ఉబ్బినట్లు ఉన్నాయా? కారణాలివే..

కళ్ల కింద చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. అందుకనే కళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటారు. చాలామందికి కళ్లకింద వాపు ఉంటుంది. కొంచెం ఉంటే చూసేందుకు అందంగా ఉంటుంది. కానీ ఎక్కువగా ఉంటే అది ప్రమాదం. కంటి చుట్టూ ఉన్న చర్మంవాపు వల్ల కళ్ల కింద ఉబ్బెత్తుగా కనబడుతుంది. ఉదయం నిద్రలేవగానే కళ్లు ఉబ్బెత్తుగా ఉంటూ క్యారీ బ్యాగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? అవి తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదా? ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టే దీనికి కూడా ఉంది.
క్యారీబ్యాగ్స్ రావడానికి కారణాలు :
కళ్లు ఉబ్బెత్తుగా రావడానికి కారణం ముఖ్యంగా నిద్రలేమి. అధిక ఒత్తిడి, ఎక్కువగా ఏడవడం, డీహైడ్రేషన్, కళ్లు ఉబ్బెత్తుగా ఉండడానికి కారణం ఏదైనా కావచ్చు.
నివారణ :
శరీరంలో నీటిశాతం తగ్గితే చర్మం పొడిబారడమే కాకుండా కంటికింద ఉబ్బెత్తుగా ఉంటుంది. కాబట్టి నిద్రించేముందు తగినన్ని నీళ్లు తాగాలి. రాత్రి సమయంలో ఎక్కువగా నీరు తీసుకోకూడదు అంటారు. ఒక్కసారిగా కాకుండా అప్పుడప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. రోజంతా కూడా నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేషన్‌లో ఉంచుకోవాలి.
ఆల్కహాల్, జంక్‌ఫుడ్ నివారించాలి :
రాత్రి పడుకునే హాయిగా టీవీ చేస్తుంటారు. టైంపాస్‌కు పాప్‌కార్న్, జంక్‌ఫుడ్ తింటారు. వీటిలో అధిక సోడియం (ఉప్పు) కంటెంట్ వల్ల కళ్ల కింద ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక ఆల్కహాలఅవ డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. దీంతో కళ్లు ఉబ్బుతాయి.
అలర్జీలకు కారణమయ్యేవాటిని తొలిగించండి :
ఇల్లు శుభ్రంగా ఉండాలి. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. నిద్రించే బెడ్, బెడ్‌షీట్లు, సోఫాలు నీటిగా ఉండాలి. లేదంటే అలర్జీకి గురవుతారు. దీనివల్ల చీకాకు తత్ఫలితంగా కళ్లకింద ఉబ్బెత్తుగా మారుతుంది.

ఒత్తిడి తగ్గించుకోవాలి :
ఎక్కువ ఒత్తిడి వల్ల శరీరంలో సాల్ట్‌బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతో ఉదయం కళ్లు ఉబ్బినట్లుగా ఉంటుంది.
కీరదోసకాయ : దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కంటి మీద పెట్టుకోవాలి. ఐదు నిమిషాలపాటు మర్దన చేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల కళ్లు అందంగా తయారవుతాయి. దీనిలో చర్మాన్ని సున్నితంగా మార్చే ఆస్ట్రిజెంట్, యంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.

పాలు : దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో పఫీనెస్ తగ్గుతుంది.

ఆమవాతం/ కీళ్ళవాతం
.............
సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంటే జ్వరం వచ్చినట్టు వేడి, నీరసం, అలసట, ఆయాసం లాంటి ఇతర లక్షణాలు ఉంటే దాన్ని ఆమవాతం/ కీళ్ల వాతం/ రుమాటాయిడ్ అంటారు. ఇది ఉన్న వాళ్లకు ఆమం/ టాక్సిన్సు ఎక్కువగా రక్తంలో ఉండి అవయవాలను దెబ్బతీస్తాయి.  కీళ్ల జాయింట్ లో ద్రవం చిక్కబడి పలుకలుగా మారి గుచ్చుకుంటుంది. ఆ భాగాన్ని పాడు చేస్తుంది. ఎర్రగా వాపు వస్తుంది. ఇది ఒక కీలు నుంచి ఇంకో కీలుకు మార్చి మార్చి వస్తూ చివరికి అన్ని కీళ్ళకూ వస్తుంది. రుమాటాయిడ్ ఆర్థరైటీస్ రావడానికి ముఖ్య కారణం ఆకలి లేకపోయినా తినడం, అరుగుదల లేని పదార్థాలు తినడం, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, వేపుళ్లు, కొవ్వు పదార్థాలు. ఇవి అరగక శరీరంలో టాక్సిన్ లు పేరుకుపోయి ఈ జబ్బు వస్తుంది.
.....
చికిత్స ఉంది.
.....
ఈ వ్యాధికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది. రాస్న, గుగ్గులు, వెల్లుల్లి, శొంఠి, తిప్పతీగ, కానుగ, మునగ, ఆముదం వేర్లు చాలా బాగా పనిచేస్తాయి.  వీటిని నువ్వుల నూనె, ఆముదంలో కాచి పైపూత, మర్దనకంగా కూడా వాడొచ్చు.
.....
ఆహార నియమాలు
......
ద్రవరూప ఆహార పదార్థాలు, కొవ్వులేని ఇగురు కూరలు, గుజ్జు కూరలు, ఆకు కూరలు, పండ్లు, తేలికగా జీర్ణమయ్యే ఇతర ఆహారాలు. గంజి చాలా మంచిది.
.....
తినకూడనివి
.....
బేకరీ, ఫాస్ట్ ఫుడ్స్, మాంసం, గుడ్లు, నూనె, కొవ్వు పదార్థాలు, కూల్ డ్రింకులు, ఫ్రిజ్ లో నీళ్ళు, కూరలు తీసుకోవద్దు..
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

క్యాన్సర్ కు ఫ్రీ ట్రీట్మెంట్

*క్యాన్సర్ కు ఉచితముగా మందు ఇవ్వబడును.*

       నేడు  చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
 ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతు లక్షలు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అప్పులపాలై పోతున్నారు, సభ్యులు మొత్తం
 మనశ్శాంతి లేకబాధపడుతున్నారు
 మీలాంటి వాళ్ళకి నిజంగానే శుభవార్త. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలనుండి ఒంటిగంట వరకు
 క్యాన్సర్ కు మందులు, రమేష్ గురూజీ ఆధ్వర్యంలో ఉచితంగా ఇస్తారు. మహర్షి మహర్షి గోశాల ట్రస్ట్ సభ్యులు, ఉచితంగా భోజనం పెట్టి మందులు ఉచితంగా ఇస్తున్నారు.మరియు మద్యపానం మానడానికి కూడా ఉచితంగా ఆదివారం మందు వేస్తారు. టీ కాఫీలు త్రా గ కుండా రావాలి. ఇక్కడ ఇతర అనారోగ్య సమస్యలకు కూడా మందులు ఇస్తారు, వాటికి వాటికి తగినంత డబ్బులు పెట్టి తీసుకోవలసి వస్తుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు
 సింగడా అట, మి ల్లెట్స్, మొదలగునవిమీరు తగిన డబ్బు ఇచ్చి  తీసుకోవాల్సి వస్తుంది
👉 చిరునామా:-
 మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్
 భీమారం, చింతగట్టు.
 కరీంనగర్ రోడ్డు. హనుమకొండ
 హనుమకొండ బస్టాండ్ నుండి 8కిలోమీటర్ల దూరం ఉంటుంది.
 వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్లు ఉంటా ది.
 కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు ఉంటా ది
👉 ముందుగా ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి.

 👉ఫోన్ నెంబర్-9849410403

👉 ఇలాంటి వైద్యులు ప్రపంచానికి తెలియక మారుమూల ప్రాంతాలలో ఉంటున్నారు. అలాంటి వారిని వెలికితీసే ప్రయత్నం లోనే, నా ఈ చిరు ప్రయత్నం, అలాగే మీ ప్రాంతంలో కూడా ఎవరైనా వైద్యం చేస్తుంటే, వారి వివరాలు ఇస్తే వాట్సాప్ గ్రూప్ లో పెడతాను.
 మందుల ద్వారా మెడికల్  సైన్స్ లో తగ్గని, ఇలా ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదంలో సులభమైన చికిత్సలు ఉన్నాయి, అందరూ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి
 మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి
 ఈ మెసేజ్ ని మీకు తెలిసిన గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి.మీ నవీన్ నడిమింటి

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

22, నవంబర్ 2019, శుక్రవారం

కీళ్ల నొప్పులు నివారణ కు

*కీళ్లనొప్పులు తగ్గడానికి ఇంట్లో ఉండేది మందులు నవీన్ నడిమింటి సలహాలు*
****************
ఆముదం ఆకు,
ఉమ్మేత్త ఆకు
పారిజాతం ఆకు
వావిలాకు
జిల్లేడు ఆకు
మునగాకు,
చింతాకు
వెల్లుల్లి

           వీటిలో ఎన్నిదొరికితే అన్ని సమంగా తీసుకొని మెత్తగా దంచి  ఆవాల   నూనెలో ఉడికించి ముద్దను గుడ్డలో చుట్టి వేడికాపడం పెట్టుకుంటుంటే కీళ్ళ నొప్పులు వాపులు,మోకాళ్ళనొప్పులు,అన్నీనొప్పులు తగ్గిపోతాయి.

🌼  రాళ్ల ఉప్పును వేయించి గుడ్డలో మూటగట్టి కాపడం ఇస్తుంటే వాతం నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

🌼  నీళ్లలో వావిలి ఆకులు వేసి మరిగించిన నీళ్ళతో స్నానం చేస్తుంటే బాడీపెయిన్స్ తగ్గుతాయి

*కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. చింతపండును.. ఇలా ఉపయోగిస్తే?*

కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. చింతపండును.. ఇలా ఉపయోగిస్తే?
           
 కూరల్లో లేదా రసంలో చింతపండును ఉపయోగించేటప్పుడు పండును మాత్రం తీసుకుని గింజలను పారేస్తుంటాం. చింతపండు వలన మాత్రమే కాకుండా చింత గింజల వలన కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి ప్రయోజనాలు తెలిస్తే మీరు పారవేయరు.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. సాధారణంగా అధిక బరువు వలన లేదా వయస్సు మీదపడటం వలన మోకాళ్లలో కీళ్లు అరిగిపోయి నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు చింత గింజల పొడిని తీసుకుంటే మంచిది.

పుచ్చులు లేని చింతగింజలను తీసుకుని పెనం మీద బాగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని నీటిలో రెండురోజుల పాటు నానబెట్టాలి. రోజూ రెండు పూటలా నీటిని మార్చాలి. నానిన గింజల పొట్టు తీసివేసి, పొడి చేసి సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ పొడిని రోజుకు రెండు సార్లు అర టీస్పూన్ చొప్పున పాలలో లేదా నీళ్లలో వేసి చక్కెర లేదా నెయ్యి కలిపి తీసుకోవాలి.

ఇలా రోజూ చేస్తే రెండు మూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

మధుమేహం నివారణ సలహాలు

*మధుమేహం  -sugar  నివారణకు మార్గం ఆహారం నియమాలు నవీన్ నడిమింటి సలహాలు & మధుమేహం వున్నవారు ఏమి తినకూడదో మాత్రమె కాకుండా వాటికి సింపుల్ సప్లిమెంటరీ పదార్థాలు ...జస్ట్  ... ఒక 5-6 లైన్స్ .... క్లుప్తంగా ... మేము మా క్లినిక్లో  పేషంట్  కి అర్ధగంటచెప్పేవి .....*

             మధుమేహము తగ్గాలంటే ముఖ్యంగా ఆహారంలో మార్పులు తీసుకురావాలి. మందుల ద్వారా  మధుమేహం శాశ్వతంగా తగ్గదు. కొన్ని రకాల, ఆకులు కషాయాలు  తీసుకోవడం ద్వారా, సిరి ధాన్యాలు తీసుకోవడం ద్వారాశాశ్వతంగాతగ్గించుకోవచ్చు.ఈ టైం టేబుల్ ప్రకారం మీరు ఆహార నియమాలు పాటిస్తే, మీ మధుమేహం త్వరగా తగ్గిపోతుంది
👉దినచర్య :---
 ఉదయం లేవగానే పరగడుపున రాగి బిందె లోని  రెండు గ్లాసుల నీళ్లు త్రాగాలి
నాభి పైభాగములో బొటన వేలుతో గట్టిగా ఒత్తిడి చేస్తే మోషన్స్ ఫ్రీ గా వస్తాయి.
👉పకృతి సిద్ధంగా లభించే ఆకులతో కషాయాలు
1 వారం తిప్పతీగ కషాయం
2 వారం మెంతిఆకు కషాయం
3,వారం నేరేడు ఆకు కషాయం
4,వారం మునగాకు కషాయం.
5,వ వారం తమలపాకు కషాయం
6,వ వారంపుదీనా ఆకుల కషాయం
ఉదయం సాయంత్రం రెండు పూటల ఆహారం తినడానికి ముందు ఒక గ్లాసు నీళ్లలో ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దానిలో తాటి బెల్లం కలిపి సేవించండి.
ఒక వారం రోజులు ఒకే రకమైన ఆకు ల  కషాయాలు వాడండి.

సిరి ధాన్యాల లో ఏదైనా ఒక రకముది. అల్పాహారం ఇవ్వండి. సిరి ధాన్యాలతో, ఇడ్లీ, దోశ, చపాతి ఉప్మా చేసుకుని తినవచ్చు. జావ చేసుకొని త్రాగవచ్చు


కొర్రలు రెండు రోజులు
సామేలు రెండు రోజులు
ఊదలు రెండు రోజులు
అరికలు రెండు రోజులు
అండు కొర్రలు  రెండురోజులు
పది రోజులు తర్వాత మరల మార్చి అదేవిధంగా తినాలి.


తినకూడనివి  :--

 మాంసాహారం ,మద్యపానం,దూమపానం గుట్కా పాన్ మసాలా లు, అన్నము ఇడ్లీ దోసె చపాతీ, కార్న్  ఫ్లోర్  ,మైదాతో చేసినవి తినకూడదు, టీ కాఫీలు పాలు తాగ కూడదు. పిజ్జా బర్గర్లు బేకరీ ఐటమ్స్
ఐస్ క్రీమ్ కూల్డ్రింక్స్ , వాడకూడదు.

15 నిముశాలు ఇష్టదైవం ధ్యానం చేయాలి.

గంటలకొద్దీ కూర్చుంటే మధుమేహం

మీకు వ్యాయామం చేసే అలవాటు ఉన్నా సరే.. గంటలకొద్దీ కూర్చుని ఉండిపోతే టైప్‌-2 మధుమేహం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కంప్యూటర్‌పై పనిచేయడం, కుర్చీలో విశ్రాంతి తీసుకోవడం వంటి.. కదలికల్లేకుండా కూర్చునే ప్రతి అదనపు గంటతో మధుమేహం ముప్పు 22 శాతం దాకా పెరుగుతుందని చెబుతున్నారు. మధుమేహం లేనివారితో పోలిస్తే.. మధుమేహం బాధితులు రోజుకు 26 నిమిషాలు అధికంగా కూర్చుని ఉంటున్నట్లు తమ అధ్యయనంలో గుర్తించామని నెదర్లాండ్స్‌ పరిశోధకులు జులియానే వాండర్‌బెర్గ్‌ పేర్కొన్నారు. అయితే.. కూర్చోవడం వల్లే మధుమేహం వస్తుందనేది రుజువు కాలేదనీ, రెండింటి మధ్య సంబంధం ఉందని వివరించారు. శారీరక శ్రమలేని అలవాటుతో టైప్‌-2 మధుమేహం పెరుగుతుందనే అంశం ఇంకా తేలలేదన్నారు.

*<3 :) మధుమేహం (షుగర్) రోగులు కనీసం 20 నుండి 30 నిముషాలు ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేసుకోవాలి :) <3*
1) ఆహారాన్ని సమయానికి తీసుకొంటూ , ఆహారంలో పచ్చని కూరగాయలు , ఆకుకూరలు , నిమ్మజాతి పండ్లు ఉండేలా చూసుకోవాలి.
2) రైస్ తగ్గించి , గోధుమ లేదా జొన్న రొట్టెలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
3) ముఖ్యంగా ఆపిల్స్ , నారింజ , బెర్రీస్ , బత్తాయి , కమలా పండ్లు , నేరేడు పండ్లు , ఉసిరి కాయలు , తరచుగా తీసుకొంటూ ఉండాలి.
4) మనసు ప్రశాంతంగా ఉండడానికి యోగా చేసుకోవాలి.

మధుమేహం పై అశ్రద్ధ వద్దు
మధుమేహం ఒక వ్యాధి కాదు. అనేక వ్యాధుల సమ్మేళనం. శరీరంలో గుండె, మూత్రపిండాలు, కాలేయం, కన్ను, నరాలు, పక్షవాతం రావడానికి ఇది కారణమవుతుంది. దీన్ని అశ్రద్ధ చేయకుండా వైద్యుల సలహాలు తీసుకుంటూ వ్యాయామం, ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులు చేస్తే నియంత్రణలో ఉంచుకోవచ్చు. జన్యుపరంగా లేదా హార్మోన్ల లోపం కారణంగా రక్తంలో చక్కెరస్థాయి పెరగడంతో మధుమేహం వస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే వారి పిల్లలకు కూడా సోకే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి లేదా బంధువులకు కూడా మధుమేహం ఉంటే వ్యాధి సోకే అవకాశాలు 70 శాతం వరకూ ఉంటుంది. తల్లిదండ్రులలో ఒకరికి మాత్రమే మధుమేహం ఉంటే 40 శాతం వారి పిల్లలకు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు, గర్భవతులు 20 నుండి 24 వారాలలోపు తప్పనిసరిగా మధుమేహ వైద్య పరీక్షలను చేయించుకోవాలి.

లక్షణాలివీ
ఆకలి ఎక్కువ, అతి దాహం, మూత్రం అధికం, నిస్సత్తువ, పుండ్లు మానకపోవడం, దృష్టి లోపాలు, మర్మావయవాలపై దురద. కుటుంబంలో ఎవరికైనా వ్యాధి ఉన్నా, అధిక బరువున్నా వారు 30 సంవత్సరాలు పైన ఉంటే తప్పకుండా మధుమేహ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. దీంతోపాటు రక్తపోటు, గుండె, రెటీనా, క్రియాటినైన్‌ పరీక్షలు కూడా చేయించుకోవాలి.
చక్కెరస్థాయి ఎప్పుడు ఎలా ...
పరగడపున అంటే 8 గంటలు ఏమి తినకుండా 65 నుండి 100 మిల్లీ గ్రాములు. ఆహారం తిన్న గంటన్నర తరువాత 100 నుండి 140 మిల్లీ గ్రాములు. మధుమేహం వచ్చే సూచనలు ఉన్న వారికి 140 - 200 మిల్లీ గ్రాములు.
ఆధునిక పరీక్షలు
ఆధునికంగా హెచ్‌బీఎ1సి మధుమేహ వ్యాధి నిర్థారణా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. దీనిలో 5.7 నుండి 6.4 శాతం ఉంటే చక్కెర వచ్చే
సూచనలు ఉన్నట్లే. 6.5 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు గర్తించాలి. 5.6 శాతంలోపు ఉంటేనే మధుమేహం లేనట్లు భావించాలి.

24 గంటలూ వైద్య పరీక్షలు
కొంతమందిలో మధుమేహ లక్షణాలుంటాయి. కానీ పరీక్ష చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా కనిపిస్తాయి. ఇటువంటి వారికి గ్లూకోజ్‌ మానిటర్‌ వ్యవస్థతో 24 గంటలూ పర్యవేక్షణ చేసి రక్తంలో చక్కెర స్థాయిలను ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఈవిధంగా మూడు రోజుల పాటు పరీక్షించి వ్యాధిని నిర్థారించవచ్చు. వ్యాధి నియంత్రణకు ఆధునిక ఔషధాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే ముఖ్యంగా మధుమేహం రాకుండా ఆహారపు అలవాట్లతో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్ చుట్టు ఆహారం తీసుకోని వాళ్ళు కు

*పిల్లలు సరిగా ఆహారం తినడం లేదా?  ఎలాంటి ఆహారం పెట్టాలి సెల్ ఫోన్ నుండి దూరం ఎలా వుంచాలి ?అవగాహనా కోసం నవీన్ నడిమింటి*

           పిల్లల పెరుగుదలలో అతి కీలకమైన 1-5 సంవత్సరాల్లో అంటే ప్రీ స్కూలు పిల్లల్లో పెరుగుదల అన్నది వారు తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది.
మా బాబు ఏదీ తినడు ఆకలవడానికి ఏదైనా మంచి టానిక్‌ రాసివ్వండి, మా పిల్లవానికి పెరుగు వాసన కూడా గిట్టదండి, పెరుగన్నం తినకపోతే వేడి చేయదా డాక్టర్‌ గారూ అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఏడాది నిండేటప్పటికి పిల్లలకు దాదాపు నడక వచ్చేస్తుంది. అక్కడి నుండి తనంతట తానుగా తిరుగుతూ, ఎక్కడేమేమి ఉన్నా చక్కబెడుతూ, ఆటలలో మునిగిపోయే పిల్లలు తిండి విషయంలో పేచీ పెట్టడం సహజమే. ఓ పట్టాన దేనికీ లొంగరు. మూడేళ్ల వయసులో పిల్లల్లో ప్రీస్కూల్లో చేర్చడంతో అక్కడ తోటి పిల్లల అలవాట్లను అనుకరించడం, వాళ్లు తినేవి బాగున్నట్లు, తనకి పెట్టినవి బాగోలేదని అనిపించడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఏయేటికాయేడు మారే అలవాట్లే మినహా వాటి గురించి ఆందోళన చెందనక్కరలేదు. ఇక కొన్ని రుచులు, వాసనలు పడకపోవడమన్నది పిల్లలకైనా, పెద్దవారికైనా అది వారి సహజ లక్షణంగా గుర్తించాలి. అవి, ఇవి తినేలా ఒత్తిడి చేసే బదులు వారు ఇష్టపడే రీతిలో అదే సమయంలో పోషకాలు అందేలా ఆహారాన్ని తయారు చేసి పెట్టాలి. తినిపిస్తే ఎక్కువ తింటాడని, బిడ్డ నేనే తింటానని మొరాయిస్తున్నా బలవంతంగా నోటిలో కుక్కే ప్రయత్నం చేయరాదు. కొంత ఆహారం వేస్ట్‌ అయినా వాళ్లంతట వాళ్లు తింటామంటే ప్రోత్సహించాలి. అలాంటప్పుడే కొత్త కొత్తవి రకరకాల ఆహార పదార్థాలను పెట్టి తినమంటే వాళ్లు ఓ ఆటలాగా తింటారు.
*👉పెరుగుదల సరిగా లేకపోవడం :* తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు తగినంతగా లేకపోతే పెరుగుదల సరిగా వుండదు. పిల్లలు అంత చలాకీగా ఉండరు. పిల్లలకు పాలు, పండ్ల రసాలు చాలా ఎక్కువగా ఇస్తూ, ఘనాహారాన్ని చాలా పరిమితంగా పెట్టడం.
సూక్ష్మపోషకాల లోపం : వివిధ రకాల ఆహార పదార్థాలు లేకుండా ఒకే మూసలో ఉండే ఆహారం పెట్టడం వల్ల పిల్లలకు ఎ విటమిన్‌, ఐరన్‌, డి విటమిన్‌, బి- కాంప్లెక్స్‌ విటమిన్‌ లోపాలు ఏర్పడతాయి.
*👉ఇన్‌ఫెక్షన్లు, అంటు వ్యాధులు :* బయటికి వెళ్లి ఆటలాడుకుంటారు, కానీ మంచి చెడు అర్థంకాని పిల్లలు తరచుగా జబ్బు పడుతుంటారు. తేలికగా అంటువ్యాధులు సోకుతుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన రకరకాల ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి.
ఇవీ మార్గదర్శకాలు # ప్రీ స్కూల్‌ పిల్లలకు తిండి కూడా ఓ ఆట వస్తువులానే వుంటుంది. అలాగే ఊహ తెలియకపోయినా ఇష్టం, అయిష్టం ఉంటాయని గుర్తించాలి.
*వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో)*
పుట్టినప్పుడు 50 - 3
ఏడాదికి 74 - 8.5
రెండేళ్లకు 81.5 - 10
మూడేళ్లకు 89 - 12
నాలుగేళ్లకు 96 - 13.5
అయిదేళ్లకు 102 - 15
అమ్మాయిలు
*👉వయస్సు ఉండాల్సిన ఎత్తు (సెం.మీలలో) ఉండవలసిన బరువు (కిలోల్లో)*
పుట్టినప్పుడు 50 - 3
ఏడాదికి 72.5 - 8
రెండేళ్లకు 80 - 9.5
మూడేళ్లకు 87 - 11
నాలుగేళ్లకు 94.5 - 13
అయిదేళ్లకు 101 - 14.5
కేలరీలు : ఏడాది వయసులో బిడ్డ బరువు కిలోకు వంద కిలో క్యాలరీలు అవసరం కాగా ఐదేళ్ల వయసులో 80 కిలో క్యాలరీలు కావాలి.
ఏడాది వయసు వచ్చేటప్పటికి బిడ్డ రోజుకు మూడు పూట్ల భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌ తినేలా చూడాలి.
ఆ వయసులో తల్లి పాలు కానీ పోత పాలు కానీ వారికి అవసరమైన శక్తిలో పావు వంతు మాత్రమే అందించగలవు. అంటే అంత వరకు అనుబంధ ఆహారంగా ఉన్నది ఇక ముఖ్య ఆహారం కావాలి.
పాలు, పండ్లు కూరగాయలు, చిక్కుడు జాతి గింజలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు తగు మొత్తాలతో ఉన్న సమతులాహారం బిడ్డకు అందేలా చూడాలి.
*👉🏿పిల్లలకు ఏమాత్రం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ కే పరిమితమైపోతున్నారు.* ఆండ్రాయిడ్ ఫోన్లలో గేములు, వీడియోలుకే  బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదు. స్నేహితులు కంటే ఫోనునే అంతలా ఇష్టపడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఫోనుకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఫోను నిత్యవసరమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఫోనేను వాడడం మానుకోలేక,  పిల్లలు అంతలా ఇష్టపడే ఫోను కేవలం పిల్లల మనో వికాసానికి అవసరమైన సలహాలు, ఆటలు వచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిదిగా ఉంటే ఎంతబావుంటుందో కదా..! నవీన్ సలహా,,
*👉పిల్లలు కు జలుబు&దగ్గు ఎక్కువ ఉంటే*  దగ్గు తగ్గదు తక్కువ
తలిసాది చూర్ణం అర స్పూన్ మూడు పూటలా తేనెతో ఇవ్వండి
 మజ్జిగ, perugu, బీర, దోసకాయ ఆపండి
*👉పిల్లలకుపొట్టలో ఉన్న worms పడిపోవడానికి మా ర్గం*
విదంగా సావ టానిక్ రెండు పూటలు 5 రోజులు వాడండి. దొరకపోతే వాయువిదంగాలు చూర్ణం రెండు పూటలు వాడండి
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
 *సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..
https://www.facebook.com/naveenk3/videos/10214666684877293/

పెరుగు ఎలా తీసుకోవాలి

*పెరుగు ఎప్ప్పుడు తినాలి ఎప్పుడు తినకుండా ఉండలి పెరుగు తో ప్రమాదాలు అవగాహనా కోసం*
   
👉 రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు.
👉 వసంత గ్రీష్మ రుతువులో కూడా పెరుగు ను ఉపయోగించడం ఆరోగ్యం కాదు.
👉 పెరుగు పెసరపప్పు కలిపి గాని ఒక దాని తర్వాత ఒకటి గాని తినకూడదు
👉 పెరుగుతో తేనె కలిపి పూజింపకూడదు
👉 పెరుగు నెయ్యి కలిపి తినకూడదు
👉 పెరుగు పంచదార కలిపి తినకూడదు
👉 పెరుగు ఉసిరిక పండు రసంతో కలిపి వాడకూడదు
👉 పెరుగులో నిమ్మరసం కలిపి తినరాదు
👉 పెరుగులో అరటిపండు కలిపి తినరాదు
👉 పెరుగు పాలు ఒకే సమయంలో కలిపి వాడితే అది విషతుల్యమవుతుంది
👉 పెరుగుతో కోడి మాంసం పంది మాంసం కలిపి గాని విడివిడిగా కానీ వెంట వెంటనే గాని తినకూడదు
👉 పెరుగు ఎక్కువగా వెళ్ళినప్పుడు తినడం అస్సలు మంచిది కాదు
++++++++++++++++++
పెరుగు విరుద్ధాల వల్ల ఏ వ్యాధులు వస్తాయి.
👉 పైన తెలిపిన నియమాలు ఈనాడు ఎవరు పాటించడం లేదు పైన తెలిపిన అన్ని రకాల పదార్థాలు ఒకటిగా కలిపి అంద రు కలిపి తింటారు.అలా తినడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో తెలుసుకొని పెరుగు విధానాలను మానుకోవాలని కోరుచున్నాను. ముఖ్యంగా చర్మ వ్యాధులు కుష్టు వ్యాధులు, జ్వరాలు రక్త పిత్త రోగం పాండురోగం ఏర్పడతాయి .
👉 రెండు విరుద్ధ భావాలు గల పదార్థాలు కలపడం వల్ల ఆహారం
వికృతి  చెంది శరీరంలోత్రి దోషాలను ప్రకంప చేసి రోగాలను కలిగిస్తాయి కాబట్టి పెరుగు విషయంలో తగిన జాగ్రత్తలు పాటించి ,ఈ చిన్న మంచి అలవాటు  ద్వారాఎన్నో రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు
మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

కీళ్ల నొప్పులు తగ్గాలి అంటే

*చలి కాలం కిళ్ల నొప్పులు ఎక్కువ ఉంటే  --ఫిజియోథెరఫి బెస్ట్ మెడిసన్ నవీన్  నడిమింటి సలహాలు*
         జాయింట్ నొప్పులు సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు కాని చలికాలంలో వాటిని బరించటం చాల కష్టం ,వాతావరణంలో  మార్పులు వాళ్ళ నొప్పులు రావు కాని, వచ్చిన నొప్పులు చలి కాలం లో చాల ఇబ్బందికి గురి చేస్తాయి
కారణాలు:ముఖ్య కారణం :మనవ శరీరం చల్లగా ఉన్నప్పుడు చేతులకి కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా ని శరీరం నియంత్రించి ముఖ్య అవయవాలైన గుండె మరియు ఊపిరి తిత్తులకి సరఫరా పెంచుతుంది .దీనివలన రక్త ప్రసరణ జరగటం వాళ్ళ  చర్మానికి  వచ్చే వేడి తగ్గటం తో పాటు కిళ్ళ లో రక్త ప్రసరణ వల్ల వచ్చే వేడి తగ్గి పోయి నొప్పికి కారణమవుతుంది .   మరియు చలి వలన జాయింట్ చుట్టూ ఉన్న కండరాలలో సాగే గుణం తగ్గి బిగుతుగా అయ్యి ఎక్కువ  నొప్పికి కారణమవుతుంది .
సాదారణముగా అరుగుదల వల్ల వచ్చే నొప్పులు ( ఆస్థి యో  అర్థ రైటిస్ ),ఇమ్మ్యూనిటి  తగ్గటం వాళ్ళ వచ్చే నొప్పులు ( రుమటాయిడ్ అర్థ రైటిస్ ) జలుబు లాంటి వైరల్ ఇన్ఫె క్షన్ తర్వాత వచ్చే రీ ఆక్టివ్ అర్థ రైటిస్, మరియు రే నాడ్స్,ఇది ముఖ్యంగా కాలి మరియు చేతి వేళ్ళకి వస్తుంది .
*జాగ్రత్తలు*:
       వీలైనంత వరకు శరీరంలో కిళ్ళని కదిలిస్తూ ఉండాలి.
చాలా మంది పైన చెప్పిన నొప్పులతో బాధ పడే వారు చలికాలం అనగానే అదైర్య పడతారు ,దీని వల్ల నొప్పులు ఇంకా పెరుగుతాయు. చాలా పరిశోధనలలో తేలింది ఏమిటంటే  రోజు వ్యాయయం చేయ్యటం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది .కావున చలికాలంలో తగిన దుస్తులు దరించి వ్యాయామం మొదలు పెట్టాలి .
వ్యాయామం లేదా నడక మొదలు  పెట్టె ముందు అన్ని కిళ్ళకి వేడి నీటి కాపడం పెట్టుకోవాలి ,దీని వలన రక్త ప్రసారం  పెరిగి కీళ్ళు సులబంగా వంగి వ్యాయామానికి సహకరిస్తాయు .వ్యాయామం కూడా ఆరుబయట కాకుండా ఇంట్లో చెయ్యాలి,రోజులో వీలైనన్ని సార్లు వేడి ద్రవపదార్దాలు తీసుకోవాలి .
విటమిన్ D కాప్సుల్ రోజు తీసుకోవాలి .చలికాలంలో శరీరంలో జీర్ణ క్రియ మందగిస్తుంది ,కావున తేలికగా జీర్ణం అయ్యే ఆహరం తీసుకోవాలి .గుండె మరియు  ఊపిరి తిత్తుల వ్యాధులు కలవారు చలికాలంలో వారు నిత్యం వాడే మందులు తీసుకున్న తర్వాత నే వ్యాయామం లేదా నడక మెదలుపెట్టాలి.
*చిన్న పిల్లలు చలి జ్వరం  104 వళ్ళు  నొప్పులు అది చలికాలం  మొదలే  ఇలా చలి ఇరగదీసి అడ్డం  పడితే  మరి చలి ఇంకా  పరిస్థితి ఏంటి ....? 3 ఏళ్ల  క్రితం ఎముకలు  కొరికే చలి లో కూడా ఎటువంటి  స్వేట్టర్ జర్కిన్ లాంటివి లేకుండా సింపుల తిరిగేవాణ్ణి .ఎవరు అయిన స్నేహితులు  స్వేట్టర్ కాని జర్కిన్ కానీ వేస్తే వాడిని చూసి నవ్వుకునేవాన్ని .ఈ వయసు లో స్వేట్టర్ జర్కిన్ ఏంట్రా అని .అంతా స్టామినా ఉండేది ఒకప్పుడు .ఇప్పుడు చలి కాలం మొదట్లోనే వికెట్ ఔట్ ఎంతో రోజు రోజుకు మనుషుల శక్తి సామర్ధ్యాలు తగ్గిపోతున్నాయి*.
*దాల్చినచెక్క*
1. దాల్చినచెక్కను అల్లం ,  లవంగం ,  ఏలకులు కలిపి నీళ్ళల్లో  వేసి మరిగించి   త్రాగుతూ  ఉంటె వాత  రోగాలు (  నొప్పులు ) కఫరోగాలూ (  శ్వాస  వ్యాధులు )  తగ్గుతాయి
2. దాల్చినచెక్క  పొడిలో  కొద్దిగా  తేనే  వేసుకుని చప్పరిస్తూ  ఉంటె  దగ్గు తగ్గుతుంది
*ధనియాలు*
1. ధనియాలను కషాయం  చేసుకుని కొద్దిగా తేనే  వేసుకుని  త్రాగితే రక్తస్రావాన్ని ,  శరీరం లో  పుట్టే  వేడినీ  తగ్గిస్తుంది
2. గర్భిణీ  స్త్రీలకు వచ్చే వేవిళ్ళ  వాంతులకు ఈ ధనియాల  కషాయం  మంచి  మందు .  ధనియాలను  మెత్తగా దంచి ఆ పొడిని నీళ్ళల్లో వేసి పావు  వంతు అయ్యేవరకూ  మరిగించి ఆ  కషాయాన్ని  రోజులో నాలుగు  అయిదు  సార్లు త్రాగించండి
3. ధనియాల పొడి శరీరం  లో  ఎసిడిటీ ని  తగ్గిస్తుంది
4. కొత్తిమీర  రసం ,  ధనియాల పొడి కలిపి ముఖానికి రాసుకుంటే మీ  ముఖం  అందంగా  తయారు  అవ్వడమే  కాక వేడి  వలన  వచ్చే   మచ్చలను పోగొడుతుంది .
5. *థైరాయిడ్  సమస్య* ఉన్నవారు  దొరికినని  రోజులూ  రోజూ రెండు  మూడు  చెంచాల  కొత్తిమీర  రసం  త్రాగండి .  కొత్తిమీర  దొరకని  రోజులలో ధనియాల  కషాయం త్రాగండి .  మూడునెలలలో మంచి  గుణం  కనిపిస్తుంది.
*మెంతులు*
1. ఒక  కప్పు  నీటిలో  ఒక చెంచాడు మెంతులు నానబెట్టి మర్నాడు  ఉదయం ఆ  నీళ్ళను త్రాగి ,  ఆమెంతులను  తినడం  వలన డయాబెటిస్ అదుపులోకి  రావడం , మోకాళ్ళ నొప్పులు ,  నడుమునొప్పి  తగ్గడం  రెండూ  జరుగుతాయి.
2. మెంతులు, పసుపు, శోంఠీ   ఈ  మూడూ సమానపాళ్ళల్లో తీసుకుని పొడి చేసి   ఒక  గాజుసీసాలో వేసి  పెట్టుకోండి . ప్రతిరోజూ  ఉదయం , సాయంత్రం ఒక  చెంచా  పొడిని వేడి  నీళ్ళల్లో గాని ,  కొద్దిగా  వేడిగా  ఉన్న  పాలల్లో  గాని  వేసుకుని  త్రాగితే మీకు  శరీరం  లో  ఉన్న  అన్ని  రకాల  నొప్పులు మూడునెలలలోపులోనే  తగ్గుతాయి. ఇది  అనేక  మంది వాడి ఫలితాలు  పొందిన  అద్భుత  గృహవైద్యం
3. మీకు  చాలాకాలం  నుండి  కీళ్ళ  వాతం   ఉంటె  ఇది  కొంచెం  ఎక్కువ  రోజులు  వాడండి . ఇంగ్లీష్ వైద్యం వాడి  ఫలితం  పొందని వారు  కూడా  దీనితో  ప్రయోజనం  పొందారు.
4. మొలకెత్తిన  మెంతులు చేదు ఉండవు .  ఇంచుమించు  మొలకెత్తిన  పెసలు  లాగే  అనిపిస్తాయి ( మొలక ఒక  అంగుళం రానివ్వండి )  ఇవి  తింటే కూడా  డయాబెటిస్ ,  కీళ్ళ  వాతం వారికి  అత్యంత  ప్రయోజనకరం
5. మెంతిపొడి కషాయంతో అల్లం  రసం చేర్చి ( శోంతి పొడి అయినా పరవాలేదు ) తీసుకుంటే జలుబు  దగ్గు  నుండి  ఉపశమనం  లభిస్తుంది

  *చలి కాలం లో తిప్పతీగ తో లాభాలు*
     
శాస్త్రీయ నామం: టినో స్పోరా కార్డిఫోలియా
సంస్కృత నామం: గుడూచి, అమృత
తెలుగు : తిప్పతీగ
స్వభావం:వైకి ప్రాకెడునది
ఉపయోగపడు నవి: మొత్తము మొక్క
కుటుంబము: మెని సెరేసి
వ్యవహారిక నామం: గులాం
సేద్యము:
*విత్తనముల ద్వారాఉపయోగములు :---*
1. తిప్పతీగ జానెడు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి, సొంటి కొద్దిగా ఐదు మిరియాలు బెల్లం ఒక చెంచా వేసి సగం అయ్యేవరకు మరిగించి వడపోసుకొని తాగాలి
2. తిప్పతీగను నలగ్గొట్టి నీటిలో వేసి ఒక రాత్రంతా నాననిచ్చి ఉదయం వడగట్టి దాంట్లో పటికబెల్లం కలిపి తాగినా , పిత్తజ్వరము తగ్గును.
3. తిప్పతీగ కషాయంలో పిప్పళ్లు చూర్ణం కలిపి తాగినా జీర్ణ జ్వరం అంటే చాలా రోజులుగా తగ్గని  జ్వరం తగ్గును.
4. తిప్పతీగ రసంలో తేనె కలిపి పాతకాలంలో సేవించిన కామెర్లు తగ్గును.
5. తిప్పతీగ ఆకులు నూరి ముద్దగా చేసి మజ్జిగ తో సేవించిన కామెర్లు తగ్గను.
6. ఇంట్లో తిప్పతీగను గుంటగలగర మొక్కలను పెంచుకుంటూ రోజు ఒక తిప్పతీగ ఆకురసం దానితో సంబంధం గుంటగలగరాకు రసం తేనె కలిపి సేవించిన వారికి 100 సంవత్సరాల వరకు ఏ వ్యాధి రాదు
7. తిప్పతీగ పొడి త్రిఫలాల పొడి సమంగా కలిపి నిల్వ ఉంచుకోవాలి రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా పొడి వేసి ఒక కప్పు కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా ఒక చెంచా తేనె కలిపి ఉదయం పూట తాగాలి ఒక గంట వరకు ఏమి తినకూడదు తాగకూడదు దీనివల్ల క్రమంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది
8. తిప్పతీగ కరక్కాయ తుంగముస్తలు వీటిని సమంగా గ్రహించి పొడిచేసి 10 గ్రాముల చొప్పున సమానంగా తేనె కలిపి సేవిస్తుంటే అధిక బరువు తగ్గుతాది
9. సొంటి , తిప్పతీగ కషాయం కాచి తాగితే చాలాకాలం ఉన్న కీళ్లనొప్పులు కిళ్ళుఅరిగిపోవటం వాపు తగ్గును.
10.తిప్పతీగ ఆకులు కడిగి నీడలో గారి కాల బెట్టి దంచి పొడి చేయాలి దానితో సమానంగా లేత వేప చిగురు పొడి కరివేపాకు పొడి జీలకర్ర ధనియాలు మిరియాలు మిరపకాయలు మొదలైన దినుసులన్నీ కలిపి రుచికరంగా తయారు చేసి నిలువ ఉంచుకోవాలి రోజూ రెండుపూటలా ఆహారంలో ఒక చెంచా పొడి కలుపుకుని తింటూ ఉంటే శరీరంలో అసమానంగా ఉన్న వాత పిత్త కఫాలు క్రమంగా సమానమై అన్ని రోగాలను ఎదిరించి వెళ్ళ రోగనిరోధక శక్తి వస్తుంది
11. సోoఠి, తిప్పతీగ కషాయము కాచిత్రాగితే చాలాకాలంగా వున్న కీళ్ళ నొప్పులు, కీళ్ళు అరిగిపోవుట, వాపు తగ్గును.
12. తిప్పతీగ పొడి ఎండు ద్రాక్ష పండ్లు సమంగా కలిపి మెత్తగా దంచి ఆ ముద్దలో బహిష్టు ఆగిపోయిన వారు ఉదయం 10 నుండి 20 గ్రాములు పాలు తాగుతుంటే ,బహిష్టు మరల వస్తుంది
13. ప్రతి రోజు ఉదయం పరగడపున తిప్పతీగ ఆకులు రెండు శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా అన్నం తింటూ ఉంటే కొద్దిరోజులలో మధుమేహం అధిక రక్తపోటు గుండె జబ్బులు కొలెస్ట్రాల్ చర్మంపై గుల్లలు పుండ్లు గాయాలు అతి కొవ్వు మూత్రనాళంలో పుండు లివర్ పెరుగుదల ప్లే హాఅభివృద్ధి దగ్గు జ్వరం ఉబ్బసము అన్ని రకాల వాతనొప్పులు తగ్గును
14. తిప్పతీగ , తీగ మీరు ఇంటి లో నాటు కోవచ్చు, ముదురు తీగ నాటిన బ్రతికి పోతాది. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పెంచుకోండి
*ధన్యవాదములు*
   *మీ నవీన్ నడిమింటి*
   మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....
https://vaidyanilayam.blogspot.com/

19, నవంబర్ 2019, మంగళవారం

అమ్మాయి లో బెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు

*బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోండి.. నలుగురికీ చెప్పండి అవగాహనా కోసం*

బ్రెస్ట్ క్యాన్సర్.. స్త్రీలు ఎదుర్కొనే ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. ఈ క్యాన్సర్ పురుషులకు కూడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. మహిళల్లో వచ్చే అవకాశాల రెట్టింపు ఎక్కువ. చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్య ముదిరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.
        ఈ లక్షణాలను త్వరగా గుర్తించి, సరైన చికిత్సను అందించడం ద్వారా ఈ సమస్యను నివారించే అవకాశం ఉంది.

*రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఇవే..👇*

1. రొమ్ములపై చర్మం ముడతపడడం, గట్టిగా మారడం.
2. రొమ్ము భాగంలో వాపు రావడం.
3. రొమ్ముల్లో, చంకల్లో గడ్డలుగా ఉండడం.
4. చనుమొనల్లో నుంచి స్రావాలు రావడం..
5. పాలిండ్లలో నొప్పి, పాలిండ్లు లోపలికి వెళుతుండటం.
6. రొమ్ముపైగల చర్మం ఎరుపపెక్కడం.. నారింజ పండు రంగులోకి మారడం.. గట్టిపడటం.
కొన్ని సార్లు రొమ్ము క్యాన్సర్‌ని ప్రారంభంలో గుర్తించడం కష్టం. రొమ్ముల్లో గడ్డలు ఏర్పడినా.. ఏదైనా అసాధారణ లక్షణాలు లేదా పైన వివరించిన లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే దగ్గరలోని వైద్యుడ్ని సంప్రదించాలి.

*బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు..👇*

రొమ్ము కాన్సర్ ఎందుకు వస్తుందో ఇప్పటికీ సరైన కారణం తెలియలేదు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం రొమ్ములోని కొన్ని కణాలు అసాధారణంగా పెరగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వస్తుంది. ఈ కణాలు ఇతర కణాల కంటే త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఇలా వ్యాప్తి చెందిన కణాలన్నీ ఒక గడ్డలాగా మారతాయి. ఈ గడ్డ మెలిమెల్లిగా రొమ్ములో వ్యాప్తి చెందుతూ శరీరంలోని ఇతర భాగాలకు పాకుతుంది. మనదేశంలో ఇలాంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందాయి.
* పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం వల్లనే రొమ్ము క్యాన్సర్‌ రేటు పెరిగిందని కొందరి అభిప్రాయం.
* నగరీకరణ, వ్యాయామం చేయకపోవడం, అధికంగా ఆహారం తినడం, జంక్‌ ఫుడ్ పై సరైన అవగాహన లేకపోవడం వంటివి ప్రధాన కారణాలు.
* ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, పిల్లలకు పాలివ్వకపోయినా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరo
*  బ్రెస్ట్ లావుగా ఉన్నవారిలో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.
* తల్లికి రొమ్ము క్యాన్సర్‌ ఉంటే పిల్లలకూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* మహిళల్లో BRCA1/BRCA2 జీన్ మ్యుటేషన్ ఉన్నా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
*జాగ్రత్తలు తప్పనిసరి👇*

వైద్యంతోపాటు ఆహార పదార్థాలతో కూడా ఈ వ్యాధిని అదుపు వేయవచ్చు. సరైన ఆహారం, వ్యాయామం ఉంటే రొమ్ము క్యాన్సర్‌ బారినుండి తమకు తాము రక్షించుకోవచ్చు. దీనికితోడు ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
*బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించే ఆహార పదార్థాలు..👇*

*👉🏿బ్రకోలిని పచ్చిగా తినాలి*. ఇది ట్యూమర్‌ కణాలను హతమార్చి శరీరానికి కావలసిన పోషకాలను ఇస్తుంది.
*👉పచ్చి వెల్లుల్లిని ముక్కలు చేసి, వాటిని పొడిచేసుకుని తినండి*. ఇది రోగనిరోధక శక్తిని పెంచి యాంటీ క్యాన్సర్ లా పనిచేసి వ్యాధిని ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.
*👉🏿ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు* బీన్స్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. సోయాబీన్స్‌లో ఉండే ఐసోఫ్లావోన్స్‌ ట్యూమర్‌ ఎదుగుదలను నిర్మూలించి వ్యాధిని ఎదుర్కొనే శక్తిని శరీరానికి అందిస్తుంది.
* గోధుమ పిండితో తయారైన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. దీనిలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధిని నిర్మూలించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా గోధుమ పిండి తినడం వల్ల గుండెజబ్బుల నివారణకు కూడా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
*👉🏿ఈ వ్యాధి లక్షణాలు* ఉన్నవారు, వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే హర్బల్‌ గ్రీన్‌ టీ తాగడం వల్ల శరీరం శాంతంగా మరియు యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గా పనిచేస్తుంది. అందువల్ల తరచూ గ్రీన్ టీ తాగడం మంచిది
Source: నవీన్ నడిమింటి
* వ్యాధిని నిర్మూలించడంలో ద్రాక్ష పళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి వ్యాధి ఉన్నవారు తరచూ ద్రాక్షపళ్లను తీసుకోవడం మంచిది.
*ధన్యవాదములు 🙏*

   *సభ్యులకు విజ్ఞప్తి*
  ******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

అధిక బరువు తగ్గాలి అంటే అవగాహనా కోసం

*బరువు  తగ్గాలి అంటే*...
40 % తగ్గాలి అనే strong will power
30 %  ఆహార అలవాట్లు మార్చుకోవడం
30 %  వ్యాయామం.
మనం చేసే పనులకు ఎక్కువంటే 2000 calories రోజుకు చాలు... కాని మనం తినేది దానికన్నా ఎక్కువ ...
కొందరి శరీర తత్వం ఎక్కువగా fat గా మార్చదు..
ఇంకొందరి శరీర తత్వం .. ఏ కాస్త  తిన్నా. కొవ్వుగా మారి  బాడీ లో దాచేస్తుంది ...
అసలు ఈ కొవ్వుగా మార్చి దాయడం  జంతువులలో. మనుషుల్లో. ఒకప్పుడు  కొన్ని seasons లో ఆహరం దొరికేది కాదు  ఆ సమయం కోసం fat reserves కొవ్వు నిలువలు ఉండేవి...
కాని రోజులు మారాయి ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు... ఒక ఫోన్ చేస్తే నిమిషాలలో  పసందైన ఆహరం మనకు అందుబాటు లో వస్తుంది ..
కనీస శరీర శ్రమ తగ్గించేసాం... పని మనిషి .. ఇంటి పని యంత్రాలు , లిఫ్ట్ , మోటార్ వాహనాలు... నాలుగు అడుగులు కూడా వెయ్యటం లేదు... పది నుండి 20 అడుగులలో  తినడం , పడుకోవడం , విసర్జన చెయ్యడం :)  మగవాళ్ళకు ఎక్కువగా పొట్ట భాగం లో పేరుకుపోతుంది ఈ abdominal fat చాలా ప్రమాద కరం , heart attack లాంటివి వస్తాయి ... బాన పొట్ట ఉంటె  సెక్సువల్ గా కూడా active గా ఉండలేరు... లేడీస్  కూడా శారీరిక శ్రమ లేకపోవడం... వంటింట్లో పిల్లలు వదిలిన అన్నం waste  అవుతుంది అని నోట్లోకి పడెయ్యడం... main మన శరీరానికి కావాల్సిన దానికన్నా  రోజు కొంత మొత్తం లో ఎక్కువ తీసుకోవడం....
ఉదాహరణకి. మీరు  మీ saving ఎకౌంటు కి  రోజు 500 జమ చేస్తుంటే , అసలు డ్రా చెయ్యకుండా ఒక సంవత్సరం  చేస్తే  ఎంత  అవుతుంది .. 150000 పైగా అవుతుంది... same  మన బాడీ కూడా  బ్యాంకు సేవింగ్స్ ఎకౌంటు లానే....
జమాచెయ్యడం తగ్గించి  withdraw  చెయ్యడం మొదలు పెట్టాలి... అప్పుడు ఆటోమేటిక్ గా ఒక సంవత్సరం లో అధిక బరువు తగ్గొచ్చు...
శరీరానికి ముఖ్యంగా కావాల్సింది
carbhohydrates  పిండి పదార్తం  ఎనర్జీ
Protien
Minerals
Vitamins
 ఎక్కువ ఉన్న fat ని కరిగించాలి అన్నా  నిలువ చేయాలన్నా  ఆ పని liver  చేస్తుంది ..
కాబట్టి మనం తినే ఆహరం లో  carbhohydrates తగ్గించి. మిగతావి  సాధారణ మోతాదు లో తీసుకోవాలి....
       Multi  grain పిండి  లో కొద్దిగా  బెల్లం కలిపి  దానితో  దోశలు  వేసుకుని  సాయంత్రం  తీసుకునే  ముఖ్యంగా  మధుమేహం  ఉన్న వారికి  చాలా మేలు , షుగర్  లెవెల్  కంట్రోల్  లో ఉంటుంది  అతి నీరసం  ఉండటం  లేదు.
మధుమేహం  ఒక  జబ్బు  కాదు ...మన  బద్దకం తో కూడిన  ఈ స్పీడ్ లైఫ్  లో మన శరీరం  మనల్ని  సరయన  దారిలో  పెట్టడానికి  ఇచ్చే  వార్నింగ్ ఈ మధుమేహం ,  క్రమం  తప్పకుండా  వ్యాయామం , మిత  ఆహరం ... మొదలైన  సాధారణ  జీవన  శైలి అలవాట్లని  మనం అవలంభించుకుంటే  ..  ఇక దేనికి  మనం భయపడాల్సిన  అవసరం లేదు .
ధన్యవాదముల🙏
మీ నవీన్ నడిమింటి

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

పంటి నొప్పి &థైరాయిడ్ తగ్గాలి అంటే

*పంటి నొప్పులు - తగ్గడానికి*
""""""""""'"'""""""""""""""'''"""""""
👉ప్రతిరోజుభోజనంలోఉల్లి
పాయలు ఉపయోగిస్తే పంటి వ్యాధులు రావు.
👉 మంచి ఇంగువను నిమ్మకాయరసంతో నూరి కొంచెం వెచ్చజేసి దూది దీనిలో ముంచి నొప్పి ఉన్న పంటిపై పెట్టితే వెంటనే పంటి నొప్పి తగ్గిపోతుంది
👉మంచినీటిలో ఉప్పు కలిపి ఆ నీళ్ళతో పుక్కిలించిన నొప్పి పోతుంది.
👉చలిగాలిచేగాని, చల్లని నీటివల్లగాని నొప్పి వస్తే చిన్న గుడ్డను ఉల్లిపాయరసం లో ముంచి నొప్పి ఉన్న పంటిపై పెట్టిన నొప్పి తగ్గిపోతుంది.
👉 మునగచెట్టువేరు చితగొట్టి పిప్పిపంటిపై పెట్టి పట్టుకొనిన జిగురుగా నీళ్లు కారిపోయి  బాధ వెంటనే తగ్గిపోతుంది.

*👉🏿థైరాయిడ్ సమస్యతో ఉన్నవారికి శుభవార్త,*
==================
 మీరు థైరాయిడ్ సమస్యతో  బాధపడుతున్నారా? జీవితాంతం మీరు ఇక గోలీలు వాడనవసరం లేదు. ఆయుర్వేదం ఔషధం ద్వారా
 మీరు రెండు పూటలా ఒక చెంచా చూర్ణాన్ని మంచినీళ్లతో సేవిస్తూ ఉంటే, మూడు నుంచి నాలుగు నెలల్లో శాశ్వతంగా థైరాయిడ్ తగ్గిపోతుంది. మీరు100 ఎం జి లోపల  మాత్రలు వాడుతుంటే,
 ఆయుర్వేద మందు వాడిన 20 రోజుల తర్వాత టాబ్లెట్స్ ను వాడడం ఆపివేయాలి.
 అల్లోపతిలో మీరు జీవితాంతం వాడవలసి వస్తుంది. కానీ నేను ఇచ్చే ఔషధం వాడుట వలన కేవలం మూడు నుంచి నాలుగు నెలలో
 పూర్తిగా తగ్గిపోతుంది.
పత్యం - మాంసాహారాలు పూర్తిగా మానివేయాలి. ఇక అన్ని రకాల కూరగాయలు తినవచ్చు.

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

నడుము మెడ నొప్పులు యోగ వాళ్ళు తగ్గుతుంది

*నడుము నొప్పి, సయాటికా, మెడనొప్పి  ఆయుర్వేదం ,హోమియోపతీ ఆక్యుప్రెషర్ మార్గాలునిపుణు మీ Naveen Nadiminti అవగాహనా కోశం ఓన్లీ*

1. బోర్లా పడుకోండి .
2. చేతులను మడచి  తలను  చేతులపై పెట్టుకుని పడుకోండి . 3. కాళ్ళను దగ్గరకు చేర్చండి . 4. మీ అరచేతులు  నేలకు తగిలేలా ఉంచండి . ఈ సారి మీ మోచేతులను కూడా పైకి ఎత్తాలి 
5. తలను . చాతీని బొడ్డు వరకూ పైకి ఎత్తండి .
6. మీరు ఉండగలిగినంత సేపు  ఆసన స్థితి లో ఉండండి .
దీనిని  భుజంగాసనం అంటారు .
*👉🏿ప్రధానమైన ఆసనాలు*
నడుము నొప్పితో సతమతమయ్యేవారు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ముందుగా పవనముక్తాసనం, ఆ తర్వాత నడుము వికాస క్రియలను కొద్దిసేపు సాధన చెయ్యాలి. దీంతో నడుము యోగాసనాలకు సిద్ధంగా తయారవుతుంది. తర్వాత మేరుదండాసనం, భుజంగాసనం, మార్జారాసనం, నాభిఆసనం సాధన చెయ్యాల్సి ఉంటుంది. సేతుబంధాసనం, వక్రాసనం, మత్సే్యంద్రాసనం కూడా వీరికి ఉపకరిస్తాయి. ఏ ఆసనాన్నైనా శరీరం సహకరించిన మేరకే చెయ్యాల్సి ఉంటుంది.
 *👉🏿భుజంగాసనం*
  1. బోర్లా పడుకొని రెండు పాదాల బొటనవేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీకి రెండు వైపులా నేలకు ఆనించి శ్వాస పీలుస్తూ మోచేతుల మీద శరీరాన్ని పైకి లేపాలి. తల నుంచి బొడ్డు పైభాగం వరకు పడగలా పైకి ఎత్తాలి. ముఖం ఆకాశం వైపు చూస్తుండాలి. కొద్దిసేపయ్యాక శ్వాసను వదులుతూ యథాస్థితికి రావాలి.  2. దీన్ని అరచేతులను నేలకు ఆనించి తలను, ఛాతీని పైకెత్తుతూ కూడా చేయాలి. శ్వాసను పీలుస్తూ ఛాతీతో పాటు చేతులనూ పైకెత్తాలి. శ్వాస వదులుతూ కిందికి దించాలి.  3. రెండు చేతులను తిన్నగా పక్కకు చాచాలి. కుడి చెయ్యిని పైకెత్తి తలను కుడివైపు తిప్పుతూ శ్వాసను పీలుస్తూ ఎత్తిన కుడిచేతిని చూడాలి. శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి. ఇలాగే ఎడమ చేయిని పైకెత్తుతూ చేయాలి. తర్వాత రెండు చేతులను పక్కలకు చాచి శ్వాస పీలుస్తూ.. వీలైనంత వరకు తలను, ఛాతీని పైకెత్తాలి.
*👉🏿నడుము వికాస క్రియలు*
  1. రెండు చేతులను పక్కలకు చాచాలి. శ్వాస వదులుతూ కుడి పక్కకు తిరిగి వెనకవైపు చూడాలి. శ్వాస పీలుస్తూ శరీరాన్ని మధ్యకు తేవాలి. అదే విధంగా ఎడమ పక్కకు కూడా చేయాలి.
2. చేతులను పక్కలకు చాచాలి. ఎడమ వైపు పక్కకు వంగుతూ శ్వాసను వదులుతూ కుడి చేతితో ఎడమ చెవిని తాకాలి. ఇలాగే రెండో వైపునా చేయాలి.
3. రెండు పిడికిళ్లు బిగించి ఛాతీ దగ్గర ఉంచి.. శరీరాన్ని రెండు వైపులా గబగబా తిప్పుతూ వెనక్కు చూడాలి.
- ఈ మూడింటిని 10-15 సార్లు చేయాలి.
మార్జారాసనం
  1. ముందుగా రెండు పాదాలను పిరుదుల కిందికి తెచ్చి వజ్రాసనంలో కూచోవాలి. శరీరాన్ని ముందుకు వంచుతూ రెండు మోకాలు, రెండు అరచేతులను నేలకు ఆనించాలి. నడుమును పైకెత్తి తలను కొద్దిగా కిందికి దించాలి. శ్వాసను వదలాలి.  2. నడుమును కిందికి వంచుతూ తలను పైకెత్తి శ్వాస పీల్చుకోవాలి.
  * బోర్లా పడుకొని నమస్కారం చేస్తున్నట్టుగా రెండు చేతులను తల ముందు వైపునకు చాచాలి. రెండు కాళ్ల మడమలను కలపాలి. శ్వాసను తీసుకుంటూ.. చేతనైనంత వరకు చేతులు, కాళ్లు, తల, ఛాతీని పైకెత్తాలి. 2-5 సెకండ్ల తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. 3-5 సార్లతో ఆరంభించి క్రమేపీ పెంచుకోవచ్చు.
నడుంనొప్పి ’ఉంటే పశ్చిమోత్తానాసనం వంటి ముందుకు వంగే ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయరాదు.
మెడ నొప్పులకు ‘సూక్ష్మం’లో పరిష్కారం

1. శ్వాస వదులుతూ తలను నెమ్మదిగా కిందికి వంచాలి. పీలుస్తూ పైకి ఎత్తాలి.
3. శ్వాస వదులుతూ తలను కూడివైపు వంచాలి. శ్వాస పీలుస్తూ తలను మధ్యకు తేవాలి. ఇలాగే ఎడమవైపూ చెయ్యాలి.
4. శ్వాస వదులుతూ.. కుడి అరచేతిని కుడి బుగ్గకు ఆనించి అదుముతూ.. ఆ ఒత్తిడికి అభిముఖంగా తలను కుడివైపు తిప్పాలి. తిరిగి శ్వాసను పీలుస్తూ మధ్యకు తేవాలి. అలాగే ఎడమ చేతితో ఎడమ బుగ్గను నొక్కుతూ తలను ఎడమవైపు తిప్పాలి.
5. రెండు అరిచేతులతో పైకి నెడుతూ.. గడ్డాన్ని కిందికి అదమాలి. ఇలా నాలుగైదుసార్లు చెయ్యాలి.
6. తలను కొద్దిగా వంచి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి గుండ్రంగా తిప్పాలి.
కారణాలు
వెన్ను నొప్పి, మెడ నొప్పికి పలు కారణాలు దోహదం చేస్తాయి.
* శారీరక శ్రమ చేయకపోవటం: రోజంతా ఎలాంటి పని చేయకుండా కూర్చుని ఉండిపోయే వారికి వెన్ను నొప్పి వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
* బరువులు సరిగా ఎత్తకపోవటం: మోకాళ్లను వంచకుండా వెన్నును ముందుకు వంచి బరువులు ఎత్తటం వల్ల వెన్ను, మెడనొప్పి రావొచ్చు.
* సరిగా కూచోకపోవటం: గంటల తరబడి కుర్చీల్లో ఎలాపడితే కూర్చుండిపోవటం, సరైన భంగిమలో కూచోకపోవటం వెన్నునొప్పికి దారితీస్తుంది.
* ప్రమాదాలు: రోడ్డు ప్రమాదాలు, కాలుజారి పడటం, ఆటల్లో కొన్ని హఠాత్‌ కదలికల (జర్క్స్‌) వంటివీ వెన్నెముక సమస్యలను తెచ్చిపెడతాయి.
* పడక, దిండు సరిగా లేకపోవటం: పడక ఎగుడు దిగుడుగా ఉండటం, దిండు సరిగా లేకపోవటం వల్ల వెన్నెముక, మెడపై విపరీతంగా ఒత్తిడి పడుతుంది. ఇది వెన్ను, మెడనొప్పికి దారితీస్తుంది.
* ఇతర సమస్యలు: ఆర్థ్రయిటిస్‌, కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్‌ వ్యాధి వంటి ఇతర సమస్యలూ వెన్నునొప్పికి దారితీస్తాయి.
ధన్యవాదములు🙏
మి నవీన్ నడిమింటి
ఇంకా హెల్త్ సమాచారం  కొరకు మా లింక్స్ లో చుడండి  చుడండి
 https://www.facebook.com/1536735689924644/videos/559309104808250/

14, నవంబర్ 2019, గురువారం

అనారోగ్యం సమస్య సమస్య వచ్చినప్పుడు తిన కూడని ఆహారం

*మీకు ఆరోగ్యం సమస్య వచ్చినప్పుడు ఆహారం  ఏమీ తినకుండా ఉండలి అవగాహనా కోసం మీ నవీన్ నడిమింటి సలహాలు*

వ్యాధులు—తినకుడనవి

*1.-మూర్చ:* చేపలు,దొండకాయ,మినుములు,కందులు,చింతపండు,అధికకారం
 *2.-బోదకాలు:*
 పెరుగు,వెన్న,బెల్లం,చేపలు,పులుపుపదార్దాలు,పాలతోచేసినపదార్దాలు
*3-లావుతగ్గడానికి:*
  చక్కర,మినుములు,చేపలు,మాంసం
*4-కీళ్ళనొప్పి:*
 పెరుగు,చేపలు,బెల్లం,పాలు,బచ్చలి,మినుములు,బటాణి,ముల్లంగి
*5-రుమటాయిడ్ ఆర్ద్రయిటిస్:*
 మినుములు,పాలు,పెరుగు,బెల్లం,చేపలు,చల్లనినీరు
నడుమునొప్పి: గుమ్మడి,పెరుగు,దుంపకూరలు
*6సయాటిక:* చిక్కుడు,చింత,అధికపులుపు,దంపకూరలు,పెరుగు
*7నేత్రవ్యాధులు:* పెరుగు,చేపలు,మాంసం,రేగు
తైరయిడ్(హైపో) :
తైరయిడ్(హైపర్) :
*8-ముక్కు సమస్యలు :*
చల్లటి పదార్దాలు
జాండిస్: అధిక కారం,మసాలాలు,ఉప్పు
*9-వాపులు:*
 చల్లటినీరు,పెరుగు,చిక్కుడు,సొరకాయ,మినుములు,ఉప్పు,బొబ్బర్లు,పుల్లటిపదార్ధాలు
వాంతులు: దొండ,ఆవాలు
*10-పుండ్లు:*
పెరుగు,పాలు,ఉప్పు
గౌట్:ఉలవలు,మినుములు,బటాణి,క్షారములు,ముల్లంగి,పెరుగు,చెరకు,మాంసం,పుట్టగొడుగులు, రొయ్యలు,చిక్కుడు, కాలీప్లవర్,
*11.-పిస్టులా:*
 చేపలు,గుమ్మడి,దోస
*12-BP:*
 ఉప్పు,అధికకారం,మసాలా,మాంసం
*13-కడుపునొప్పి :*
 దుంపలు,పెరుగు
శ్వాసవ్యాధులు: పెరుగు,ఉల్లి,చేపలు
*14-నీళ్ళవిరేచనాలు :*
 అధికకారం
*15-గ్యాస్ట్రిక్ gass:*
శీతలపదార్దాలు,పప్పులు,మాంసం,టీ,కాఫీ
*16-ముక్కులోకంతులు:*
 శీతలపదార్దాలు,పెరుగు
*17-పిల్లలు కు కడుపులో పురుగులు:*
మినుములు,పెరుగు,మాంసం,పాలు,చల్లనిపదార్దాలు
*18-దగ్గు:*
 నూనెపదార్దాలు,తియ్యనిపదార్దాలు,పాలు,పెరుగు
*19-ఆయాసం:*
చేపలు,పాలకూర,కాకర,ముల్లంగి,ఎక్కువనీరు
*20పురుషులు కు హైడ్రోసెల్ వాపు :*
 పెరుగు,దుంప,క్రొవ్వుపదార్దాలు
*21-దద్దుర్లు:*
 ఉప్పు,పులుపు
*22-తామర:*
 వంకాయ,చేపలు,గోంగూర
*23-శోభి:*
 చేపలు,వంకాయ,గోంగూర
*24-బొల్లి:*
 ఉప్పు,అధికపులుపు,అధికకారం
*25-అమ్మాయలు కు  తెల్లబట్ట:*
 చింతపండు,అధికకారం,ఉప్పు,ఆవాలు,వంకాయ,నువ్వులు
*26-ఎర్రభట్ట:*
 వేపుడు,ఆవకాయ,కాకర,గోంగూర,బొప్పాయి,వెల్లుల్లి,మసాల
*27-చర్మవ్యాధులు:*
 అధికపులుపు,ఉప్పు,వంకాయ,ఉరగాయ,మైదా,పాలు,పెరుగు,బెల్లం,నువ్వులు
*28-ఎసిడిటి:*
 పులుపు,అధికకారం,ఉరగాయ,మసాల,ఇడ్లి,దోస,టీ,కాఫీ,శెనగపిండి,వంకాయ,మైదా,నువ్వులు,
మినుములు,ఉలవలు
*29-మొలలు:*
అధికకారం,మసాలాలు,వేపుడుపదార్దాలు,దుంపకూరలు,తెల్లవంకాయ,క్యారెట్,పెరుగు,చేపలు,
పందిమాంసం, పచ్చళ్ళు
*30-క్షయ :*
 వంకాయ,కాకర,వెదురుమొలకలు,ఉలవలు,వెల్లుల్లి,నువ్వులనూనె
*31-సోరియాసిస్:*
 చేపలు,మినుములు,నువ్వులు,అధికపులుపు,పెరుగు,వంకాయ,నువ్వులు,బెల్లం,పాలు
*32-మూత్రంలోరక్తం:*
 మసాలాలు,వేపుడుపదార్దాలు,వేడిపదార్దాలు
*33-మూత్రంలోమంట:*
 కాకర,అధికకారం,ఉప్పు,వేపుడు
*34-ప్రోస్టేట్ వాపు:*
 అధికపులుపు,వేపుడు,పెరుగు
మధుమేహం:పెరుగు,చెరకు,బత్తాయి,అరటి,దానిమ్మ,సపోటా,బెల్లం,గుమ్మడి,కండ,చేపలు,బచ్చలి,మైదా,
శనగపిండి,జీడిపప్పు
*35-అతిసారం:*
 నువ్వులు,గుమ్మడి,బెల్లం,బచ్చలి,శనగపిండి,మైదా,వెల్లుల్లి,అధికకారం,ఉసిరి,మినుములు,
మసాలాలు,టమాట,దోస,ద్రాక్ష
*36-ఆస్తమా:*
 పెరుగు,నువ్వులు,ఉరగాయ,icecream,దుంపకూరలు,చేపలు,దుంపలు,ఆవాలు
మూత్రపిండం లో *36-రాళ్ళు :*
 కాలీప్లవర్,దొండ,పుట్టగొడుగు,మాంసం,అధికపులుపు,టమాట,ఉసిరి,
సపొట,నల్లద్రాక్ష,బటానీ,బీన్స్,పాలకూర,కాఫీ,గుమ్మడి,బెండ,చిక్కుడు
*37-పక్షవాతము:*
 పెరుగు,దుంపకూరలు,శీతలపదార్దాలు,గుమ్మడి,బెండ,గోంగూర,చల్లనినీరు
*38-పైబ్రాయిడ్:*
నరాల వాపు: దుంపకూరలు,గుమ్మడి,పెరుగు
*39-గుండెపోటు:*
 నెయ్యి,పాలమీగడ,మాంసం,చేపలు,మైదా,చనగపిండిఉరగాయ,చిప్స్
*40-అమ్మాయి బహిష్టునొప్పి:*
దుంపలు,గుమ్మడి,వంకాయ
బొల్లి:
లీవర్ పెరుగుదల: పెరుగు,దుంపకూరలు,శీతల పదార్దాలు,చింత,కూల్డ్రింక్స్
*41-ఇసినోఫిలియా :*
చేపలు,దుంపలు
*42-శుక్రకణాలపెరుగుదల:* అధికఉప్పు,అధికకారం,వాము,క్యాబేజీ
సిపిలిస్: దుంపకూరలు,గుమ్మడి,వంకాయ,కాకర,ఉలవలు,నువ్వులు,కోడిమాంసం
*43-పురుషులు లో గనేరియా:*
అధికకారం,మసాలాలు,కోడిమాంసం,గోంగూర,వంకాయ,ఉలవలు,గుమ్మడి,కాకర,మామిడి
      పై ఆహారం సమస్య ఉన్న అప్పుడు ఈ ఆహారం తీసుకోవద్దు
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

పిస్టుల్లా నొప్పి నివారణ కు i

*భగందర పుండు (ఆనల్ ఫిస్టులా) నొప్పి నివారణ పరిష్కారం మార్గం నవీన్ నడిమింటి సలహాలు*

     పెద్దప్రేగు మరియు మలద్వార చర్మం మధ్య ఏర్పడుతుంది. మలద్వార/పాయువు గ్రంధిలో చీము ఫిస్టులా/భగందర పుండుకు దారితీస్తుంది. పెద్దప్రేగు మరియు పాయువు మధ్య గొట్టం అనేది మలద్వార మార్గము, ఇక్కడ అనేక పాయువు గ్రంధులు ఉంటాయి. ఈ గ్రంధులలో సంక్రమణం (infection) చీము ఏర్పడటానికి కారణమవుతుంది, ఈ చీము పాయువు వైపు మార్గం ద్వారా ప్రవహించి పుండును తెరిచి ఉంచుతుంది.
ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మలద్వారం చుట్టూ నొప్పి మరియు చికాకు అనేవి ప్రధాన లక్షణాలు. కూర్చున్నపుడు లేదా కదలుతున్నప్పుడు లేదా ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన కండర నొప్పి;మలంలో చీము లేదా మలంలో రక్తం కారడం లేదా మలద్వార చర్మం సమీపంలో ఒక మురికి వాసన; మలద్వారం చుట్టూ వాపు మరియు ఎరుపు; జ్వరము, చలి, అలసట మరియు అనారోగ్యం వంటివి అదనపు లక్షణాలు.
ప్రధాన కారణాలు ఏమిటి?
ఆనల్ ఫిస్ట్యులాలు సాధారణంగా మలద్వార కురుపులు కారణంగా అభివృద్ధి చెందుతాయి. చీము పోయిన తర్వాత ఈ కురుపులు సరిగ్గా నయం అవ్వకపోతే ఆనల్ ఫిస్ట్యులాలు సంభవిస్తాయి. తక్కువ శాతంలో క్రోన్'స్ వ్యాధి, క్షయవ్యాధి, డైవర్టికులిటిస్ (diverticulitis), లైంగికంగా సంక్రమించిన వ్యాధులు (STD), గాయాలు, లేదా క్యాన్సర్ వంటి పరిస్థితులు కూడా కారణమవుతాయి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
మలాశయ లక్షణాలు మరియు మునుపటి ఆరోగ్య పరిస్థితి యొక్క జాగ్రత్త పరిశీలన అనేది ఈ సమస్యను నిర్ధారించడానికి సహాయపడుతుంది. జ్వరం, నీరసం, వాపు మరియు ఎరుపుదనం వంటి లక్షణాల గురించి వైద్యులు పరిశీలిస్తారు. కొన్ని పుండ్లు పై చర్మంలో ఒక గడ్డలా బయటకి కనిపిస్తాయి. రక్తం లేదా చీము యొక్క పారుదలను శారీరక పరీక్షలో చూడవచ్చు. చీము లేదా రక్తం ఉందా అని చూడటానికి వైద్యులు ఆ ప్రాంతాన్ని నొక్కవచ్చు. ఒక ఫిస్టులా ప్రోబ్ (fistula probe), అనోస్కోప్ (anoscope), మరియు ప్రతిబింబన (ఇమేజింగ్) అధ్యయనాలు (ultrasound, MRI లేదా CT స్కాన్) కూడా ఉపయోగించవచ్చు. అంకాత్మక(డిజిటల్) మలాశయ పరీక్ష బాధాకరముగా ఉంటుంది మరియు చీమును విడుదల చేయవచ్చు. ఫిస్ట్యులాలు మూసివేయబడవచ్చు కానీ అప్పుడప్పుడు కారవచ్చు అది నిర్ధారణకు కష్టం అవుతుంది.
చికిత్స కోసం ఇప్పటి వరకు మందులు లేదా ఔషధాలు అందుబాటులో లేవు. ఫిస్ట్యులాలను ఎక్కువగా శస్త్రచికిత్సతోనే చికిత్స చేస్తారు. వాటికవే నయం కాలేవు. చికిత్స కోసం శస్త్రచికిత్సతో పాటు యాంటీబయాటిక్స్ ను కూడా వాడతారు. శస్త్ర చికిత్సలో క్రింది ఎంపికలు ఉంటాయి:

ఫిస్టులోటమీ (Fistulotomy)
ఈ విధానంలో మొత్తం  ఫిస్టులాను కత్తిరించడం జరుగుతుంది మరియు దానిని నయం చేయటానికి దానిని తెరవడం జరుగుతుంది .

సెటాన్ విధానము (Seton procedure)
సెటన్ అని పిలువబడే సన్నని శస్త్రచికిత్స రబ్బరును ఫిస్టులాలో ఉంచుతారు మరియు ఒక రింగ్ను ఏర్పడెలా చివరన కలిపి ఉంచుతారు. ఫిస్టులా నయం కావడం కోసం వారాల పాటు ఇది ఉంచబడుతుంది, తరువాత చికిత్సకు అవసరమైన ఇతర శస్త్రచికిత్సా పద్ధతులు ఉంటాయి.

*💊భగందర పుండు (ఆనల్ ఫిస్టులా)*

1.-Bmd MaxBmd Max 2.5 Mg Capsule
2.-GlyinGlyin 6.4 Mg Tablet
3.-GlytrateGlytrate 2.6 Mg Tablet
4.-Gtn SorbitrateGTN SORBITRATE 0.5MG TABLET
5.-NitrobidNitrobid 2.6 Mg Tablet
6.-NitroglycerinNitroglycerin 5 Mg Injection
7.-Nitro (Three Dots)Nitro 6.4 Mg Tablet
8.-Vasovin XlVasovin Xl 2.5 Mg Capsule
*👉🏿ఆయుర్వేదం మందులు*
1 -గ్యాస్ట్రిక్ సమస్య బాగా ఉంటే
హింగ్వాష్టక చూర్ణం రెండు పూటలా మజ్జిగ తో తీస్కోండి
2.- *పిల్లలు మోషన్ ఫ్రీ అవడానికి*
SMUTH  అనే సిరప్ దొరుకుతుంది, ఒక వారం రోజులపాటు రోజు 2.5 ml రాత్రిపూట త్రాపండి. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది,
*3-ఫిస్టులా నొప్పి బాగా ఉంటే*
A-sukhudha cream రాసుకోవాలి
B-కాoచనార గుగ్గులు (ఉదయం రాత్రి వేసుకోవాలి )
C-చిరివిల్గాది  కాషాయం (భోజనం తరువాత )
D-మహామంజిస్తారిష్ట (ఉదయం రాత్రి  )
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
     నేను పై నా చెప్పిన మందులు అన్ని  కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.
           మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

HIV కు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో

*Share this News  , Every  Day  HIV Patient s Checkup & Free Medicine at Ramanthapur Dharmakiran Government Hospital*
*HIV రోగులకు శుభవార్త  ఎయిడ్స్ కి మందు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
 
 పూర్తిగా తగ్గి పోతుంది చాలా మందికి తగ్గింది,  ఈ మందు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు, ప్రతీ సోమవారం నుండీ   శని వారం వరకూ  ఈ మందులు ఇస్తారు,
   
*ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకూ మాత్రమే మందులు ఇస్తారు*  పేషంట్లు తమవెంట వారి ఆధార్ కార్డ్ మరియు రక్త పరీక్ష ల రిపోర్టులు తీసుకొని రావలెను ఇతరులకు సహాయము చేయాలి అనుకునే వారు ఈ post ని  తప్పని సరిగా SHARE   చేసి ప్రాణాలు కాపాడండి  ఇంకా  ఏమైనా వివరాలు  తెలుసు కోవాలి అనుకునే వారు నా సెల్ నెంబర్ల  కి కాల్ చేయండి ..9492916056,970370666
*👉🏿అడ్రస్ :::  గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్, రామంతాపూర్, దూరదర్శన్ TV స్టూడియో ప్రక్కన,హైదరాబాద్...................*

HIV రోగులకు హోమియో మెడిసిన్స్
పాము విషంతో ఎయిడ్స్ కు మందుని తయారు చేస్తున్న తెలుగు వైద్యులు

     ఎయిడ్స్, ఎబోలా వంటి వ్యాధి నివారణకు మందు తయారవుతోంది.
       క్రోటలస్ హరిడస్ పాము విషంతో తయారు చేసిన ఈ మెడిసిన్ తో వ్యాధిగ్రస్తులకు CD4 కౌంట్ తగ్గుతోందని చెబుతున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కూడా ఈమెడిసిన్ కు ఓకే చెప్పింది. రిజల్ట్ కూడా మెరుగ్గా ఉండండతో రోగులు కూడా ఈ మందునే వాడుతున్నారు.

         ఆస్పత్రికి రాగానే… మొదట రోగి బరువు, ఆరోగ్య పరిస్థితి  తెలుసుకుని ఒక చిట్టీ రాసిస్తారు అక్కడి సిబ్బంది. ఆ తర్వాత అందరికీ హోమియో మెడిసిన్ ఇస్తారు. ఈ మందులు వాడడంతో CD4 కౌంట్ తో పాటు ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతోందని రిపోర్టులు కూడా చూపిస్తున్నారు. కొందరు మాత్రం యాంటీ రిట్రోవైరల్ థెరపీ ని వాడుతున్నామనీ.. తమకు కూడా కౌంట్స్ తగ్గుతోందని తెలిపారు. అయితే ఈమెడిసిన్ ఇంకా బాగా పనిచేస్తోందని తెలియడంతో ఇక్కడకు వచ్చామంటున్నారు.

పేషంట్లకు ఇచ్చే హోమియో మెడిసిన్ తెల్లటి చక్కెర గోళీలా ఉంటుంది. కానీ ఈ క్రోటలస్ *💊హారిడస్ 30 అనేమందు* తయారీ చాలా కష్టమైనదని చెబుతున్నారు. బ్రెజిల్ లో మాత్రమే ఉండే క్రోటలస్ హారిడస్ అనే అరుదైన పాము విషం నుంచి తీసే ఈ మందు చాలా పవర్ ఫుల్ అంటున్నారు. ఒక్కమిల్లిగ్రామ్ పాము విషానికి 99 మిల్లీగ్రామ్లో ఇతర రసాయనాలు మిక్స్ చేస్తే మెడిసిన్ రెడీ అవుతుందని అంటున్నారు డాక్టర్లు.

 డాక్టర్లు. మెడిసిన్ కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండడంతో..మెడిసిన్ సప్లై పై ఆస్పత్రి అధికారులు స్పెషల్ దృష్టి సారించారు. మరిన్నిసేవలు రోగులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 *గమనిక నవీన్ సలహాలు 👉🏿*
1 -ఫోటోలో ఉన్న వి ART మందులు. ఇవి అన్ని పెద్ద ప్ర భుత్వ ఆస్పత్రిలో ఉచితంగా ఇస్తారు. ఇవి వాడుతూ సరి ఐన ఆహారం తీసుకుంటూ దురలవాట్ల కి దూరంగా ఉంటే చాలా సంవత్సరాలు ఆరోగ్యం గా ఉండవచ్చు. రామంతపూర్ హోమియో మందులు వేరు. రెండూ ఒకేలా పని చేస్తాయి ఫాస్ట్ గా తగ్గుతుంది .
2.-సంభోగాల వల్ల, , రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు. ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను వైరస్ వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి వై రస్ మనుషలకు మాత్రమే సోకుతుంద
*👉🏿ఎయిడ్స్ ఎక్కడ నుహెచ్ ఐ వి రొగి తీసుకొనవలసిన జాగ్రత్తలుసవరించు*

పౌష్టికరమైన (Protein Rich Food )ఆహారం సమయానికి తీసుకొవటం,

వేళకు తప్పకుండా మందులు వెసుకోవాలి ( Drug Adherence ), డాక్టరు అపాయింట్మెంట్ లను, Lab Test లను మరవకూడదు.

వైరల్ వ్యాధులు వ్యాపించిన ప్రదేశాలకు అలాంటి రోగులకు దూరంగా వుండాలి.

3001 సూచించిన టీకాలు తీసుకొవటం వల్ల కొన్ని వ్యాధులను నివారించవచ్చు.

ఎలాంటి వ్యాదులైన వస్తె సరియైన సమయానికి డాక్టరుగారికి చూపించుకొవటం.

దూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

మీ CD4 సంఖ్య బాగా తగ్గినప్పుడు ఎయిడ్స్ రుగ్మతలు రాకుండా HIV మందులతో పాటుగా Prophylaxis తీసుకొవటం[5].
ఎయిడ్స్ కు సంబంధించిన చాల రుగ్మతలు రాకుండా Prophylaxis మందులు వున్నాయి
*ధన్యవాదములు 🙏*
 *మీ నవీన్ నడిమింటి*
          మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/

12, నవంబర్ 2019, మంగళవారం

పొల్యూషన్ వాళ్ళు కలిగే సమస్యలు అవగాహనా కోసం

*రోజూ రోజు కు పెరుగు తున్న పొల్యూషన్ నుండి మనము ఎలా ఎదురుకోవాలి అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు నివారణ పరిష్కారం మార్గంలు*
      ఇది ఇప్పుడు ఢిల్లీ లో జరుగుతుంది... మనం ఇప్పటికైనా మేల్కొకపోతే మన దగ్గరకి కూడా ఇదే పరిస్థితి రావడానికి ఎంతో సమయం పట్టదు... ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది...ఇప్పుడు హాస్పిటల్స్ లో ICU లో కొముక్కునే ఆక్సిజన్ ఈ ప్రకృతి ని కాపాడుకోలేకపోతే ప్రతి నిమిషం మనం ఆక్సిజన్ ని కొనుక్కోవలసిందే... తస్మాత్ జాగ్రత్త...

            నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్న‌ది. వాహ‌నాల నుంచి వెలువడే పొగ‌, ప‌రిశ్ర‌మ‌లు, అడ‌వుల‌ను ధ్వంసం చేయడం త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువ‌వుతున్న‌ది. దీంతో ప్ర‌జ‌లు అనేక అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఊపిరితిత్తుల్లో కాలుష్య కార‌కాలు చేరి అవి వ్యాధుల‌ను క‌ల‌గ‌జేస్తున్నాయి
*👉🏿బ్రెయిన్ తో పాటు డయాబెటిస్ పేషంట్లు కనుక పొల్యూషన్ కి గురైతే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ చేరి ట్యూబర్కిలోసిస్ లాంటి వి ఎఫెక్ట్ అవడానికీ ఛాన్సులున్నాయి*
*👉🏿శ్వాసకు మనస్సుకు చాలా దగ్గరి సంబంధం ఉంది. సహజంగా చూస్తే శ్వాసే మనస్సు. శ్వాస స్థూల రూపం, మనస్సు దాని సూక్ష్మ రూపం.  శ్వాసే మనస్సుగా మారుతుంది. కావున శ్వాస కదిలితే మనస్సు కదులుతుంది. శ్వాస ఆగితే మనస్సు ఆగుతుంది. మనస్సు ఆగితే శ్వాస ఆగుతుంది.* కావున ద్యానంలో మొదట శ్వాస తగ్గుతుంది, తర్వాత మనస్సు  ఆగుతుంది. మనస్సు ఆగితే సత్యం తెలుస్తుంది.
*👉🏿రోడ్లమీద ఎయిర్ పొల్యూషన్ మెదడుకు ఎంత ప్రమాదం అంటే…*
       హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ వంటి నగరాల్లో గంటల తరబడి రోడ్ మీద కాలుష్యంలో గడుపుతూ ఉంటాం. అయితే అనేకమందికి బ్రెయిన్ ఫాగ్ వంటి  సమస్యలు ఉత్పన్నం కావడానికి ఈ  ఎయిర్ పొల్యూషన్ కారణమవుతోంది.

2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణం కలిగిన ధూళి కణాలు ముక్కు ద్వారా నేరుగా బ్రెయిన్ లోని olfactory cortex అనే ప్రదేశంలోకి చేరుకుంటున్నాయి. అలాగే ఊపిరితిత్తుల ద్వారా, ప్రేగుల ద్వారా  రక్త ప్రవాహంలోకి కూడా అనేక కణాలు మళ్లీ బ్రెయిన్‌కి వెళ్తున్నాయి. అనేక సందర్భాల్లో మనిషి బ్రెయిన్‌ని పోస్ట్‌మార్టం  చేసినప్పుడు  వివిధ వాహనాల ఇంజిన్స్ నుండి బయటకు వచ్చే ధూళిని పోలిన కణాలు ఫ్రాంటల్ కార్టెక్స్‌లో దర్శనమివ్వడం  ఆందోళన కలిగించే అంశం. అంతేకాదు,  అధిక సమయం పాటు వాయుకాలుష్యం లో గడిపిన వారి  బ్రెయిన్‌లో వైట్ మాటర్  పరిమాణం బాగా తగ్గినట్లు కూడా  రుజువయింది.

వాయు కాలుష్యానికి గురి అయ్యే చిన్నపిల్లల విషయంలో బాసల్ గాంగ్లియా వంటి బ్రెయిన్‌లోని  ముఖ్యమైన ప్రదేశాలు చాలా నెమ్మదిగా డెవలప్ అవుతున్నట్లు పలు MRI స్కాన్ల ద్వారా  నిరూపితమైంది. బ్రెయిన్ సెల్స్  దెబ్బ తినడానికి కూడా వాయు కాలుష్యం పరోక్షంగా కారణం అవుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే జ్ఞాపకశక్తికి సంబంధించిన అతి  పెద్ద సమస్య అయిన అల్జీమర్స్‌కి  కారణమయ్యే amyloid-B ప్రొటీన్  వాయు కాలుష్యానికి గురి అయ్యే వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటున్నట్లు ఆధారాలు లభించాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేవలం శ్వాసకోశ సంబంధిత సమస్యలు మాత్రమే కాదు.. ఇంకా అనేక రకాలుగా మనిషి వాయు కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఎవరికీ వ్యక్తిగతంగా మందులు సూచించడం జరగదు..దయచేసి గమనించండి.

"మీ ఫేమిలీ డాక్టరుని గాని..దగ్గరలో డాక్టరుని గాని సంప్రదించండి..ఇంకాఏదైనా వ్యాధి వివరాలు కావాలంటే ఈ గ్రూపులో నేను ముందు పెట్టిన పోస్టులు చూడండి..అవగాహన పెంచుకోండి... *ఎవరికీ మందులు సూచించడం ఈ గ్రూపులో సాధ్యం కాదు*"
సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

కాలు చేతులు పై అనేకాయలు నివారణ

*ఆనెకాయలు అంటే ఏమిటే పాదాలు చేతులు పై వచ్చినప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం*
          ఆనెకాయలు (Calluses) అనేవి మన చేతులు మరియు కాళ్ళ చుట్టూ చర్మం పైన కఠినమైన చర్మంతోకూడిన మచ్చలు (patches). అవి కేవలం బాధించేటివీ మరియు అసౌకర్యమైనవే  కాదు, చూడడానికి కూడా ఆహ్లాదకరమైనవేం కాదు. ఆనెకాయలు ఓ తీవ్రమైన సమస్య కాదు, కానీ అవి వాటిని సులభంగా నివారించవచ్చు మరియు నయమూ చేసుకోవచ్చు.
ఆనెకాయలు మరియు ఆనెలు (corns) రెండూ ఒకటి కాదు. తరచుగా ఆనెకాయల్నే ఆనెలుగా వ్యవహరిస్తూ పొరపాటు పడటం జరుగుతోంది. ఆనెలు మరియు ఆనెకాయలు రెండూ కూడా ఘర్షణకు విరుద్ధంగా ఏర్పడే ప్రక్రియలో రక్షించుకోవడానికి చర్మపు కఠిన పొరలతో ఏర్పడ్డవే అయినా అనెకాయలు సాధారణంగా ఆనెల కంటే పెద్దవిగా ఉంటాయి. అనెకాయలు కేవలం ఆనెలు ఏర్పడేచోట్లలోనే కాక వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పడతాయి మరియు అరుదుగా ఎప్పుడూ బాధాకరమైనవే.
ఆనెకాయల ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఆనెకాయలు ముఖ్యంగా అడుగుల కింది అరికాళ్ళు లోని మడిమెల్లో (హీల్స్)  మరియు (పాదం బంతుల్లో) ముందు భాగంలో, అరచేతులు లేదా మోకాళ్లు; శరీరం భంగిమలు మరియు కదలికల నుండి కలిగే ఒత్తిడిని భరించే కేంద్రభాగాల్లో ఎక్కువగా ఏర్పడతాయి. అవి  సాధారణంగా ఈ క్రింది విధంగా కనిపిస్తాయి.

గట్టి బుడిపె లాగా పైకి ఉబికి ఉంటాయి.

గట్టిగా నొక్కినప్పుడు బాధాకరంగా ఉంటాయి. లేదా దాని ఉపరితలం క్రింద లోతులో సున్నితత్వంతో కూడిన నొప్పి కల్గుతుంది.

చర్మంపై మందమైన చర్మంతో కూడిన కఠినమైన పాచ్ (మచ్చ)

చర్మం మైనంలాగా,  పొడిగా మరియు పొరలు (పొలుసులు) గా కనిపిస్తుంది
*👉🏿ఆనెకాయలకు ప్రధాన కారణాలు ఏమిటి?*
       ఆనెకాయలకు ప్రధాన కారణం ఘర్షణ లేక రాపిడి. పాదాలకు ఈ ఘర్షణ లేదా రాపిడి ఎందుకు కలుగుతుందంటే:

పాదరక్షలు చాలా గట్టివి (hard) లేదా చాలా బిగుతు (tight )గా ఉన్నవి వేసుకోవటంవల్ల

కొన్ని సంగీత వాయిద్యాలను వాయించడం ద్వారా

జిమ్ పరికరాలతో పని చేయడం

బ్యాట్ లేదా రాకెట్ ను పట్టుకుని ఆడే క్రీడలో ఆడటంవల్ల

తరచుగా చాలా దూరాలకు సైకిల్ లేదా మోటారుబైక్ పై స్వారీ

బూట్లు తో పాటు మేజోళ్ళు (సాక్స్) ధరించకపోవడంవల్ల.

కాలిబొటనవ్రేలి గోరుచుట్టు లేక మడమ శూలలు (Bunions) ,కాలిగోళ్ల వికృతరూపాలు లేదా ఇతర వైకల్యాలు ఆనెకాయల (calluses) ప్రమాదాన్ని పెంచుతాయి.
*👉🏿ఆనెకాయల నిర్ధారణను ఎలా చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?*
ఆనెకాయలను (calluses)
     అన్ని సమయాలలో సాక్స్లతో చక్కగా అమర్చిన బూట్లు ధరించడం
*ఆనెలు హాని చేయవు..!* 1.-ముఖ్యంగా కాళ్లకి చెప్పులు లేకుండా పొలాల్లో తిరిగే వారి పాదాలకి ఆనెలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
2.-బయట ప్రదేశాల్లో, ఇసుకప్రాంతాల్లో తిరగాలంటే ఆనెలు ఉన్న వారికి నరకయాతనే. ఆనెలను *💊పోగొట్టే హోమ్‌రెమిడీస్‌ ఏంటో తెలుసుకుందాం*. ఆనెలు మనిషికి హాని చేయవు. అయితే చూడగానే భయపెడతాయి.
*కలబందని పేస్ట్‌ చేసి ఆ మిశ్రమాన్ని ఆనెకి పూయాలి.* ఈ భాగంలో కాలికి బ్యాండేజ్‌ చుట్టాలి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మంచిఫలితం ఉంటుంది.
*A-తులసి ఆకుల్ని ఆముదంనూనెతో కలిపి పేస్ట్‌ చేసుకోవాలి.* ఈ పేస్ట్‌ను ఆనె ఉండే చోటు పట్టించి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి.
*B-వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి ఆనె ఉండే చోటు కట్టుగా కట్టాలి. వెల్లుల్లి బాక్టీరియాని చంపేస్తుంది*. దీంతో పాటు ఆనెలకి చక్కటి మందులాగా పనిచేస్తుంది.
*C-ఒక చుక్క వెనిగర్‌ ని ఆనెపై వేసి అక్కడ కాస్త దూదిని పెట్టి కట్టు కట్టి అలాగే కొద్దిసేపు ఉంచటం వల్ల తగిన ఫలితం కనిపిస్తుంది.*
*✍ఆనెకాయలు కొరకు మందులు*
1.-Clostar SCLOSTAR S OINTMENT 15GM
2.-Halonext SHALONEXT S OINTMENT 30GM
3.-Eczmate SECZMATE S 15GM OINTMENT
4.-ElosalicElosalic Ointment207Hh
5.-Momoz SMomoz S Ointment
6.-Mone SMone S 0.01% Ointment
7.-Momate SMOMATE S OINTMENT 10GM
8.-Momtas SMomtas S Ointment
9.-Momtop SMomtop S Ointment
10.-Saltopic MSaltopic M Ointment
*👉🏿పాదాలు నొప్పులు కు*
1.-జిల్లేడు పువ్వు ఆముదం లే కొద్దిగా వేయించి పేస్ట్ మడిమ చుట్టూ పూయండి...
2.-ఇటుక మంటలో కాల్చి కాటన్ క్లోత్ లో పెట్టి కాపండి.
3.-ఒక గిన్నెలో వేడి నీళ్లు ఒక గిన్నెలో చల్లటి నీళ్లు పెట్టుకొని ఒక గిన్నెలో 10సెకన్లు ఇంకో గిన్నెలో 10సెకన్లు మార్చి మార్చి పెట్టండి 5నిముషాలు
వారంలో తగ్గిపోతుంది
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
   నేను చెప్పిన  మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.మరింత సమాచారం లింక్స్ ను చూడాలి 👇

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/q