13, అక్టోబర్ 2020, మంగళవారం

మధుమేహం అదుపులో ఉండాలి అంటే వాళ్ళు తీసుకోవాలిసిన ఆహారం నియమాలు ఈ లింక్స్ లో చుడండి

అయితే కిడీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత రోగనిరోధకశక్తి చాలక, మందులు సరిపడకపోవడం వల్లగానీ- అమర్చిన కిడ్నీ పనిచేయలేకపోవచ్చును. అలాంటి సందర్భాలలో మళ్ళీ డయాలసిస్ గానీ, మరో కిడ్నీని అమర్చడంగానీ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితినంతా కూడా చికిత్స చేస్తున్న నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండాల వైద్యనిపుణుడు) నిశితంగా పరీశీలిస్తుంటారు. కాబట్టి... ఫలితాలు ఎక్కువశాతం వ్యాధిని నిర్మూలించదగ్గవిగానే ఉంటున్నాయి. డయాబెటిక్ న్యూరోపతి (నరాలవ్యవస్థ దెబ్బతినటం)
షుగర్ వ్యాధిగ్రస్తులలో సాధారణంగా పలు ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. వీటిలో ముఖ్యంగా నరాలవ్యవస్థ దెబ్బతినటం (డయాబెటిక్ న్యూరోపతి) చాలామందిలో కనిపిస్తుంది. నొప్పి, ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో మార్పులను గ్రహించగలిగే నరాల వ్యవస్థపైన షుగర్ ప్రభావం ఉంటుంది. వీటితోపాటు అసంకల్పిత చర్యలను నియంత్రించే అలాగే అటానమిక్ (అంతర్ అవయవాల మార్గదర్శి) నరాల వ్యవస్థను ప్రభావితం చేసే మోటార్ నరాల వ్యవస్థ కూడా దెబ్బతినవచ్చు. రక్తంలో షుగర్ నియంత్రణలో లేకపోవడం, రోగి వయస్సు పెరగడం, దీర్ఘకాలంగా షుగర్ వ్యాధి కొనసాగటం, హృదయ సంబంధవ్యాధి, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవల్స్ అసాధారణంగా వుండడం తదితర సమస్యలవల్ల నరాల వ్యవస్థ మరింతగా దెబ్బతింటుంది. 25 ఏళ్ళపాటు షుగర్ వ్యాధి వున్నవారిలో 50 శాతం మంది న్యూరోపతి వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటానమిక్ న్యూరోపతి (అంతర్ అయవములకు మార్గదర్శి) షుగర్ వ్యాధిగ్రస్థులలో కనీసం 20 నుండి 40 శాతం మందిలో ఉంటుంది. (స్థూలంగా మూడు రకాల న్యూరోపతి వ్యాధులు ఉంటాయి. అవి సెన్సరి (జ్ఞాననాడి), అటానమిక్, మోటార్ (చలన నరాల వ్యవస్థ) వ్యాధులు.
సెన్సరి న్యూరోపతి : శరీరంలోని వివిధ భాగాల నుండి వేడి, చల్లదనం, నొప్పి మొదలైన జ్ఞానేంద్రియాలను మెదడుకు తీసుకుపోయే నరాలవ్యవస్థ

ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది.
మోటార్నర్స్ : మోటార్ న్యూరోపతిలో భాగమైన డయాబెటిక్ అమియో ట్రోఫీలో ఈ నరాలవ్యవస్థ దెబ్బతింటుంది. మోటార్ న్యూరోపతి వల్ల తొడనరాల వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది దెబ్బతిన్నప్పుడు నొప్పి వుండచ్చు, లేక పోవచ్చు.
కంటి కండరాలనరం : సాధారణంగా ఒక కంటికి సంబంధించిన నరాల వ్యవస్థ దెబ్బ తిన్నట్లైతే ఒక వస్తువు రెండులాగా కనిపిస్తుంది. ఈ సమస్య ఆకస్మికంగా కనిపించవచ్చు. ఈ సమస్య తక్కువకాలమే వుండి తగ్గిపోవచ్చు.
=84)
= మధుమేహం-సమగ్ర అవగాహన - చికిత్స పొట్టకు వెళ్ళే నరం: దీన్ని మోటార్ న్యూరోపతి అంటాం. ఇది దెబ్బతిన్నప్పుడు పొట్ట ఖాళీ అవదు. ఇలా పొట్ట ఖాళీ అవని స్థితిని గ్యాస్ట్రోపరిసిస్ అంటాం. దీనివల్ల వాంతి కావటం, ఉదరభాగం ఉబ్బటం, ఆహారం సరిగా శరీరానికి పట్టకపోవటం లాంటివి ఉంటాయి. ఇవి వున్నప్పుడు మనిషి పౌష్టికాహార లోపంతో బాధపడుతు న్నట్టుగా కనిపిస్తాడు. ఆహారం తీసుకున్న తర్వాత నెమ్మదిగా జీర్ణంకావటం వల్ల హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెరశాతం ప్రమాదస్థాయికి తగ్గటం) వ్యాధి కలగవచ్చు. అంతిమంగా ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యాక రక్తంలో చక్కెరశాతం పెరగవచ్చు.
పేగులకు వెళ్ళేనరం : పేగులు సక్రమంగా పనిచేయకపోవటం వల్ల డయాబెటిక్ డయేరియా సంభవిస్తుంది. పెద్దపేగు సక్రమంగా పనిచేయనప్పుడు మలబద్దకం కూడా ఏర్పడుతుంది. ఇవిగాక బ్లాడర్ న్యూరోపతి, పోస్టరల్ హైపోటెన్షన్
యధుల బాబు లాలలలలలల స్పష్టంగా తెలీదు. అందుకే కొంతకాలంగా వైద్యరంగం దీనిపై విస్తృతంగా కృషి చేస్తోంది. సమస్య ఆరంభమైతే దీన్ని నయంచెయ్యటం ఎలాగన్నదే కాదు... అసలు రాకుండా నివారించటం మీద కూడా దృష్టి సారిస్తోంది.
అసలు ఏమవుతుంది?
మన భుజం కీలు దగ్గర ప్రధానంగా మూడు ఎముకలుంటాయి. ఒకటి - రెక్కగూడు. ఇదే భుజం కీలుకు ఆధారం. రెండోది - చేతినుంచి వచ్చే ఎగువ ఎముక, మూడోది - మెడ కింద నుంచి వచ్చే కాలర్ బోన్. ఈ మూడు ఎముకలూ భుజం కదలికల మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఇక కీలు మృదువుగా కదిలేందుకు వీలుగా గిన్న-బంతి కీలు మీద ఒక తిత్తి (కాప్స్యూల్), దీనిలోపల మృదువైన సైనోవియల్ ద్రవం, మరికొన్ని మృదువైన పొరల వంటివన్నీ ఉంటాయి. కీలు దగ్గర ఎముకలు దృఢంగా పట్టుకుని ఉండేందుకు లిగమెంట్లు, టెండన్ల వంటివీ ఉంటాయి. వీటన్నింటి సాయంతో మన భుజం కీలు రకరకాల దిక్కుల్లో చాలా స్వేచ్ఛగా, మృదువుగా కదులుతుంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో, కీలుపైన ఉండే ఈ 'కాప్స్యూల్' తిత్తి బాగా కందిపోయి కదిల్చినప్పుడల్లా నొప్పి, బాధ మొదలవు తాయి. ఈ తిత్తి బాగా ఉబ్బి, బిగువుగా తయారైతే కీలు కదలటమే కష్టంగా తయారై
86// 256

వ్యాధి లక్షణాలు : 
               సెన్సరి న్యూరోపతి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రభావం వున్న ప్రాంతాలలో తిమ్మిర్లు లేదా మంటతో కూడిన నొప్పి, మొద్దుబారటం, చల్లగా వుండటం లేదా ఎక్కువగా స్పర్శ తెలియటం లాంటివి ఉంటాయి. రాత్రిపూట ఈ వ్యాధి లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుకున్నట్లైతే డయాబెటిక్ న్యూరోపతిని నివారించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఎక్కువ ఖనిజలవణాలు, విటమిన్లు వున్న ఆహారం తీసుకోవటం వ్యాధి నివారణకు తోడ్పడతాయి. మధుమేహుల్లో భుజం సమస్య:
నిజానికి భుజం కీలు కదలకుండా బిగిసి పోవటమన్నది ఎవరికైనా రావచ్చు. అలాగే రకరకాల కారణాల వల్ల రావచ్చు. కానీ ఎందుకో ఈ సమస్య మధుమేహుల్లో చాలా ఎక్కువ. పైగా కారణమేమిటో స్పష్టంగా తెలీదు. అందుకే కొంతకాలంగా వైద్యరంగం దీనిపై విస్తృతంగా కృషి చేస్తోంది. సమస్య ఆరంభమైతే దీన్ని నయంచెయ్యటం ఎలాగన్నదే కాదు... అసలు రాకుండా నివారించటం మీద కూడా దృష్టి సారిస్తోంది.
=(85)
- అపలు పనునుతుంది?
మధుమేహం-సమగ్ర అవగాహన - చికిత్స 
               మధుమేహసమాఖ్య బాధితులకు ఎప్పటి నుండో హెచ్చరిస్తూనే వుంది. ప్రపంచవ్యాప్తంగా - మధుమేహ బాధితుల కాళ్ళను తొలగించాల్సిన విషమ పరిస్థితి యాంప్యుటేషన్' ఒక తీవ్రమైన సమస్యగా పరిణమించింది.
ఈ విషయంలో వైద్యనిపుణులు ఎంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే... ప్రస్తుతం వైద్యరంగంలో కొనసాగుతోన్న ఆధునిక పరిశోధనలు ఈ విషయంలో చాలావరకూ అభివృద్ధిని సాధించాయి. కాలిపాదాలకు గాయాలైనప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో - అవి నయమయ్యే స్థితిని కణాల స్థాయిలో అధ్యయనం చేయడం జరిగింది. దీని వలన - గాయాలు మానడానికి అవసరమైన గ్రోత్ఫాక్టర్స్ ప్రాముఖ్యత గురించిన అవగాహన ఎంతో పెరిగింది.
దాదాపు - పదేళ్ళ క్రితం వరకూ మథుమేహబాధితుల పాదాలకు గాయాలైనప్పుడు, ఇతర ఇన్ ఫెక్షన్స్ సోకినప్పుడు, వాటికి తగిన యాంటి బయాటిక్స్, ఇతర మందులతో చికిత్స చేస్తూ..... కాలిమీద గాయాన్ని మాన్పడానికి వివిధరకాలైన చర్యలు కొనసాగిస్తుండేవారు. పుండ్లను సెలైన్ వంటి ద్రావకాలతో శుభ్రం చేసి కట్టుకడుతుండేవారు. ఇలాంటి చికిత్సలు అవసరమైనటువంటివే అయినప్పటికీ... అవిమాత్రమే గాయాలను మాన్పుతాయనుకోవడం సరైన పద్దతి కాదని వైద్యనిపుణులు భావించడం జరుగుతుండేది.
ఈ నేపథ్యంలో... మధుమేహబాధితుల పాదాలకు కలిగే గాయాలు, పుండ్లు ఇన్ ఫెక్షన్ నివారించడానికి అవసరమైన మందుల మీద పరిశోధనలు ముమ్మరమయ్యాయి. వాటి ఫలితంగా రీ-కాంబినెంట్ హ్యూమన్ ప్లేట్లెట్ డెరైన్డ్ గ్రోత్ ఫాక్టర్' అనే ప్రక్రియ ఆశాజనకంగా అందుబాటులోకి వచ్చింది.

ఈ  వైద్యవిజ్ఞానంతో - పాదాల మీద పుండ్లు పడిన చోట దెబ్బతిన్న కణజాలం తిరిగి రూపు దిద్దుకోవడంలోనూ, గాయాలు మానడంలోనూ ప్లేట్ లెట్ డిరైన్ గ్రోత్ ఫాక్టర్ (PDGF) ప్రాముఖ్యతను గుర్తించిన తరువాత - రీ - కాంబినెంట్ హ్యూమన్ PDGEచు DNA సాంకేతిక పరిజానంతో రూపొందించడం జరిగింది దాంతో
(మధుమేహం-సమగ్ర అవగాహన - చికిత్స)
మధుమేహసమాఖ్య బాధితులకు ఎప్పటి నుండో హెచ్చరిస్తూనే వుంది. ప్రపంచవ్యాప్తంగా - మధుమేహ బాధితుల కాళ్ళను తొలగించాల్సిన విషమ పరిస్థితి 'యాంప్యుటేషన్' ఒక తీవ్రమైన సమస్యగా పరిణమించింది.
ఈ విషయంలో వైద్యనిపుణులు ఎంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే... ప్రస్తుతం వైద్యరంగంలో కొనసాగుతోన్న ఆధునిక పరిశోధనలు ఈ విషయంలో చాలావరకూ అభివృద్ధిని సాధించాయి. కాలిపాదాలకు గాయాలైనప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో - అవి నయమయ్యే స్థితిని కణాల స్థాయిలో అధ్యయనం చేయడం జరిగింది. దీని వలన - గాయాలు మానడానికి అవసరమైన గ్రోత్ఫాక్టర్స్ ప్రాముఖ్యత గురించిన అవగాహన ఎంతో పెరిగింది.
దాదాపు - పదేళ్ళ క్రితం వరకూ మథుమేహబాధితుల పాదాలకు గాయాలైనప్పుడు, ఇతర ఇన్ ఫెక్షన్స్ సోకినప్పుడు, వాటికి తగిన యాంటి బయాటిక్స్, ఇతర మందులతో చికిత్స చేస్తూ..... కాలిమీద గాయాన్ని మాన్పడానికి వివిధరకాలైన చర్యలు కొనసాగిస్తుండేవారు. పుండ్లను సెలైన్ వంటి ద్రావకాలతో శుభ్రం చేసి కట్టుకడుతుండేవారు. ఇలాంటి చికిత్సలు అవసరమైనటువంటివే అయినప్పటికీ... అవిమాత్రమే గాయాలను మాన్పుతాయనుకోవడం సరైన పద్దతి కాదని వైద్యనిపుణులు భావించడం జరుగుతుండేది.
ఈ నేపథ్యంలో... మధుమేహబాధితుల పాదాలకు కలిగే గాయాలు, పుండ్లు ఇన్ ఫెక్షన్ నివారించడానికి అవసరమైన మందుల మీద పరిశోధనలు ముమ్మరమయ్యాయి. వాటి ఫలితంగా రీ-కాంబినెంట్ హ్యూమన్ ప్లేట్లెట్ డెరైన్డ్ గ్రోత్ ఫాక్టర్' అనే ప్రక్రియ ఆశాజనకంగా అందుబాటులోకి వచ్చింది.
ఈ వైద్యవిజ్ఞానంతో - పాదాల మీద పుండ్లు పడిన చోట దెబ్బతిన్న కణజాలం తిరిగి రూపు దిద్దుకోవడంలోనూ, గాయాలు మానడంలోనూ ప్లేట్ లెట్ డిరైన్డ్ గ్రోత్ ఫాక్టర్ (PDGF) ప్రాముఖ్యతను గుర్తించిన తరువాత - రీ - కాంబినెంట్ హ్యూమన్ PDGE న DNA సాంకేతిక పరిజానంతో రూపొందించడం జరిగింది దాంతో

పేర్కొన్నారు. రీ-కాంబినెంట్ హ్యూమన్ ప్లేట్లెట్ డిరైన్డ్ గ్రోత్ఫాక్టర్ (RHPDGF) వివిధ బ్రాండ్ నేమ్స్తో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. జెల్ రూపంలో

         సాధారణంగా మధుమేహవ్యాధిగ్రస్తుల్లో పాదాల మీద గాయాలు, లేదా పుండు పడినప్పుడు అది నయమయ్యే తీరు మూడు దశలుగా సాగుతుంది.
1.-మొదటిదశ : 
         ఈ దశలో రక్తనాళాలు వ్యాకోచం చెందడం, ద్రవాంశాన్ని సరఫరా చేసే స్థితిపెరగడం వలన పుండు పడిన చోట ద్రవం ఎక్కువగా చేరుతుంది. ఎర్రగా కంది వాపు కనిపిస్తుంది. గాయమైన ప్రాంతంలో రక్తస్రావం ఉంటే- రక్తంలోని ప్లేట్లెట్ కణాలు అధికసంఖ్యలో అక్కడకు చేరి, రక్తం గడ్డ కట్టేలా చేస్తాయి. దాని ఫలితంగా రక్తస్రావం ఆగిపోతుంది. ఈ దశను 'ఇన్ఫ్లమేషన్' అంటారు.
అదే సమయంలో ప్లేటలెట్స్ కొన్ని రసాయన వాహకాలు, (ప్రొటీన్స్) గాయం చుట్టూ వున్న వివిధ రకాలైన కణాలకు పంపుతాయి. వీనినే “ప్లేట్లెట్ డిరైన్ గ్రోత్ఫాక్టర్స్' అంటారు. ఈ కణాలు విభజన చెంది, కొత్త కణాలు ఏర్పడేలా దోహదం

• అధికంగా కొలెస్టరాల్ కలిగి ఉండటం.
• పిపడీ వంశపారంపర్యంగా ఉన్నవారికి. + గుండెపోటు, పక్షవాతం వంశపారంపర్యంగా ఉన్న వారికి.
పిఏడీ వ్యాధికి గురయిన వారిలో డయాబెటిస్ లేకపోయినా, రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతున్నా కూడా పిఏడీ వ్యాధి తీవ్రతరమవుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్దారించే పరీక్షను AC అంటారు. HbA,C టెస్ట్;
డయాబెటిస్ అనుమానమున్నవారు, ఉన్నదని తెలుసుకున్నవారు - సంవత్సరానికి కనీసం రెండుసార్లు A,C టెస్ట్ చేయించుకుంటూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలుసుకుంటుంటే, తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
గత రెండు-మూడు నెలలుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి సరిగ్గా వుందా లేక పెరుగుతుందా అనేది ఖచ్చితంగా A,C టెస్ట్ ద్వారా గ్రహించవచ్చు. ముఖ్యంగా ఒక నెలరోజులుగా బ్లడ్ సుగర్ కౌంట్ ఎలా ఉంది అనేదాన్ని బట్టి, డయాబెటిస్ వ్యాధి స్థాయిని డాక్టర్లు అంచనా వేయడానికి ఈ టెస్ట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. డయాబెటిస్ వ్యాధి లేని వాళ్ళలో AC నార్మల్ రేంజ్ 4 నుండి 6 శాతం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు HbACస్థాయిని 7 శాతం దాటకుండా
AIC
ఫలితం
కంట్రోల్ స్థాయి
ఆరోగ్యసమస్య శాతం
బ్లడ్ గ్లూకోజ్ (mg/dl)
6,తక్కువ
చాలాచాలాబాగుంది
పూర్తి ఆరోగ్యం చాలాబాగుంది
సమస్యలేదు. బాగుంది
చిన్నసమస్యలు 240
పరవాలేదు
ఇబ్బందిలేదు. 275
దిగజారింది
పెరుగుతాయి. 11
బాగా దిగజారింది
ఎక్కువవుతాయి. 12, ఎక్కువ
పూర్తిగా దిగజారింది.
తీవ్రమవుతాయి.
• అధికంగా కొలెస్టరాల్ కలిగి ఉండటం.
• పిఏడీ వంశపారంపర్యంగా ఉన్నవారికి.
• గుండెపోటు, పక్షవాతం వంశపారంపర్యంగా ఉన్న వారికి.
పిడీ వ్యాధికి గురయిన వారిలో డయాబెటిస్ లేకపోయినా, రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతున్నా కూడా పిఏడీ వ్యాధి తీవ్రతరమవుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్ధారించే పరీక్షను AC అంటారు.
HbAC టెస్ట్ :
డయాబెటిస్ అనుమానమున్నవారు, ఉన్నదని తెలుసుకున్నవారు - సంవత్సరానికి కనీసం రెండుసార్లు AC టెస్ట్ చేయించుకుంటూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలుసుకుంటుంటే, తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది..
గత రెండు-మూడు నెలలుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి సరిగ్గా వుందా లేక పెరుగుతుందా అనేది ఖచ్చితంగా A,C టెస్ట్ ద్వారా గ్రహించవచ్చు. ముఖ్యంగా ఒక నెలరోజులుగా బ్లడ్ సుగర్ కౌంట్ ఎలా ఉంది అనేదాన్ని బట్టి, డయాబెటిస్ వ్యాధి స్థాయిని డాక్టర్లు అంచనా వేయడానికి ఈ టెస్ట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. డయాబెటిస్ వ్యాధి లేని వాళ్ళలో AC నార్మల్ రేంజ్ 4 నుండి 6 శాతం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు HbAC స్థాయిని 7 శాతం దాటకుండా
ఫలితం
కంట్రోల్ స్థాయి
ఆరోగ్యసమస్య శాతం
బ్లడ్ గ్లూకోజ్ (mg/dl)
6,తక్కువ
135
చాలాచాలాబాగుంది
పూర్తి ఆరోగ్యం 170
చాలాబాగుంది
సమస్యలేదు. 205
బాగుంది
చిన్నసమస్యలు 240
పరవాలేదు
ఇబ్బందిలేదు. 10
275
దిగజారింది
పెరుగుతాయి. 11
310
బాగా దిగజారింది
ఎక్కువవుతాయి. 12, ఎక్కువ
345
పూర్తిగా దిగజారింది.
తీవ్రమవుతాయి.

• అధికంగా కొలెస్టరాల్ కలిగి ఉండటం. * పిఏడీ వంశపారంపర్యంగా ఉన్నవారికి. + గుండెపోటు, పక్షవాతం వంశపారంపర్యంగా ఉన్న వారికి.
పిఏడీ వ్యాధికి గురయిన వారిలో డయాబెటిస్ లేకపోయినా, రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతున్నా కూడా పిఏడీ వ్యాధి తీవ్రతరమవుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్దారించే పరీక్షను AC అంటారు. HbA,C టెస్ట్;
డయాబెటిస్ అనుమానమున్నవారు, ఉన్నదని తెలుసుకున్నవారు - సంవత్సరానికి కనీసం రెండుసార్లు A,C టెస్ట్ చేయించుకుంటూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలుసుకుంటుంటే, తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
గత  రెండు-మూడు నెలలుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి సరిగ్గా వుందా లేక పెరుగుతుందా అనేది ఖచ్చితంగా A,C టెస్ట్ ద్వారా గ్రహించవచ్చు. ముఖ్యంగా ఒక నెలరోజులుగా బ్లడ్ సుగర్ కౌంట్ ఎలా ఉంది అనేదాన్ని బట్టి, డయాబెటిస్ వ్యాధి స్థాయిని డాక్టర్లు అంచనా వేయడానికి ఈ టెస్ట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. డయాబెటిస్ వ్యాధి లేని వాళ్ళలో AC నార్మల్ రేంజ్ 4 నుండి 6 శాతం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు HbACస్థాయిని 7 శాతం దాటకుండా
AIC
ఫలితం
కంట్రోల్ స్థాయి
ఆరోగ్యసమస్య శాతం
బ్లడ్ గ్లూకోజ్ (mg/dl)
6,తక్కువ
చాలాచాలాబాగుంది
పూర్తి ఆరోగ్యం చాలాబాగుంది
సమస్యలేదు. బాగుంది
చిన్నసమస్యలు 240
పరవాలేదు
ఇబ్బందిలేదు. 275
దిగజారింది
పెరుగుతాయి. 11
బాగా దిగజారింది
ఎక్కువవుతాయి. 12, ఎక్కువ
పూర్తిగా దిగజారింది.
తీవ్రమవుతాయి.
దీన్నిబట్టి - బ్లడ్ సుగర్ ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకునేందుకు కనీసం సంవత్సరానికి రెండు సార్లయినా AC టెస్ట్ చేయించుకుంటుంటే 2-3 నెలలుగా బ్లడ్ సుగర్ స్థాయి... ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని బట్టి బ్లడ్ సుగర్ కంట్రోల్లో ఉంటుందీ, లేనిది డాక్టర్లు గమనించి, తగిన చికిత్స చేసే వీలుంటుంది.
ఈవిధంగా బ్లడ్ గ్లూకోజ్ను కంట్రోల్లో ఉంచుకునేవారు పిఏడీ వ్యాధి తీవ్రతలను అధిగమించవచ్చు. ఈ పెరిఫెరల్ ఆర్టీయల్ డిసీజ్ (పిఏడీ) వ్యాధి లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. ఇది పేషెంటికూ, డాక్టర్ కూ ఛాలెంజ్ వంటిది.
ఎందుకంటే- కాళ్ళ నొప్పులు, బాధలు వంటివి నిదానంగా పెరుగు తుంటాయి. దాంతో లోపల వ్యాధి పెరుగుతున్నా చాలామంది- ఆ బాధలు సహజ మనీ, అవే తగ్గిపోతాయనుకుంటూ, వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. వయసు పై బడుతుండే వారు అప్పుడప్పుడూ కాళ్ళ బాధలు, నరాల సలుపులు, అలసట వంటివి వయసు పెరుగుతూండటం వల్ల మామూలే అని సరిపెట్టుకుంటారు తప్పితే డాక్టరు దగ్గరకు వెళ్ళి చూపించుకోవాలనే సమస్యగా దాన్ని భావించరు.
ఈ విధంగా పిఏడీ వ్యాధికి గురయిన వారు వ్యాధి తీవ్రమయ్యేవరకూ 50 శాతం మంది వ్యాధి లక్షణాలను గుర్తించలేకపోవడం జరుగుతుంది.
దీనివల్ల వ్యాధి తీవ్రతరమై- కాళ్లలో సన్నని రక్తనాళాలు పూడుకుపోయి తొడల నుండి, పాదాల వరకూ విపరీతమైన నొప్పి, ఏ మాత్రం నడవలేకపోవడం, అలసట, నిద్రలో కూడా నొప్పులు ఉపశమించక పోవడం, పాదాలకు, కాళ్ళకు గాయాలైనా, లోపల అల్లర్సు పెరుగుతూ పుండ్లు పడుతున్నా, అవి తగ్గకపోతుంటే అప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తారు. ఆ పరిస్థితుల్లో పేషెంట్ కు ఎన్ని డయాబెటిస్ సమస్యలున్నాయో డాక్టర్ పరీక్షించాలి. అందుకు చాలా శ్రమ, నైపుణ్యం కావాలి. అసలు కారణం నిర్ధారించడానికి చాలా డబ్బు ఖర్చుకూడా అవుతుంది. తర్వాత చికిత్స కూడా చాలా కష్టంగా వుంటుంది..

దీనివల్ల వ్యాధి తీవ్రతరమై - కాళ్లలో సన్నని రక్తనాళాలు పూడుకుపోయి తొడల నుండి, పాదాల వరకూ విపరీతమైన నొప్పి, ఏ మాత్రం నడవలేకపోవడం, అలసట, నిద్రలో కూడా నొప్పులు ఉపశమించక పోవడం, పాదాలకు, కాళ్ళకు గాయాలైనా, లోపల అల్లర్సు పెరుగుతూ పుండ్లు పడుతున్నా, అవి తగ్గకపోతుంటే అప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తారు. ఆ పరిస్థితుల్లో పేషెంట్ కు ఎన్ని డయాబెటిస్ సమస్యలున్నాయో డాక్టర్ పరీక్షించాలి. అందుకు చాలా శ్రమ, నైపుణ్యం కావాలి. అసలు కారణం నిర్ధారించడానికి చాలా డబ్బు ఖర్చుకూడా అవుతుంది. తర్వాత చికిత్స కూడా చాలా కష్టంగా వుంటుంది.

ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే- సాధారణంగా అల్సర్లు అనేవి కాళ్ళలో రావని ఇంతకాలం అనుకుంటూ వచ్చాం. కానీ ఆధునిక అధ్యయనాల్లో పిఏడీ వ్యాధి గురించిన పరిశోధనల్లో కాళ్ళలో అల్సర్స్ వచ్చి, పుండ్లు పడటం, అవి తగ్గక ప్రమాదపరిస్థితులకు దారితీయడం, మందులకు లొంగని పరిస్థితుల్లో ఆ భాగాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించడం చేస్తున్నాం. ఈ పరిస్థితికి అసలు కారణం - పిఏడీ వ్యాధి అని ప్రస్తుత అధ్యయనాల్లో తేలింది.
గతంలో- డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కాళ్ళు, పాదాలకు సంబంధించిన పుండ్లు, మందులకు లొంగక, ఆ ప్రభావం పై భాగాలకు కూడా వ్యాపించి, శరీరం మొత్తాన్ని కుళ్ళిపోయేలా చేసి, ప్రాణాలను హరిస్తుందని, వేరేమార్గం లేక పుండుపడిన Cదం చుండిరంగా కొరట (గం మగర పడేన్ గంగా వీయడం
భాగాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించడం చేస్తున్నాం. ఈ పరిస్థితికి అసలు కారణం - పిఏడీ వ్యాధి అని ప్రస్తుత అధ్యయనాల్లో తేలింది.
గతంలో- డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కాళ్ళు, పాదాలకు సంబంధించిన పుండ్లు, మందులకు లొంగక, ఆ ప్రభావం పై భాగాలకు కూడా వ్యాపించి, శరీరం మొత్తాన్ని కుళ్ళిపోయేలా చేసి, ప్రాణాలను హరిస్తుందని, వేరేమార్గం లేక పుండుపడిన భాగం నుండి... క్రమంగా, తొడల భాగం వరకూ ఆపరేషన్ ద్వారా తీసేయడం, మనిషిని పూర్తిగా వికలాంగుడ్ని చేసి, ప్రాణాలను నిలపడం జరిగేది.
కానీ- ప్రస్తుతం అలాంటి ప్రాణాంతక పరిస్థితికి 'పిఏడీ' పూర్తి కారణమని తెలియడంతో- ముందుగా ఈ వ్యాధినిర్మూలన కోసం ప్రయత్నించడం జరుగుతుంది. నిర్ధారణ-చికిత్స :
ఇవాళ ఆధునిక వైద్యపురోగతిలో 'పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్' (పిఏడీ)ను వైద్యపరీక్షల్లో గుర్తించడం చాలా సులువు. డాక్టర్లు- కాళ్ళు, పాదాలలో ఉండే రక్తనాళాలను పరీక్షిస్తారు. దీన్ని 'ఆంకిల్- బ్రాకియల్ ఇండెక్స్' (Ankle- Brachial index-ABIకి అని అంటారు. దీని వల్ల చీలమండల (ఆంకిల్) భాగంలో రక్తపోటు - చేతుల్లో కన్నా తక్కువగా వుంటే- దాన్ని బట్టి పిఏడీ వ్యాధి బారిన పడినట్లు గుర్తించడం జరుగుతుంది. అదృష్టవశాత్తూ ఈ వ్యాధిని ముందు గానే గుర్తించినట్లయితే- కొన్ని వ్యాయామాలు, మందులతో నివారించ వచ్చును. ఇవి కూడా పనిచేయకపోతే - 'సిలోస్టా జోల్” (బ్రాండ్ పేరు ప్లేటాల్) కాళ్ళలో రక్తనాళాల్లో అడ్డంకులను తొల గించడంలో గొప్పది.ఇంకొక పద్దతిలో- వ్యాధి తీవ్రతరం కానప్పుడు 'ట్రైన్టాల్' మందు కాళ్ళ నొప్పులను నివారించగలిగింది. వ్యాధి-పూర్తిగా తీవ్రతరమై, తప్పనిసరి పరిస్థితుల్లో 'యాంజియోప్లాస్టి' ఆపరేషన్ చేసి, ధమని సూక్ష్మ రక్తనాళాల్లోని అడ్డంకులు లేకుండా చేయడం వలన ప్రయోజనం ఉంటుంది.
పిఏడీ వ్యాధి గురించి- ప్రస్తుతం చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్తు ప్రాణాంతక పరిస్థితికి తీసుకువెళుతుంది కాబట్టి డయాబెటిస్ వున్నదని తెలుసుకున్న వారందరూ తగిన జాగ్రత్త తీసుకోవాలి.
చేస్తాయి.
రెండవదశ : ఈ దశను.... పొలిఫెరేషన్' అంటారు. దీంట్లో - స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. సాధారణ చర్మకణాలు విభజన చెంది, కొత్త కణాలు ఏర్పడి, నాశనమైన కణాలస్థానంలోకి చేరుతాయి. అయితే - మధుమేహం ఎక్కువగా నున్న రోగుల్లో
దీనివలన - ఆ భాగంలో బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ సోకి... త్వరితంగా పెరిగి, కాలు తీసేయాల్సిన ప్రమాదపరిస్థితి ఏర్పడుతుంది. అయితే RHPDGF జెల్ ఈ ప్రమాద పరిస్థితిని నివారించి, శరీరంలో ప్లేట్లెట్ కణాల వలన ఏర్పడిన PDGF మరింత వేగంగా పనిచేసి కొత్త కణాలు తయారయ్యేందుకు దోహదమవుతుంది.
మూడవదశ : ఈ దశను 'రీమోడలింగ్' అంటారు. ఇందులో గాయం నయమై ఆ భాగంలో అపక్రమంలో ఏర్పడిన స్కార్ టిష్యూ విచ్చిన్నమై పోతుంది.
88)
To get started, go to the Home tab and apply Heading styles to the headings in your document.
మధుమేహం-సమగ్ర అవగాహన - చికిత్స రీమోడలింగ్ పర్యవసానంగా కొత్త కొత్త కణాలను సంతరించుకున్న చర్మం తిరిగి
PAGE 13 OF 13_8 WORDS LA ENGLISH (UNITED STATES)

8. | తీసుకోవాలి. వీటిని విస్మరించి... ఇతరత్రా ఎన్ని చికిత్సలు చేసినా సత్ఫలితాలుండ వని జాన్ హెచ్చరిస్తున్నారు. పాదాల ఆరోగ్యాన్ని కాపాడు కోవడమెలా?
ఉదయం లేచినదగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం పని కల్పించేది పాదాలకే. కాని వాటి గురించి పట్టించుకునేవారు అరుదనే చెప్పాలి. శరీరంలో మిగిలిన భాగాలతో పోల్చు కుంటే పాదాలు చిన్నవిగానే కనిపించినా అవి పనిచేసే తీరు మాత్రం అద్భుతం, అమోఘం. మనిషి శరీరంలో వుండే ఎముకలలో నాలుగవ వంతు ఎముకలు పాదాలలో వుంటాయి.
పాదాలని కాపాడుకోవడమంటే | పరోక్షంగా ఆయుర్దాయాన్ని పెంచుకోవడ మనే అర్థం. పాదాలు దెబ్బతిన్నట్లయితే అరికాళ్ల పగుళ్లు, కొందరిలో తలనొప్పి, వెన్ను నొప్పి, చీలమండల వద్ద నొప్పి మొదలైన రుగ్మతలు వస్తాయి. కాళ్ళల్లో
ఆనెలు ఏర్పడటాన్ని ఫుట్ కార్న్ అంటారు.
-కొంతమంది ఈ ఫుట్ కార్న్ ని రేజర్ బ్లేడ్స్ వంటివాటితో తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయటంవల్ల సెప్టిక్ అయి పాదాలకి చీము పట్టడం, వాపు ఏర్పడే ప్రమాదం వుంది. వీటికి ఆసిడ్ కార్న్ రిమూవర్స్ వంటి వాటి ద్వారా లేదా వైద్యుల్ని సంప్రదించడం మంచిది. కాలి బొటనవేలు ఉబ్బటాన్ని బునియన్ అంటారు. ఇది సాధారణంగా ఆడవారికన్నా మగవారిలో ఎక్కువగా వుంటుంది. అరికాలి కింది భాగంలో కల్లో సెస్ ఏర్పడటం మరో రుగ్మత, దీనివల్ల కలిగే బాధ చెప్పరానిది. కాలివేళ్లలో, కాలిమీద ఫంగస్ పేరుకుపోవడం వల్ల ఏర్పడే రుగ్మత అథ్లెట్ ఫుట్. దీనినుంచి బయట పడాలంటే పాదాల్ని నిరంతరం పొడిగా వుంచుకోవాలి.
పాదాలకి కలిగే రుగ్మతలు మనసు మీద ప్రభావం చూపుతాయి. ఇది మగ వారికన్నా ఆడవారిలో ఎక్కువగా వుంటుంది. పాదాలు మనకి సేవ చేసినట్టే పాదాలకి మనం నిరంతరం సేవ చేయడం తప్పనిసరి. పాదాలు అలిసిపోయినపుడు గోరువెచ్చని నీటిలో రాత్రి పడుకోబోయే ముందు పది హేను నిమిషాలపాటు వుంచాలి. పాదాల వాపు సాదారణంగా రకప్రసరణ సమస్యలవల కలుగుతుంది. కాబటి పాదాల్ని
B. | ఉప్మాగాని 2 చపాతిగాని లేదంటే 2 మినపదోసలు తీసుకోవచ్చు. ఉదయం టిఫిన్ తో పాటు కాఫీ కాని టీ గాని పంచదార లేకుండా తీసుకోవాలి. అలాగే 10.30 ప్రాంతంలో తక్కువ మోతాదులో ఏదైనా స్నాక్స్ తీసుకోవలసి వుంటుంది. ఇవి ముఖ్యంగా వెజిటబుల్స్ సలాడ్స్ గాని, మొలకెత్తిన గింజలు, శనగలు, గుగ్గిళ్ళు, పెసలు, ఏదైనా ఒక పండుగాని, అటుకులు, ఏదైనా ఇడ్లీగాని, మజ్జిగ, నిమ్మరసం, వెజిటబుల్ సూప్స్ అలాంటి వాటిని తీసుకోవలసి ఉంటుంది. మరి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల లోపు భోజనం చేయవలసి వుంటుంది. భోజనంలో పాలిష్ తక్కువగా పడినటువంటి రైస్ 200 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవలసి ఉంటుంది. ఈ కూరలను వేపుడు రూపంలో కాకుండా ఉడికించినవి తీసుకోవాలి. భోజనంలో కూరలతో పాటు రసం, సాంబారు లాంటివి తీసుకోవచ్చు. పెరుగు కూడా ఒక కప్పు తీసుకోవచ్చు. అలాగే మరల సాయంత్రం 4.30 నుంచి 5 గంటల ప్రాంతంలో మళ్ళీ తక్కువ మోతాదులో స్నాక్స్ తీసుకోవలసివుంటుంది. ఇవి ముఖ్యంగా ఒక చపాతి గాని, కారపు పూస, చక్రాలులాంటివి గాని, మరమరాలు, అటుకులలాంటి స్నాక్స్ గాని, గోధుమ ఉప్మాగాని, ఒక పండుగాని, కాఫీ, టీ తీసుకోవచ్చు. సాయంత్రం డిన్నర్ విషయానికి వస్తే మధ్యాహ్నం లాగానే భోజనం చేయడం గానీ లేదంటే రెండు చపాతీలు దానిలోని ఆకుకూర గానీ, థాల్ కర్రీగాని తీసుకోవచ్చు. నిద్రకు ఉపక్రమించే ముందు, లేదా పడుకోబోయేముందు ఒకకప్పు పాలు గానీ, ఒక పండు గానీ తీసుకోవలసి ఉంటుంది.
| »
10:42 DMA
Lill
తినకూడని ఆహారపదార్ధాలు:
మైదాపిండితో చేసినటువంటి ఆహారపదార్థాలు షుగర్ ని బాగా పెంచుతాయి. మైసూరు బజ్జీ, రస్కులు, మిల్మ్బ్రెడ్, న్యూడిల్స్, బొంబాయిరవ్వ ఉప్మా రవ్వ దోసె, సేమియా ఉప్మా, బిస్కెట్స్, సాల్ట్ బిస్కెట్స్ లాంటివి తీసుకోవడం వలన షుగరు అదుపు తప్పుతుంది. తీసుకోవలసిన పండ్లు :
క్రాలులాంటివి గాని, మరమరాలు, అటుకులలాంటి స్నాక్స్ గాని, గోధుమ ఉప్మాగాని, ఒక పండుగాని, కాఫీ, టీ తీసుకోవచ్చు. సాయంత్రం డిన్నర్ విషయానికి వస్తే మధ్యాహ్నం లాగానే భోజనం చేయడం గానీ లేదంటే రెండు చపాతీలు దానిలోని ఆకుకూర గాని, థాల్ కర్రీగాని తీసుకోవచ్చు. నిద్రకు ఉపక్రమించే ముందు, లేదా పడుకోబోయేముందు ఒకకప్పు పాలు గానీ, ఒక పండు గానీ తీసుకోవలసి ఉంటుంది. తినకూడని ఆహారపదార్థాలు :
మైదాపిండితో చేసినటువంటి ఆహారపదార్థాలు షుగర్ ని బాగా పెంచుతాయి. మైసూరు బజ్జీ, రసులు, మిల్మ్బ్రెడ్, న్యూడిల్స్, బొంబాయిరవ్వ ఉప్మా రవ్వ దోసె, సేమియా ఉప్మా, బిస్కెట్స్, సాల్ట్ బిస్కెట్స్ లాంటివి తీసుకోవడం వలన షుగరు అదుపు తప్పుతుంది. తీసుకోవలసిన పండ్లు :
షుగరు బాగా కంట్రోల్లో ఉన్నవారు అంటే HbA1C 7% లో ఉన్నవారు ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు జామ, బత్తాయి, నారింజ, కమల, యాపిల్,
(96)
-మధుమేహం-సమగ్ర అవగాహన - చికిత్స) బొప్పాయి (100గ్రా), నేరేడు, కర్భూజ, దోసకాయ, పైనాపిల్, దానిమ్మ వీటిలో ఏదైనా ఒక పండు రోజూ తీసుకోవచ్చు.

కాయివలన షుగరు వగలుంది. కాఫ, బల ల పంచదాంకు బయిలుగా arlII cial స్వీట్నర్ వాడడం మంచిది. షుగర్ జబ్బు వుంటే ఆంక్షలు
షుగర్ జబ్బు రాగానే పలురకాల ఆంక్షలు ఆహారం విషయంలో వస్తాయి. అయితే ఈ ఆంక్షలు వైద్యులు పెట్టేవి తక్కువ. వారు, వీరు చెప్పినవి విని అనుసరించేవి ఎక్కువగా వుంటాయి. షుగర్ జబ్బు వచ్చినంత మాత్రాన కాయగూరల విషయంలో ఆంక్షలు అనవసరం. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, దోస, వంకాయ, కాకర, బెండ, టొమేటో, ముల్లంగి, మిరప వంటివి ఏవీ మానక్కరలేదు. వీటిలో వుండే పిండిపదార్థాలు చాలా తక్కువ.
అయితే వంటకాన్ని అతిగా తినకూడదు. మితంగా ఏదైనా తినవచ్చు. బాగా ఉడికించక తక్కువగా ఉడికించినవి లేదా పచ్చివి తినగలిగితే బాగుంటుంది. కొన్ని రకాల కాయగూరలు షుగర్ జబ్బు వారికి చాలా మేలు చేస్తాయి. కాకరను ఇన్సులిన్ కాయ అంటారు. ఇందులో ఇన్సులిన్ లక్షణాలు కలిగిన జీవరసాయనం వుంది.
అందువల్ల డయాబెటిస్ వున్నవారు కాకర తింటే రక్త, మూత్ర చక్కెరల్లో షుగర్ స్థాయి తగ్గుతుంది. కాకరను షుగర్ జబ్బు వున్నవారు తరచుగా తినవచ్చు.
మెంతి (Fenugreek seeds): మెంతి ఆకుకూరను తినవచ్చు. మెంతులను నీళ్ళలో నానవేసి మొలకెత్తుతున్న విత్తనాలను తినడం మంచిదే. మెంతిపొడి, పంచదార వేయని పాలలో కలుపుకు తాగితే లాభం కలుగుతుంది.
కరివేపాకు (curry leaves): ముదురు కరివేపాకు ఆకులను ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది.
ఉసిరి : దీనిలోని అధిక సి విటమిన్ డయాబెటిస్ ప్రభావం నుండి రక్షణ కల్పిస్తుంది. ఉసిరిరసం, మెంతి పొడిని కలిపి పరగడుపున తాగుతూ వుంటే డయాబెటిస్ ప్రభావాన్ని దూరంగా వుంచుతుంది.
చెపుతూండటం మనం వింటున్నాం.
హానికరమైన ఆహారపదార్థాలు ఆరోగ్యవంతుల్లో కొంత ఆలశ్యంగా దుష్ప్రభావాన్ని చూపితే- మధుమేహవ్యాధి గల వారిలో వెంటనే వాటి దుష్ప్రభావాన్ని చూపి, అపాయాన్ని కలిగిస్తాయి.
ఈ విషయాలను గుర్తిస్తూ- షుగరు వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో మరీ నోరు కట్టేసుకోవాల్సిన పనిలేదని, పరిమితంగా, అన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ఉంటుంటే- ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు ఆహార వైద్య నిపుణులు!
మనిషికి రకరకాల రుచులతో కూడిన ఆహారం తీసుకోవడమంటే ఎంతో ఇష్టం. ఎవరికైనా సరే ఆహారం విషయంలో మాత్రం ఎటువంటి ఆంక్షలూ ఉండ కూడదనుకుంటారు. కానీ ఆరోగ్యంతో ఉండాలనుకునేవారు మాత్రం కొన్ని నియమాలను పాటించవలసి వస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మందులకన్నా, మంచి ఆహారమే దివ్య ఔషధం. అందుకే ఆహారం తీసుకునే విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు మరింత శ్రద్ద చూపాలి. అంతేగానీ- నోరు కట్టేసుకోవాల్సిన పనిలేదు. ఈ క్రింది విషయాలను ఆచరించండి... ఆహారనియమాలు
భోజనానికీ భోజనానికీ మధ్య ఎక్కువ సమయం ఉండకూడదు. ఎక్కువ గంటలు గడిసే కొద్దీ రక్తంలో చక్కెర శాతం పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో భోజనం చేయగానే హఠాత్తుగా పెరిగిపోతుంది. కనుక భోజనాన్ని- ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పాలు, పెరుగు, సోయా పదార్థాలు, తక్కువగా కొవ్వు ఉండే పనీర్ లాంటివి రోజూ తీసుకోవడం కూడా అవసరమే. మాంసాహారులు కిడ్నీ, లివర్, మెదడు వంటి భాగాలను తీసుకోకూడదు. ప్రోటీన్లు తగ్గితే ధాతువులు బలహీనమవుతాయి. యాంటీ బాడీల ఉత్పత్తి తగ్గిపోతుంది. దానివల్ల శరీరం కూడా ఇన్ ఫెక్షన్ల బారిన పడుతుంది. గుడ్డులోని తెల్లభాగాన్ని, చేపల్ని కూడా తీసుకోవాలి. మితమైన కార్బోహైడ్రేట్లు
మధుమేహం ఉన్నవాళ్ళు అన్నిరకాల ఆహారపదార్థాలు తీసుకోవాలి. కాకపోతే తొందరగా జీర్ణమయ్యేవి తీసుకోకూడదు. అలా తీసుకుంటే చక్కెర శాతం చాలా వేగంగా పెరుగుతుంది. ఇన్సులిన్ లోపం ఉండడంవల్ల, లేక అది సక్రమంగా పనిచేయక పోవడమే అందుకు కారణం. అందుకే స్వీట్స్, పళ్ళరసాలు, అరటిపళ్ళు, మామిడిపళ్ళు, ద్రాక్ష, చాక్లెట్స్, కూల్డ్రింక్స్ వంటి వాటిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. బియ్యంలో | అన్నింటికన్నా తొందరగా జీర్ణమయ్యే | కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గోధుమ, మొక్కజొన్న వంటి తృణధాన్యాలు, కూరగాయలు లేదా పళ్ళలో నూ కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. వీటిని మితంగా తీసుకోవాలి. ఆకుకూరల ప్రాధాన్యత
తృణ ధాన్యాలు, కూరగాయలు, పళ్లలో కూడా కొవ్వు పదార్థాలు
పదార్థాల శాతం తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాలను కూడా అదుపులో ఉంచుతుంది.
ఆకుకూరలు, పీచుపదార్థాలు- జొన్న, సజ్జ, రాగుల్లో పీచుపదార్థాలు ఎక్కువగా
మధుమేహం వుండేవాళ్ళు ఇన్ ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. వాటిని Create an interactive outline
నరోధించడానికి విటమిన్ 'సి' కోసం, నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పళ్ళను of your document.
తిసుకోవడం అవసరం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మధుమేహాన్ని అదుపులో
It's a great way to keep track
ఉంచుకునేవాళ్ళు ఎప్పుడైనా కాస్త స్వీట్ తింటే ఏ నష్టమూ జరగదు. ఆహారజాగ్రత్తలు of where you are or quickly
తీసుకుంటూ, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామాన్ని ఎప్పుడూ move your content around.
నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం ద్వారా శరీరంలో చేరిన కేలరీలు ఖర్చు కావడానికి
ప్రతిరోజూ కనీసం ఓ అరగంట పాటు వాకింగ్ చేయడం అవసరం. To get started, go to the Home tab and apply
1400 కేలరీల ఆహారపు ప్రణాళిక Heading styles to the
ఉదయం 7.30 - 8.30 మధ్యలో ఇడ్లీ 3, చపాతి 3, దోసె 2, (ఇడ్లీ 2 .. headings in your document.
గారె 1) (ఉప్మా .. గారె 1).
ఉదయం 10.30 - 11.00 మధ్య మజ్జిగ గ్లాసు, నిమ్మరసం, సూప్, కూరగాయల ముక్కలు, టమోటా రసం (ఏదో ఒకటి మాత్రమే)
మధ్యాహ్నం 1.00 - 2.00 మధ్య అన్నం 2 కప్పులు (వండిన అన్నం 200 గ్రాములు) సాంబారు (లేక) రసం, పప్పు, ఆకుకూరలు, కూరగాయల ముక్కలు, పప్పు ధాన్యాలు ఉడబకబెట్టినవి, పెరుగు (వెన్న తక్కువ ఉన్నది).
(100) Profile Tools Vocabulary Modes Audio Help A Correction... |D E G H |g | Transcribe... The window may be minimized. Say "restore window" to open it
మాంసం తీసుకోనివారు- కోడిగ్రుడ్డు వారానికి రెండుసార్లు తీసుకోవచ్చు. కొలెస్టరాల్ అధికంగా వుంటే పచ్చని భాగం వాడకూడదు.
వంటనూనెగా సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె రోజుకి 2 స్పూన్లు.
సూచనలు
* ప్రతిరోజూ ఆకుకూరలతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిది.
• పచ్చి కూరగాయలను చిరుతిండ్లకు బదులుగా తినడం శ్రేయస్కరం. తక్కువ
కొవ్వు ఉండే పాలను తాగాలి. * ఎక్కువగా ఉపవాసాలు చేయడం శరీరానికి ఏమంత మంచిదికాదు.
• కాఫీ కన్నా టీ మంచిది. అందులోనూ గ్రీన్ టీ లాంటివి తాగడం చాలా
మంచిది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.
• రాత్రులు ఆలస్యంగా భోజనం చేయడం మంచిదికాదు. రాత్రిపూట భోజనం మితంగా తీసుకోవడం మంచిది. అతిగా తింటే హఠాత్తుగా షుగర్ పెరుగుతుంది. తినేటప్పుడు టీవీని చూడవద్దు. రోజు మొత్తంలో తీసుకున్న కేలరీల కన్నా టి.వి. చూస్తున్నప్పుడు తీసుకున్న ఆహారం కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలి.
టైప్ 2 మధుమేహం ఉన్నవాళ్ళకి వ్యాయామలాభాలు
ఈ క్రిందివిధంగా ఉంటాయి...
• శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటి పెంచి, చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది.
• గుండెజబ్బుకు ముఖ్య కారణాలుగా ఉండే అధిక రక్తపోటు, ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది. బరువుతగ్గే ఆహార నియమాలకు ఆసరాగా ఉంటుంది.
జీవనశైలిని మెరుగుపరుస్తుంది.
• మానసికంగా... ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది.
అదేవిధంగా నడుము నొప్పి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్థూలకాయం, ఊపిరితిత్తుల వ్యాధులు, కీళ్ళ నొప్పులు, వెరికోజ్ వీన్స్ వంటి వ్యాధుల నియంత్రణలో వ్యాయామాలు ఎంతో ఉపయోగపడతాయి. వ్యాయామం చేసిన తర్వాత 48 గంటల దాకా దాని ప్రభావాన్ని చూపుతుంది... శరీర బరువులో మార్పు ఉండదు..... బరువు తగ్గాలనే అవసరం లేకపోయినా- వ్యాయామం చేయడం ముఖ్యమే. వైద్యుని సలహా తీసుకుని, అవసరాన్ని బట్టి వ్యాయామం చేయడం మంచిది. . బరువు నియంత్రణ
శరీరం బరువు తగ్గించే కార్యక్రమాల్లో శరీరకశ్రమ అనేది ఎంతో అవసరం. ఆహారం తక్కువగా తీసుకోవడంవల్ల తగ్గే బరువుకన్నా వ్యాయామం వల్ల తగ్గ బరువు ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం కారణంగా లీన్ బాడీమాస్ (ఎల్బిఎం) అంటే కండరాల పరిమాణం పెరుగుతుంది. దీనవల్ల భౌతిక రసాయన క్రియలు నిలకడగా ఉంటాయి. ఏరోబిక్ వ్యాయామాలవల్ల పొట్ట (సెంట్రల్ ఒబేసిటీ) తగ్గుతుంది. బొజ్జ అనేది గుండె, రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను కలుగజేస్తుంది.....
ఆరోగ్యంగా వున్నవారు, షుగర్ వ్యాధిగ్రస్థులూ మంచి పోషకవిలువలున్న ఆహారపదార్థాలను తీసుకోవలసిందే. అయితే షుగర్ వున్నవారు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పలురకాల పోషకాలుగల ఆహారం, సమతుల కార్బో హైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్ తీసుకోవాలి. అయితే రోజులో ఇవన్నీ ఎన్ని కేలరీలు తీసుకోవలసింది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణ వుండేలాగా ఆహారం తీసుకోవాలి. ఇన్సులిన్ లేదా మాత్రలు వాడినా, వ్యాయామం చేసినా షుగర్ లెవెల్స్ లో ఒడిదుడుకులు వుండరాదు. చిన్న మార్పులతో సంప్రదా యంగా చిరకాలం నుంచి తీసుకుంటున్న ఆహారమే మంచిది. భోజన విరామ సమయాలు, రోగి ఇష్టాయిష్టాలు, పోషక విలువలు వున్న ఆహారం లాంటి వాటి విషయాలను వ్యాధిగ్రస్తులు తెలుసుకోవాలి.
పౌష్టికాహారం ద్వారా షుగర్ వ్యాధి చికిత్సలో ముఖ్యంగా, కార్బోహైడ్రేట్లు వృద్ధి, లిపిడ్ మెటబాలిజం వీలైన మేరకు సాధారణంగా వుండాలి. శరీరబరువు నియంత్రణలో వుండాలి. ఎథిరోస్ క్లీరోసిస్ (ధమనులు మందం కావడం) ప్రమాదం నుంచి తగ్గించుకోవాలి. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు
షుగర్ వ్యాధిగ్రస్థులకు పౌష్టికాహార లోపం వల్ల ఫ్రీరాడికల్స్ మూలంగా ఎదురయ్యే ఆరోగ్యసమస్యలు తీవ్రమైనవే.
1) ఎథిరాస్ క్లీరోసిస్ (ధమనులు మందగించడం).
2) న్యూరోపతి (నరాల వ్యవస్థలో
వ్యాధి).
లాభిస్తాయి. అపురంలో ఐదు పదార్థాలు ఉంటే లెక్తంలో కలిసి చక్కం, కొప్పు పదార్థాల శాతం తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాలను కూడా అదుపులో ఉంచుతుంది.
ఆకుకూరలు, పీచుపదార్థాలు- జొన్న, సజ్జ, రాగుల్లో పీచుపదార్థాలు ఎక్కువగా V O Profile Tools Vocabulary Modes Audio Help a Correction... | E B & A | E | T Transcribe...
అలు The window may be minimized. Say "restore Window" to open it
మధుమేహం వుండేవాళ్ళు ఇన్ ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. వాటిని నిరోధించడానికి విటమిన్ 'సి' కోసం, నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పళ్ళను తీసుకోవడం అవసరం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేవాళ్ళు ఎప్పుడైనా కాస్త స్వీట్ తింటే ఏ నష్టమూ జరగదు. ఆహారజాగ్రత్తలు తీసుకుంటూ, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం ద్వారా శరీరంలో చేరిన కేలరీలు ఖర్చు కావడానికి ప్రతిరోజూ కనీసం ఓ అరగంట పాటు వాకింగ్ చేయడం అవసరం.
It's a great way to keep track of where you are or quickly move your content around.
To get started, go to the Home tab and apply Heading styles to the headings in your document.
1400 కేలరీల ఆహారపు ప్రణాళిక
ఉదయం 7.30 - 8.30 మధ్యలో ఇడ్లీ 3, చపాతి 3, దోసె 2, (ఇడ్లీ 2.. గారె 1) (ఉప్మా .. గారె 1).
ఉదయం 10.30 - 11.00 మధ్య మజ్జిగ గ్లాసు, నిమ్మరసం, సూప్, కూరగాయల ముక్కలు, టమోటా రసం (ఏదో ఒకటి మాత్రమే).
మధ్యాహ్నం 1.00 - 2.00 మధ్య అన్నం 2 కప్పులు (వండిన అన్నం 200 గ్రాములు) సాంబారు (లేక) రసం, పప్పు, ఆకుకూరలు, కూరగాయల ముక్కలు,
పప్పు ధాన్యాలు ఉడబకబెట్టినవి, పెరుగు (వెన్న తక్కువ ఉన్నది). V O) - X

4) శుక్లాలు, రెటినోపతి (కంటి సమస్యలు). షుగర్ వ్యాధిగ్రస్తుల ఆహారం
1) చౌకగా వుండి , హానిలేని
పదార్థాలు ఎంచుకోవాలి. 2) రుచికరమైన ఆహారం. 3) సంతృప్తిగా భోజనం చేశానన్న
భావన కలిగించేదిగా వుండాలి. 4) మార్కెట్లో ఎల్లవేళలా లభించే |
పదార్థాలు. 5) షుగర్ లెవెల్స్ను అదుపులో వుంచడంతో పాటు, సీరం కొలెస్ట్రాల్ లెవెల్స్,
తత్సంబంధిత పరిస్థితుల్లో ఒడిదుడుకులు రాకుండా వుండాలి. 6) వ్యాధిగ్రస్థులకు ఆమోదయోగ్యంగా వుండే ఆహార అలవాట్లలో శాశ్వత మార్పు
చేసుకోవాలి. 7) శరీరానికి సరిపడినన్ని పోషకవిలువలు అందించే తరహా ఆహారం కావాలి. 8) బరువు నియంత్రణలో వుండేలాగా ఆహారం తీసుకోవాలి.. 9) అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో వుండేలాగా, ఆకలి అవకుండా,
నీరసం రాకుండా, శక్తివంతంగా వుండేలా చూసుకోవాలి. వైద్య పరిభాషలో :
1) తక్కువ శాట్యురేటెడ్ ప్యాట్స్. 2) కనీసస్థాయిలో కొలెస్ట్రాల్ వుండే ఆహారం.
3) శరీరానికి హానిచేసే ఆక్సిడెంట్స్ (రసాయనాలు) అతితక్కువగా వుండవచ్చు. Profile Tools Vocabulary Modes Audio Help =
ఆక్సిడెంట్స్ నుంచి రక్షించే విటమిన్లు ఎ, సి, ఇ, సెలినియం, జింక్ మొదలగు Correction... | D E R) +] | E | Transcribe...
ఖనిజలవణాలు గల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభించే ఆహారం. No
8. | నివారించడానికి వీలైన ఆహారం ఎంపిక చేసుకోవాలి. శరీరం బరువుకు తగినట్టుగా కేలరీలను నిర్ణయించుకోవాలి. కిలోకు 30 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం మంచిది. ఒక గ్రాము కార్బోహైడ్రేట్సుకు 4 కేలరీల శక్తి వస్తుంది. కేలరీలలో కాంప్లెక్సు, సింపుల్ అని రెండు వుంటాయి. కాంప్లెక్సులో బియ్యం, గోధుమలు అన్ని రకాల కూరగాయలు. వీటిలో తక్కువ కేలరీలుండి ఫైబర్ ఎక్కువగా వుంటుంది. ఇక సింపుల్ కేలరీలలో చక్కెర, ఆల్కహాల్, తేనె మొదలైనవి. వీటిలో ఫైబర్ వుండదు. అపోహలు
షుగర్ వున్నవారు ఎలాంటి కార్బోహైడ్రేట్సు తీసుకోరాదన్నది అపోహ మాత్రమే. మనం తీసుకునే మొత్తం కేలరీలలో 60 శాతం కార్బోహైడ్రేట్సు వుండవచ్చు. అయితే ఎక్కువ ఫైబర్ వుండేవి తీసుకోవాలి. ఫైబర్ అధికంగా వుండే కాంప్లెక్సు కార్బోహైడ్రేట్లు తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో వుంటాయి. పంచదార, పండ్లరసాలు, తెల్లటి బ్రెడ్, పాలిష్ చేసిన బియ్యం, కేకులు, ఐస్క్రీము, కూల్డ్రింకులు లాంటివి హాని చేసే కార్బోహైడ్రేట్లు. ఇవి త్వరగా అరిగిపోయి మళ్ళీ, మళ్ళీ ఆకలవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలో షుగర్, లిపిడ్ ప్రొఫైల్ పెరుగుతాయి. పొత్తి కడుపు, లివర్, గుండే ప్రాంతంలో కొవ్వు చేరుతుంది. పాలిష్ లేని బియ్యం, ముడి గోధుమపిండి, పండ్లు తీసుకోవడం మంచిది. చక్కెరలేని ఆహారం అని లేబుల్స్ వేసిన కొన్ని పదార్థాలలో ఏదో రూపంలో చక్కెర వుంటుంది. ఎప్పుడైనా తీపి రుచి కావాలంటే శాక్రీన్, యాస్పర్టమిన్ తీసుకోవచ్చు. అయితే శాక్రిన్ కంటే యాస్టర్టమి కాస్త మేలు. గర్భిణీ స్త్రీలు వీటికి దూరంగా వుండడం మంచిది. ఏవి మినహాయించాలి?
షుగర్ వ్యాధిగ్రస్థులు ఫ్యాట్స్ ఎక్కువగా వుండే ఆహారాన్ని, సింపుల్ కార్బోహైడ్రేట్సు లభించే ఆహారం మినహాయించాలి.
1) శాకాహారం కాని అన్నింటినీ మినహాయించాలి. గుడ్లలో ప్రత్యేకించి పసుపు ( ) Profile Tools Vocabulary Modes Audio Help
పచ్చని సొన తీసుకోరాదు. Correction... | D E G H | Pr Transcribe...

రీమోడలింగ్ పర్యవసానంగా కొత్త కొత్త కణాలను సంతరించుకున్న చర్మం తిరిగి Search document
సాధారణ చర్మంలో కలిసిపోతుంది. ఈ విధంగా PDGE జెల్ మందు ఎంతగానో
ఉప యోగపడుతుంది. HEADINGS PAGES_RI > |
బీన్స్, కాయధాన్యాలు కాస్త వుడికించినవి లేదా మొలకెత్తినవి, గింజలు, పండ్లు, నీటి శాతం ఎక్కువగా వుండే కాయగూరలు, మొలకెత్తిన గింజధాన్యం ఎక్కువగా తినవచ్చు. ప్రతిరోజు 20-35 గ్రాముల ఫైబర్ ఆహారంలో వుండాలి. ఇలా తింటే అదనంగా ఫైబర్ సప్లిమెంటు అవసరం లేదు. నూనె, నెయ్యి తినకపోయినా శరీరానికి అవసరమైన నూనెలు కాయధాన్యం, పప్పులు, విత్తనాలు మొదలైనవాటి నుంచి లభిస్తాయి. పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్ ఫుడ్స్ ను, వేయించిన పొటాటో తదితర చిప్స్ను, ఫ్రెంచ్ ఫ్రైసను తీసుకోరాదు. పంచదార, బెల్లం పదార్థాలను తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అందువల్ల వీటిని మినహాయించాలి. సూచనలు
• పంచదార వుండే ఎలాంటి డ్రింక్ అయినా తీసుకోరాదు. * పరగడపున డ్రింక్స్ ముట్టుకోరాదు.
ఇన్సులిన్ పైన వున్నవారు షుగర్ వ్యాధిగ్రస్థులమని తెలిపే కార్డును ఎల్లవేళలా
జేబులో వుంచుకోవాలి.
• రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా వుంటే ఎక్కువగా నీళ్ళు తాగాలి. అప్పుడు
మూత్రం ద్వారా అధికంగా వున్న గ్లూకోజ్ వెళ్ళిపోతుంది. * షుగర్ తోపాటు అధికరక్తపోటు, గుండెజబ్బు వున్నవాళ్ళు ఉప్పును
మినహాయించాలి. షుగర్ టైప్, తీసుకునే మందులు, ఇన్సులిన్ ఇంజక్షన్లు, వయస్సు, శరీర వ్యాయామం లాంటి వాటి ఆధారంగా ఆహారం ఎన్నిసార్లు, ఎంత మోతాదులో తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. నిర్ణీత మోతాదులో ఆహారం తీసుకున్న ప్పుడు ఇంకా ఆకలి అనిపిస్తే కాయగూరలు, తక్కువ కేలరీలుగల పండ్లు, స్నాక్స్ తీసుకోవాలి. ఆహారం నియంత్రణ అంటే సమతుల ఆహారం తీసుకోవా లని అర్థం. ప్రతి భోజనంలో గోధుమ, కాయ ధాన్యాలుండాలి. మాంసానికి బదులు పప్పుధాన్యాలు మంచిది.
విటమిన్ - సి : టైప్ - 2 షుగర్ వున్న వారికి విటమిన్ సి రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. కాటరాక్ట్ జాప్యం కావడానికి విటమిన్ సి దోహదం చేస్తుంది.
విటమిన్ - ఇ : ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఈ విటమిన్ రెటినోపతి పెరగకుండా చేస్తుంది. టైప్-2 వ్యాధిగ్రస్తులకు రెటినోపతి త్వరగా రాకుండా చేసే అవకాశం వుంది.
క్రోమియం : షుగర్ వ్యాధిగ్రస్థులకు క్రోమియం ఖనిజలవణం తప్పనిసరి. ఇది మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది గనుక శరీరంలో తగ్గే అవకాశం వుంటుంది.
మెగ్నీషియం : ఇది కండరాలు, నరాల వ్యవస్థకు అవసరం. జీవప్రక్రియకు ఇది సహకరిస్తుంది. శరీరంలో తక్కువవున్న వాళ్ళు సప్లిమెంట్సు తీసుకోవాలి. కొవ్వు ఎంత?
కొవ్వు తక్కువ తినాలన్నది ఇప్పుడు తిరుగులేని సూత్రం తక్కువ అంటే ఎంత తక్కువ?
మనందరికీ నిత్యం కొవ్వు ఎంతోకొంత అవసరమే. కాకపోతే అధికంగా తీసుకోవటం వల్లే ముప్పు ముంచుకొస్తుంది. ఈ కొవ్వు అనేది పాల నుంచి పప్పుల వరకూ రకరకాల పదార్థాల్లో ఉంటుంది. కాబట్టి రోజు మొత్తం మీద మన ఆహారంలో 2 టీ స్పూన్లకు మించకుండా నూనె, 2 లేదా 3 కప్పుల టీ/కాఫీ, వేరుశెనగ వంటి నూనె ఉండే పదార్థాలు చిన్న కప్పుడు, తక్కువ నూనెతో వండిన చిన్న కప్పుడు మాంసం... అంతవరకూ చాలు! ఒక రోజులో ఇంతకు మించి కొవ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా కూడా అదనంగా తిన్నట్టే. ఆహారనియమాలు:
కార్బొహైడ్రేట్స్ (పిండి పదార్థాలు) తక్కువ తీసుకోవటం అంటే ఉదా : వరి o, మైదా, చక్కెర, స్వీట్స్, తేనె, బెల్లం, దుంపకూరలు తగ్గించి తీసుకోవాలి.

ప్రాచిన మాంసకృత్తులు సమూలంగా అనుకో వచ్చు. దీదా , పాలు ఎన్ని తీసినవి) పెరుగు, గ్రుడ్డు, గోధుమలు, పప్పుదినుసులు క్రమంగా తీసుకోవాలి.
క్రమం తప్పకుండా 30-45 నిమిషాలు ఉదయం లేక సాయంత్రం ఏదైనా వ్యాయామం చేయాలి. ఇది షుగర్ ని కంట్రోల్ లోకి తెస్తుంది.
పీచు పదార్థాలు (ఫైబర్) ఉండే ఆహారం అవసరం అంటే ఉదా : ఆకుకూరలు, పచ్చికూరలు, మెంతులు, ఓట్స్, మొలకులు, పప్పుధాన్యాలు, పండ్లు తీసుకోవటం వలన షుగర్ కంట్రోల్ లో ఉండటమే కాక కొలస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.
షుగర్ వ్యాధి కలవారికి ఆహారానికి, ఆహారానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండరాదు. ప్రతి 2, 3 గంటలకు ఏదైనా తినదగిన ఆహారం మితంగా తీసుకోవచ్చు. మధుమేహానికి ఔషధం... మంచి ఆహారం
కలుషిత ఆహారం.. సేంద్రియ ఎరువుల వాడకం.. యాంత్రీకరణ.. పాశ్చాత్య సంస్కృతి తెస్తున్న దురలవాట్లు.. వెరసి మనిషి అనారోగ్యం పాలవుతున్నాడు. అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది డయాబెటిస్. దేశవ్యాప్తంగా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య రానురాను పెరుగుతోంది. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, చక్కెర వ్యాధిని తరిమికొట్టడం సాధ్యం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆహారఅలవాట్లలో మార్పు తీసుకురావడమే పరిష్కారమని అంటున్నారు.
ప్రతి ఏడుగురిలో ఒకరు మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నట్టు పరిశీలనలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగే అవకాశంఉంది. తగిన ఆహారనియమాలు పాటించి, అవసరమైన వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు.
షుగర్ వ్యాధి అంటే...? స6_profile Tools Vocabulary Modes Audio Help | మనం తీసుకునే ఆహారం గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. దీన్నే Correction... | D E G H | Pr Transcribe...
మైక్ ఇండెక్స్' అంటారు. పోషకవిఉన్న ఆహారం తీసుకుంటే ఏ సమస్య ఉండదు. ఏం తినాలి ?
అన్నం, తీపి పదార్థాలు తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చని చాలామంది చెబుతుంటారు. స్వీట్స్ అస్సలు తీసుకోవద్దని కొందరు చెబుతారు. నిజానికి ఇవన్నీ అపోహలు మాత్రమే. షుగర్ ఉన్నవాళ్ళు కొన్ని ఆహార నియమాలు పాటించాల్సిందే. అంతమాత్రాన అన్నం తక్కువగా తినాలనడం అశాస్త్రీయం. శరీరంలోని కొన్ని జీవప్రక్రియల వల్లే షుగర్ వ్యాధి వస్తుంది. అంతే తప్ప ఆహారం వల్ల ఎంతమాత్రం కాదు. ఎలా వస్తుంది ?
శారీరకశ్రమ తగ్గిపోవడం, మనసుపై ఒత్తిళ్ళు పెరిగిపోవడం వల్ల మధుమేహం వస్తుంది. అనువంశికంగా కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి వ్యక్తులు వ్యాయామం చేయడంవల్ల వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చు. రక్తంలో అతిగా చక్కెర చేరకుండా నిరోధించాలి. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను వివిధ రూపాల్లో తీసుకోవాలి.
శరీరంలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు (వ్యాధి కారకాలను అడ్డుకునే జీవరసా యనాలు) ముఖ్యపాత్ర పోషిస్తాయి. చక్కెర వ్యాధి కారణంగా శరీరంలోని ఇతర ముఖ్యభాగాలు దెబ్బతినకుండా ఇవి చూస్తాయి. మధుమేహం కారణంగా రక్తనాళాలు బలహీనపడతాయి. కిడ్నీలు పాడవడం (నెఫ్రోపతి), మెదడులోని కణాలు సన్నబడటం (న్యూరోపతి), గుండెజబ్బులు (కార్టియోపతి), దృష్టిలోపం వంటి సమస్యలు వస్తాయి. ఆహారం ద్వారా శరీరంలో యాంటి ఆక్సిడెంట్లు అభివృద్ధి చేస్తే ఈ సమస్యలను నివారించవచ్చు. ఎలా తీసుకోవాలి..?
పీచు పదార్థాలు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. కాబట్టి ముందుగా ( 6) అనండి. ఇందులో నూ పెచుపదార్థం పుష్కలంగా ఉంటుంది.
• అన్నంలో తప్పనిసరిగా పప్పు తీసుకోవాలి. పప్పు గ్లైసిమిక్ ఇండెక్స్ విలువ పెరగకుండా నియంత్రిస్తుంది. కాబట్టి బియ్యంలోని గ్లూకోజు వేగంగా రక్తంలోకి చేరదు.
ఈ మధ్యాహ్న భోజనంలోకి ఒక ఆకుకూర ఉండాలి. ఇందులో పోషకాలు, పీచుపదార్థాలు ఉంటాయి.
ఈ సాయంకాలం మొలకెత్తిన పెసర్లను స్నాక్స్గా తీసుకోండి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఏదో ఒకరకమైన పండు తినండి. జ్యూస్ చేయకండి. దీనివల్ల పండులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు నశించిపోతాయి.
ఈ పండ్లలో ఫ్రక్టోజు అనే చక్కెర ఉంటుంది. బియ్యంతో పోలిస్తే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. రక్తం ఫ్రక్టోజును త్వరగా గ్రహించలేదు.
• రాత్రిపూట అన్నం బదులు రొట్టె తీసుకోవడం మంచిది. అయిదు వంతుల గోధుమపిండిలో ఒకవంతు సోయాపిండి కలిపి, ఆ మిశ్రమంతో చేసిన రొట్టెను ఏదో ఒక కూరగాయతో కలిపి తీసుకోవాలి. భోజనానికి ముందుగా ఒక క్యారెట్ ను తినడం వల్ల పీచుపదార్థం శరీరంలోకి చేరుతుంది..
• పెరుగుకు బదులు మజ్జిగ తీసుకోవడం మంచిది.
ఈ నూనెతో చేసిన పదార్థాలను అసలే తినకుండా నోరు కట్టేసుకోవలసిన పనిలేదు. సన్ఫ్లవర్, సోయాబీన్, వేరుశనగ నూనెలు సమపాళ్ళలో కలిపిన మిశ్రమ నూనెను ఉపయోగించాలి.
ఏ వ్యాధిగ్రస్తుడికీ రాని విధంగా అనేకనేక సందేహాలు, అనుమానాలు మధుమేహాలకి వస్తుంటాయి. అనవసర భయాలతో మానసిక సమస్యలు తెచ్చుకోవడం మధుమేహులకు అపాయకరం. ఎప్పటికప్పుడు డాక్టర్ తో | సంప్రదించి చిన్న చిన్న సందేహాలు తీర్చుకోవడం తప్పని సరి.
ఇన్సులిన్ ప్రాధాన్యత
ప్రపంచవ్యాప్తంగా నేడు మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద ఉపద్రవం మధు మేహం. దీనికి సమర్ధవంతమైన విరుగుడుగా మనకు అందుబాటులోకి వచ్చిన ఏకైక ఔషధం ఇన్సులిన్. తొలినాళ్ళలో ఈ ఇన్సులిన్ గురించి ఎవరికీ అంతగా తెలీదు. ఆ తర్వాత దీన్ని గుర్తించినా కూడా దీని ప్రాముఖ్యత ఏమిటో, దీన్ని కృత్రిమంగా ఎలా ఉత్పత్తి చేయాలో గుర్తించడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ ఇన్సులిన్ ను మొదటగా బ్యాంటింగ్, బెస్ట్ అనే శాస్త్రజ్ఞులు 1920లలో కుక్కల క్లోమం నుండి విజయవంతంగా వేరుచేసి, వైద్యచరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. గత 50 ఏళ్ళుగా ఇన్సులిన్ పై పరిశోధనలకు 25కు పైగా ఏదో ఒక పరిశోధనలకు గాను ఒక నోబెల్ బహుమతి లభి స్తూనే ఉందంటే - ఇదెంత గొప్ప ప్రయోజనకరమైనదో గ్రహించవచ్చు.
మన శరీరావసరాలకు తగినట్లుగా- మన క్లోమరసం గ్రంధి (పాంక్రియాస్) నుండి- నిరంతరాయంగా తయారుచేయబడుతుండే అత్యంత కీలకమైన హార్మోన్ 'ఇన్సులిన్'. క్లోమంలో దీని ఉత్పత్తి తక్కువైనా, అసమర్థంగా తయారైనా... మనకు
మధుమేహం రావడం జరుగుతుంది.
=
మనం ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణమై గ్లూకోజ్ రూపంలో రక్తంలో
స్తుంది. రక్తంలోని గ్లూకోజ్ ను మన శరీరంలోని ప్రతికణం ఉపయోగిం The
| »
- X

రక్తంలో గ్లూకోజ్ను సమర్థంగా వినియోగించడానికి, దాన్ని ఖచ్చితంగా నియంత్రణలో ఉంచడానికి అత్యంత కీలకమని గుర్తించాలి..
మొదట్లో ఈ ఇన్సులిన్ ని గుర్తించి, దీన్ని కృత్రిమంగా ఎలా ఉత్పత్తి చెయ్యొచ్చో తెలుసుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. మధుమేహుల్లో ఇన్సులిన్ తయారు సరిగా లేదు కాబట్టి - దాన్ని కృత్రిమంగా మనుషులకు ఇచ్చే ప్రక్రియ 1920 నుండి మొదలైంది. కుక్కల నుండి సేకరించిన దానికన్నా - పందుల నుండి సేకరించిన ఇన్సులిన్ ఇవ్వసాగారు. ఆ తరువాత బర్రెల నుండి సేకరించిన ఇన్సులిన్ ఇవ్వసా గారు.... 1980 వరకూ ఇదే చికిత్స కొనసాగింది. ఇందులో కొన్ని సమస్యలుండేవి.
ఆ తర్వాత వచ్చింది హ్యూమన్ ఇన్సులిన్, మానవ క్లోమంలోని 'డియన్ఏ'ను ఇ-కోలై బ్యాక్టీరియాలో ప్రవేశపెట్టి - అచ్చం మానవ ఇన్సులిన్ లాంటిదే తయారు చేశారు..... తర్వాత బ్రెడ్ ముక్కల్లో పెరిగే బూజు (శిలీంద్రం) కణాల్లో, మానవక్లోమం డియన్ఏ ప్రవేశపెట్టి ఇన్సులిన్ తయారుచేయడం ప్రారంభించారు. ఈ విధానం చాలా తేలికైంది. ఇప్పుడు వాడుకలో ఉన్నదంతా ఇలా తయారవుతున్న ఇన్సులినే. ఇన్సులిన్ అవసరం ఎప్పుడు?
ఆరోగ్యవంతుల్లో సాధారణంగా... అవసరాల్ని బట్టి ఒంట్లో నిరంతరం ఇన్సులిన్ తయారవుతూనే వుంటుంది. ఇది అసమర్థంగా తయారవ్వడమే మధుమేహానికి మూలకారణం. అటువంటప్పుడు బయటనుండి ఇన్సులిన్ ఇవ్వడమే దీనికి చికిత్స. అయితే మధుమేహం రాగానే అందరికీ ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ- ఒక దశకు వచ్చిన తర్వాత మాత్రం..... ఇన్సులిన్ తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. అటువంటి పరిస్థితులను ఇక్కడ మధుమేహ బాధితులు గమనించగలరు.
• టైప్-1 మధుమేహులు జీవితాంతం, మధుమేహం వచ్చిన గర్భవతులు O Profile Tools Vocabulary Modes Audio Help =
ప్రసవం అయ్యే వరకూ తప్పనిసరిగా తీసుకోవాల్సి వుంటుంది. Correction... | D E G H | Pr Transcribe...
• రక్తంలో గ్లూకోజ్ పరగడుపున 250మి.గ్రా కంటే ఎక్కువైన వారు.
• రక్తంలో టైగిజరైడ్స్ 600 మి.గ్రా. కంటే ఎక్కువైనవారు.
• 70 ఏళ్ళు పైబడిన వారు. * మధుమేహం- పదేళ్ళ కంటే ఎక్కువగా ఉన్నవారు. + మూత్రంలో మైక్రో అల్బుమిన్ 20 మి.గ్రా. కంటే ఎక్కువున్నవారు.
• ఈ సీజీలో గుండెసమస్యలు వచ్చే అవకాశం ఉందని గుర్తించినవారు.
• ఎక్స్రేలో ఏ రకమైన ఛాతీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా యని గుర్తించినవారు.
• కంట్లో రెటీనాపతి ఎలాంటి మార్పులు వస్తున్నా గుర్తించిన వారు.
* ఇతరత్రా ఒంట్లో తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు. ఎక్కువైనా తక్కువైనా ముప్పే!
ఇన్సులిన్ తీసుకునే విషయంలో సమతుల్యం చాలా ముఖ్యం. అవసరానికి మించి తక్కువ తీసుకుంటే, గ్లూకోజ్ నియంత్రణ కాదు. దీని వల్ల ఎన్నో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అలాగే- అవసరానికి మించి ఎక్కువ తీసుకుంటే- ప్రాణాలకే ముప్పు వస్తుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజంతా ఖర్చయిపోయి... వెంటనే నీరసం, కళ్ళు తిరిగే ఆకలి, పెదాల చుట్టూ తిమ్మిరి, ఉన్నట్లుండి చెమటలు, ఒక్కసారిగా గుండెదడ, చేతులూ, కాళ్ళూ వణకడం, ముఖం పాలిపోతున్నట్టు అయిపోతూ చూపు మసకవ్వడం, మత్తుగా, స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించడంవంటి లక్షణాలుంటాయి. దీన్ని 'హైపోగ్లసీమియా' అంటారు.
ఇది చాలా ప్రమాదకర మైన పరిస్థితి. వెంటనే ఏదన్నాతిని, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగేలా చూడకపోతే... పరిస్థితి ప్రాణాల మీదికి వస్తుంది. అందువల్ల ఇన్సులిన్ పేషెంట్స్ ఎప్పుడూ అరటిపండు దగ్గరుంచుకోవడం చాలా మంచిది. షుగర్ ఉంటే... ఇన్సులిన్ వాడాలా?
డాక్టరుగారు షుగర్ చికిత్స కోసం నేను చాలా కాలంగా ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడుతున్నాను. ఎంతకాలం వాడాలి? కొత్తగా షుగర్ వచ్చిన వారు కూడా ఇన్సులిన్ నాగాలా? వ్యాధి తీవ్రంగా వుంటేనే ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాలంటారు
6 మేనా?
వాదాల Tదా అని నిర్ణయించడం రాష్ట్రమవుతుంది. ఇన్సులిన్ ఎప్పుడు అవసరం?
• వ్యాధి నిర్ధారణ జరిగాక నిరంతరం బరువు తగ్గడం.
• ఎత్తుకు తగిన బరువులేనప్పుడు..
• మితిమీరిన మూత్రవిసర్జన, దాహం. | రక్తంలో షుగర్ లెవల్స్, తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? శరీర వ్యాయామం, ఒత్తిడి తదితర అంశాల ఆధారంగా కూడా ఇన్సులిన్ వాడేది లేనిది నిర్ధారిస్తారు. ఇన్సులిన్ ఉపయోగాలు
జీవక్రియ సజావుగా వుంటుంది. దీనివల్ల శరీరంలో పలు అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి. షుగర్ వ్యాధి లక్షణాలు కనిపించవు, జీర్ణక్రియకు సంబంధించిన తీవ్ర సమస్యలుండవు. పీలగా తయారైన శరీరం తిరిగి మామూలు స్థితికి చేరుతుంది. ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం తగ్గుతుంది, సర్జరీ తర్వాత గాయాలు మానిపోయి వేగంగా కోలుకుంటారు, ముందు ముందు షుగర్ వ్యాధి, హృదయ సంబంధ సమస్యలు జాప్యం కావచ్చు లేదా రాకపోవచ్చు. షుగర్ వ్యాధి అదుపులో వుంటుంది. ఇన్సులిన్ ఇంజక్షన్లు ఎవరు వాడాలి?
• టైప్-1 షుగర్ వ్యాధిగ్రస్తులు.
• టైప్-2 షుగర్ వ్యాధి మందు బిళ్ళలు వాడినా వ్యాధి అదుపులోకి రానివారు. అలాగే టైప్-2 షుగర్ వ్యాధిగ్రస్తులకు తీవ్ర ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, ప్రధానమైన
శస్త్రచికిత్స చేసినప్పుడు, గుండెపోటు, తీవ్రజ్వరం, గర్భందాల్చినప్పుడు, నొప్పులు,

'రాతి సమయాల్లో, బాగా ఒత్తిడికి గురైనప్పుడు, గెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్
|ప్పుడు ఇన్సులిన్ వాడాలి. Dragon's microphone is off; you can press its hotkey or కూడా నిరంతరం వాడాలి. టైప్-2 వ్యాధిగ్రస్థులకు అటు మందు బిళ్ళలు, ఇటు ఇన్సులిన్ వాడే అవకాశం వుంటే, తాత్కాలికంగా ఇన్సులిన్ వాడాలి. ఇన్సులిన్ రకాలు
ఇన్సులిన్ లో చాలా వేగంగా, వేగంగా, నెమ్మదిగా, అతి నెమ్మదిగా పనిచేసే రకాలున్నాయి. వ్యాధిగ్రస్థులు ఇన్సులిన్ ఎప్పుడు ప్రారంభించాలి. ఎంత పెంచుకోవాలి, ఎంతసేపు పని చేస్తుంది, ఇంజక్షన్లు ఎలా వేసుకోవాలి, జాగ్రత్తలు ఇతర లక్షణాల అవకాశాలు, పాడైన ఇన్సులిన్ ఎలా వుంటుంది లాంటి విషయాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. రెగ్యులర్ ఇన్సులిన్, సెమీలెంటీ ఇన్సులిన్, ఎన్.పి. హెచ్. ఇన్సులిన్, లెంటీ, అలాలేంటీ తదితర ఇన్సులిన్లు వున్నాయి. ఇతర లక్షణాలు
ఇన్సులిన్ వాడినప్పుడు కొన్ని ఇతర లక్షణాలు వచ్చే అవకాశం వుంటుంది. హైపర్ గ్లైసీమియా, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అలర్జీ కళ్ళు మసకగా వుండడం (రెండు, మూడు వారాల్లో తగ్గవచ్చు) లాంటివి కలగవచ్చు.
ఇన్సులిన్ సమయాలు సక్రమంగా పాటించకపోవడం, సరైన డోస్ వాడనప్పుడు, శరీరంపై వేసుకోవలసిన చోటు ఎంపికలో లోపం, పొగాకు వుత్పత్తులు వాడినప్పుడు, డీహైడ్రేషన్, న్యూరోపతి తదితర సమస్యలున్నప్పుడు షుగర్ అదు పులో వుండదు. ఇన్సులిన్ వాడే సమయంలో ఆకలి పెరగడంలాంటివి వుంటే బరువు పెరుగుతారు. ఆహారం అదుపు ద్వారా బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
వ్యాయామం చేస్తే షుగర్ అదుపులో వుంటుంది. అందువల్లే వ్యాయామం ( ) Profile 1975 ఆ ప్రాంతంలో శుద్ధిచేసిన మోనో కంపోనెంట్ ఇన్సులిన్ కనిపెట్టాక ఈ ఇబ్బంది తొలగింది. అలర్జీ కూడా రాకుండా తక్కువ మోతాదులో సమర్ధవంతంగా షుగర్ ను ఈ నూతన తరహా ఇంజక్షన్ల ద్వారా అదుపు చేయగలుగుతున్నారు. ఎవరికి ఇన్సులిన్ అవసరం?
ఇన్సులిన్ గురించి వినని మధుమేహ వ్యాధిగ్రస్తులులేనట్లే దానిగురించి అపోహలు లేని (or) అనుమానాలు లేని మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండరు. ఎక్కువ మందిలో ఇన్సులిన్ ఇంజక్షనులు వాడవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు వారు సహజంగా భయాందోళనకు గురి అవుతుంటారు. ఇన్సులిన్తో చికిత్స చేయటం అనేది షుగరు వ్యాధి వున్న వారందరిలో ఏదో ఒకసమయంలో అవసరం అవుతుంది. ఇన్సులిన్ ని ప్రాణాలను కాపాడే (లైఫ్ సేవింగ్) దివ్య ఔషధంగా పరిగణిస్తున్నాము. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఇన్సులిన్ మందు గురించి ఎక్కువమంది షుగరు వ్యాధిగ్రస్టులలో సరియైన అవగాహనలేదు.
సహజంగా మన పొట్టలోని ఎన్క్రియాస్ అనే అవయవం నుండి బీటా కణాల ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. మధుమేహవ్యాధి బారినపడేనాటికి ఆ వ్యక్తిలో 50% ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ తరువాత క్రమక్రమంగా సంవత్సరానికి సుమారుగా ఐదు పర్ సెంట్ చొప్పున ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంటే షుగరు వ్యాధి బారినపడిన తరువాత పదిసంవత్సరాలు గడిచేనాటికి 50% మందిలో ఇన్సులిన్ ఉత్పత్తి బాగా క్షీణిస్తుంది. వీరందరికి ఇన్సులిన్ ఇంజక్షన్లను (or) మందును బయట నుంచి ఇంజక్షన్ రూపంలో ఇవ్వవలసి వుంటుంది. ఇన్సులిన్ ఎవరికి అవసరం అవుతుంది. టైప్ వన్ షుగరు వ్యాధి :-
1) ఇది సహజంగా చిన్న వయస్సు (10- 15) వారిలో వస్తుంది. వీరు
జీవితాంతం ఇన్సులిన్ ఇంజక్షన్ వాడవలసి వుంటుంది.
2) గర్భం ధరించినపుడు షుగరు వ్యాధి బారినపడినవారు కూడా ఇన్సులిన్ ( ) Profile
ఇంజక్షన్ వాడవలసి వుంటుంది. Correction... | D E G H | Pr Transcribe...
J) ఊపిరితిత్తులలో నిమ్మ చింనటువంట వాయి. బ.. జబ్బు) _6) ఏదైనా ఆపరేషన్ చేయించుకునేముందు ఇన్సులిన్ చేయించుకోవాలి. ఉదా
: బైపాస్ సర్జరీ శుక్లాల ఆపరేషన్, గర్భసంచి తొలిగించటం, బోన్స్ ప్లాక్ర్చర్
అవటం. 7) షుగర్ వ్యాధి వున్నవారిలో తలెత్తే అత్యవసర పరిస్థితులలో ఉదా : గుండెపోటు,
పక్షవాతం, డయాబెటిక్ కిటో ఎసిరోసిన్ (DKA), Honk. 8) షుగరు వ్యాధి బయటపడే నాటికి అధిక షుగరు వుండటం అలాగే ఘగరు
వ్యాధి వలన వచ్చే సూక్ష్మరక్తనాళాల సమస్యలయినా రెటినోపతి, నెఫ్రోపతి,
న్యూరోపతి వున్న వారు. 9) కొన్ని రకాల వ్యాధులలో (or) ఆరోగ్య సమస్యలకు స్టిరాయిడ్ వాడవలసి | వచ్చినపుడు షుగరు కంట్రోల్ కి ఇన్సులిన్ ఇంజక్షను వాడవలసి వుంటుంది. 10) కిడ్ని, లేదా లివరు బాగా దెబ్బతిన్న వారిలో ఇన్సులిన్ ఇంజక్షనును వాడవలసి
వుంటుంది. అలాగే కిడ్ని మార్పిడి చేయించుకున్నవారు. 11) జ్వరం, వాంతులు, విరోచనాలుతో బాధ పడుతున్నవారికి ఇన్సులిన్ ఇంజక్షను
వాడవలసి వుంటుంది. 12) షుగరు వ్యాధిని అదుపు చేయక మందు బిళ్ళలు పనిచేయకుండా పోయినపుడు
ఇన్సులిన్ ఇంజక్షన్ కు మార్చవలసి వుంటుంది. 13) శరీరంలో ఎక్కడయినా ప్రాణాంతకరమైన ఇన్ ఫెక్షన్స్ ఏర్పడినపుడు ఇన్సులిన్
ఇంజక్షన్స్ వాడవలసి వుంటుంది. ఇన్సులిన్ చికిత్స యొక్క లక్ష్యాలు:
1) మధుమేహ వ్యాధి వలన వచ్చేటటువంటి అత్యవసర పరిస్థితులు
DKA,Honk.ను నివారించటం.
b) మధుమేహ వ్యాధిగ్రస్థులలో పనిసామర్థాన్ని పెంచడం.
వ్యాధి వలన దీర్ఘకాలంలో వచ్చేటటువంటి అనర్థాలను నివారించటం. 6) అలాగే మందు బిళ్ళలు పనిచేయని సమయంలో కూడా షుగరు వ్యాధిని
అదుపులో వుండేటట్లు చూడటం. 7) షుగరు వ్యాధి వున్నటువంటి వారిని మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా,
శారీరకంగా ఆరోగ్యంగా వుండేటట్లు చూడటం. ఇన్సులిన్ పట్ల భ్రమలు-వాస్తవాలు
ఇన్సులిన్ పట్ల షుగర్ వ్యాధిగ్రస్తులలోనే గాక, సామాన్య ప్రజలలోను కొన్ని భ్రమలున్నాయి. వ్యాధి తీవ్రంగా వున్నప్పుడే ఇన్సులిన్ వాడాలని అనుకుని దాన్ని తీసుకోవడానికి విముఖంగా వుంటారు. అది సరైందికాదు. | రక్తంలో గ్లూకోజ్ను కణాలు గ్రహించడానికి ఇన్సులిన్ హార్మోన్ సహకరిస్తుంది. ఇన్సులిన్ ను దీర్ఘకాలంగా పశువులు లేదా పందుల పాంక్రియాస్ నుంచి తీసుకుని శుభ్రపరిచి అవసరమైన వ్యాధిగ్రస్తులకు యిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నూతన పద్దతిని అవలంభించి ఇన్సులిన్ తయారుచేస్తున్నారు. జన్యు పరివర్తిత బ్యాక్టీరియా లేదా ఈస్ట్ను తీసుకుని మనిషిలో ఉత్పత్తి అయ్యేలాంటి సంపూర్ణ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇన్సులిన్ ను మందుబిళ్ళ రూపంలో తీసుకోవడానికి వీలుకాదు. ఎందుకంటే జీర్ణక్రియ జరిగేటప్పుడు మందు బిళ్ళ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. అందువల్ల ఇన్సులిన్ చర్మం ద్వారా ఫ్యాట్ లోకి పంపవలసిందే. చర్మం పైన ఇంజక్షన్ చేసుకోవడం ద్వారా ఇన్సులిన్ ను శరీరం లోపలికి పంపే విధానం ప్రస్తుతం అమలులో వుంది. పలురకాల ఇన్సులిన్లు మనకు అందుబాటులో వున్నాయి. తయారీ పనివిధానం, ధర తదితర అంశాలలో తేడాలున్నాయి. అలాగే ప్రతివ్యక్తీ ఇన్సులిన్ కు భిన్నంగా స్పందించడం జరుగుతుంది. అందువల్ల ఇన్సులిన్
న), డోప్లను ఆయా వ్యక్తుల ఆరోగ్యపరిస్థితిని అనుసరించి నిర్దారించి సూచించడం ( )
గుతుంది. ఒక్కొక్కరికి ఒక్కోరకం సూచించడం జరగవచ్చు. ప్రత్యేకించి టైప్-2 వాస్తవం- ప్రస్తుతానికి ఇన్సులిన్ ద్వారా షుగర్ వ్యాధి పూర్తిగా నయంకాదు. కేవలం షుగర్ ను అదుపులో వుంచడానికే ఇన్సులిన్ వుపయోగపడుతుంది. పాంక్రియాస్ లోని బెటా కణాల లాంటివే ఇన్సులిన్ సప్లిమెంట్స్.
భ్రమ- షుగరను అదుపులో వుంచలేనప్పుడే ఇన్సులిన్ తీసుకుంటారు.
వాస్తవం - ఇన్సులిన్ షుగర్ చికిత్స విఫలం కావడం వల్ల తీసుకునేది కాదు. అలాగే వ్యాధితీవ్రతకు చిహ్నం కాదు. షుగర్ వ్యాధి వల్ల ఆరోగ్యసమస్యలు పెరిగాయని చెప్పడానికి ఇన్సులిన్ తీసుకోవడం ఒక రుజువు కూడా కాదు. టైప్ -1 షుగర్ వ్యాధి వున్నవారు తప్పక ఇన్సులిన్ తీసుకోవాలి. టైప్-2 వ్యాధిగ్రస్థులలో కొంత కాలం జరిగాక రక్తంలో పెరిగే గ్లూకోజ్ను అదుపు చేయడానికి ఇన్సులిన్ అవసరమే. టైప్-2 వ్యాధి గ్రస్థులలో గ్లూకోజ్ పెరగడం సహజంగా జరిగే ప్రక్రియ.
భ్రమ- ఇన్సులిన్ మరిన్ని చిక్కులు కలిగిస్తుంది.
వాస్తవం- షుగర్ సరిగా అదుపులో వుండకపోవడం వల్లనే ఆరోగ్యచిక్కులు కలుగుతాయి కానీ ఇన్సులిన్ లేదా మందుబిళ్ళల వల్ల కాదు. ఒకవేళ ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇన్సులిన్ మూలంగా ఆ సమస్యలు రాకుండా నిరోధించడం లేదా జాప్యం చేయడం లేదా నయం కావడంలో ఇన్సులిన్ ఉపయోగపడుతుంది.
భ్రమ- ఇన్సులిన్ చాలా భారం.
వాస్తవం - అసలు షుగర్ వస్తేనే ఖర్చు వుంటుంది. నిజంగా నోటిద్వారా తీసుకునే మందులకంటే ఇన్సులిన్ వ్యయం తక్కువ. రక్తంలో గ్లూకోజ్ లైసెన్స్ ను అదుపులో వుంచుకుంటే వ్యయం తక్కువ వుంటుంది.
భ్రమ- ఇన్సులిన్ ఇంజక్షన్లు నొప్పిగా వుంటాయి.
వాస్తవం- ఇప్పుడు అందుబాటులోవుండే ఇంజక్షన్లు, సూదులు నొప్పి కలిగిం చవు. సూదులు చిన్నవిగా, పలుచగా వుండడం వల్ల శరీరంపై గుచ్చినప్పుడు
క్కుమంటాయేగానీ నొప్పి వుండదు. సరైన టెక్నిక్ తెలుసుకోవాలి. గదిలో కే ఉష్ణోగ్రత స్థాయికి ఇన్సులిన్ తెచ్చి ఇంజక్షన్ చేసుకోవాలి.
పాటించకపోవడం, లేదా ఎక్కువ గడువు వుండటం వల్ల హైపో గ్లైసీమియా స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితి ఇన్సులిన్ వల్లనే వస్తుందని అనుకోవడం సరికాదు. మందు బిళ్ళల వల్ల కూడా కలుగుతుంది. అతిసారం, వాంతులున్నప్పుడు, ఆహారం తక్కువ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ డోస్ తగ్గించవలసి వుంటుంది. "
భ్రమ- ఇన్సులిన్తో జీవితం భగ్నమవుతుంది.
వాస్తవం- ఇన్సులిన్ తీసుకోవడం ప్రారంభమయితే స్వతంత్రంగా వ్యవహరించలేరని, ఒంటరిగా జీవించలేరని, ప్రయాణం చేయలేరని నమ్ముతారు. ఇవేవీ నిజంకాదు. డాక్టరు జీవనవిధానాన్ని ఇన్సులిన్ డోస్ షెడ్యూలు, ఆహారం నిర్ణయిస్తారు. దాని ప్రకారం చేయాలి..
భ్రమ- ఇన్సులిన్ డోస్ పెంచితే పరిస్థితి యింకా అధ్వాన్నం.
వాస్తవం- ప్రతి వ్యక్తికి ఇన్సులిన్ డోస్, ఆహారం, వ్యాయామాలను బట్టి మారుతుంది. ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి, సర్జరీ మొదలైనవి చేసినప్పుడు తాత్కాలికంగా డోస్ పెంచే అవసరం వుంటుంది. రక్తం పరీక్ష ఫలితాన్ని అనుసరించి డోస్లో మార్పు చేసుకోవాలి. టైప్-1 షుగర్ వున్నవారు జీవితాంతం ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడాలి. టైప్-2 షుగర్ వున్నవారు తాత్కాలికంగా వాడవలసిన కేసులు అనేకం వుంటాయి. పాంక్రియాస్లూ ఇన్సులిన్ ఉత్పత్తిని అనుసరించి డోస్లో మార్పు వుంటుంది. పుట్టగొడుగుల్లోనూ ఇన్సులిన్!
మాంసకృత్తులు, విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటిబయాటిక్ సుగుణాలూ పుష్కలం. వీటిలో కొలెస్టరాల్ అసలే ఉండదు. కొవ్వుపదార్థాలు, కార్బొహైడ్రేట్లు నామమాత్రం. ఇక, బెటాగ్లూకాన్స్, లినోయిక్ ఆమ్లాలకు క్యాన్సర్ కారకాలను ప్రతి ఘటించే శక్తి ఉంది. మధుమేహం ఉన్నవారికి మంచి ఆహారం. పైగా వీటిల్లో సహజసిద్ధమైన ఇన్సులిన్ ఉంటుంది. ఆహారపదార్థాలను నుంచి చక్కెరలు, స్టార్స్ అధికమొత్తంలో తయారుకాకుండా అడ్డుకుంటాయి. వ్యాధినిరోధకశక్తిని చక్కగా
కాసాడుతాయి. ఇన్ ఫెక్షన్లు నుంచి కాపాడుకోవడానికి మనం ఉపయోగించే పెన్సిలిన్ స (6) profile Tools Vocabulary Modes Audio HelpA లో సహజంగానే ఉంటుంది. లీన్ ప్రోటీన్ డైట్లు బరువు తగ్గించడానికి Correction... | D E G H | Pr Transcribe...

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ఘనత
మధుమేహ బాధితుల కోసం ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల నేతృత్వంలో ఓ బృందం సరికొత్త మాత్రను తయారుచేస్తోంది. రోజూ సూదులు గుచ్చుకుని ఇన్సులిన్ తీసుకునే బదులు దీన్ని వాడితే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పదేళ్లుగా ప్రొఫెసర్ ఎరిక్ హెల్మెర్హాప్, ఆయన సహచరులు 30 లక్షల ఔషధాలను పరిశీలించి ఇన్సులిన్ కణపటంతో పోటీ పడేందుకు యత్నించారు. చివరకు ఒక్కటి మాత్రం వారి అంచనాలను అందుకుంది. ఇన్సులిన్ కు బదులు ఈ చిన్న మాత్ర తీసుకుంటే సరిపోతుందని ప్రొఫెసర్ హెల్మర్ హోస్ట్ తెలిపారు. ముఖ్యంగా టైప్-2 మధుమేహ చికిత్సలో ఈ ఔషధానికి బ్రహ్మాండమైన మార్కెట్ ఉంటుందని ఆయన చెప్పారు. షుగర్ ఎక్కువైతే! | టైప్-1 మధుమేహుల్లో ఒంట్లో ఇన్సులిన్ బాగా తక్కువగా ఉంది... రక్తం లోని చక్కెరను... శారీరక కణాలు అస్సలు వినియోగించుకోలేవు. దీనివల్ల వీరిలో రక్తంలో సుగర్ నిల్వలు అత్యధికంగా పెరిగిపోతాయి. దీనినే "హైపర్ గ్లైసీమియా' అంటారు. కొన్ని సందర్భాల్లో క్లోమంలో వాపు వంటివి రావటం వల్ల... మధుమేహం లేనివారిలో కూడా ఈ పరిస్థితి తలెత్తచ్చు. ఈ "హైపర్ గ్లైసీమియా' ఒక మోస్తరుగా ఉంటే పెద్దగా ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించవుగానీ... సుగర్ స్థాయులు పెరుగుతున్న కొద్దీ వీరిలో కొన్ని కొన్ని లక్షణాలు ప్రస్ఫుటమవుతుంటాయి. వీటిని సత్వరమే గుర్తించటం అవసరం. గుమ్మడికాయతో ఇన్సులిన్..! | దెబ్బతిన్న పాంక్రియాస్ కణాలను మరమ్మతు చేయగల శక్తి గుమ్మడికాయలో ఉందని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. పాంక్రియాస్ గ్రంథికి చెందిన లాంగర్ హాన్ కణజాలంలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కణాలు
దెబ్బతిన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. లేదా అసలే తయారుకాకపోవచ్చు.
తీసుకోవాల్సి వస్తుంది. అయితే గుమ్మడికాయను ఆహారంగా తీసుకున్న ఎలుకల్లో ఇన్సులిన్ మోతాదు గణనీయంగా పెరిగినట్టు షాంఘై యూనివర్సిటీకి చెందిన డాక్టర్ టావోక్సియా అధ్యయనంలో వెల్లడైంది. గుమ్మడికాయలో ఉండే పదార్థాలు బీటా కణాలకు పునరుత్తేజింపచేయడం వల్లనే ఇది సాధ్యపడిందంటున్నారాయన. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. గర్భిణులకూ ఇన్సులిన్
మధుమేహంతో బాధపడుతున్న గర్భిణులు ఉపయోగించే 2006లో విధంగా "నోవో ర్యాపిడ్' అనే సరికొత్త ఇన్సులిన్ మార్కెట్లోకి వచ్చింది. దేశంలో ఈ తరహా ఇన్సులిన్ రావడం ఇదే ప్రథమం. "నోవో నార్డిస్క్ ఔషధ తయారీ సంస్థ దీన్ని తయారు చేసింది. దేశ మార్కెట్లో ప్రస్తుతమున్న మందులు గర్భిణుల మధుమేహ నివారణకు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. ఐరోపా దేశాల్లో వ్యాధి గర్భస్థ శిశువుకు రాకుండా అత్యాధునిక ఇన్సులిన్ ఉపయో గిస్తున్నా మన దేశంలో ఆ వెసులుబాటు లేదు. "నోవో ర్యాపిడ్'ను ప్రపంచ ఆరోగ్య సంస్థ, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆమోదముద్ర వేశాయి. ఈ మందును వాడటం వల్ల పుట్టబోయే శిశువులకు మధుమేహం తల్లి ద్వారా సంక్రమించే అవకాశం చాలా తక్కువ. గర్భిణుల రక్తంలోని గ్లూకోజు స్థాయితో నిమిత్తం లేకుండా వాడే
వెసులుబాటు ఉండడం ఈ ఇన్సులిన్ ప్రత్యేకత. Profile Tools Vocabulary Modes Audio Help పదాల వాళ్ళ కారాగారాలు క్షణాలు
• అరికాలి ఎముకల నొప్పి * పాదం లోపలి వైపు బొటనవేలు మొదలు ఉబ్బు
• ఎముకల కలయికలోని కీళ్ళకు తక్కువ కదలిక + పాక్షికంగా కొంతభాగం తీసివేయడం మొదలైనవి.
మీ శరీరతత్వాన్ని మీరు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని డాక్టర్ సూచించిన ప్రకారం మీ ఆహారవిహారాలను, దైనందిన జీవితాన్ని గడిపితే మధుమేహం పూర్తి అదుపులో ఉండి ఆరోగ్య జీవనం సాగించగలుగుతారు.
మధుమేహం దాపురించడానికి ఎటువంటి వివక్షత లేదీనాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, గర్భిణీలు, ధనికులు, పేదవారు, శ్రామికులు, పట్టణవాసులు, పల్లెవాసులు, కూలీలు, అందరికీ వచ్చే అవకాశం ఉన్నది. ఈ దృష్ట్యా, ముందస్తు జాగ్రత్తలు ప్రతిఒక్కరూ తీసుకోవడం మంచిది.
మీకు దాపురించిన మధుమేహం పట్ల మర్యాదమన్ననలు చూపండి. ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా నష్టమే ఎక్కువ.
మీరు డయాబెటిక్ అయితే మీ శరీరం పలురకాల మొండివ్యాధులను | ఆహ్వానిస్తున్నట్టే కాగలదు. మధుమేహమును మీరు సిన్సియర్గా పూర్తిస్థాయిలో
అదుపు చేయగలిగితే మీ జీవితకాలం ఇతరులకంటే ఎంతోకొంత పెరిగి. తీరుతుంది.
డయాబెటిక్కు సరైన, ఖచ్చితమైన ప్రమాణాలు కలిగిన ఆహారప్రణాళిక, శారీరక వ్యాయామం రెండూ రెండు ఆశాదీపాలు (కళ్ళు) లాంటివి.
డయాబెటిస్ ప్రాథమిక దశలో వున్నప్పుడే గుర్తించి వెంటనే క్రమశిక్షణతో మీ దైనందిన జీవిత సరళిని సంపూర్ణ ఆరోగ్యదిశగా మరల్చండి. ఇదేమంత | కష్టమైంది కాదు. సిన్సియర్గా ప్రయత్నిస్తే క్రమక్రమంగా మీ ఆరోగ్యజీవితాన్ని
మలచుకోవడం సులభతరం.
“మన శరీరమనే రథానికి సారధులం మనమే. రథంలోని ప్రతి భాగాన్ని శ్రద్దగా కాపాడుకునే రథసారధి మాదిరిగానే ప్రతి వ్యక్తీ తన శరీరంలోని ప్రతి
అవయవం పైన శ్రద్ధ పెట్టినప్పుడే ఆనందంగా ఉండగలుగుతాడు”. / Profile Tools - X
వ్యాధి అదుపుకు కొన్ని ముఖ్య జాగ్రత్తలు
మధుమేహాన్ని నివారించుకోవచ్చు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో టైప్2 సుగర్ వ్యాధి సంబంధిత కాంప్లికేషన్స్ ను కొంతవరకు నివారించగలిగినా, కొంతవరకు తగ్గించగలినా, అది పూర్తిస్థాయిలో సాధ్యం కావడంలేదు. సుగర్ నియంత్రణ పూర్తిస్థాయిలో ఉండటం లేదు. చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. టైప్2 సుగర్ వ్యాధిని గుర్తించే సమయానికే చాలామందికి కాంప్లికేషన్స్ మొదలవుతాయి. అందుకే రాబోయేవాటిని గుర్తించి చికిత్స జరపడం ప్రస్తుతం ప్రధానాంశంగా మారింది. దీనికి కొన్ని అతి ముఖ్య విషయాలున్నాయి.
చాలామంది డాక్టర్లు సుగర్ వ్యాధి రోగులకు కేవలం క్రియటానిన్ పరీక్షచేయించి మూత్ర పిండాల పరిస్థితిని నిర్ణయిస్తారు. ఇది సరికాదు. దానికంటే ముందు ప్రతియేటా మూత్రంలో మాంసకృత్తుల పరీక్ష (మైక్రో అల్బుమినూరియా) అవసరం. దీనివల్ల మూత్రపిండాల వ్యాధిని ఆదిలోనే గుర్తించవచ్చు. క్రియాటినిన్ పెరిగిన తరువాత రోగి చాలా నష్టపోతాడు.
వ్యాధి రావడానికి అవకాశమున్న వారిని రిస్క్ ఇండివిడ్యువల్స్ అంటారు... కొందరికి హైరిస్క్ ఉంటుంది. ఇటువంటి వారిని కనిపెట్టి సలహాలు ఇస్తే వ్యాధిని
చాలావరకూ నివారించవచ్చు. + ఇదివరలో గర్భిణీతో ఉన్నప్పుడు సుగర్ వ్యాధి వచ్చి ఉంటే. + సమీప రక్తసంబంధీకులు, అతి దగ్గర సమీప బంధువులకు టైప్2 సుగర్
వ్యాధి ఉన్నట్లయితే,
• హైరిస్క్ ఉన్న అన్యదేశస్థులు.
• హైబిపి. + కొవ్వు పదార్థాల్లో హెచ్చు తగ్గులు (డిస్లిపి డీమియా)
• గుండెపోటు, నాడీ మండల వ్యాధులు ఉన్న వారు, రక్తనాళాల వ్యాధులు ఉన్నవారు.
వీరందరినీ గుర్తించి వ్యాధిబారినపడకుండా నిలువరించవచ్చు. ఆర్థిక వనరులను బట్టి స్క్రీనింగ్ పద్దతి ఉంటుంది. ఒజిటిటి శ్రేయస్కరం. ఎక్కువ శాతం బయటపడతారు. జీవనవిధానసరళిని మార్చుకుంటే సుగర్ వ్యాధిని చాలావరకూ రాకుండా చూడటమో, లేదా రావడాన్ని వాయిదా వేయడమో చేయవచ్చునని శాస్త్రీయ పద్ధతులు, అధ్యయనాలు రూఢిగా చెబుతున్నాయి. కొన్ని రకాల మందులు కూడా వీటిలో ఉన్నాయి. హైరిస్క్ ఉన్నవారిని గుర్తించడమే తరువాయి. బరువు తగ్గాలి
అధిక బరువు, బొర్ర ఉన్నవారు ప్రస్తుతం ఉన్న శరీరం బరువులో 5-7శాతం తగ్గడం, దీనిని సాధించాలంటే త్వరగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) రోజుకు అరగంట పాటుండాలి. వీలుంటే ఉదయం అరగంట, సాయంత్రం అరగంట చొప్పున వారంలో అయిదు రోజులు నడవాలి. క్రమం తప్పకుండా నిరంతరమైన ఎడతెగని నడక ఉండాలి. దీని విషయమై ఎడ్యుకేషన్, సపోర్ట్ అవసరం. వెయిట్ లాస్, ఎక్సర్ సైజ్ ప్రోగ్రామ్లు ఉండాలి. ఇవి పాఠశాలలు, కాలేజీలు, సొసైటీల ద్వారానో, వ్యాపార సంబంధ విధంగానో ఉండవచ్చు. మిత ఆహారం తీసుకోవాలి
కావలసిన దానికంటే తక్కువ కేలరీలు తీసుకోవాలి. కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉండాలి. ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వువల్ల లభించే కేలరీలు
30 శాతంకంటే తక్కువ ఉండాలి. O Profile Tools Vocabulary Modes Audio Help A మనమందరం అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వారి ఒక ముఖ్య సందేశాన్ని గమనించాలి.
• అన్ని రకాల సుగర్ వ్యాధులు ప్రమాదకరమైనవి.
• సుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. * స్వతహాగా రోగాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. దీని వల్ల శుభ పరిణామాలు
కలుగుతాయి.
• రోగి, బంధువులు, డాక్టర్, నర్స్ మొదలైన అందరి ప్రమేయం కలిసికట్టుగా
ఉండాలి. అప్పుడే పకడ్బందీగా రోగాన్ని, దాని కాంప్లికేషన్స్ను చాలావరకూ నివారించవచ్చు.
బిడ్డ పుట్టకముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు పెరిగిన తరువాత టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. అందుకే తల్లికి మంచి ఆహారం అవసరం.
సాధ్యమైనంత వరకూ ఆందోళన, ఉరుకులు, పరుగులు, టెన్షన్, స్ట్రెస్ కు దూరంగాఉండాలి. తృప్తి అలవర్చుకోండి. పిల్లల ఆహారవిషయంలో అతిప్రేమ చూపించి బరువు పెంచకూడదు. పిల్లలు బొద్దుగా తయారవుతున్నారని సంతోషపడి మోసపోవద్దు.
ఆల్కహాల్, పొగ తాగడానికి దూరంగా ఉండండి. అటు తల్లిదండ్రులకు, ఇటు తోబుట్టువులకు సుగర్ వ్యాధిఉంటే క్రమం తప్పకుండా పరీక్ష చేయిం చుకోవాలి. స్త్రీలకు అండాశయాల్లో పిసిఒడి వ్యాధి ఉన్నా, బొద్దుగా బిడ్డ పుట్టినా డాక్టర్లు సంప్రదించాలి. ఇవన్నీ పాటిస్తే టైప్ 2 మధుమేహాన్ని 58 శాతం వరకూ రాకుండా చేయవచ్చు. విజయం అనేది ఈ విషయాల్లో వాటిని ఎంత సబబుగా అమలు పరుస్తామనే విషయం పై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల మందులు వాడటం
వల్ల టైప్ 2 మధుమేహాన్ని కొంత శాతం వరకు రాకుండా జాగ్రత్త పడొచ్చు. Profile Tools
మధుమేహాన్ని ఎదుర్కోవడానికి పరిశోధనలు ముమ్మరమయ్యాయి. అనేక రకాల కొత్త మందులు, కొత్త రకం ఇన్సులిన్ల తయారీలో పరిశోధకులు నిరంతరం శ్రమిస్తున్నారు. మనకు అందుబాటులో ఉన్న మందులే కాకుండా కొత్తగా రాబోతున్న మందులతో పాటు వ్యాధి గ్రస్తులు తెలుసుకోవాల్సిన పలు అంశాలపై ప్రత్యేక కథనం....
మధుమేహం ఉందని తెలిసినప్పటినుంచి రక రకాల మందులు జీవితాంతం వాడక తప్పదు. ఏ ఒక్కరోజు వేసుకోకపోయినా వ్యాధిపై నియంత్రణ పోతుంది. ఆహారనియమాలూ, వ్యాయామాలూ పాటించకపోతే- మందులు క్రమం తప్పక వాడుతున్నప్పటికీ వ్యర్ధమవుతాయి. మధుమేహం రకం, దాని పరిణామాలనుబట్టి వివిధరకాల మందులు వాడాల్సి ఉంటుంది. చిన్నారుల్లో కనిపించే టైప్-1 రకం మధుమేహానికి జీవితాంతం ఇన్సులిన్ ను వాడాల్సిందే. కొంతమంది స్త్రీలు గర్భం సమయంలో ఉత్పత్తయ్యే హార్మోన్ల వల్ల మధుమేహానికి గురవుతారు. ఈ హార్మోన్లు ఇన్సులిన్ తగినంత అందకుండా అడ్డుకుంటాయి. క్రమబద్దమైన ఆహారం, వ్యాయామాల వల్లనే చాలామందిలో వ్యాధి అదుపులోకి వస్తుంది. కొంతమంది గర్భిణులకు మాత్రమే ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కలుగుతుంది.
మనలో ఎక్కువమందిని బాధిస్తున్న మధుమేహం టైప్-2 రకం. ఇలాంటివారి శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. లేదా పాంక్రియాస్ (క్లోమగ్రంథి) సమర్థవంతంగా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవచ్చు. వ్యాధి వెనుక కారణాన్ని బట్టి ఆయా మందులు వాడాలి. శరీరం ఇన్సులిన్ ను తీసుకునే విధంగా చేసి రక్తంలో చక్కెర మోతాదు తగ్గించే మందులు కొన్నయితే ఇన్సులిన్ లోపాన్ని సరిచేసేవి మరికొన్ని క్లోమగ్రంథి తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలిగేవిధంగా తయారుచేసే మందులు అనేకం నేడు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్నిబట్టి మందులడోసు పెంచడం, తగ్గించడం చేస్తారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రెండు రకాల మాత్రలు సరిపోయే దశ నుంచి పదిహేను రకాల మందులు వాడే స్థితికి చేరుకుంటారు. ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే రోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి
కూడా ఎదురవుతుంది. / Profile Tools Vocabulary Modes Audio Help Correction... 1 PE Fl దుష్ప్రభావాలు లేకపోలేదు. ఇటీవల డిపిపి-4 ఇన్హిబిటర్ గా పనిచేసే కొత్త మందు కూడా వచ్చింది. దీనివల్ల ఇలాంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం చాలా తక్కువ. పైగా ఇది బీటాకణాలతో పాటు అల్ఫాకణాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ. అయితే డాక్టర్ ను సంప్రదించకుండా మాత్రం వాడకూడదు. ఎందుకంటే- మధుమేహం ఏ స్థాయిలో ఉంది అన్నదాన్ని బట్టి మందులను వేసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రలైనా సొంతవైద్యం మాత్రం అసలుకే ఎసరు పెడుతుంది. అయితే మందులు వాడుతున్నామని వ్యాయామం ఆపినా, ఆహారంలో జాగ్రత్తపడకపోయినా అవి వ్యర్ధమవుతాయన్నది మరువ కూడదు. కొత్తరకం ఇన్సులిన్లు:
ఇన్సులిన్ ఆధారిత మధుమేహం టైప్-1 బాధితులు, టైప్-2 మధుమేహం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు రోజూ ఇన్సులిన్ ను తీసుకోవాల్సి వస్తుంది. సాధారణ ఇంజక్షన్ గాక ఇన్సులిన్ ను అందించే ఆధునికపద్దతులెన్నో ఉన్నాయి. అవి...
ఇన్సులిన్ పంపు : సెల్ ఫోన్ సైజులో ఉండే పరికరం ఇది. పంపుకి చిన్న ప్లాస్టిక్ | ట్యూబు, అతి చిన్న సూది అమర్చబడి వుంటాయి. ఇన్సులిన్ పంపును జేబులో పెట్టుకుని వెళ్లవచ్చు. కాబట్టి - బయటకు వెళ్లినప్పుడైనా పట్టుకెళ్లడానికి ఇది అనువుగా ఉంటుంది. పొట్ట భాగంలో చర్మంలో అమర్చి ఉంచగలిగే కొత్త రకం ఇన్సులిన్ పంపులు కూడా రాబోతున్నాయి. రోజంతా కావలసిన ఇన్సులిన్ ను ఇది సరఫరా చేస్తుంది. రిమోట్ ను ఉపయోగించి కావలసిన మోతాదులో ఇన్సులిన్ ను పంపించవచ్చు. ప్రతి రెండు మూడు రోజులకు ఓసారి దీన్ని రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది.
రీమోడలింగ్ పర్యవసానంగా కొత్త కొత్త కణాలను సంతరించుకున్న చర్మం తిరిగి Search document
సాధారణ చర్మంలో కలిసిపోతుంది. ఈ విధంగా PDGE జెల్ మందు ఎంతగానో
ఉప యోగపడుతుంది. HEADINGS PAGES_RI > |
స్థాయి తెలుస్తుంది. ప్రతి ఆరునెలలకు :
• దంత వైద్యనిపుణునితో పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి సంవత్సరానికి:
• డాక్టర్ ను సంప్రదించి... కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, చర్మం, నోరు, మెడ
మరియు నెర్వస్ సిస్టమ్ (నరాల) పరీక్షలన్నీ చేయించుకోవాలి.
• ముఖ్యంగా పాదాలకు సంబంధించిన పరీక్షలు, పల్సెస్(నాడి) స్పర్శల పరిస్థితి
పరీక్షించుకోవాలి.
• రక్తంలో HDL మరియు LDL కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసెరైడ్ లెవెల్స్ మరియు
పూర్తికొలెస్ట్రాల్ లెవెల్స్ పరీక్షించుకోవాలి.
• కిడ్నీ పరీక్షలు, మరియు మైక్రోఅల్బుమిన్, సీరమ్ కియేటినైన్ స్థాయిలను
పరీక్షించుకోవాలి. డయాబెటిస్ టైప్-1 గలవారు ముఖ్యంగా థైరాయిడ్ వ్యాధులను గురించి పరీక్షించుకోవాలి. టైప్-2 డయాబెటిస్ కలవారు థైరాయిడ్ వ్యాధులను డయాగ్నైసెస్ చేసే పరీక్షలను ప్రతి 5 సంవత్సరానికోసారి చేయించుకోవాలి.
• కంటి వైద్యనిపుణుని సంప్రదించి, పూర్తిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
ఇవేకాకుండా- మి డాక్టర్ సూచనల ప్రకారం కేన్సర్ పరీక్షలు వంటివి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకే ఒక్కసారి:
“నుమోనియా' వ్యాక్సిన్ తీసుకోవాలి. మధుమేహానికి కళ్లెం
జీవనవిధానంపై కాసింత నియంత్రణే మధుమేహాన్ని అదుపు చేస్తుంది. రక్తంలో చక్కెరలు ఏమాత్రం పెరిగాయని తెలిసినా వెంటనే అప్రమత్తం కావాలి.
ఆహార వ్యాయామాలపై మరింత శ్రద్ధ పెట్టాలి. పెరిగే చక్కెరలకు కళ్లెం వేయాలంటే / (O • ఒక్క పూట కూడా మానకుండా రోజూ మందులు తప్పనిసరిగా వాడాలి.
• ప్రతి గంటకు ఓసారి గ్లాసు మంచినీళ్లు గానీ లేదా కెఫీన్ లేని ద్రవాలను
గానీ తాగాలి.
• తగినంత ఆహారం అందకపోతే రక్తంలో చక్కెరల స్థాయి పడిపోయి హైపో
గ్లైసీమియాకు దారితీస్తుంది. అన్నం, రొట్టె తినాలనిపించకపోయినా సూప్స్, రాగిజావ లాంటి పదార్థాలనయినా తీసుకోవాలి. వాకింగ్ లాంటి కనీస వ్యాయామాలకు ప్రతిరోజూ 40 నిమిషాలయినా
వెచ్చించాలి. + మనసుపై ఒత్తిడి పెరగకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్ సైజులు ఇందుకు బాగా ఉపకరిస్తాయి. వృద్దుల్లో జీవనశైలి - మధుమేహం ముప్ప
మన జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండకపోతే... వృద్ధాప్యంలోనైనా మధు మేహం ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
వృద్దుల్ని పలురకాల జీవనశైలి సమస్యలు వేధించటం వల్ల మధుమేహం వంటి అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో జీవనశైలి కారణంగా మధుమేహం తలెత్తే అవకాశాలపై పదేళ్లపాటు పరిశీలించారు. జీవనశైలి అలవాట్లలో శారీరక వ్యాయామం, ఆహార అలవాట్లు, పొగాకు, మద్యం వినియోగం, శరీరంలో కొవ్వు వంటివన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జీవనశైలి అలవాట్లలో ఒక్కొక్కటి మధుమేహ ముప్పునకు దారి తీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మధుమేహం-స్వయంనియంత్రణ
మధుమేహం జీవితకాలం వేధించే సమస్య. కాబట్టి దీని నియంత్రణ ఎలాగో ఎవరికి వారే తెలుసుకోవాలి. అది కష్టం కూడా కాదు. మీరు మధుమేహులైతే...

అలలు , లాలలాలల లా లాలలాల అ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహ నియంత్రణలో బాధితులదే కీలకపాత్ర. ఈ మేరకు బాధితులు కూడా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకుంటూ నియంత్రణలో ఉంచుకోవటమే ముఖ్యమని గుర్తిస్తున్నారు.
మధుమేహులకు తరచూ రక్తంలో గ్లూకోజ్ పరీక్షలు తప్పనిసరి. అయితే, ప్రతి నెలా డాక్టర్ దగ్గరికీ, ల్యాబొరేటరీకి వెళ్ళి పరీక్షలు చేయించుకోవటం చికాకే. ఈ ఇబ్బందిని తప్పించడానికి వీలుగా గ్లూకోమీటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో రెండు రోజులకోసారి స్వయంగా పరీక్షలు చేసుకోవచ్చు. ఎక్కు వగా స్వీట్స్ తినడం, వ్యాయామాన్ని ఎగ్గొట్టడం వంటి కారణాలతో బ్లడ్ షుగర్ ఒక్క సారిగా పెరిగిపోయే ప్రమాదం తప్పుతుంది.
వీటితోపాటు మూర్నెల్లకోసారి గైకోఎసిలేటెడ్ హీమోగ్లోబిన్ (హెచ్బీఏ 1సి) పరీక్ష చేయించుకోవచ్చు. ఇందులో గత మూడు నెలల్లో గ్లూకోజ్ నియంత్రణ ఎలా ఉందనేది తెలుస్తుంది. ప్రయాణంలో ముందస్తు జాగ్రత్తలు
మధుమేహం నియంత్రణలో లేనివారు- చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణసమయంలో వెళ్ళిన చోట్లా జాగ్రత్తగా ఉంటూ మధుమేహాన్ని అదుపులో ఉంచుకునే విషయంలో దృష్టి నిలపాలి.
* ప్రయాణంలో వాతావరణం, ఆహారమార్పు, సౌకర్యాలు వంటి వాటి విషయంలో ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ముందు నుంచే పక్కాగా ప్రణాళిక సిద్దం చేసుకోవటం. ఇలా చేయడం వల్ల
ఒత్తిడినీ, ఆందోళన, ఇబ్బందుల్నీ నివారించుకోవచ్చు.
• దూర ప్రయాణానికి రెండుమూడు వారాల ముందుగానే డాక్టర్ని కలిసి
అన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలున్నా మందులు
ఇవ్వడం ద్వారా వాటిని సరిదిద్దే అవకాశం ఉంటుంది. C) Profile Tools Vocabulary విషయాన్ని డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. వైద్యుల సూచనల ప్రకారం క్రమం తప్పకుండా బ్లడ్ గ్లూకోజ్ పరీక్షలు చేసుకోవాలి. ఈ పరీక్ష కోసం సెట్స్ మానిటరింగ్ పరికరాల్ని ఉపయో గించడం మంచిది. + ఒంట్లో నలతగా ఉందనో, బడలికగా ఉందనో కారణాలు చూపి ఇన్సులిన్,
మాత్రలు వేసుకోవటాన్ని ఆపకూడదు.
• ఒక్కోసారి ప్రయాణంలో నీరు సరిగ్గా తాగక డీహైడ్రేషన్తో కూడా బ్లడ్
గ్లూకోజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు పుష్కలంగా తాగాలి.
• మీతోపాటు ప్రయాణంలో తీసుకెళ్ళే మందులూ, ఇన్సులిన్ అన్నీ ఒకేచోటు ఒకే బ్యాగ్లో కాకుండా... అన్నింట్లో కొద్దికొద్దిగా సర్దుకోవడం మంచిది
దీనివల్ల ఒక బ్యాగు పోయినా మందులన్నీ పోయే అవకాశం ఉండదు.
• కార్లు, బస్సుల్లో సుదూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు తరచూ కాళ్ళు
ఆడిస్తుండాలి. కాళ్ళకి రక్తప్రసరణ తగ్గకుండా చూసుకోవాలి.
• బస్సుల్లో కూడా..... మందులు, ఇన్సులిన్ ఆహారంలో ఎలాంటి మార్పులు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మధ్యలో ఎక్కడా సరైన ఆహారం దొరకని
పరిస్థితి ఉంటే వెంటనే తగినన్ని చిరుతిళ్ళు వంటివి వెంట ఉంచుకోవాలి. * ప్రయాణంలో ఇన్సులిన్ ను భద్రంగా కాపాడుకోవాలి. మరీ చల్లగా, మరీ
వేడిగా ఉండే వాతావరణంలో ఇన్సులిన్ పాడవుతుంది. మీరు వెళ్ళినచోట బాగా వేడి వాతావరణం ఉంటే చల్లని నీళ్ళ సీసాలతో పాటు ఇన్సులిన్ సీసాల్ని సంచిలో వేసుకోవాలి. చల్లని నీరుపోసి థెర్మాస్ లోగానీ ఇన్సులేటెడ్ బ్యాగ్ లోగానీ ఇన్సులిన్ సీసాల్ని భద్రపరుచవచ్చు. చల్లని వాతావరణంలోకి వెళ్తే, ఇన్సులిన్ సీసాల్ని మీ శరీరానికి దగ్గరగా ఉండేలా పెట్టుకుంటే తగినంత వేడి అందుతుంది. * ఇన్సులిన్ పెన్ను ఉపయోగించేవారు- అదనంగా ఒక పెన్ను దగ్గర
ఉంచుకోవడం మేలు. ఇంజక్షన్ సూదుల్ని కూడా అదనంగా
ఉంచుకోవాలి.
దగ్గరగా ఉండేవి ఎంచుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా
అవసరమైన ఆహారపదార్థాల్ని వెంట ఉంచుకోవడం కూడా మంచిది. * ప్రయాణంలో బ్లడ్ గ్లూకోజ్ నిల్వలు పడిపోకుండా ఉండటానికి.... | తోడుగా ఏవైనా చిరుతిళ్ళు వెంట ఉంచుకోవాలి. ఎండు పండ్లు,
చిరుధాన్యాలు తీసుకెళ్ళాలి. * రైలు ప్రయాణంలో... కేటరింగ్ సర్వీస్వారు భోజనం అందించే వేళలకీ మీరూ రోజూ భోజనం చేసే సమయానికీ తేడా ఉండవచ్చు. అందుకని వీనికి ముందుగానే సిద్దంగా ఉండాలి. మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్న ట్లయితే...... టికెట్ కలెక్టర్కుగానీ, తోటి ప్రయాణికులకుగానీ చెప్పి
ఉంచడం మేలు. భయపడొద్దు... మీ బానిసను చేస్కోండి!
“రోజూ ఎంతో మందిని చూస్తున్నాం. మధుమేహం వచ్చిందంటే చాలు.. వణికిపోతున్నారు. ఇంకేముంది, జీవితంలో అంతా అయిపోయిందన్నంతగా భయపడుతున్నారు. ఈ భయాలకు అర్థంలేదు. ప్రస్తుతం మధుమేహాన్ని పూర్తిగా నయంచేసే చికిత్సలేని మాట నిజమే. అది జీవితాంతం ఉండిపోయేదేనన్న మాటా నిజమే. కానీ దానర్ధం మధుమేహ బాధితులంతా బిక్కుబిక్కుమంటూ బతకాలని కాదు. జీవితాన్ని ప్రతి నిమిషం మధుమేహంతో ముడి పెట్టుకుని.. మనం దానికి బందీలైపోవాల్సిన పని లేదు. అదే మన చెప్పుచేతల్లో ఉండేలా.. అదే మన అదుపులో ఉండేలా.. దాన్ని మన బానిసను చేసుకోవాలి. అందుకు కావాల్సింది దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం ! అవగాహన పెంచుకోవటం!
చాలామంది మధుమేహం వచ్చిందంటే చాలు.. ఇక మన తిండి మొత్తం మారిపోవాలి, మన లైఫంతా మార్చేసుకోవాలని అనుకుంటున్నారు. సగం భయాలకు ఇదే మూలం. ఇష్టమైనవన్నీ వదిలేసుకుని.. నోటికి పూర్తిగా తాళం వేసుకోవాల్సిం
దేనని అనుకుంటుంటారు. లెక్కప్రకారం తిండి, టైంప్రకారం మందు లు,

w Crvళ్ళూ, భయాలన్నా అర్థం లేనివి. వాళ్ళవాళ్ళుప్ప మాటలు వినాలం, సమస్యపై సరైన అవగాహన లేకపోవటం.. ఇవే ఈ భయాలకు మూలం. ఆధునిక వైద్యపరంగా వీటికి ఎలాంటి ప్రాధాన్యమూ లేదు. మనం ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. దైనందిన జీవితంలో చాలా కొద్దిపాటి మార్పులతో మధుమేహ బాధితులంతా చాలా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. చక్కగా తమ ఇష్టాఇష్టాల ప్రకారం జీవించవచ్చు. నిజానికి ఈ కొద్దిపాటి మార్పులు - మధుమేహ బాధితు లకు ప్రత్యేకమైనవేం కాదు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారందరికీ ఉపయోగ పడేవే, అందరూ పాటించాల్సినవే ! కాబట్టి ఇదేదో మనకు తప్పదన్న దిగులు అనవసరం. “వద్దు'లు వద్దు :
చాలామంది చెప్పుకొనే ఓ జోక్ ఉంది. మధుమేహ బాధితులు రాగానే డాక్టర్ వాళ్ళ మాట పూర్తిగా వినక ముందే ఓ పాఠం మొదలెట్టేస్తారని..
రోజువారీ ఆహారం ఎక్కువగా తినొద్దు... పంచదార తినొద్దు... స్వీట్లు, కూల్డ్రింకులు, ఐస్క్రీములు తినొద్దు... పండ్లు తినొద్దు... అన్నం, దుంపలు తినొద్దు... నెయ్యి, నూనె, వెన్న, వేపుళ్ళు తినొద్దు... మాంసం తినొద్దు... ఈ లిస్టంతా వింటూనే పేషెంట్ కి బీపీ పెరిగిపోతుంది, వెంటనే. ఉప్పు కూడా తినొద్దు !
అనేస్తారని ! ఇవేవీ తినకుండా రోజూ ఉడకేసిన కూరముక్కలెక్కడ తింటామని బాధితులు చివరికి 'వైద్యమే వద్దనుకుంటారన్నది అసలు జోక్! ఈ జోక్లో కొంతైనా నిజం లేకపోలేదు. ఇన్ని 'వద్దు'లు ముందు పెట్టుకుని రోజు గడిపేదెలా ? కొందరైతే
25 గ్రాముల బ్రెడ్డు, 40 గ్రాముల చపాతీలు, పావుస్పూను నూనె, అర కప్పు a O Profile బయట అనాల్సివస్తే.. ఈ చట్ట సూత్రాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు గాని.. రోగి ఇష్టాఇష్టాలకు, పని పరిస్థితులకు స్థానం ఉండటం లేదు.
నిజానికి ఆధునిక మధుమేహ చికిత్సా విధానాలకు, ప్రాథమిక సూత్రాలకు ఇది పూర్తి విరుద్ధమనే చెప్పుకోవాలి. మధుమేహ బాధితుల కోసం అన్నం ప్రత్యేకంగా వండటమన్నది సరికాదు. చికిత్స.. మధుమేహ బాధితులు సాధ్యమైనంత సాధారణ జీవితం గడిపేందుకు దోహదం చేసేదిగా ఉండాలన్నది ఇప్పటి సూత్రం..
అన్ని జాగ్రత్తలూ వదిలేసి ఇష్టం వచ్చినట్టు తినటమూ సరికాదు.. అలాగని బోలెడన్ని “వద్దు'ల మధ్య బిక్కుబిక్కుమంటూ తినటమూ సరికాదు. కొద్దిపాటి చిన్న చిన్నమార్పులు, నియంత్రణలతో మన సంప్రదాయిక భారతీయ వంటకాలన్నీ కూడా మధుమేహ బాధితులకు మంచే చేస్తాయని ఇప్పుడు అంతా గుర్తించారు. కాబట్టి మన ఇష్టాఇష్టాల ప్రకారం దాదాపు అన్ని పదార్థాలూ తినొచ్చు. కొవ్వు పదార్థాలు బాగా తగ్గించుకోవాలి, త్వరగా జీర్ణమయ్యే తీపి/ పిండి పదార్థాలను సాధ్యమైనంత తక్కువ తీసుకోవాలి. ఇలా కొన్ని ప్రాథమికమైన అంశాలపై అవగాహన పెంచుకుంటే, ఎవరికి వారు తమ ఆహారాన్ని చక్కగా ఎంచుకోవచ్చు. అవగాహన పెంచుకోవటం మాత్రం అవసరం..
ఇక మధుమేహం కారణంగా కళ్ళుపోతాయ్, కాళ్ళు పోతాయ్, కిడ్నీలు పోతాయ్.. ఇలా రకరకాల భయాలూ ఎక్కువే. వీటిల్లో నిజం లేకపోలేదు గానీ.. మొదట్నించీ మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకునే వారికి ఈ తీవ్రసమస్యలన్నీ.. అంత త్వరగా రావు, వచ్చినా ఇంత తీవ్రంగా ఉండవు. పైగా వాటిని కాస్త ముందే గుర్తిస్తే తీవ్రతరం కాకుండా చూసుకునే వైద్యమూ ఉంది. కాబట్టి మధుమేహాన్ని ముందే గుర్తించటం.. అవగాహన పెంచుకోవటం.. దాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవటం.. ఇది ముఖ్యం ! మధుమేహానికి చికిత్స అంతా చెప్పుకునేంత భయంకరం కాదు, గందరగోళం అంతకంటే కాదు. ఆధునిక చికిత్సాపద్దతులతో.. మధుమేహ బాధితులంతా కూడా దాదాపు సాధారణ ఆహారమే తినచ్చు, చాలా సాధారణ
జీవితమే గడపొచ్చు. ప్రతిదాన్నీ మధుమేహంతో లంకె పెట్టుకోవాల్సిన పని లేదు. Profile స్వీట్స్ ఎక్కువ తింటే షుగర్ వస్తుందా?
చక్కెర, స్వీట్స్ తింటే ఆ జబ్బు వస్తుందనుకోవడం అపోహ మాత్రమే. అలాగని వాటిని | అధికంగా తీసుకోవడమూ ముప్పే! మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ (చక్కెర )గా మారాక అది. శక్తిరూపంలో శరీరానికి అందాలి. దానికి క్లోమగ్రంధిలో తయారయ్యే 'ఇన్సులిన్' అనే హార్మోన్ దోహదపడుతుంది. కొంతమందికి పుట్టుకతోనే ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. వీరిని టైప్-1 మధుమేహ | రోగులు అంటారు. అధికఆహారం, వ్యాయామం లేకపోవడం, కాలుష్యం, వారసత్వం, | మానసికఒత్తిడిలాంటి కారణాల వల్ల ఎక్కువమందికి ఈ జబ్బు వస్తోంది. వీరు టైప్2 మధుమేహరోగులు! ఇన్సులిన్ ఉత్పత్తి జరగనప్పుడు తయారైన గ్లూకోజ్ రక్తంలోనే ఉంటుంది కాని శక్తిగా మారదు. ఫలితంగా పలు ఆరోగ్యసమస్యలు వస్తాయి. చక్కెర, స్వీట్స్ అధికంగా తింటూ, శారీరకశ్రమ తగ్గినప్పుడు ఊబకాయం వస్తుంది.
మధుమేహం అదుపు తప్పుతున్న కొద్దీ నిర్లిప్తత, మతిమరుపు సహజంగా ఏర్పడవచ్చు. మందులు టైమ్ ప్రకారం తీసుకోగలిగేలా, మానసిక అశాంతి లేకుండా వుండకలిగేల వారి సన్నిహితులు జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యం
మహిళల్లో వ్యాధి సమస్యలు- చికిత్స జస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటీస్

గర్భిణిగా ఉండగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పడాన్నే జస్టేషనల్ డయాబెటిస్ మెలైటిస్ (జి.డి.ఎమ్)గా పరిగణిస్తారు. ఈ సమస్య జన్యుపరంగా రావడానికి ఆస్కారం ఎక్కువ. ప్రతి వందమంది గర్భిణుల్లో దాదాపు పదిమంది వరకు ఈ జిడిఎమ్ సమస్యను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనాలు పేర్కొంటు న్నాయి. ఈ సమస్యను ఎదుర్కొన్న గర్భిణులకు పుట్టే పిల్లలు అధిక బరువుతోపాటు పెద్దగా జన్మిస్తారు. మూడున్నర నుంచి నాలుగున్నర కిలోల వరకు బరువు వుంటారు. కొన్ని సందర్భాలలో సిజేరియన్ అవసరమవుతుంది. మరికొన్ని సందర్భాలలో నెలలు నిండకుండానే ప్రసవాలు, గర్భస్రావాలు జరిగే అవకాశం వుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్యలో చిక్కుకుంటే వైద్యచికిత్స తప్పనిసరి. దాదాపు 50 శాతం మహిళల్లో ఈ జిడిఎమ్ తగ్గు ముఖం పట్టడంలేదని తెలియవస్తోంది.
ఈ సమస్యను ముందుగానే గుర్తించే అవకాశం లేకపోలేదు. ప్రాథమికంగా చేసే బ్లడ్ గ్లూకోజ్, మూత్రపరీక్షలతో ఈ సమస్యను గుర్తిస్తారు. తరచు వైద్యపరీక్షలు చేయించుకుంటూ సమస్య స్థితిగతుల్ని తెలుసుకోవాలి. గర్బిణీల్లో మధుమేహం-జాగ్రత్తలు
ఒక్కొక్కసారి గర్భిణీల్లో కొంతమందికి రక్తంలో షుగర్ పరిమాణం పెరిగే
అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో జెస్టేషనల్ డయాబెటిస్ C/ ) B. | మామూలుగా ఈ పరిస్థితికి లోనైన వారిలో ప్రసవానంతరం ఈ వ్యాధి లక్షణాలు తగ్గిపోయి, గర్భధారణకి పూర్వపు ఆరోగ్యకరమైన పరిస్థితులే ఉంటాయి. అయితే, ఈ జెస్టేషనల్ డయాబెటిస్ కి గురైనవారిలో ముందు ముందు మధుమేహవ్యాధి ఏర్పడే అవకాశం ఎక్కువ వుంటుంది. కాబట్టి దీనిని, ఒక వార్నింగ్ సిగ్నల్గా కూడా తీసుకోవచ్చు.
ఈ పరిస్థితి వల్ల తల్లిమీద గానీ, గర్భస్థశిశువు మీదగానీ ఎటువంటి ప్రభావం ఉండవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం -
• గర్భిణీల్లో ఉమ్మనీరు ఎక్కువ కావడం
• ప్రసవం సమయంకంటే ముందే కావడం
ఫ్రీ ఎక్లాప్సియా అనే మరొక ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీయవచ్చు. ఇటువంటి వారిలో బి.పి. పెరగడంతోపాటు ఒంట్లో నీరుపట్టడం, మూత్రంలో ప్రొటీన్ పోవడం లాంటి లక్షణాలుండవచ్చు. కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ పైన వివరించిన పరిస్థితుల వల్ల ప్రసవం కూడా నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వుంటుంది.
ఇవి తల్లికి ఎదురయ్యే ముఖ్యమైన సమస్యలు కాగా, శిశువు మీద కూడా ఈ పరిస్థితి వల్ల కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. వీటిలో ముఖ్యమైనవి కొన్ని కింద విధంగా ఉంటాయి.
• శిశువు బరువు సామాన్యంగా ఉండ వలసిన దానికంటే ఎక్కువుండటం. జి.డి.ఎమ్ గల స్త్రీలకి పుట్టే శిశువులు, 4, 41/2 కిలోల బరువు కూడా ఉండే

అవకాశం ఉంటుది 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

కామెంట్‌లు లేవు: