14, జులై 2020, మంగళవారం

అన్ని రకాల ఆరోగ్యం సమస్య పరిష్కారం మార్గం బాడీలో యూమినిటీ పెరగాలంటే నవీన్ నడిమింటి డైట్ పాటించండి ||


జీర్ణశక్తి పెరగాలంటే........అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


1. గ్రీన్ టీ:
జపాన్ ప్రజలు తమ రోజువారీ దినచర్య లో భాగంగా గ్రీన్ టీ తో ప్రారంభిస్తారు. ఈ గ్రీన్ టీ వారిని రోజంతా ఉత్సహముగా ఉంచటం తోడ్పడుతుంది.జపాన్ లో గ్రీన్ టీ తప్ప వేరే టీ ని అసలు త్రాగకపోవడం విశేషం.
2. నడక.
సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్న జపాన్ లో రవాణా వ్యవస్థ చాలా అభివృద్ధి చెందిన అక్కడి ప్రజలు ఎక్కువగా కాలి నడక కొనసాగిస్తారు. లేదా పబ్లిక్ రవాణా వ్యవస్థ ను వినియోగిస్తారు. దీని వల్ల రోజు వారీ వ్యాయమం తో పాటు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది మరియు మనీ పొదుపు అని భావిస్తున్నారు. దిని కారణంగా జపాన్ లో గుండె జబ్బులు, అధిక బీపీ, మధుమేహం వంటి వ్యాధులు తక్కువ.
3.ఆహారపు అలవాట్లు :
జపాన్ ప్రజల ఆయుష్షు ఎక్కువగా ఉండటంలో అక్కడి ఆహారపు అలవాట్లు ముఖ్య భూమిక పోషిస్తాయి.
అక్కడి ప్రజలు సముద్రంలో దొరికే శాకాహారం, మరియు మాంసాహారం ను ఎక్కువగా వినియోగిస్తారు. అక్కడి ప్రజలు కేలరీలు, షుగర్, కొవ్వు ఉన్న ఆహారం తక్కువ తీసుకుంటారు. అక్కడి ప్రజలు సూప్లు మరియు ఆవిరి పట్టిన ఆహర పదార్థాలు తింటారు. జపాన్ ప్రజలు బ్రెడ్ జంక్ ఫుడ్ ని అసలు తినరు
జపాన్ ప్రజలు కేవలం సముద్రంలో దొరికే చేపలు, రొయ్యలు, పితలు ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువగా వినియోగిస్తారు.
4.వంట విధానం.
జపాన్ ప్రజలు ప్రై చేసిన ఆహర పదార్థాలు ఏమాత్రమూ తినరు అక్కడి ప్రజలు అవిరి తో వండిన ఆహారం తీసుకోవడం చేస్తారు. అక్కడి ప్రజలు పాలు,పాల ఉత్పత్తులు కూడా తక్కువ తింటారు. జపాన్ లో బియ్యం కొవ్వు రహిత రకాలు సాగు చేసి వాటినే తింటారు.
5.పరిశుభ్రత.

జపాన్ ప్రజలు తమ వ్యక్తిగత పరిశుభ్రత విషయం లో చాలా కఠినంగా ఉంటారు. చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా పరిశుభ్రంగా తమ పనులను తామే పూర్తి చేసుకుంటారు. జపాన్ పరిశుభ్రమైన దేశాలలో ఒకటి.



బెండకాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..
బెండకాయను ఫ్రై చేసిన కూరగా చేసిన పులుసుగా చేసిన ఏ కూరకు రాని రుచి వస్తుంది.అయితే కొంత మంది బెండకాయను జిగురుగా ఉంటుందని తినటం మానేస్తు ఉంటారు.ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే తప్పనిసరిగా బెండకాయను తింటారు.బెండకాయలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.శరీరానికి అవసరమైన ఎన్నో కీలకమైన పోషకాలు బెండకాయలో ఉన్నాయి.ఇప్పడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

రోగులకు సంజీవని అని చెప్పవచ్చు.బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది.దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.
బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం.


దాంతో బరువు తగ్గుతాం.బరువు తగ్గాలని అనుకొనే వారు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది.
బెండకాయలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి.ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి.
శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించటంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది

మునగ చెట్టులోని అద్భుతమైన ఔషద గుణాలు తెలిస్తే వామ్మో అంటాం.

మునగాకు లో కేరెట్ కన్నా 4 రెట్లు అధికంగా
విటమిన్ ఎ, అరటి పండు కన్నా 3 రెట్లు ఎక్కువ
పొటాషియం, నారింజ కన్నా 7 రెట్లు అధికంగా
విటమిన్ సి,పాలలో కంటే 4 రెట్లు అధికంగా
కాల్షియం,గ్రుడ్డు తో సమంగా ప్రోటీన్లు, పాలకూర
కంటే 3 రెట్లు ఎక్కువగా ఐరన్ ఉంది.

గర్భధారణ సమయంలో మహిళలు 9 నెలల పాటు రెండు పూటలా 2-3 చెంచాల మునగాకు రసం కానీ చూర్ణాన్ని కానీ తీసుకుంటే డెలివరీ కి
సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.

ఆస్తమా, బ్రాంకైటిస్, టిబి వంటి బాధలున్నవారు
రోజూ మునగాకు సూప్ తాగాలి.ఒక గ్లాసున్నర
నీటిలో గుప్పెడు మునగాకు వేసి కషాయం కాచి అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, నిమ్మ రసం కలిపి తాగవచ్చు.
వయసుకు తగినట్లు ఎదగని పిల్లలకు నిత్యం ఒక
గ్లాసు పాలలో 5-6 చెంచాల మునగాకు రసం, రెండు స్పూన్ల తేనె కలిపి ఒక సంవత్సరం పాటు
ఇస్తే బలమైన ఎముకలు, పరిశుభ్రమైన రక్తం తో
వారి ఎదుగుదల బాగుంటుంది.


రోజుకొక వెల్లుల్లి రెబ్బ ఒక వారం రోజులపాటు తింటే
హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వెల్లుల్లి యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. పసుపు తర్వాత అంతటి విశిష్ట గుణాలున్న వెల్లుల్లిని క్రమం తప్పకుండా వారం రోజులు తీసుకోవడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఈ వెల్లుల్లిని రోజువారీ వంట దినుసుగా వాడతాము. మనం రోజువారీ ఒక వెల్లుల్లి రెబ్బను వారం రోజుల పాటు తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడం మరియు ఇక మీదట రాకుండా చేయవచ్చు. ఇది గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా బ్లడ్ సర్కులేషన్ బాగా చేసే ప్రయత్నం చేస్తుంది. క్యాన్సర్ రిస్కుని తగ్గిస్తుంది మరియు క్యాన్సర్ ఉన్న వాళ్లకి క్యాన్సర్ కణాలను చంపేసే ప్రక్రియను ఈ వెల్లుల్లి చేస్తుంది.
క్యాన్సర్ లేకపోయినా ముందు ముందు క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఇది దోహదపడుతుంది. జలుబు చేసిన వాళ్ళు ఇది వాడటం వలన రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఇతర ఇన్ఫెక్షన్స్ ని నివారించి శరీరం యొక్క ఇమ్మ్యూనిటి ని పెంచడానికి సహకరిస్తుంది.  షుగర్ ని కంట్రోల్ లో ఉంచడం లో ఈ వెల్లుల్లి ఎంతగానో సహకరిస్తుంది మరియు చేదు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. దీనివలన శరీర బరువు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.
ఈ వెల్లుల్లి రెబ్బని మనం ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెం గా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.  దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం గా ఉండటం,గ్యాస్ట్రిక్ ట్రబుల్,కడుపులో మంటగా ఉండటం వంటి లక్షణాలు కనిపించవచ్చు.  ముఖ్యంగా కడుపులో ఏదైనా సమస్యలు ఉన్నవాళ్లు మరియు అల్సర్స్ ఉన్నవాళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం మంచిది.
ముఖ్య గమనిక: ఈ ఆర్టికల్ లోని సమాచారం పూర్తిగా నాకు తెలిసిన వివరాలనుంచి సేకరించబడింది. మీ శరీర తత్వాన్ని బట్టి అవసరమైతే నిపుణులు మరియు డాక్టర్ల సలహాని తీసుకుని అనుసరించగలరని మనవి. 
పోషకాల గని అయిన కాకరకాయ ఉపయోగాలు మీకు తెలుసా ...?
ఆసియా దేశాలలో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల లో కాకరకాయ ముఖ్యమైన కూరగాయ.
ఇది ప్రతి ఇంటి పెరట్లో పెంచబడే తీగ వంటి మొక్క.
ఇది రుచి పరంగా చేదు గా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల లో ఒకటి
కాకరకాయ లో 100 గ్రాములకు 17 కేలరీలు శక్తి మాత్రమే లభిస్తుంది.
ఇందులో పైటో న్యూట్రియన్స్ అధికంగా కలిగి ఉంటుంది
పీచు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్లు అధిక శాతంలో కలిగి ఉంటుంది.
కాకరకాయ లో పాలి పెప్టెడ్ P అనే పైటో న్యూట్రియన్స్ కలిగి ఉంటుంది ఇది రక్తంలో చక్కెర వ్యాధి బారిన పడకుండా నియంత్రణ కోసం పనిచేస్తుంది.
తాజా తాజాగా ఉండే కాకరకాయ లో ఫోలేట్స్ ను అధికంగా కలిగి ఉంటుంది 100 గ్రాముల కాకరకాయ లో 72 మిల్లి గ్రాముల ఫోలేట్స్ ఉంటాయి కాబట్టి ఇవి గర్భిణీ స్త్రీలు చాలా మేలు చేస్తుంది పుట్టబోయే పిల్లల్లో న్యూరాన్యూరాల్ ట్యూబ్ లోపాలు తగ్గిస్తుంది.
కాకరకాయ లో విటమిన్ C అధికంగా ఉంటుంది కనుక ఇది సహజ సిద్ధమైన అంటి యాక్సిడెంట్ పని చేసి హానికరమైన ధాతువులను తొలగించుటలో కీలక పాత్ర పోషించిను.
కాకరకాయ లో విటమిన్ A ,బీటా కేరోటిన్, అల్పా కేరోటిన్ అధికంగా ఉంటుంది ఇవి క్యాన్సర్ నిరోధక శక్తిని పెంచుతాయి.
కాకరకాయ రసము జీర్ణ క్రియలో పెరిస్తాలిక చలనము ద్వారా సులువుగా జీర్ణము అయ్యే విధంగా పనిచేస్తుంది కావున అజీర్ణం, మలబద్దకం వంటివి దరి చెరువు.
కాకరకాయ లో నియాసిన్ ,B కాంప్లెక్స్ విటమిన్లు, జింక్, పొటాషియం, మాంగనిస్ లు అధికంగా కలిగి ఉంటుంది కనుక ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మీరు వృధ్యాప్యంలో కూడా యవ్వనంగా కనిపించాలి అనుకుంటున్నారా అయితే ఇదిగో చక్కటి చిట్కాలు
అరే మీరు ఈ వయస్సు లో కూడా చాలా యవ్వనంగా కనబడుతున్నారు ఎం తింటారు అని ఎప్పుడైనా ఎవరైనా ప్రశంసలు చేస్తే కలిగే ఆనందం అంత ఇంత కాదు
కానీ నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం, పెరుగుతున్న కాలుష్యం, రోజు రోజు కి పెరుగుతున్న రవాణా వ్యవస్థ లో మార్పులు, రోజు రోజు కి తగ్గుతున్న శారీరక శ్రమ, వ్యాయామం, పనిలో ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే పెద్ద వారిలాగా వయస్సు తో సంబంధం లేకుండా పోయింది
కానీ ప్రకృతిలో మనకు ప్రసాదించిన ఎన్నో రకాల ఆహర పదార్థాలు మనల్ని ఈ సమస్య పరిష్కారానికి సంజీవనిలా పనిచేస్తాయి.
1.చెరుకు రసం
యవ్వనం కోసం కావాల్సిన ప్రకృతి సహజంగా లభించే పోషకాలు చెరుకు రసంతో విరివిగా లభిస్తాయి.
2.పెరుగు-తేనె
తేనెను పోషకాల గని అంటారు. ఇది ఒత్తిడి మాయం చేసి తక్షణ శక్తి పెరుగుతుంది మరియు మతిమరుపు ని మటుమాయం చేస్తుంది.పెరుగు శరీర ఉష్ణోగ్రతలు తగ్గించి జీర్ణక్రియ పక్రియ ను వేగవంతం చేస్తుంది.
3.ఎండిన ఫలాలు
ఎండిన ద్రాక్ష, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, ఖార్జుర ఫలాలు విటమిన్ E ,ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా-3ప్యాటి ఆమ్లాలు కలిగి ఉంటాయి మరియు ఇందులో ఉండే ఆయిల్ ముఖకాంతి పెరిగి యవ్వనంగా కనపడేలా చేస్తుంది
4.పుచ్చకాయ
వేసవికాలంలో విరివిగా లభించే పళ్ళు లో పుచ్చకాయ ఒక్కటి. ఇందులో విటమిన్లు A, B, C లు లభ్యమవుతాయి. ఇవి శరీర బరువును మరియు ఉష్ణోగ్రతలు తగ్గించి యవ్వనంగా కనపడేలా చేస్తాయి
5.టమాట:
అధిక రోగ నిరోధక శక్తిగల కూరగాయల్లో టమాటా ఒక్కటి గా చెప్పవచ్చు. ఇది ఉదర, నోటి, పేగు కేన్సర్లను ,గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. టమాట 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది.
6.వెల్లుల్లి
వెల్లులి వంటింట్లో దొరికే రోగ నిరోధక శక్తిని పెంచే దినుసులు లో ఒక్కటి.ఇది అధిక రక్తపోటు ను,చెడ్డ కొవ్వును తగ్గించి యవ్వనంగా కనపడేలా చేయుటకు ఉపయోగపడుతుంది.
7.పచ్చని ఆకుకూరలు
ప్రకృతి సహజంగా లభించే పోషకాలు అధికంగా ఉండే పచ్చని ఆకుకూరలను క్రమంగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి
8.రోజువారీ శారీరక వ్యాయామం
ప్రతి రోజు ఉదయం చిన్న పాటి వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మరియు యవ్వనంగా కూడా కనిపిస్తుంది

హాయిగా నిద్రపోవాలనుకుంటే ఎలాంటి పరుపును , తలగడలను వాడాలో ఓసారి చూద్దాం ....!

మన జీవితంలో అతిముఖ్యమైన వాటిల్లో ఒకటి నిద్ర నిద్రలేకపోతే మనిషి నీరసించిపోయి ఆరోగ్యం దెబ్బతిని మరణిస్తాడు . నిద్ర మనిషి శరీరానికి చాలా అవసరం అది శరీరాన్ని రీ జనరేట్ చేస్తుంది . శరీర అవయవాలకు విశ్రాంతి దొరికి అవి మరలా మంచిగా పనిచేయడానికి నిద్ర అవసరం . ఎంతమంచిగా మనం నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటాం . నిద్రకు దూరమైతే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే .

అటువంటి మంచి నిద్రకోసం ఓ మంచి పరిశుభ్రమైన బెడ్రూమ్ అవసరం . చక్కటి వాతావరణంతో కూడిన చల్లని రూమ్ అవసరం .
అయితే వీటితోపాటు మంచి పరుపు , తలగడలు కూడా అవసరం ఎందుకంటే గచ్చుమీద పడుకుంటే సరిగా నిద్రపట్టదు కారణం గచ్చు గట్టిగా ఉండటం వలన ఓవైపు శరీరం పై బరువు ప్రెస్ అయి శరీరం ఫ్రీగా ఉండకపోవడం వలన నిద్ర సరిగా పట్టదు . అందుకే పరుపును యూస్ చేస్తారు . పరుపు యూస్ చేస్తే సరిపోదు అందులోకూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి .

పరుపు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి , పరుపు పాతబడితే కొత్త పరుపు మార్చుకోవాలి , అలాగే పరుపుపై ఓ కొద్ది రోజులు ఒక సైడే పడుకోవటం వలన ఆ పరుపు కిందకి ప్రెస్ అయి ముడుచుకు పోతుంది దీనివలన మన శరీరం కిందకి అనచబడి ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల పరుపును ఎప్పటికప్పుడు అటునుంచి ఇటూ ఇటునుంచి అటూ తిరగేస్తుండాలి .పరుపు పాతబడినప్పుడు అది ఎగుడూ దిగుడుగా తయారవుతుంది అప్పుడు పరుపును మార్చడం చాలామంచిది .
ఇక తలగడలు అసలు తలగడ ఎందుకు యూస్ చేస్తామంటే మన మెడ భాగం వద్ద తలకి మొండానికి మధ్య ఎముకలు ఒంపుగా ఉంటాయి . అందువల్ల మనం తలగడ లేకుండా పడుకుంటే కన్ఫర్ట్ గా ఉండదు .
ఎందుకంటే ఎముక వలన ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల తలగడ వాడటం చాలామంచిది .
తలగడ వాడకపోతే శ్వాసకూడా శరిగ్గా తీసుకోలేం అందువల్ల ఓ మంచి పరిశుభ్రమచన తలగడలను యూస్ చేయాలి మెత్తగా , స్పాంజిలాంటి తలగడలను ఉపయోగించాలి .గట్టిగా రాయిలాంటి తలగడలను యూస్ చేయకూడదు దీని వలన రక్తప్రసరణ సరిగా జరగక చాలా ఇబ్బందిగా ఉండి నిద్ర పట్టదు .
అందువలన మంచిగా నిద్రపోవాలనుకున్నట్లైతే ఓ మంచి తలగడ , పరుపు , బెడ్రూమ్ అవసరం .ఇవన్నీ మంచిగా ఉన్నట్లైతే మంచి నిద్ర మీ సొంతం .
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే...... ఇవి అయినా తినాలట..... లేకపోతే ఎన్నో సమస్యలు?

అల్పాహారం తీసుకునేటప్పుడు రక్తంలో చక్కర ,ఇన్సులిన్ స్థాయిల లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి... ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్-2 డయాబెటిస్, అధికరక్తపోటు వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది... ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీదకు మనసు లాగుతుంది.. అలా బయట తినే అలవాటు పడితే బరువు పెరిగే ప్రమాదం ఉంది...


ఇప్పుడైనా అల్పాహారం తినడం మానేసినప్పుడు ఎక్కువ నీళ్లు తాగడం క్యారెట్లో కీరదోస మొక్కలు తినడం లాంటివి అలవాటు చేసుకోవాలి... జీడిపప్పు, బాదం ,ఎండుద్రాక్ష ,ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి... ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి లభిస్తుంది... లేదంటే ఆకలి వల్ల మెదడు పనితీరు సన్నగిల్లుతుంది... పని మీద ఏకాగ్రత ఉండదు... రోజు అంతా అలానే ఉంటుంది...


అలాగే అల్పాహారంలో ఆకుకూరలను ఆహారంలో తీసుకుంటే మంచిది.. జ్యూస్ల కు బదులుగా పండ్లను తీసుకోవాలి... వాటిని సలాడ్స్ రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది.. ఆకలితో ఉండకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి... అంతేగాని ఒకేసారి ఎక్కువగా తినకూడదు...
మీ జుట్టు ఎప్పటికీ వత్తుగా నల్లగా ఉండాలి అని అనుకుంటున్నారా ..


గుంటగలగర ఆకులు మందార పూల ఆకులు కర్వేపాకులు బాగా ఎండబెట్టి వాటిని మెత్తగా పొడి చేయాలి ఆ మిశ్రమంలో కొద్దిగా ఉసిరి పొడిని కలుపుకుని ఆ మిశ్రమాన్ని పెరుగుతో బాగా కలిపి మీ జుట్టుకు అప్లై చేయండి ఒక అరగంట ఆగిన తర్వాత కడిగేయండి ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.


2.) పచ్చి కొబ్బరి తో మీ జుట్టు మరింత అందంగా మెత్తగా పొడవుగా పెరుగుతుంది.
పచ్చికొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి ఈ మిశ్రమం నుండి కొబ్బరి పాలు తీయాలి ఈ పాలలో కొంచెం అలోవెరా జెల్ కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మీ జుట్టును కడిగేయండి మీ జుట్టు ఎంతో షైన్ గా ఉంటుంది ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు మెత్తగా పెరుగుతుంది .


3.) మీ తలకు డై వేసుకుంటున్నప్పుడు కలర్ మీ చర్మానికి అంటుకుంటుందా అయితే ఇలా చేయండి!
మీ తలకు డై వేసుకునే ముందు మీ చెవులకు మెడకు నుదురుకు కొబ్బరి నూనెను అప్లై చేయండి తర్వాత డై వేసుకోండి మీ చర్మానికి అంటుకోకుండా ఉంటుంది ఎక్కడైనా అంటుకుంటే నిమ్మరసంతో ఆ మరకను తుడిచేయండి.

వరి అన్నం మంచిదా.... గోధుమ రోటీ మంచిదా....
మన దేశ ప్రజలందరికీ ప్రధాన ఆహారం వరి, గోధుమ. దక్షిణాది వారు ఎక్కువగా వరిపై ఆధారపడతారు. అదే ఉత్తరాధి వారు అయితే గోధుమలపై ఎక్కువగా ఆధారపడతారు. ఇప్పుడు దక్షిణాది వాళ్లు కూడా అన్నం బదులుగా రోటీని తింటున్నారు. వైద్యులు కూడా గోధుమ పిండి తో చేసిన రోటీలు తినడం మంచిదని సూచిస్తున్నారు. అన్నం తింటే బరువు పెరుగుతాము. అదే గోధుమ పిండితో చేసిన రొట్టెలు అయితే బరువు తగ్గుతారు అంటున్నారు. నాకు మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది అన్నంలో బలం ఉండదు, అన్నం తక్కువగా కూర ఎక్కువగా తీసుకోవాలి అని. ఇది ఎంత వరకు నిజం అంటారు.
అవునండి ఇది నిజమే అన్నం తింటే బరువు పెరుగుతాం. ఇది నేను చెబుతున్న మాట కాదు. పోషకాహార నిపుణులు చెబుతున్న మాట. వరి అన్నంలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే ఇందులో పీచు పదార్ధం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేతనే కార్బోహైడ్రేట్స్ రక్తంలో త్వరగా కలిసిపోతాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. అందుకే బరువు పెరుగుతామని, ఈ కారణం వల్లే మధుమేహం ఉన్న వాళ్ళని అన్నం తక్కువగా తినమని చెబుతారు. అన్నంతో పోల్చుకుంటే గోధుమలలో నాలుగు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే గోధుమ పిండిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోస్ శాతం పెరగకుండా ఇది సహకరిస్తుంది.
అన్నం తో పోల్చుకుంటే గోధుమ పిండి లో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే గోధుమ పిండి లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నా సరే కూడా బరువు పెరగము. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తిన్న ఆహారం నిధానంగా జీర్ణమవుతూ, కార్బోహైడ్రేట్లు రక్తంలో ఒక్కసారిగా కలవకుండా ఉంటాయి. అందుకే బరువు పెరగడం జరగదు. అందుకే అన్నం బదులుగా గోధుమ పిండి తో చేసిన నూనె లేని రోటీలను ఎక్కువగా తీసుకోమంటారు. కానీ మన దక్షిణాది వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్నం తినకుండా ఉండలేరు. అలాంటి వాళ్లు తెల్ల అన్నానికి బదులుగా పొట్టు తీయని అంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తీసుకోండి. ఈ బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ తిన్నా కడుపు నిండిపోతుంది. మిగతా పోషకాల విషయాల్లో మాత్రం ఎలా ఉంటాయో బ్రౌన్ రైస్ లో కూడా అలాగే ఉంటాయి. బ్రౌన్ రైస్ కూడా తినలేము అనుకునేవాళ్ళు, అన్నం తక్కువగా తీసుకుని, తక్కువ నూనెతో చేసిన కూరలను ఎక్కువగా తీసుకోండి. ఈ కారణంగా త్వరగా బరువు తగ్గుతారు. అలాగే షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ అన్నం కంటే కూడా రోటీలు చాలా మంచివి. ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఆరోగ్యం కోసం అన్నం బదులుగా ఒక పూట అయినా సరే రోటీలను తీసుకోవడానికి ప్రయత్నించండి.


ప్రతీ రోజూ ఒక అరటి పండు తినడం వలన కలిగే ఉపయోగాలు తెలుసుకోండి.
అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇంకా దీనిలో విటమిన్ B6,విటమిన్ సి,మెగ్నీషియం ,పొటాషియంకాపర్ అధికంగా ఉంటాయి.దీనిలోని మాంగనీస్, ఫైబర్ ,పొటాషియం పోషకాల లోటుని భర్తీ చేస్తాయి.అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.రోజూ ఒక అరటి పండు తినడం వలన కండరాలు ధృఢపడతాయి

. అరటి పండులోని మెగ్నీషియం కండరాలు ధృఢ పడేలా చేస్తుంది.అరటి పండు తినడంవలన వ్యాయామం చేసేవారికి మంచి శక్తి లభిస్తుంది. ఎక్కువ సేపు వ్యాయామం చేయగలుగుతారు.డిప్రెషన్ ఆందోళన ,ఒత్తిడితో బాధపడేవారు అరటి పండు తినడం వలన సమస్య.తగ్గుతుంది.అరటి పండులో ఉంఓే విటమిన్ బి9మన శరీరంలో సెరటోనిన్ లెవెల్స్ను పెంచుతుంది.దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మూడ్ మారుతుంది.నిద్ర లేమి సమస్య తో బాధపడేవారు రోజూ ఒక అరటి పండు తినడం వలన చక్కని నిద్ర పడుతుంది.గ్యాస్ ఎసిడిటీ అజీర్తి సమస్యలతో బాధ పడేవారు అరటి పండును తినడం మంచిది. దీనిలోని ఫైబర్ అజీర్తి సమస్యలను నివారిస్తుంది. పొట్ట దగ్గర కొవ్వు తగ్గేలా హార్మోన్లను యాక్టివేట్ చేస్తుంది.పొట్టలోని మంచి బాక్టీరియాను వృద్ధి చేస్తుంది

.దీంతో జీర్ణాశయ సమస్యలు అదుపులో ఉంటాయి.అరటిలో కాల్షియం లేకపోయినా దీనిలోని పోషకాలు కాల్షియం తయారయ్యేందుకుఉపయోగపడతాయి .తద్వారా ఎముకలు ధృఢంగా మారతాయి. కాబట్టి ప్రతీరోజూ ఆహారంలో అరటి పండును తినండి.
చలికాలంలో చలి నుంచి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు.

నవంబర్ నెల వచ్చిందంటే చాలు మనలో చలి వణుకు మొదలవుతుంది. నాలుగు నెలలపాటు చలికాలం మనల్ని గజగజ వణికిస్తుంది. మన శరీరానికి చలికాలంలో వచ్చే ఇబ్బందులు మరేకాలంలోను రావు. చలి నుంచి తప్పించుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతిసారి ఫలించవు.చలితో పాటే అనేక వ్యాధులు కూడా వస్తాయి. ఈ చలి నుంచి, వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి మనకు చాలా మార్గాలున్నాయి.
* ఆహారం :

చలికాలంలో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది మన ఆహారం గురించి. ఉదయాన్నే వేడి వేడిగా ఉన్న కాఫీ లేదా టీ తాగడం వలన శరీరానికి ఎంతోకొంత వేడి లభించి చలి అనేది తగ్గుతుంది. ఇక ఆహారంలో ఎక్కువగా గుడ్లు, మిరియాలు, పాలకూర తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్లు, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి వేడిని ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల రక్తప్రసరణ సులువుగా జరుగుతుంది.
* వస్త్రధారణ :

చలికాలంలో అందరూ ఎలాంటి దుస్తులు వేసుకుంటారో మనకు తెలుసు. దీంట్లో కూడా జాగ్రత్తలు అవసరం. వెచ్చదనం కంటే ముందు మన చర్మానికి గాలి తగలడం అవసరం.కాబట్టి శరీరం నిండా దుస్తులు వేసుకోకూడదు.
కొంతమంది చెవులలో గాలి పోకుండా ఉండడానికి గట్టిగా వస్త్రంతో బిగించుకుంటారు. దీనివల్ల కర్ణభేరికి గాలి తగలక చెవి నొప్పి పెడుతుంది. కాబట్టి ఉన్ని దుస్తులు మన శరీరానికి తగు మోతాదులోనే ఉపయోగించుకోవాలి.
* వ్యాయామం :

అన్నింటికంటే ముఖ్యమైనది వ్యాయామం. ఏది లేకపోయినా కానీ ఒక్క వ్యాయామం ఉంటే చలికి దూరంగా ఉండొచ్చు. చాలామంది ఉదయం లేవగానే నిప్పుకుంపటిల చుట్టూ గంటల తరబడి కూర్చుంటారు. అలా చలి కాగితే నిప్పు దగ్గర ఉన్నంతసేపు మాత్రమే చలి ఉండదు. అదే వ్యాయామం చేస్తే నిప్పుతో అవసరమే ఉండదు.

వ్యాయామంలో ముఖ్యమైనది పరుగెత్తడం. వ్యాయామం చేయకపోయినా గాని ఒక పది నిముషాలు పరుగెత్తితే చలి అనేదే ఉండదు. చలి ఉంటుంది కానీ దానిని మన శరీరం తట్టుకుంటుంది. పరుగెత్తడంలో మొదట కష్టం అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటై దానికి శరీరం కూడా సహకరిస్తుంది.
మన చలి సులువుగా పోవాలంటే ఆ చలిని తట్టుకునే శక్తి శరీరానికి అందించాలి. అది ఒక్క వ్యాయామం వల్ల మాత్రమే సాధ్యం.
వేడి నీటిని త్రాగటం వలన మనకు కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం!
ఏదైనా ఉష్ణోగ్రత యొక్క నీటిని చొప్పించడం సాధారణ శ్రేయస్సుకు సహాయపడుతుంది, వెచ్చని నీరు త్రాగటం అనేది అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందించే భావన. ప్రజలు చాలా సంవత్సరాలుగా వేడి పానీయాలను కొట్టారు. జానపద వైద్య సాహిత్యం వెచ్చని నీరు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందనే కథలతో నిండి ఉంది, అయినప్పటికీ పరిశోధకులు కేవలం వేడి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలకు లోనవుతారు.

వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఒక వ్యక్తి తగినంత నీరు త్రాగనప్పుడు, చిన్న గట్ భోజనం మరియు త్రాగటం ద్వారా తీసుకునే నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది మరియు ప్రేగు కదలికను కలిగి ఉండటం చాలా కష్టతరం చేస్తుంది. దీర్ఘకాలిక నిర్జలీకరణం దీర్ఘకాలిక మలబద్దకానికి కారణమవుతుంది. ఈ మలబద్దకం ప్రేగు కదలికలను బాధాకరంగా చేస్తుంది మరియు అదనంగా ఇతర సమస్యలను ఉద్దేశించవచ్చు, ఇందులో హేమోరాయిడ్లు మరియు ఉబ్బరం ఉంటాయి. వెచ్చని నీరు త్రాగటం చల్లని లేదా వెచ్చని నీటిని తీసుకోవడం కంటే భోజనం త్వరగా నాశనం చేయడానికి సహాయపడుతుంది. ఇది సాధారణ ప్రేగు :కదలికలను ఉపయోగించడం ద్వారా మలబద్ధకం యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీర నిర్విషీకరణ: సహజ ఆరోగ్య న్యాయవాదులు వాదిస్తారు, వేడినీరు శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది. ఒక వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి నీరు తగినంత వేడిగా ఉన్నప్పుడు, అది చెమటను కలిగిస్తుంది. చెమట విషాన్ని బహిష్కరిస్తుంది మరియు రంధ్రాలను తేలికగా సహాయపడుతుంది.

మెరుగైన రక్త ప్రసరణ: వేడి నీరు వాసోడైలేటర్, అంటే ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది, ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కండరాల కణజాలం విశ్రాంతి మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎటువంటి అధ్యయనాలు వెచ్చని నీటిని ప్రసరణలో స్థిరమైన మెరుగుదలలతో వెంటనే అనుసంధానించనప్పటికీ, ప్రసరణలో శీఘ్ర మెరుగుదలలు కూడా కండరాల సమూహాలకు మరియు అవయవాలకు అధిక రక్త తేలియాడటానికి సహాయపడతాయి.
బరువు తగ్గడం: ఎక్కువ నీరు తీసుకోవడం ఒక వ్యక్తి బరువు తగ్గడానికి సహాయపడుతుందనే భావనకు పరిశోధన చాలాకాలంగా మద్దతు ఇచ్చింది. నీరు అదనంగా తినడం వల్ల సంపూర్ణత్వం యొక్క భావోద్వేగాలు పెరుగుతాయి. నీరు శరీరానికి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది మరియు ఇది వ్యర్థాలను బయటకు తీస్తుంది. 2003 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, చల్లటి నీటిని వేడి నీటిలోకి మార్చడం వల్ల బరువు తగ్గడం పెరుగుతుంది. భోజనం కంటే 500 మి.లీ నీరు త్రాగటం వల్ల జీవక్రియ 30 శాతం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. నీటి ఉష్ణోగ్రతను 98.6 డిగ్రీలకు పెంచడం జీవక్రియలో 40 శాతం విస్తరణకు కారణమైంది. ఈ జీవక్రియ స్టెప్-అప్ నీటి వినియోగం తరువాత 30-40 నిమిషాలు కొనసాగింది.

తగ్గిన నొప్పి: వేడి నీరు ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది, ముఖ్యంగా గాయపడిన కండరాలకు. వేడి నీటి వినియోగాన్ని నొప్పి నివారణకు ఏ పరిశోధన కూడా ఒకేసారి అనుసంధానించలేదు. అయితే, మానవులు నొప్పిని తగ్గించడానికి మామూలుగా హీట్ ప్యాక్‌లు మరియు వెచ్చని నీటి బాటిళ్లను ఉపయోగిస్తారు. వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల కొంత అంతర్గత నొప్పి ఉపశమనం లభిస్తుంది, కాని వెచ్చదనం అదనంగా వాపును పెంచుతుందని గమనించడం చాలా అవసరం.
జలుబుతో పోరాడటం మరియు సైనస్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: సైనస్‌లకు ఉపయోగించే వేడి, జలుబు మరియు నాసికా అలెర్జీల ద్వారా ప్రేరేపించబడే ఒత్తిడిని తగ్గించగలదు. ఆవిరి అదనంగా సైనస్‌లను అన్‌లాగ్ చేయడానికి సహాయపడుతుంది.


పరగడుపున నీళ్లు తాగితే ఆరోగ్యమే మహాభాగ్యం!
చాలా మందికి ఉదయం లేవగానే నీళ్లు త్రాగాలంటే ఏదోలా ఉంటుంది.
శరీరాన్ని కష్టపెట్టకుండా ఉదయాన్నే నీళ్లు త్రాగలేమని ఇంకొంతమంది అంటుంటారు.

కానీ పరగడుపున నీళ్లు త్రాగితే అసాధారణమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎన్నో అనారోగ్య సమస్యల నివారిణిగా నీరు పని చేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధృవీకరించింది.

నిద్ర లేవగానే ఒకటిన్నర లీటరు మంచి నీటిని త్రాగిన తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
నీరు త్రాగితే వచ్చే ప్రయోజనాలు:
1. పరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీళ్ళు త్రాగటం వలన పెద్దప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాల్ని గ్రహిస్తుందట.
2. కొత్త రక్తాన్ని తయారుచేసి కండరాల కణాల వృద్ధిని పెంచుతుంది.
3. పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని త్రాగితే 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచడమే కాకుండా శరీర బరువుని కూడా తగ్గిస్తుంది.
4. రక్త కణాల్ని శుద్ధి చేయడం వలన శరీరంలోని మలినాలు బయటకి పోతాయి. దీని వలన శరీర ఛాయ ప్రకాశిస్తుంది.
5. శ్వేత ధాతువుల్ని సమతుల్యం చేస్తుంది.
6. శ్వేత గ్రంథుల వలన రోజువారీ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా శరీర ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా పోరాడుతుంది.

నీటి వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మరి.
ఇంకెందు ఆలస్యం మంచి నీళ్ళని పరగడుపున పుష్టిగా తీసుకుని ఆరోగ్యంగా ఉంటారు కదూ!
పొన్నగంటి కూర... కలిగే లాభాలు..... ఏంటో తెలుసుకుందాం
కంటి సంరక్షణలో ఆకుకూరలు పాత్ర చాలా కీలకం. తోటకూర, పాలకూర,కొత్తిమీర, మెంతికూర ఇలా రక రకాలైన తినడం వలన కంటి సమస్యలు దూరమవుతాయి. ఈ యాప్ కుర్ర లో అతి ముఖ్యమైనదిపొన్నగంటి ఆకు కూర. మరి దీని లాభం ఏంటో, ఇందులో ఏ పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం.

పొన్నగంటి కూర శీతాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఎ,బి6, రైబోఫ్లెవిన్, పొటాషియం,ఇనుము,మెగ్నీషియం సమృద్ధిగా దొరుకుతాయి. గోధుమ పిండి, బియ్యం, ఓట్స్ లో కంటే 30 శాతం ఎక్కువగా ప్రొటీన్లు అందుతాయి,అమినో ఆమ్లాలు శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరలను తరచూ తింటే మంచిది, ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకు లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి ఆస్తమా బ్రాంకైటిస్తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీనిలో లభించే కాల్షియం ఎముకల ఎదుగుదలకు, ఆస్టియోపొరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్, మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదేపదే చేయడం సరికాదు ఒక్కోసారి వికారానికి దారితీసే ప్రమాదం ఉంది.

చక్కెర వ్యాధిగ్రస్తులకు కూర మంచి ఔషధంలా పనిచేస్తుంది,వారంలో ఒకసారైనా ఈ కూరని తీసుకోవడం మంచిది. రక్తంలోని సమస్యలు దూరం చేస్తుంది, రేచీకటి సమస్య తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.మతిమరుపు సమస్యను దూరం చేసే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు,సుగంధ ద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును, అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు కూరగాయలు ఇతర తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకొని జీవించినట్లు అయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం. జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది పిండిపదార్ధాలు,మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో నీకు తెలుసా?

 బీట్ రూట్ అంటే బాబాయ్ అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఇది మహిళలకు ఎంతో మేలు చేస్తుందని చెపుతున్నారు వైద్యులు. ఎలాగంటే. మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఇనుములోపం ఒకటి బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ లోపాన్ని అధిగమించొచ్చు. ఒక కప్పు బీట్ రూట్ తురుములో 11 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది.

ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల ఆరు శాతం అదనంగా పోషకాలు శరీరానికి అందుతాయి. ఇనుము హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. అవయవాలకు సరిపడినంతగా ఆక్సిజన్ అందించడంలో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రక్తహీనతతో బాధపడేవారు ఒక ఇరవై రోజుల పాటు రెండు పూటలా బీట్ రూట్ తీసుకోవడానికి ప్రాధాన్యతను ఇచ్చి చూస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఎదిగే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు గ్రేవీ కూరలు, ఇతరత్రా స్నాక్స్ వడ్డించే ముందు వాటిమీద తురిమిన బీట్ రూట్ ని వేస్తే చాలు. పిల్లలు ఇష్ట పడతారు. ఆరోగ్యానికి మంచిది. అలాగే అప్పుడప్పుడు బీట్ రూట్ రసాన్ని చేసి తాగించాలి. అయితే అది రుచికరంగా ఉండేందుకు పుదీనా, అల్లం, నిమ్మరసం, ఉప్పు లాంటివి వేయాలి.

పెసలు.. ఇవి వెయిట్ లాస్ మరియు సన్ టాన్ ను తగ్గించడంతో పాటు అన్ని పోషకాలు సమ్మేళనం.

పెసలు మనిషికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలు. ఇది మన ఆహారంలో ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్, లంచ్ , స్నాక్స్ ఐటమ్స్ గా కూడా ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. మొలకెత్తిన పెసల తో కూడా ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. ఇవి సూర్యకిరణాల నుంచి వచ్చే వేడి నుంచి చర్మానికి కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.

ఇవి చర్మ సమస్యలను తగ్గించడానికి కి చమట కాయలు దద్దుర్లు ,కాలిన గాయాలు, సర్జరీ అయిన మచ్చలు ,చర్మం మీద ముడతలు నివారించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో దొరికే ఐరన్ మరి ఏ వెజిటబుల్ లో దొరకదు. తలనొప్పి, కండరాల నొప్పి ,హార్మోన్ ఇంబ్యాలెన్స్, డయాబెటిస్, అధిక బరువుని ,క్యాన్సర్ని, కొలెస్ట్రాల్ లేని దరిచేరనివ్వవు. ఇవిఎంతో రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి.

100 గ్రాముల పైసల్ లో 347 కేలరీస్, జీరో కొలెస్ట్రాల్, పొటాషియం 35%, కార్బోహైడ్రేట్స్ 21% ,ఫైబర్ 64% , ప్రోటీన్ 48% ,క్యాల్షియం 13% ,ఐరన్ 37%, విటమిన్ సి 8% ,a2% ,b6 20% ,మరెన్నో మినరల్స్ ఉంటాయి.
కనీసం వారానికి రెండు సార్లు పెసరపప్పు ను మీ ఆహారంలో తీసుకోండి .ఆరోగ్యంగా జీవించండి.


మీరు క్రమం తప్పకుండా 7 రోజులు లవంగాన్ని తింటుంటే మూడు ప్రయోజనాలు కలుగుతాయి !


హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు, ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను ఈ సమయంలో మీరు ఒక లవంగాన్ని కేవలం 7 రోజులు మాత్రమే తినగలిగితే, మీ శరీరంలో మీకు చాలా ప్రయోజనాలు కనిపిస్తాయి, మీకు వ్యాసం గురించి పూర్తి సమాచారం కావాలి చదవండి .ఈ సమయంలో, ఒక్కొక్క లవంగాన్ని తినండి మీరు లవంగాన్ని 7 రోజులు మాత్రమే తింటే మీరు విందు చేసినప్పుడు, ఆ తర్వాత మీరు లవంగాన్ని తీసుకుంటే, అది మీ జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది మరియు మీరు ఉదయం లేచినప్పుడు, మీ కడుపు పూర్తిగా శుభ్రంగా ఉంటుంది.

సమాచారం కోసం, రోగనిరోధక బూస్టర్ మొత్తం ఎక్కువ కాలం దొరుకుతుందని మీకు తెలియజేయండి, దీని కారణంగా ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది మరియు ఈ కారణంగా, మీ చిన్న వ్యాధులు మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.
మీరు ప్రతిరోజూ ఒక లవంగాన్ని తినడం ప్రారంభిస్తే, మీ శరీరంలోని బలహీనత ముగుస్తుంది ఎందుకంటే మీ బలహీనతను అధిగమించడానికి సహాయపడే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.
మీకు సమాచారం నచ్చితే, దయచేసి పోస్ట్‌ను లైక్ చేయండి మరియు షేర్ చేయండి…
శీతాకాలం లో వచ్చే చుండ్రు కు నివారణ కేశ సంరక్షణ
శీతాకాంలో జుట్టును మెయింటైన్ చేయడం ఒక సవాలు. ప్రధానంగా చుండ్రు ఎక్కువగా బాధిస్తుంది. అందుకు తలలో దురద , తల నుండి పొట్టు వంటిది రాలడం ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుంది. వాతావరణం మరీ వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా జుట్టుపై ప్రభావం చూపుతుంది
మరి ఈ సమస్యను అధిగమించాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి.
తలకు మాయిశ్చరైజ్ :
చుండ్రుకు ప్రదాన కారణం తలలో తేమలేకపోవడం, పూర్తిగా పొడిగా ఉండటం. అది శీతాకాంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చుండ్రు వల్ల జుట్టు మరింత పాడవకుండా ఉండాలంటే తలకు తగినంత తేమను అందివ్వాలి. అందుకు తలలో జుట్టు మొదళ్ళకు పోషణను ఇచ్చే ఉత్పత్తులు, మాయిశ్చరైజర్లు వాడాలి. జుట్టును పొడిగా మార్చే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

తలస్నానం చేయడానికి ముందు తలకు ఆయిల్ మసాజ్ :
తప్పనిసరి తలస్నానం చేయడానికి ముందు తలకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో ఒకటి చుండ్రు నివారణ. ఆయిల్ మసాజ్ వల్ల జుట్టును బలంగా ఉంచుతుంది, తగిన పోషణ అందిస్తుంది. అందుకు కొబ్బరి నూనె గొప్పగా సహాయపడుతుంది. ఈ నూనెను ఇతర నూనెలతో కలిపి వాడవచ్చు. మరియు కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేసి తలకు మర్ధన చేయడం వల్ల చుండ్రు నివారించవచ్చు. తలస్నానికి ఒక గంట ముందు దీన్ని తలకు రాసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.
షాంపు ఎక్కువ వాడకండి :
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం జుట్టుకు షాంపు పెట్టి శుభ్రం చేసుకోవడం సహజం. అయితే ఎక్కువగా షాంపు చేయడం వల్ల జుట్టు మాయిశ్చరైజర్ ను కోల్పోతుంది. దాంతో సమస్య మరింత త్రీవం అవుతుంది. కావున షాంపు మితంగా వాడండి వారంలో రెండు మూడు సార్లు చాలు.
యాంటీ డాండ్రఫ్ షాంపులో ఎలాంటి పదార్థాలున్నాయో చూడండి:
తలలో చుండ్రు ఉందని తెలియగానే షాపుకు వెళ్ళి లేబుల్ చదవకుండానే యాంటీ డాండ్రఫ్ షాంపులు ఏవి పడితే అవి కొంటుంటాము. చుండ్రుకు ప్రభావంతంగా పనిచే యాంటీ డాండ్రఫ్ ను ఎంపిక చేసుకుని కొనాలి. ముఖ్యంగా జింక్, విటమిన్ బి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, టీట్రీ ఆయిల్ ఉన్నవి ఎంపిక చేసుకోవాలి.
రెగ్యులర్ గా యాంటీ డాండ్రఫ్ షాంపు వాడాలి :
చుండ్రుతో పోరాడే ప్రభావంతమైన పదార్థాలతో తయారుచేసిన యాంటీ డాండ్రఫ్ షాంపును ఎంపిక చేసుకోవాలి. వీటిని కొన్ని నెలల పాటు వాడాలి. చుండ్రు పూర్తిగా తొలగిపోవాలంటే కనీసం ఒక నెల సమయం పడుతుంది. అంత వరకు మీరు ఓపికగా వేచి చూడాలి.
సూర్యకిరణాలు నుండి రక్షణ:
సూర్యకిరణాల నుండి జుట్టుకు రక్షణ కల్పించండి తలలో చుండ్రుకు. కారణం సూర్యరశ్మి. కూడా ఒక కారణం. సూర్యుని నుండి. వెలువడే యూవీ కి. రణాలు ఇటు చర్మం, అటు జుట్టుకు హాని కలిగిస్తాయి. కాబట్టి, బయట వెళ్ళేటప్పుడు జుట్టుకు రక్షణ కల్పించాలి. ఇంటి నుండి బయట వెళ్లేటప్పుడు తలకు క్యాప్ పెట్టుకోవాలి .

మీరు తినే ఆహారం :
చుండ్రు నివారణకు మీరు తీసుకునే ఆహారం కొద్ది మార్పులతో పూర్తిగా నివారించుకోవచ్చు.మీరు రోజూ తినే ఆహారంలో సరైన విటమిన్లు మరియు పోషకాలు ఉండేట్లు చూసుకోవడం వల్ల ఇవి చుండ్రుకు కారణమయ్యే ఇతర సమస్యలతో పాటు తలలో ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాను నివారిస్తాయి. తాజా కూరలు, పండ్లు, నట్స్ , ప్రోటీన్స్ ఫుడ్స్, ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. హై షుగర్ మరియు హై ఫ్యాట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి

పచ్చకర్పూరంతో వెన్నను తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే...
ఇటీవల కాలంలో చిన్నా పెద్ద వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం మనం తీసుకునే ఆహారంలో పోషకాలు  సరిగా లేకపోవడమే.... ఏ చిన్న సమస్య వచ్చినా మందులు వాడేసి ఉపశమనం పొందుతాము. కానీ అప్పటికి ఆ సమస్య తగ్గినా పూర్తిగా నయం కాదు. అయితే సహజంగా లభించే కొన్ని పదార్థాలతో మన కంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. మనం తక్కువ ఖర్చుతోనే మన కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

1. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచెం మంచి గంధాన్ని కానీ వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబందించిన సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. ఈ పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్ల మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుండి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. కంటిచూపు మందగించడం తగ్గుతుంది.

2. కరివేపాకులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు రెండు కరివేపాకు రెమ్మల్ని తినడం వల్ల కంటి  సమస్యలు దూరమవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

3. పొన్నగంటికూర కళ్లకు మేలు చేయడంలో దానికదే సాటి. తరచూ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. పిల్లలకు కంటి సమస్యలు ఉంటే పొన్నగంటి ఆకు రసం ఓ కప్పు తీసుకోవాలి. దానిని నెయ్యితో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని రోజకు ఓ స్పూన్ చొప్పున తాగిస్తున్నట్లయితేవారికి కంటి సమస్యలు దూరమవుతాయి.


4. అలాగే కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు, కంటి చూపుని పెంచేందుకు కొన్ని పోషకాహారాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్, చేపలు, గుడ్లు, క్యారెట్, టొమాటో వంటి వాటిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.

జ్వరం కూడా రాని డెంగ్యూ ఉంది దాని గురించి మీకు తెలుసా? దాని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బావున్నారా. ప్రస్తుతం జనాన్ని బయబ్రతులకు గురి చస్తున్నా వ్యాధి డెంగ్యూ దీనివల్ల ప్లేట్లట్స్ పడిపోతాయి అవి పడిపోవడం వల్ల ప్రాణాలకు హాని కలుగ వచ్చు.

డెంగ్యూ వచ్చినప్పుడు జ్వరం, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని అధ్యనాల ప్రకారం కొంత మందిలో జ్వరం లాంటి లక్షణాలు కనిపించవు కానీ ప్లేట్లెట్స్ పడిపోతాయి. దీనినే అఫ్రైబిల్ డెంగ్యూ అంటారు. ఇది చాలా ప్రమాదకరమయినది. డాక్టర్స్ కూడా దీన్ని టెస్ట్స్ చేయడం వల్ల మాత్రమే గుర్తించగలరు. ఎడిన్ ఈజిప్ట్టై అనే దోమ కుట్టటం వల్ల ఈ వ్యాధి వస్తుంది.

ఈ వ్యాధి ఎక్కువగా అక్టోబర్, నవంబర్ నేలలో వస్తుంది. ఈ వ్యాధికి యటువంటీ టీకాలు లేవు.ఇంటి దగ్గర్లో నీరు నిల్వ ఉండాకుండా చూసుకోవడం, దోమ తెరలు ఉపయోగించడం, శరీరం మొత్తం కనిపించకుండా దుస్తులు వేసుకోవడం వల్ల ఈ వ్యాధి ని కొంత వరకు అరికట్టవచ్చు.

ఈ దోమ కుట్టిన వెఎంతనే వ్యాధి లక్షణాలు కనిపించవు. 4నుండి 7 రోజుల తరువాత కనిపిస్తాయి. అవి కూడా శరీరంపై దద్దుర్లు, అలసట గా ఉండటం, ఆకలి లేక పోవడం, ఎటువంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి. ఈ వ్యాధి ఎక్కువగా డయాబెటీస్ ఉన్నవాళ్ళకి, చిన్నపిల్లలకు, ముసలివాళ్లను వచ్చ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

రోజుకి 5లీటర్లు నీరు త్రాగితే కిడ్నీలు చెడిపోతాయా??
నీరు త్రాగేవారిని త్రాగలేనివారు ఇలా అని బెదిరిస్తూ ఉంటారు.అన్ని నీళ్ళు త్రాగటం వల్ల కిడ్నీలకు ఎక్కువ పని అయ్యి త్వరగా చెడిపోతాయి అని కూడా అంటారు.మనం త్రాగేనీరు ఒకేసారి 5 లీటర్లు త్రాగితే శరీరానికి చాలా ఇబ్బంది.రోజు మొత్తంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కాబట్టి నష్టముండదు.

మనం ఒకేసారిగా ఒక లీటర్ నీరు త్రాగినపుడు ఆ లీటరు నీరు ప్రేగులద్వారా నెమ్మదిగా పీల్చుకొని రక్తంలో కలుస్తుంది.ప్రేగులనుండి రక్తం లివర్లోనికి వెళ్లి అక్కడినుండి గుండెకు చేరుతుంది.గుండే నుండి ఆ రక్తం అన్ని అవయవాలకు పంపబడుతూ ఉంటుంది.ఇలా ప్రతినిమిషం నిరంతరాయంగా ఈ పని జరుగుతూనే ఉంటుంది.గుండె నుండి కిడ్నీలలోనికి వెళ్లిన రక్తం వడకట్టబడుతూ వుంటుంది.ఈ వడపోత వలన అనవసరమైన సాల్ట్స్ ఇంకా ఇతర వ్యర్థపదార్థలు నీటితో కలిసి మూత్రం రూపంలో బయటకు పోతాయి.ప్రతినిమిషం 140-150 మి.లీ. రక్తం కిడ్నీలలోనికి వెళ్లడం,వడపోత కావడం జరుగుతూ వుంటుంది.ఈ లెక్కన మనం త్రాగిన నీరు రక్తంలో కలిసిపోయి దానితోపాటు కొద్దికొద్దిగా కిడ్నీలలోనికి వెళ్ళి ఫిల్టర్ అవుతూ ఉంటుందే.కాని ఒకేసారి ఆ నీటి భారమంతా కిడ్నీలపైన పడదు.రోజుకి 170-180 లీటర్ల రక్తాన్ని కిడ్నీలు వడపోస్తే 1లీటరు నుండి 2లీ.మూత్రం రూపంలో బయటకు వస్తుంది.

నీళ్ళవల్ల అసలు కిడ్నీలు చెడిపోవు అన్న విషయము ఇప్పుడు తెల్సుకుందాము.ఉదా||కు వాటర్ ఫిల్టర్ ను తీసుకుంటే అందులో రెండు క్యాండిల్స్ ఉంటాయి.ఆ క్యాండిల్స్ కుండే రంద్రాలే ఫిల్టర్లు.అలానే మనకు రెండు కిడ్నీలుంటే,ఒక్కొక్క కిడ్నీలో పది లక్షల ఫిల్టర్లు ఉన్నాయి.వాటర్ ఫిల్టరుకుండే రంద్రాలకు నీటిని క్రిందకు వదలడం వల్ల నష్టంగాని కష్టంగాని ఉండదు.నష్టము,కష్టము అంతా నలకలతోనే.బాగా నలకలు ఎక్కువగా ఉన్న మురికినీరు మనం పోస్తే ఆ రెండు ఫిల్టర్లు నెలా,రెండు నెలల్లోనే పూడుకు పోతాయి.అదే నలకలు బాగా తక్కువున్నా స్వేఛ్చమైననీరు,రోజు వాడకట్టుకొని పోస్తే,ఆ రెండు ఫిల్టర్లు 6,7 నెలలపాటు పనిచేస్తాయి.వాటర్ ఫిల్టర్లు పూడుకు పోయేది,చెడి పోయేది నలకలవల్లేగాని నీటివల్ల కాదుకదా!అదే విధముగా మనకిడ్నీలు ఎంత నీటిని వడకట్టినా వాటికీ శ్రమ ఉండదు.శ్రమఅంతా మనలోని నలకలు లాంటి చెత్తను వడకట్టడం వల్లే.ఎవరిలో చెత్త ఎక్కువగా ఉంటే వారికీ త్వరగా కిడ్నీలు చెడిపోతాయి.


శరీరం ఈ చెత్తను బయటకు పంపించి,తనను తాను శుభ్రంగా రక్షించుకోవడం కొరకు,ఈ చెత్తను నీటిలో పెట్టి కిడ్నీలగుండా వడపోసి మూత్రంగుండా వదిలేట్టు చేసుకుంటుంది.నీరు ఎక్కువగా త్రాగినవారికి ఈ చెత్త అంతా కరిగి,మూత్రం గుండా ఏ రోజు కారోజు బయటకు పోతుంది.మూత్రం వస్తే ఇబ్బంది అని,ఎవరైతే నీరు తక్కువ త్రాగుతారో వారికీ కిడ్నీలు,ఈ చెడును బయటకు పంపించడానికి వడకట్టి,మూత్రంగా పంపడానికి సరిగా నీరు లేదని,ఆ చెడును మళ్ళి వెనక్కి లాగేసుకుంటుంది.ఆ చెడు ఇంకో అరగంటకు మళ్ళి కిడ్నీలకు వస్తుంది.మనకు మూత్రం వద్దనుకునే వారికీ వెనక్కి వెళ్ళిపోతుంది.ఇలా ఎలాంటిదంటే,చేటలో బియ్యం పోసుకుని మనకు అక్కర్లేని వడ్ల గింజలను,మట్టి గెడ్డలను ఏరి మళ్ళీ చేటలోనే వేసుకోవడం లాంటిది.అందుకే ఈ మధ్య కిడ్నీ జబ్బులు బాగా పెరిగిపోయాయి.నీటిని ఒకేసారి లీటరున్నరపైనా త్రాగినా నష్టంలేదని ,ఆ నీరు రక్తాన్ని మరీ పలుచగా చేయడంగాని,రక్తంలోని ఉపయోగపడే లవణాలు అనవసరంగా బయటకు పోవడం గాని జరగదని,కిడ్నీలకు కొంచెం కూడా భారం కాదు. రోజుకి 5 లీటర్ల నీరు త్రాగడం అనేది శరీరాన్ని లోపల శుభ్రపరుచుకోవడానికి సహకరించడం అని తెలుసుకోండి.

విటమిన్ E మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా
మన శరీరానికి విటమిన్ E ఎంతో అవసరం.ఈ విటమిన్ మన శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.ఈ విటమిన్ లోపం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.విటమిన్ E శరీరంలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి జీవక్రియ సరిగా జరిగేలా చేస్తుంది.అంతేకాక ఎనిమిది రకాల వ్యర్ధాలను బయటకు పంపటంలో కీలక పాత్రను పోషిస్తుంది.ఇది కణాల చర్మాన్ని రక్షించటం ద్వారా చర్మం, గుండె, రక్తప్రసరణ, నరాలు, కండరాలు, ఎర్రరక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే చర్మ ఆరోగ్యంలో కూడా కీలకంగా ఉంటుంది.
విటమిన్ E రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.అనేక చర్మ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కారం చేయటం వలన అనేక చర్మ రక్షణ క్రీమ్స్ లో వాడుతున్నారు.విటమిన్ E కణాలు త్వరగా చనిపోకుండా చేస్తుంది.రోగనిరోధక శక్తిని బలపరచి క్యాన్సర్ కారకాలు పెరగకుండా చూడటమే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది.

కళ్ళ మంటలు,కాటారాక్ట్, అల్జీమర్ వ్యాధి, ఆస్తమా వంటివాటికి విటమిన్ E సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.మధుమేహం ఉన్నవారికి విటమిన్ E చాలా బాగా సహాయపడుతుంది.రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

విటమిన్ E పచ్చని ఆకు కూరలు, బ్రక్కోలి, తోటకూర, పాలకూర, పండ్లులో మామిడిపండు, కమలాపండు వంటి వాటిలో చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.విటమిన్ E కాప్సిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.కానీ విటమిన్ E ని సహజసిద్ధంగా తీసుకుంటేనే మంచిది
కాఫీ టీలు ఉదయాన్నే నిద్ర మత్తు వదిలించటమే కాదు.....

కాఫీ టీలు ఉదయాన్నే నిద్ర మత్తు వదిలించటమే కాదు, మెదడు కూడా ఉత్తేజాన్ని ఇస్తాయి. ఈ రెండింటిలోనూ కెఫీన్ అనే ఉత్తేజ కారకం ఉంది. తక్కువ పరిమాణంలో కెఫిన్ ను వాడడం వల్ల ఏకాగ్రత సావధానత పెరుగుతుంది. దృష్టి నిలుస్తుంది. దానివల్ల జ్ఞాపకాలు ఏర్పడడం తేలికగా జరుగుతుంది.  రోజుకు రెండు నుంచి ఐదు కప్పుల కాఫీ మధ్య వయస్సు వారు తాగుతూ ఉంటే

వారిలో 66 శాతం వరకు జ్ఞాపకశక్తి తగ్గుదల దూరమైందని జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్ లో ప్రకటించారు. అలాగే వృద్ధుల్లో రోజుకి రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగేవారిలో తాగని వారిలో కంటే మెదడు పనితీరు జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉన్నట్లు మరి కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
ఈ నీళ్లు మాత్రం తాగండి.. బరువు అదే తగ్గిపోతుంది.. తెలుసా..!
ఆకలి వేసినప్పుడు ఏదో ఒకదానితో కడుపు నింపుకొని తరువాత అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కూడా ఇష్టానికి ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నారు. వాటితో రకరకాల ఇతర సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. దీనికి అసలు కారణం, పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ లో మనిషికి ఆరోగ్యసమస్యలు కూడా అంతకంటే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అధికబరువుతో చిన్నా, పెద్దా అందరూ అనేక రకాల ఇబ్బందుల పాలవుతున్నారు. అంతేకాదు ఊబకాయం వల్ల గుండె వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి.
ఈ అధికబరువు సమస్య నివారణ కోసం డైట్ చేయడం, చెమట బయటకి వచ్చేలా పరుగులు తీయడం లాంటి పనులు చేస్తూ అలసిపోతున్నారు. ఇంతలా కష్టపడి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఉండేందుకు జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతీరోజు ఒక చెమ్చాడు జీలకర్రను సేవించడం ద్వారా మూడింతలు త్వరగా ఫ్యాట్ కరుగుతుంది.
జీలకర్ర తినడం వలన శరీరంలోని క్యాలరీలు బర్న్ అవడమే కాకుండా జీర్ణశక్తిని మరింతగా పెంపొందుతుంది. జీలకర్రతో ఫ్యాట్ తగ్గించే విధానం ఎలాగో చూడండి రాత్రిళ్లు రెండు చెమ్చాల జీలకర్రను నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వేడిచేసి తేలిన జీలకర్రను తొలగించాలి.
ఆ నీటిలో ఒక స్పూను నిమ్మరసం కలుపుకొని పరగడుపునే ఖాళీ కడుపుతో తాగాలి. రెండు వారాలు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే జీలకర్రతో పాటు అల్లం, నిమ్మ రసాన్ని కలిపి తీసుకోవచ్చు. తద్వారా మరింత త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది.
అల్లాన్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తరువాత కేరెట్‌తో పాటు ఇతర కూరగాయలు ఉడికించుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి, నిమ్మరసం, అల్లం ముక్కలు వేసుకుని సూప్ తయారు చేసుకోవాలి. ప్రతీరోజూ రాత్రి దీనిని సేవించడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు.
ఇలా 20 రోజులు మీరు ఎంచుకునే పద్దతిని క్రమం తప్పకుండా పాటిస్తే తప్పకుండా బరువు ఆరోగ్యంగా తగ్గవచ్చు.
మీరు యవ్వనంగా కనిపించేదుకు ఈ చిట్కాలను పాటించండి ...
వృద్దాప్యం అనేది మనజీవితంలోని అత్యంత చేదు నిజం . జుట్టు తెల్లగా మారడంతో పాటు మీ ముఖంపై ముడుతలు మరియు వయసు పెరుగుతున్నట్లు లేదా మీ వయసు పెరిగినట్లు సూచించే అనేక సంకేతాలు కనబడతాయి .
వయసు పెరిగి ముఖంపై ముడుతలు , జుట్టు తెల్లగా మారడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేరు కానీ ఇది అనివార్యం అందుకే మీరు మీ వయసుకంటే 10 సంవత్సరాలు తక్కువగా కనిపించేందుకు ఈ చిట్కాలను పాటించండి ... మీరు కూడా హీరోల మాదిరిగా తయారుకండి .... అందరికంటే యవ్వనంగా కనిపించండి . ఆనందంగా జీవించండి .
మీరు యవ్వనంగా కనిపించేందుకు ఈ చిట్కాలను పాటించండి ....
1) రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ ..
వృద్దాప్యంతో పోరాడే విషయంలో దినచర్యను రూపొందించుకుని ‌, దానిని అనుసరించడం చేయాలి . అంతేకాదు దానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం . మంచి ఫేస్ వాష్ తో రోజుకు రెండుసార్లు ముఖాన్ని కడగండి . ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది . మీ ముఖంపై ఉన్న గీతలను తగ్గిస్తుంది . మీ చర్మం ప్రకారం
మంచి ఫేస్ వాష్ ను ఎంచుకోండి .
2) సన్ స్క్రీన్ ను వాడండి ....
అధికంగా సూర్యరశ్మి రావడం వల్ల పరిపక్వ చర్మం , వృద్దాప్యం , మచ్చలు మరియు చర్మ క్యాన్సర్ వంటి సమస్యలకు దారి తీస్తుంది . వృద్దాప్య ప్రక్రియ సూర్యరశ్మి కారణంగా మొదలవుతుంది . ఎందుకంటే అవి కొల్లాదన్ ను విఛ్చిన్నం చేస్తాయి . అలాగే కొత్తకణాలు పెరగకుండా నిరోధిస్తాయి . దీన్ని నివారించడానికి సులభమైన మార్గం
సన్ స్క్రీన్ కనీసం spf 20 లేదా అంతకంటే ఎక్కువ సన్ స్క్రీన్ ను వాడండి .
3) బట్టలపై శ్రధ్ధవహించండి ...
వదులుగా ఉండే బట్టలు ధరించడం మానుకోండి . అలాగే మీకు సరిపోని బట్టలను అస్సలు ధరించవద్దు . మీ వ్యక్తిత్వాన్ని పెంచే షర్ట్స్ ను కొనండి . మీరు ఎక్కువ బరువు ఉంటే మీ బట్టలు ముఖ్యపాత్ర పోషిస్తాయి . మీరు మీ కొవ్వును వదులుగా ఉన్న బట్టలతో దాచి పెట్టాలనుకుంటే అది మీరు చేసే పెద్ద తప్పవుతుంది . ఇది మిమ్మల్ని ఓల్డ్ గా కనిపించేలా చేస్తుంది . అందుకే అందంగా మరియు స్మార్ట్ గా కనిపించేందుకు బిగువైన బట్టలు ధరించడం చాలా ముఖ్యం .
చెక్కెరను తగ్గించండి ...
ఎక్కువ చెక్కెరను తినడం వలన చర్మంపై ముడుతలు రావడం మొదలవుతుంది . సోడా , మిఠాయి, డజెర్ట్స్ ముఖ్యంగా చెక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి . వీటితో పాటు రసాలు , ప్రోటీన్ ,బార్లు ధాన్యాలు మొదలైన వాటితో తయారు చేసిన వాటిలో చెక్కెర శాతం అధికంగా ఉంటుంది . మీరు యవ్వనంగా కనిపించేందుకు ఇలాంటివి తగ్గించుకోండి .
5) చర్మ సంరక్షణ ....
మీ చర్మ సంరక్షణ కోసం ఎలాంటి క్రీమ్ లను ఉపయోగించద్దు , మీ చర్మాన్ని శుభ్రపరచడం , ఎక్స్ ఫోలియేటింగ్ , హైడ్రేటింగ్ మరియు చర్మసంరక్షణకు సంభందించిన దినచర్యను అనుసరించండి . పురుషుల చర్మం మహిళల చర్మం కంటే భిన్నంగా ఉంటుంది . కాబట్టి మీరు మీ చర్మ సమస్యలను అర్థం చేసుకోవాలి .మహిళల చర్మ సంరక్షణ ఉత్పత్తులను అస్సలు ఉపయోగించవద్దు . మీ ముఖం నుండి తేమ చెక్కు చెదరకుండా ఉండటానికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి .
6 ) నిద్ర , వ్యాయామం , ఆహారం ....

నిద్ర , వ్యాయామం ,ఆహారం ఈ మూడు విషయాలు మీ చర్మం మరియు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి . సరైన సమయానికి నిద్రపోకపోవడం లేక నిద్ర లేకపోవడం , వ్యాయామం లేకపోవడం మరియు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మీ ముఖంలో వృధ్ధాప్య ఛాయలు చాలా వేగంగా వచ్చేస్తాయి . అందుకే మనం తినే ఆహారం మరియు తాగే ప్రతీదీ మనశరీరంలో కనిపిస్తుంది తప్పుడు జీవనశైలి మీ ఆరోగ్యానికి నష్టకయమని రుజువు చేస్తుంది . మధ్యం సేవించడం మరియు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జిడ్డుగల ఆహారం తినడం వలన మీరు త్వరగా వృధ్ధాప్యం పొందవచ్చు . అందుకే వీలైనంత మేరకు వీటిని తగ్గించండి .

సీతాఫలంతో టీబీ మటాష్.. శస్త్రచికిత్సకు తర్వాత ఈ ఫలాన్ని తింటే?
సీతాఫలంలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా? అయితే చదవండి మరి. సీతాఫలంలోని ధాతువులు హృదయాన్ని బలపరుస్తాయి. హృద్రోగ సమస్యలను దూరం చేస్తాయి. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ఇది నయం చేస్తుంది. టీబీని దరిచేరనివ్వదు. టీబీని ఆరంభదశలోనే సీతాఫలం అరికడుతుంది. సీతాఫల రసం తాగితే.. వేసవి ఏర్పడే దాహార్తి తగ్గుతుంది. 

ఇంకా శరీరానికి చలువ చేస్తుంది. వేవిళ్ళను నియంత్రిస్తుంది. శస్త్రచికిత్సకు అనంతరం సీతాఫలాన్ని తీసుకుంటే.. కుట్లు త్వరగా మానిపోవడం.. అనంతరం త్వరలో కోలుకోవడం జరుగుతుంది. కాసింత మెంతుల్ని తీసుకుని నానబెట్టి, సీతాఫలంతో చేర్చి తీసుకుంటే.. పేగు సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. సీతాఫలం కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. 


శరీరంలో రక్తాన్ని సీతాఫలం శుద్ధి చేస్తుంది. ఇందులోని గ్లూకోజ్ వుండటంతో శరీరాన్ని అలసిపోనివ్వదు. ఉష్ణ సంబంధిత రోగాలను ఇది దరిచేరనివ్వదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.


గోంగూర తినడం ద్వారా మనకు కలిగే లాభాలు......

గోంగూర తినడం ద్వారా మనకు కలిగే లాభాలు తెలుసుకుందాం....
గోంగూర లో వున్న పీచు పదార్థం మన గుండెకు ఎంతో మేలు చెస్తుంది.శరీరంలో వున్న కొవ్వును కుడా నియంత్రిస్తుంది.ఈ ఆకులలో పోటాషీయం, కనిజలవణాలు,ఎక్కువగా ఉండడం వల్లన మన శరీరంలో రక్తపోటును తగ్గిస్తుంది.

ఈ గోంగూరలో విటమిన్"ఎ"ఆధికంగా ఉండడం వల్లన కంటి సమస్యలను తగ్గిస్తుంది.చక్కెర వ్యాధి వున్నవాళ్ళు ప్రతి రోజు గోంగూర తినడం వల్లన మంచి ఫలితం వుంటుంది..


గోంగూర తినడం వల్లన కొన్ని రకాల క్యాన్సర్లను రనివ్వకుండా చేస్తుంది.దగ్గు,జలుబు,వున్న వారు గోంగూరను నీళ్ళలో వుడికించి వడగట్టి ఆ నీరు త్రాగడం ద్వారా దగ్గు,జలుబు, తగ్గిపోతాయి.అలాగే శరీరానికి ఇన్పెక్షన్, రానివ్వదు.పిల్లలకు ఎదిగే వయస్సులో దీనిని వాడడం ద్వారా,ఎలాంటి రోగాలు రావు....

ఈ కాలి మడమ నొప్పిని వెంటనే తగ్గించే అద్భుతమైన చిట్కా


సరిగా నడవక పోవడం వల్ల, ఎత్తైన చెప్పులు ధరించడం వలన, ఎగరడం దూకడం పరిగెత్తడం వలన లేదా కీళ్లవాతాలవల్ల కూడా ఈ మడమ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి వచ్చినప్పుడు నడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ నొప్పి తగ్గించడానికి చక్కని చిట్కాను మన వంట ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు.

ముందుగా 5 గ్రాముల సొంటి తీసుకొని దానిని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని 100 మిల్లీలీటర్ల నీటిలో ఈ పొడి వేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగించే కొద్ది మీరు 50 నుంచి 40 మిల్లీ లీటర్ల వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని, ఆ నీటిని ఒక గ్లాసు లోకి వడకట్టుకోవాలి. ఆ నీటిలో పదిహేను మిల్లీలీటర్ల కాస్టర్ ఆయిల్ అనగా ఆముదంను కలుపుకొని తాగాలి. ఈ విధంగా తాగినట్లయితే కేవలం 4 నుంచి 7 రోజుల్లోనే మడమనొప్పి తగ్గిపోవడం జరుగుతుంది.

మడమ నొప్పి వెంటనే తగ్గాలి అంటే ఇటుక బిల్లలు తీసుకొని వచ్చు దానిని పొడిగా దంచి దానిని వేడి చేసి క్లాత్ లో వేసుకొని మడమ మీద కాపడంలా పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా మెడనొప్పి, నడుము నొప్పి, ఎక్కడైనా కీళ్ల నొప్పులు వచ్చిన చోట ఈ విధంగా చేసి కాపడం పెట్టుకోవడం వలన నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

తులసి సర్వరోగ నివారిణి ... .తులసి పిల్లలకు పెద్దలకు ఎంతో మేలు చేస్తుంది.....


తులసి ఔషధపరంగా చాలా ప్రాముఖ్యత ఉన్న మొక్క.
తులసి ఆకులను ప్రత్యేకించి దేవతార్చనలో వాడుతారు.
తులసి ఆకులను తింటే రుగ్మతలు పోయి.. సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. హిందువులకు ప్రత్యేకించి తులసి గురించి చెప్పనక్కరలేదనుకోండీ..!!


. హిందువులకు ప్రత్యేకించి తులసి గురించి చెప్పనక్కరలేదనుకో0డి.
తులసి ఆకుల రసాన్ని ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు.
జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల వ్యాధులను నయంచేయడానికి తులసి వాడుతారు.
ఆరోగ్య ప్రయోజనాలు: 
* తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో.. ముఖ్యంగా వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. 


* పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని కలుపుతారు. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
* చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. బీపీని కూడా నియంత్రిస్తుంది. 
* రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.
* తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
* తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
చలికాలం ఆరోగ్యం గా ఉండాలంటే, వేడి ఆహారం తినాలి
చలికాలం వచ్చింది. మరి ఈ సమయంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అనేది ముఖ్యం. మనం రోజూ తీసుకునే ఆహారం వేడిగా ఉండాలి అనగా మన ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి.


ఎప్పుడు ఒకే బ్రాండ్ ఆయిల్ వాడకూడదు. తరుచుగా ఆయిల్ మారుస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఆవనూనె, కొబ్బరి నూనె ఏదో ఒకటి ఉపయోగించుకునే టట్లుగా చూడాలి. మనం ఒకటి తిన్న తర్వాత అది జీర్ణం అయ్యాక, మరల తినడం ప్రారంభిస్తే మంచిది. ప్రతిరోజు మూడు సార్లు తినడం అనేది అంత ముఖ్యం కాదు. ప్రతిరోజూ ఆహారంలో పండ్లు కూరగాయలు ఉండడం అనేది అత్యవసరము. అప్పుడే కదా జీర్ణాశయం పైన ఒత్తిడి పడకుండా ఉంటుంది.


మనకు వచ్చే దగ్గు జలుబు మొదలగు వాటిని తగ్గించుకోవాలంటే మన ఆహారంలో అల్లం, వాము వంటి మొదలగునవి ఉండేలా చూసుకోవాలి. ఇవి అజీర్తిని కూడా తొలగిస్తాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మసాలాలతో కూడిన ఆహారాన్ని బయట తినాలి అనిపిస్తుంది. కానీ, ఇప్పుడైనా తినాలనిపిస్తే ఇంట్లో చేసుకుని తినడం మంచిది.


ఎవరు ఎప్పుడు ఉపవాసం ఉండాలి?దాని వల్ల లాభాలు..
అప్పుడప్పుడు ఒకరోజు ఉపవాసం చేస్తూ ఉంటే స్కూటర్ సర్వీసింగ్ చేస్తే శుద్ధి అయినట్లుగా మన శరీరం కూడా శుద్ధి అవుతూ ఉంటుంది.బాగా లావున్నవారు,నీడపట్టునుండే ఉద్యోగస్తులు,వ్యాపారస్తులు,ఇన్నాళ్లుగా రాత్రి 10,11 గం||లకు భోజనాలు చేసినవారు,రోజూ ఎక్కువగా రుచులు,మాంసాహారులు తిన్నవారు మొదలగు వారు వారానికొక రోజు చేస్తే మంచిది.


ఆదివారము ఉపవాసము అంటే,శనివారము రాత్రి 12 గం|| ల వరకు మేల్కొని ఆదివారము నాడు తినవలసినవి అన్ని తిని పడుకునే పని చేయకూడదు.ప్రతి శనివారము సాయంకాలము 5,6 గం|| ల కల్లా పండ్లు తిని సరిపెట్టాలి.ఇక అదే భోజనం.ఆ టైమ్ దాటాక తినకూడదు.ఆ ఆహారం 7,8 గం|| లకు అరిగిపోతుంది.శనివారము 8 గం||ల నుండి మీ శరీరం లోపల క్లినింగ్ ప్రారంభమవుతుంది.ఇది మరీ లాభం.ఉపవాసాన్ని ఆదివారము పూర్తి చేస్తే సోమవారము ఉదయం నుండి మాములుగా మన ఆహారపు అలవాట్లను కొనసాగించవచ్చు.
కష్టపడి పనిచేసుకునే వారు,నీరసంగా ఉండేవారు,బాగా సన్నగా ఉన్నవారు,పిల్లలు,60,70 సం|| లు పైబడిన వారు ప్రతి నెలకు 2 సార్లు చేయవచ్చు.పెళ్లిళ్లలో రాత్రికి బాగా ఫుల్ గా తింటే తరువాత రోజు ఉదయం జ్యూస్ లు ,టిఫిన్ లు మాని మధ్యాహ్నం వరకు ఉపవాసంలో ఉండి మధ్యాహ్నం భోజనం తేలిగ్గా చేయడం మంచిది.అజీర్ణo,ఆకలి లేకపోయినా ఆ రోజు ఉపవాసం చేయాలి.


సుగరు జబ్బున్న వారు,కాఫీ,టీలు అలవాటు ఉన్నవారు,నొప్పులకు సంబంధించి 3,4 మాత్రలు వాడేవారు,రోజుకి ఎక్కువ రకాల మాత్రలు మ్రింగేవారు,బాగా నీరసం ఎక్కువగా ఉన్నవారు,రక్తం బాగా తక్కువ ఉన్నవారు,పాలిచ్చే తల్లులు,కళ్ళు తిరుగుతూ ఉండేవారు ఉపవాసాలు చేయకండి.
నేను గత 10 సం|| లుగా ఎన్నోవేల మందిచేత ఉపవాసాలు చేయంచి వారికీ కలిగిన ఫలితాలు చూస్తే ఎంతో ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి.ఇంతగొప్ప ధర్మాన్ని తెలుసుకోలేక పోతున్నారు,పైగా భయపడుతున్నారు.ఉపవాసాలు చేస్తే ఆయుస్సు పెరుగుతుందని,ఉపవాసంలో కణాల చావుపుట్టుకలు కూడా ఆగిపోతాయని దానివలన కేన్సర్ రోగులకు ఉపవాసాలు ఎంతో మంచిగా పనిచేస్తాయని హైద్రాబాదులో కణాల మీద పరిశోధన చేసే ఒక పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ (సి.సి.యం.బి )ఉపవాసాలపై ప్రయోగాలు నిర్వహించి వాటి ప్రయోగ ఫలితాలను ప్రచురించారు.సైంటిస్ట్ లు చెబితేగాని ఈ రోజుల్లో మనుసులు వినేటట్లు లేరు.ముందుగా మనం వినాల్సింది మన శరీరం మాట.మన శరీరం చెప్పినట్టుగా మనం కూడా వింటూ ఉంటే మన శరీరం మనకెన్నో బోనుసులను,ఇంక్రెమెంటు లను ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటుంది.


ఉపవాసం చేయడం వల్ల కలిగే ఫలితాలు:
1. శరీరానికి రోగం వచ్చే సూచనలు కనపడిన వెంటనే ఉపవాసం చేయటం వలన రోగం పెరగకుండా వెంటనే అరికట్టబడుతుంది.
2. శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
3.ఉపవాసంలో పొట్టకు విశ్రాంతిని ఇవ్వటం ద్వారా జీర్ణక్రియ మెరుగు అవుతుంది.
4.ప్రేగులలో మంచి సూక్ష్మజీవులు పెరుగుతాయి.
5.మనలో రోగ క్రిములను త్రిప్పికొట్టే యాంటీబోడీస్ బాగా తయారవుతాయి.
6.శరీరం ఉపవాసంలో నిల్వ ఉన్న క్రొవ్వును కరిగించి వేస్తుంది.
7.దీర్ఘ రోగాలను శరీరానికి రాకుండా కాపాడుతుంది.
8.తిన్నది బాగా వంటపడుతుంది.
9.మనస్సుకు నిగ్రహం పెరుగుతుంది.
శరీరానికి జబ్బులు రాకుండా బ్రతకగలం అనే ఆత్మస్థర్యం మనకు కలిగిస్తుంది.

కిడ్నీలను సహజంగా శుభ్రపరచుకోవడానికి పాటించవలసిన గృహ చిట్కాలు
కిడ్నీలు మన శరీర అవయవాలలో అతి ప్రాముఖ్యమైన అవయవం. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రక్తాన్ని శుభ్ర పరచడం వీటి పని. మరి సహజంగా ఎలా శుభ్రపరచుకోవాలో చూద్దామా.
1. ఎక్కువ గా నీరు త్రాగటం
కిడ్నీలను అతి సహజంగా శుభ్రపరచ గల ఏకైక సాధనం నీరు. ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసులనీళ్లు త్రాగవచ్చు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుంటే ఇంకా ఎక్కువగా కూడా తాగవచ్చు.మీకు మూత్రము క్లియర్ గా ఎటువంటి దుర్వాసన లేకుండా వస్తుంది అంటే మీరు త్రాగే నీరు సరిపోతుందిఅన్నమాట. లేదంటే ఇంకా మీరు నీరు త్రాగ వలసి ఉంటుంది అని అర్థం.
2. బార్లీ
బార్లీ దాన్యం కిడ్నీలను శుభ్రపరిచటమే కాకుండా ప్రమాదాల బారి నుండి కాపాడ గల సామర్ధ్యం కలిగి ఉన్న ,ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్.కొన్ని బార్లీ గింజలను రాత్రి నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల బార్లీ లోనీ మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు.
3. ఆల్కహాల్ ,కెఫిన్ లకు దూరంగా ఉండటం
ఆల్కహాల్, కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కిడ్నీలపై అధిక భారాన్ని కలుగజేస్తాయి. వీటి వల్ల చాలా దుష్ప్రభావాలు ఒక కిడ్నీ పైనే కాకుండా ఓవరాల్ ఆరోగ్యంపై కూడా నెగటివ్ ఫలితాలు చూపిస్తున్నాయి.ఇవి తీసుకున్నప్పుడు కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది దీంతో కిడ్నీల పనితీరు తగ్గి పోతుంది అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది.

నిద్ర లేవగానే చేయాల్సిన కొన్ని మంచి పనులు
ఉదయం నిద్ర లేవగానే అందరు ముందు ఫోన్ చూస్తారు.సోషల్ మీడియా లో ఎం పోస్ట్స్ వచ్చాయో చూసుకుంటారు.ఆ తర్వాత కొందరు ఎప్పటి లాగానే రోజు పనులు ప్రారంభిస్తారు.కానీ వీటన్నిటికి భిన్నంగా ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా కింద తెలిపిన విధంగా కార్యక్రమాలు ప్రారంభించాలి.దింతో ఆరొంగ్య వంతమైన జీవితం సొంతమోవుతుంది.అలాగే రోజు ఉత్సాహంగా ఉంటారు.
- ఉదయం నిద్ర లేవగానే ఫోన్స్ ఇతర ఎలెకట్రానికి గాడ్జెట్స్ దూరంగా ఉంచాలి ఇవ్వి మన మూడ్ ని మారుస్తాయి.కనుక ఉదయం వాటిని ఉపయోగించకూడదు

- నిద్ర లేవగానే ఏదైనా ఒక జోక్ చదవండి తర్వాత మీ మొఖాన్ని అద్దము లో 20 సెకండ్స్ చూసుకోని నవ్వుకోండి.
- నిద్ర లేవగానే ఇంట్లో అందరికి, కుదిరితే ఇరుగుపొరుగు ఉండే వారికి గుడ్ మార్నింగ్ చెప్పండి.ఏది మీ మూడ్ ని ఉత్సాహంగా మారుస్తుంది.
- ఉదయం నిద్ర లేవగానే ధ్యానం చెయ్యండి.ఐది మిమ్మలి రోజంతా పాజిటివ్ గ చేస్తుంది.

- రిలాక్సేషన్ కోసం అందరు టీ లేదా కాఫీ తాగుతారు.వీటికన్న నిమ్మకాయి నీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ళు తాగితే చాల మంచిది.దీంతో శరీరంలో ఉండే వ్యర్దాలు బయటకి పోయి శరీరం ఉతేజంగా అవుతుంది.

- పండ్లలో ఉండే న్యూట్రీషన్, ప్రోటీన్స్ రోగనిరోధక శక్తి పెంచి శరీరాన్ని దృడంగా ఫిట్ గ ఉంచుతాయి.మనకి శక్తిని ఇస్తాయి.ముక్యంగా పండ్లని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని అవి ఆక్టివ్ గ ఉంటారు.
- ప్రతి రోజు నిద్రలేచే సమయం కన్నా మరోగంట ముందు లేచే అలవాటు చేసుకోండి.
- నిద్ర లేచిన తర్వాత వ్యయం చేయడం అలవాటు లేకపోతే ఆ అలవాటు చేసుకోండి.రోజు హాయిగా ఉండటానికి ఉదయం సంగీతం వినండి.సంగీతం మనలో ఉత్సాహం నింపుతుంది.

మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం ఆహారం తినాలో తెలుసా..!
కళ్ళు విషయంలో జాగ్రత్తగా లేకుండా ఉంటే అవి పొడిబారి పోతాయి. దురద ,మంట ,కళ్ళ కింద నల్లటి చారలు కూడా వస్తాయి. చారారకాల అలర్జీలు నుంచి కళ్ళని కాపాడుకోవాలంటే కొన్ని రకాల పదార్థాలు తినాలి అంటున్నారు వైద్యులు.
ఆకుకూరల్లో సహజంగా విటమిన్ సి ,ఎ ,బేటాకెరోటిన్ ,లూటిన్ ,జీక్సాథిన్ లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తూ కళ్లకు సహజసిద్ధమైన సన్ స్ర్కీన్ గా పనిచేస్తాయి. సూర్యకాంతిలో ఉండే యు.వి కిరణాల నుంచి కళ్ళను కాపాడటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి.ట్యూనా ,మరెకల్,సాల్మన్ వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కళ్ళు పొడిబారే లక్షణాలు ఉన్నవారు ఇవి తినడం మంచిది.
నారింజ లాంటి నిమ్మజాతిలో విటమిన్ సి ఉంటుంది కనుక ఇది కంటి భాగంలో రక్తనాళాలు యాక్టీవ్ గా పనిచేసేలే చేస్తుంది.కంటి రక్షణ కు గుడ్డు చాలా మంచి ఆహారం. గుడ్డు పచ్చసొన లో విటమిన్ ఎ ,లూటిన్ ,జింక్ ,జీక్సాథిన్ లు ఆకుకూరల్లో కన్న ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది.

రోజు మొలకెత్తిన గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ప్రతి రోజు మనం ఎన్నో రకాల పదార్థాలు తింటాము వాటిలో కొన్ని మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి అలానే శరీరంలో చేడు కొవ్వు చేరిపోయేలా చేస్తాయి . మనం రోజూ తినే ఆహారాన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ అందం తో పాటుగా ఆరోగ్యము పొందవచ్చు .

ఇవి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాల ఉన్నాయి పెసలు తీసుకొని నీటిలో పోసి ననబెట్టుకోవాలి . ఈ నానిన పేసలను ఒక మంచి గుడ్డలో వేసి వాటికి గాలి తగిలేలా చూసుకొని వాటిని మూటలాగా కట్టుకోవాలి ఇలా చేస్తే అవి రెండు రోజులకు మొలకలు వస్తాయి .
ఈ మొలకెత్తిన గింజలలో పాస్పరస్ , పొటాషియం వుంటాయి అలానే విటమిన్ కె అలానే సి కూడా ఉంటాయి .

అధిక బరువు ఉన్నవారు రోజు ఉదయాన్నే మొలకెత్తిన గింజలు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాల అందడంతో పాటుగా చెడుకొవ్వు ను కరుగుతుంది . మూడు నెలలు ఇలానే మొలకెత్తిన గింజలు తినడం వలనే బరువు తగ్గడమే కాకుండా మన శరీరానికి కావలసిన ఏంటి ఆక్సిడెంట్ లు అందుతాయి ..

రోజు మొలకెత్తిన గింజలు తినడం వల్ల షుగర్ లేవిల్స్ తగ్గుతాయి . గుండె జబ్బులు తగ్గుతాయి జుట్టు వుడుతున్న సమస్య తగ్గుతుంది కంటి చూపు మెరుగు పడుతుంది గుండె నాలల్లో పేరుకు పోయిన చేడు కొవ్వు కరిగి పోయి గుండె ఆరోగ్యనగా ఉంటుంది . మొలకెత్తిన గింజలను చిన్న పిల్లలు కు పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి .
రోజు మొలకెత్తిన గింజలు తినండి ఆరోగ్యనగా ఉండండి.
ఈ గింజలు తింటే గుండె జబ్బులు మ‌టు మాయం..
ప్రపంచంలో చాలా మంది అనేక రోగాల భారిన పది చనిపోతున్నారు.చనిపోతున్న వారిలో ఎక్కువ శాతం గుండెజబ్బులతో చనిపోతుంటే మిగిలినవారు డయాబెటిస్, క్యాన్సర్ల తో చనిపోతున్నారు.గుండె జబ్బుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అధిక కొవ్వు శరీరంలో పేరుకుని పోవడం తద్వారా ఆ కొవ్వు గుండెకి పాకి చివరికి ప్రాణాపాయ స్థితికి రావడం జరుగుతోందని గుర్తించారు.

మనిషి శరీరంలో అధిక శాతంలో ఉండే కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడే ఒకే ఒక్క మందు “అవిస గింజలు” అని ప్రపంచంలో ఈ అవిసగింజలు తప్ప వేరే ఏ మందు అయినా సరే బాడీ లోని కొలిస్త్రాల్ ని తగ్గించడంలో 100 శాతం సక్సెస్ అవ్వలేకపోయాని వైద్య నిపుణులు చెప్తున్నారు.
శరీరంలో అధిక కొవ్వుతో లావుగా అయ్యి భాదపడేవాళ్ళు కానీ , గుండెల్లో కొవ్వు పెరిగి హార్ట్ ఎన్లార్జ్ తో భాదపడే వాళ్ళు.ప్రతీరోజు రాత్రి పూట ఒక చెంచాడు అవిసగింజలు ఒక గ్లాసులో నానబెట్టుకుని.

ఉదయం నీళ్ళని తీసివేసి వాటిని తినడం వలన గింజలో కొవ్వుని కరిగించే పోషకాలు శరీరంలో కి చేరి కొవ్వుని కరిగిస్తుంది శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంతేకాదు బీపిని నియంత్రించడంలో కూడా అవిసగింజలు ఉపయోగపడతాయని వైద్యులు చెప్తున్నారు.ప్ర‌పంచంలోనే ఈ అవిసగింజలు అధిక కొవ్వుని కరిగించడంలో ముఖ్యమైన మెడిసిన్ అని గుర్తించిన శాస్త్రవేత్తలు.
మన ఇండియా నుండి వీటిని అధిక మొత్తంలో మందుల తయారికి ఎగుమతి చేసుకుంటున్నారు

సైనస్ అంటే ఏమిటో తెలుసా?
సైనసిటిస్, సైనస్ ఇన్ఫెక్షన్ లేదా రినోసినుసైటిస్ అని కూడా గుర్తించబడింది, ఇది పారానాసల్ సైనసెస్ ఎర్రబడిన చాలా తరచుగా వచ్చే పరిస్థితి, ఇది రద్దీగా ఉండే ముక్కు, తలనొప్పి మరియు ముఖ నొప్పికి కారణమవుతుంది. పరానాసల్ సైనసెస్ పుర్రె ఎముకలలోని గాలి కావిటీస్. తల యొక్క రెండు అంశాలపై నాలుగు జతల సైనసెస్ ఉన్నాయి. అవి మాక్సిలరీ, ఫ్రంటల్, ఎథ్మోయిడ్ మరియు స్పినాయిడ్ సైనసెస్. సైనసెస్ శ్లేష్మ ఎపిథీలియం ఉత్పత్తి చేసే శ్లేష్మంతో కప్పబడి ఉంటుంది. శ్లేష్మం చిన్న ఓపెనింగ్స్ ద్వారా నాసికా కుహరంలోకి పోతుంది. బలహీనమైన సైనస్ పారుదల సైనసెస్ సంక్రమణతో సంబంధం కలిగి ఉంది.

ఒక సైనస్ నిరోధించబడినప్పుడు, ద్రవం ఏర్పడుతుంది, ఇది సూక్ష్మ జీవులకు లేదా వైరస్లకు అభివృద్ధి చెందడానికి మరియు సంక్రమణకు అనుకూలమైన పరిసరాలుగా మారుతుంది. ఒక సాధారణ సైనసిటిస్ లక్షణం నిస్తేజమైన నొప్పి లేదా స్థిరమైన జాతిగా ప్రభావిత సైనస్‌కు స్థానికీకరించబడుతుంది. వ్యక్తి వంగినప్పుడు లేదా మెండసిటీ తగ్గినప్పుడు నొప్పి అదనంగా తీవ్రమవుతుంది. లక్షణాలు తరచూ తల యొక్క ఒక వైపున మొదలవుతాయి మరియు వేరే వైపుకు విప్పుతాయి. పసుపు-ఆకుపచ్చ రంగు యొక్క మందపాటి నాసికా ఉత్సర్గాన్ని ఉపయోగించడం ద్వారా తీవ్రమైన సైనసిటిస్ కూడా ఉండవచ్చు. సైనసిటిస్‌కు ప్రత్యేకమైన కారణాలు కూడా ఉండవచ్చు.

వీటితొ పాటు: అలెర్జీ: పుప్పొడి, పెంపుడు జంతువుల అలెర్జీ కారకాలు… అదనంగా ముక్కు మరియు సైనసెస్ యొక్క శ్లేష్మం యొక్క తాపజనక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి, దీని ఫలితంగా అదనపు శ్లేష్మం ఉత్పత్తి, నాసికా రద్దీ, తుమ్ము మరియు దురద వస్తుంది.
ఇన్ఫెక్షన్: సంక్రమణ సాధారణంగా జలుబు యొక్క సమస్యగా జరుగుతుంది. రక్తం లేని ఏదో ఒక సమయంలో నాసికా శ్లేష్మం యొక్క చికాకు కారణంగా బలహీనమైన సైనస్ పారుదల తరచుగా సైనస్ యొక్క కలుషితానికి దారితీస్తుంది. జలుబు లాంటి లక్షణాలు ప్లస్ తలనొప్పి, ముఖ నొప్పులు లేదా ఒత్తిడి సాధారణ ఫిర్యాదులు. సైనస్ డ్రైనేజీని అడ్డుకోవటానికి ఉద్దేశించిన ఇతర అవసరాలు. వీటిలో ఇవి ఉన్నాయి: విచలనం చెందిన నాసికా సెప్టం వంటి నిర్మాణ అసాధారణతలు; నాసికా పాలిప్స్ ఏర్పడటం.

సైనసిటిస్ యొక్క ప్రయోజనం మీద ఆధారపడి చికిత్సలు భిన్నంగా ఉంటాయి: 
అలెర్జీ కోసం: ఇంట్రానాసల్ కార్టికోస్టెరాయిడ్స్ తరచుగా ఉపయోగించబడతాయి.
వైరల్ ఇన్ఫెక్షన్ కోసం: నీటిపారుదల మరియు క్షీణత కోసం నాసికా స్ప్రే వంటి లక్షణ కంఫర్ట్ మందులు; తరచుగా రక్తం లేని విశ్రాంతి మరియు పుష్కలంగా ద్రవం తాగడం వంటి ఇతర సాంప్రదాయిక నివారణ. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం: యాంటీబయాటిక్స్ అదనంగా సూచించబడతాయి

జామ ఆకుల" వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా?
"చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం "అని మన పెద్దవాళ్ళు చెప్పిన సామెత గుర్తుందా?
మనిషి జబ్బు బారిన పడ్డ తర్వాత మందులు వేసుకోవడం కంటే ఆ జబ్బులను రాకుండా చూసుకోవడం మంచిదికదా. క్యాన్సర్ తో సహా ఎన్నో జబ్బులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు....
జామ చెట్టుకు ఉండే లేత ఆకులను తినడంవల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆ ప్రయోజనాలను ఇప్పుడు మీరు తెలుసుకోండి.

జామ ఆకుల్లో ట్యానిక్స్‌, ఆక్సలేట్‌ లు ఉంటాయి.అవి మంచి యాంటీ బయోటిక్స్‌గా పనిచేస్తాయి. అందువల్ల పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
నోట్లో పూత, పుండ్లు, గొంతు నొప్పి ఉన్న వారు లేత జామ ఆకుల్ని నమిలి కొద్ది సమయం నోట్లోనే ఆ పిప్పిని చప్పరించాలి.
రోజుకి ఉదయం, సాయంత్రం ఇలా రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
తేనెటీగలు, కందిరీగలు కుట్టిన చోట జామ ఆకు నలిపి రుద్దితే నొప్పి, వాపు తగ్గుతాయి. ఎలర్జీ కారణంగా చర్మం దురద పెడుతుంటే ఆయా భాగాలలో జామ ఆకును రుద్దితే ఉపశమనం లభిస్తుంది.
జామ ఆకులో పుష్కలంగా విటమిన్-సి ఉంటుంది. అందుకే నూరిన జామ ఆకు మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మొటిమలు, పొక్కుల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. జామ ఆకు వేసి మరిగించిన నీటిని చల్లబరచి జుట్టు కుదుళ్ళకు తరచూ పట్టిస్తూ ఉంటే జుట్టు రాలటం ఆగిపోతుంది

లేత జామ ఆకుల్ని నీటిలో మరిగించి, ఆ తర్వాత నీటి నుండి ఆకుల్ని వేరు చేసి ఆ నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్యతో పాటు, జలుబు వెంటనే తగ్గుతుంది.కడుపులో సమస్య ఉన్నా కూడా ఈ నీటి వల్ల ఉపశమనం పొందవచ్చు.
వారంలో ఒకటి లేదా రెండు సార్లు జామ ఆకు కషాయం ను తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్‌లకు దూరంగా ఉండవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు.
ఐదు కప్పుల నీటిలో గుప్పెడు లేత జామ ఆకు వేసి సగానికి మరిగించి పుచ్చుకుంటే డెంగూజ్వరం త్వరగా తగ్గుతుంది. రక్తంలోని మేలు చేసే కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేయకుండా చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి జామ ఆకుకు ఉంది. మధుమేహం వున్న వారు రోజూ జామ ఆకులు కాచిన టీని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది. 
జామ ఆకు కషాయం అనేది శరీరంలోని కొలెస్ట్రాల్‌ లెవల్‌ మోతాదులో ఉండేలా చూస్తుంది.
బరువు తగ్గాలనుకునే మహిళలు లేదా పురుషులు రోజూ రెండు జామ ఆకులను నమిలి తింటే సరిపోతుంది. తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారకుండా చేసి ఆకలిని నియంత్రించే గుణాలు జామ ఆకుల్లో పుష్కలంగా వున్నాయి.  పురుషుల్లో సంతానలేమి సమస్యకు జామ ఆకు ఔషధంగా పనిచేస్తుంది.


ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు తీసుకుంటున్నారా ???లేదా? ముఖ్యంగా మహిళలు....??


ఈ కాలంలో ఉలవలు తీసుకోవడమే మానేశారు... ఎవరో ఒకరు తప్ప వీటిని అంతగా తినడం లేదు.. కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు ఉలవలతో గంజి , గుగ్గిల్లు , ఉలవచారు వంటివి తయారు చేసుకుని తినే వాళ్ళు.. అందుకే వాళ్లు అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధ పడకుండా ఆరోగ్యంగా ఉన్నారు...

ఉలవలలో ఉండే ఆహార ప్రయోజనాలెన్నో తెలిస్తే కచ్చితంగా వీటిని తీసుకోవాలని అనిపిస్తుంది.. అవేంటో చూద్దాం.. ఉలవలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది.. ఇది ఎముకలు దంతాల బలాన్ని పెంచుతాయి.. ఉలవలు స్త్రీలకు దివ్యౌషధంగా పనిచేస్తాయి.. ఎందుకంటే చాలా మంది మహిళలకు రుతు సమయంలో ఎక్కువగా నొప్పులు వస్తాయి.. అప్పుడు ఉలవలను బాగా వేయించుకుని పొడిచేసి అందులో కొద్దిగానీళ్లు ఉప్పు కలిపి తాగాలి . ఇలా చేస్తే ఆ నొప్పుల నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.. దాంతో కండరాలు పటిష్టంగా మారతాయి...


లివర్ లో ఉండే వ్యర్థ, విషపదార్థాలను బయటకు పంపడానికి దోహదపడుతుంది.. ఉలవలను నిత్యం గంజి ,గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.. తద్వారా అధిక బరువు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు.. అలాంటప్పుడు ఉలవల పొడిని అన్నంలో కలుపుకొని తీసుకుంటే అల్సర్, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి..


ఉల్లి చక్రాలలో ఉండే ప్రయోజనాలు మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు అదేంటో చదవండి
మనం ప్రతిరోజూ వంటల్లో ఉల్లిపాయలను వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ కోసినప్పుడు ఉల్లిలో ఉండే ఘాటు కారణంగా కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. కన్నీటిని తెప్పించే ఉల్లిపాయ వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉల్లిపాయను చక్రాల్లా కోసి కాళ్ళ కింద పెట్టుకొని సాక్స్ వేసుకొని పడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెప్పుతున్నారు. 
రాత్రి పడుకొనే సమయంలో కాళ్ళ కింద ఉల్లి చక్రాలను పెట్టుకొని సాక్స్ వేసుకొని పడుకొని తెల్లవారిన తర్వాత తీసేయాలి. ఈ విధంగా చేయటం వలన పాదాలు మృదువుగా మారటమే కాకూండా పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి. 
ఉల్లిచక్రాల వాసన చూస్తే తలనొప్పి కూడా తగ్గుతుంది. ఉల్లిచక్రాల్లో క్యాన్సర్ మీద పోరాటం చేసే లక్షణాలు ఉన్నాయి. 
జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 
ఉల్లిపాయ చక్రంతో చర్మం మీద రుద్దితే మచ్చలు తగ్గటమే కాకుండా మృదువుగా మారుతుంది. 
ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
ఉల్లిపాయ చక్రాలను పేస్ట్ చేసి నుదురు మీద రాస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. 
ఉల్లిపాయను కోసి వాసన చూస్తే జలుబు మాయం అవుతుంది. 
ఉల్లిపాయ ముక్కలలో పంచదార వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి . నొప్పులు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ రాసి బ్యాండేజ్తో కవర్ చేయాలి. 

గడ్డి చామంతి టీ ఎప్పుడైనా తాగారా !దానిలో ఎన్ని పోషకాలున్నాయో తెలుసా?
గ్రీన్ టీ ,బ్లాక్ టీ ,మసాలా టీ ఇలా ఎన్ని రకాల టీలో ఉన్నాయి. అయితే గడ్డి చామంతి టీ గురించి ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారా!అయితే ఇప్పుడు గడ్డి చామంతి టీ కి బాగా గిరాకీ పెరిగింది దీనిలో ఉన్న పోషక విలువలను బట్టే దీనికి ఇంత గిరాకీ పెరిగింది.మనం గడ్డి చామంతి ని కేవలం గడ్డి మొక్కగానే భావిస్తాం.
కానీ పూర్వ కాలం నుంచీ మన పూర్వీకులు దీనిలోని ఔషధ విలువలు గుర్తించి దీనిని మందులా కూడా ఉపయోగించేవారు.
గడ్డి చామంతి టీలో కెఫీన్ ఉండదు.దీనిలో చామా జ్యులెన్అనే రసాయనం బాధ నివారిణిగా పనిచేస్తుంది.
రోజంతా పని ఒత్తిడిలో మునిగిపోయిన వారు ఓ కప్పు చామంతి టీ తాగితే మంచి ఉపశమనం కలిగిస్తుంది.నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.బరువును అదుపులో ఉంచుతుంది.భోజనానికి ముందు చామంతి టీని తాగడం వలన జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది.

నెలసరి సమయంలో నొప్పి తగ్గడానికి ఇది ఉపయోగ పడుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.ధైరాయిడ్ సమస్య నివారించబడుతుంది.ఈ టీ సహజ సిద్దమైన మాయిశ్చరైజర్ లా ఉపయోగ పడుతుంది
.ప్రతీరోజూ ఈ టీ తాగడం వలన చర్మం కాంతి వంతంగా మారుతుంది.శరీరంలోని మలినాలు బయటకు వస్తాయి.మొటిమలు తగ్గుతాయి.చామంతి పిప్పిని హెన్నాలో కలిపి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

చామంతి టీతో తయారు చేసిన స్క్రబ్ వల్ల మురికి మలినాలు పోయి ట్యాన్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
చామంతి టీ తయారు చేసే విధానం :ఎండిన గడ్డి చామంతి పూ రేకల్ని నీటిలో మరిగించి బెల్లం ,తేనె నిమ్మరసం కలిపి సేవించవచ్చు.ఈ టీ బ్యాగులు రెడీమేడ్ గా కూడా దొరుకు తున్నాయి.


గురకతో వచ్చే ఈ సమస్యలను ఎలా నివారించాలో తెలుసా..?

నిద్రించే సమయంలో వ్యక్తి శ్వాస పీల్చేటప్పుడు, శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడం వల్ల క్రమేణా అది గురకకు దారితీస్తుంది. నిద్రిస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో గాలి సర్కులేట్ అవుతూ ఓకల్ కార్డులను వైబ్రేట్ చేస్తూ ధ్వని పుట్టిస్తుంది. గాలి అధికం అయ్యే కొద్దీ ధ్వని అధికమవుతుంది. మీరు నిద్రించే సమయంలో మీ నోరు మరియు ముక్కు ద్వారా గాలి ఫ్రీగా పోకపోవడం గురకకు కారణం అవుతుంది.
గురక ను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు: -
గురకను నివారించే ఆహారాలు కొన్ని సందర్భాల్లో గురక మీ ముక్కులు మూసుకుపోవడం వల్ల లేదా దగ్గు గురకకు కారణం కావచ్చు. అయితే ఈ గురక సమస్య రెగ్యులర్ గా ఉంటే అప్పుడు అది నిజంగా సమస్యగా మారుతుంది.

ఓకల్ కార్డులు వైబ్రేషన్ కు ప్రధాన కారణం. శ్వాస నాళం మూసుకుపోవడం, నాసికా మార్గం మరియు సైనస్ సమస్య, అధిక బరువు, ధూమపానం వంటివి ప్రధాన కారణం కావచ్చు.
ముఖ్యంగా మీరు పడుకునే భంగిమ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రి గురక వల్ల పగలు అలసట, చిరాకు, కోపం తో పాటు మరి కొన్ని సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేయడంతో పాటు నిద్ర సరిగా లేకుంటే మైండ్ ఒత్తిడికి గురవుతుంది.
వ్యతిరేకత పెరిగి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. గురక వింటే చాలు నిద్ర ఎగిరి పోతుంది అని చెప్పేవారు చాలా మందే ఉన్నారు. ఒకరి పక్కన మరొకరు పడుకుంటే జీవిత భాగస్వాములకు అనుబంధం లోపిస్తుంది.

క్రమేణా వేరు పడడం అనంతరం విడాకులు వంటివి కూడా ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే గురకను నివారించడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు మీకోసం: తలకింద ఒకటి కంటే దిండు లను పెట్టుకోవాలి. ఎత్తుగా ఉండటం వలన శ్వాస తేలికగా తీసుకోవడం సులభమవుతుంది. దీనివలన గురక రాదు. దిండు మెత్త గా ఉండడానికి వీల్లేదు గట్టిగా ఉండాలి. నిద్రించేటప్పుడు ఒక పక్కగా తిరిగి పడుకుంటే గురక కాదు

సులభమైన ,సహజ సిద్ధమైన మన వంటింటి చిట్కాలు ..1
ప్రతి ఇల్లాలికి ఉపయోగపడే సులభమైన సహజసిద్ధమైన వంటింటి చిట్కాలు ఈ ఆర్టికల్ ద్వారా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను.

నిమ్మకాయ గట్టిగా ఉంటే రసం పిండటం కష్టమవుతుంది.కనుక ఎప్పుడైనా నిమ్మరసం పిండాలి అని అనుకున్నప్పుడు ఆ నిమ్మకాయను పిండి ముందు ఒక ఐదు పది నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచితే రసం సులభంగా రావడమే కాకుండా ఉండే రసం మొత్తం వచ్చేస్తుంది.
మరోవిధంగా ఎలాగంటే నిమ్మకాయను కోసే ముందు కొద్దిగా నేల పైగానే ఎక్కడైనా ఒక ప్లేస్ లో పెట్టి ప్రెస్ చేస్తూ రుద్దాలి ఇలా చేయడం వల్ల కూడా నిమ్మరసం పూర్తిగా వస్తుంది.
మనం ఆపిల్ కట్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచినట్లయితే ఆపిల్ యొక్క కలర్ మారిపోతుంది. అలా మారకుండా ఉండాలంటే ఆ ఆపిల్ ముక్కలపై నిమ్మరసం ని చల్లాలి లేదా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆపిల్ యొక్క రంగు మారకుండా ఉంటుంది.

ఓవెన్లో పెట్టినవి బేక్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి విండోలో నుండే చూడాలి.డోర్ తీసిన ప్రతిసారి 25 డిగ్రీల ఉష్ణోగ్రత బయటకు వచ్చేస్తుంది (వెళ్ళిపోతుంది)


సహజ సిద్ధంగా ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసి మధుమేహం ను ప్రాలదోలే దాల్చిన చెక్క.
మధుమేహం వ్యాధి కి కారణాలు
నేడు మారుతున్న జీవన శైలితో మధుమేహం చాలా సర్వసాధారణం అయిపొయింది, పనిలో ఒత్తిడి,ఆహారపు అలవాట్లు ,పెరుగుతున్న కాలుష్యం సోమరితనం ,రవాణా వ్యవస్థ కూడా మధుమేహం వ్యాధి బారిన పడటానికి ముఖ్య కారణంగా పేర్కొనవచ్చు.
పరిష్కార మార్గాలు
1.దాల్చిన చెక్క
స్వచ్ఛమైన దాల్చినచెక్క ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో దాల్చిన చెక్క ముక్కలు వేసి ఒక మూడు నుండి ఐదు రోజులు నిల్వ ఉంచి మరుసటిరోజు ఉదయం పరికడుపున సేవించాలి

.అమృత వల్లి ( తిప్పల తీగ)

పల్లెటూరి వాతావరణం లో విరివిగా లభించే అమృతవల్లి మధుమేహ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు వీలుగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే శక్తివంతమైన దివ్య ఔషధం

బరువు పెరగడానికి ఇది సులభమైన మార్గం, శరీర బలహీనతను తొలగిస్తుంది
బరువు పెరగడానికి ఇది సులభమైన మార్గం, శరీర బలహీనతను తొలగిస్తుంది

మీకు ఏ పదార్థం అవసరం
అత్తి - 50 గ్రాములు
డేట్స్- 50 గ్రాములు
బాదం - 50 గ్రాములు
ఎండుద్రాక్ష - 50 గ్రాములు
బెల్లం - 100 గ్రాములు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
విధానం
మొదట, బాదం, అత్తి పండ్లను మరియు చిన్న ముక్కలను తేదీలుగా కత్తిరించండి.
ఇప్పుడు, మీడియం వేడిలో, ఒక పాన్లో కరిగించి, వేడి చేయడానికి ఉంచండి.
నెయ్యి కరగడం ప్రారంభించినప్పుడు, బాదం, తేదీలు, ఎండుద్రాక్ష, అత్తి పండ్లను మరియు బెల్లం వేసి 4-5 నిమిషాలు ఉడికించాలి.
బెల్లం బాగా కరిగి జెల్లీగా మారినప్పుడు, వేడిని ఆపివేయండి.
- మేక్ స్మాల్ లాడస్ నుండి ఈ మిశ్రమం.
- ప్రతి రోజు ఒక లడ్డూ తిన్న తరువాత. ఈ లడ్డస్‌ను ఒక నెల పాటు తినడం ద్వారా మీరు బరువు పెరుగుతారు.
మీరు ఎక్కువ పరిమాణ పదార్థాల ప్రకారం మీ స్వంత ఇష్టాన్ని కూడా చేసుకోవచ్చు.
అశ్వగంధ, ఆస్పరాగస్ పౌడర్ తినడం ద్వారా బరువు పెంచండి
- 100-100 గ్రాముల అశ్వగంధ, ఆస్పరాగస్ పౌడర్ కలపాలి.
- రోజూ ఒక గ్లాసు పాలు, 10 గ్రాముల పౌడర్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది.

చిలగడదుంపలు ఆరోగ్యం కోసం తినడానికి రుచికరమైనవి. ఆంగ్లంలో దీనిని స్వీట్ పొటాటో అంటారు. కొంతమంది దీనిని బంగాళాదుంపలతో ముడిపెట్టడానికి కారణం ఇదే కావచ్చు. ఈ తీపి బంగాళాదుంప సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా అమ్ముతారు, కాబట్టి దాని ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కనిపించే చిలగడదుంపను కొన్ని ప్రాంతాల్లో తియ్యటి బంగాళాదుంప అని కూడా పిలుస్తారు మరియు దానిని తినే విధానం.
జీర్ణ సమస్యల నుండి బయటపడండి
చిలగడదుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మీ జీర్ణ శక్తిని చెక్కుచెదరకుండా ఉంచుతాయి. జీర్ణ శక్తిని సరిగ్గా నిర్వహించడానికి ఫైబర్ అవసరం. ఇది మలబద్దకం మరియు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడమే కాక, ఇతర వ్యాధుల చికిత్సకు కూడా సహాయపడుతుంది. ఇది ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు మరియు చిలగడదుంపలలో కనిపిస్తుంది. తీపి బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు ఏమిటంటే సాధారణ బంగాళాదుంపల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది.
ఎముకలను బలోపేతం చేస్తుంది
నేషనల్ బోలు ఎముకల వ్యాధి ఫౌండేషన్ (NOF) ప్రకారం, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం ప్రభావానికి బలమైన ఎముకలు. అదనంగా, విటమిన్-ఎ కూడా ఎముక ఆరోగ్యానికి మంచిది. చిలగడదుంప మెగ్నీషియం మరియు పొటాషియం యొక్క మంచి మూలం. అలాగే, విటమిన్-ఎ కూడా ఇందులో కనిపిస్తుంది. అందువలన తీపి బంగాళాదుంప కోసం బలమైన బంగాళాదుంపలు తినవచ్చు.

బరువు పెరగడానికి మరియు కండరాల నిర్మాణానికి కూడా పాలు పరిగణించబడ్డాయి. ఇది శరీరానికి తగినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ మరియు కొవ్వును అందిస్తుంది. ఇది కాకుండా, కాల్షియం, విటమిన్లు మరియు ఖనిజ లవణాలకు ఇది మంచి మూలం. తక్కువ సమయంలో బరువు పెరగాలనుకునే వారు కొన్ని గ్లాసుల పాలు నుండి రెండు గ్లాసుల పాలు, గోధుమలు కొనవలసి ఉంటుంది.
Oct24th,2019
భోజనం ఆరగించిన తర్వాత డయాబెటిక్ రోగులు నడవడం మంచిదా?

చాలా మంది భోజనం తర్వాత నడుస్తున్నారు. పగలు లేదా రాత్రి సమయాలలో భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడుస్తుంటారు. ఇలా చేయడం ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు హాని కలుగుతుందా లేదా ఆరోగ్యంగా ఉంటారా అనే విషయాన్ని పరిశీలిస్తే... సాధారణంగా రాత్రి వేళల్లో భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించడం మంచిది కాదని, అందువల్లే కొద్దిసేపు నడవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. అయితే, డయాబెటిక్ రోగులు ఇలా వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయట.

ఇదే అంశంపై టైప్‌-2 డయాబెటిక్‌ పేషెంట్లపై వైద్య శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందుకోసం కొంతమంది చక్కెర వ్యాధిగ్రస్తులను రెండు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఓ గ్రూపు వారిని భోజనం తర్వాత కొంతసేపు నడవమన్నారు. మరొక గ్రూపు వారిని నడవద్దన్నారు. కొన్నిరోజుల అనంతరం వీరిని పరిశీలించగా, భోజనం చేసిన తర్వాత నడిచిన వారిలో 22 శాతం బ్లడ్‌ షుగర్‌ స్థాయి తగ్గినట్టు గుర్తించారు.

సాధారణంగా షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే అధికబరువు కూడా తగ్గిన విషయాన్ని గమనించారు. నడవనివారిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. షుగర్‌ వ్యాధిగ్రస్థులు భోజనం తర్వాత నడవడం అన్నది మంచిదేనని పరిశోధకులు అంటున్నారు. అయితే, ఈ తరహా రోగులు వైద్యుల సలహా తీసుకోవడం ఎందుకైనా మంచిదని సూచన చేస్తున్నారు.

మీరు త్వరగా నిద్ర పోవడం వలన కలిగే లాభాలు!
సుదీర్ఘమైన మరియు గందరగోళమైన రోజు తర్వాత రాత్రి మంచం ఎక్కడం స్వర్గంలా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని ఉహించుకోండి, మీరు మీ మంచం మీద దిగారు, దుప్పటిని మీ తలపైకి లాగారు మరియు తరువాతి క్షణం మీరు గాఢ నిద్రలో ఉన్నారు. మీ జీవితంలో ఏదో ఒక సమయంలో మీరందరూ ఈ రకమైన పరిస్థితిని అనుభవించేవారు. మీరు దీనిని ఖచ్చితమైన నిద్రకు చిహ్నంగా పరిగణించవచ్చు, కానీ ఇది ఎల్లప్పుడూ అలా ఉండకపోవచ్చు. 

స్లీప్ ఆన్సెట్ లేటెన్సీ (SOL), ఇది ఒక వ్యక్తి పూర్తిగా మేల్కొని నిద్రపోయే వరకు తీసుకునే సమయం అని పిలుస్తారు, ఇది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది మరియు అన్నింటికన్నా సాధారణమైనది మీరు ఎంత అలసిపోయారు. మీరు చాలా అలసిపోయినట్లు భావిస్తే మీరు వేగంగా నిద్రపోవచ్చు, కానీ అది మీకు విశ్రాంతి రోజు అయితే అప్పుడు డజ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. వారాంతపు రోజులలో మీరు వేగంగా నిద్రపోవడానికి మరియు వారాంతంలో కొంత కన్ను వేయడం కష్టంగా ఉండటానికి ఇది మరొక కారణం. కానీ ఇది ఎల్లప్పుడూ అలా కాదు, కొన్నిసార్లు మీరు చాలా అయిపోయినట్లు ఉండవచ్చు మరియు నిద్రలేమి మరియు ఇతర సమస్యల కారణంగా ఇది జరుగుతుంది.

త్వరగా నిద్రపోయే వ్యక్తులు నిద్రపోయే కొద్ది నిమిషాల ముందు ఏమి జరిగిందో ఖచ్చితంగా గుర్తుంచుకోరు మరియు వారు దానిని అస్సలు గుర్తుకు తెచ్చుకోలేరు. దీనిని మెసోగ్రేడ్ అమ్నీసియా అంటారు. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మెసోగ్రేడ్ స్మృతి అనేది నిద్ర లేవడం నుండి నిద్రకు మారేటప్పుడు మీ మెదడు యొక్క హిప్పోకాంపస్‌లో నిద్ర కుదురు లేదా కార్యకలాపాల విస్ఫోటనం. 
ఇంకేముంది అంటే తక్షణమే నిద్రపోవడం అంటే మీతో ఏదో లోపం ఉందని అర్థం కాదు. ఇది నిద్ర లేమికి సంకేతం. సాధారణంగా, ఒక వ్యక్తి పడుకున్న తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళడానికి 15-20 నిమిషాలు పడుతుంది. ఈ సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే మీరు బహుశా నిద్రలేమితో బాధపడుతున్నారు.

మీరు 6 గంటలు నిద్రపోతుంటే మరియు రాత్రి మెరుపు వేగంతో నిద్రపోతే మీ శరీరం ఎక్కువ నిద్ర కోసం ఆరాటపడుతోంది. రాత్రిపూట మాత్రమే కాదు, మీ త్వరగా నిద్రపోయే అలవాటు పగటిపూట విస్తరించి ఉంటే అది స్లీప్ అప్నియా మరియు నార్కోలెప్సీకి సంకేతంగా ఉంటుంది. ఇది డిప్రెషన్ వల్ల కూడా కావచ్చు.
మీరు త్వరగా నిద్రపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడం ఎల్లప్పుడూ అవసరం లేదు. మీరు ఆందోళన చెందుతుంటే లేదా నిద్ర లేమి ఉంటే, మరికొంత నిద్ర పొందండి మరియు మీరు ఏదైనా మార్పును గమనించారా అని చూడండి. ఒకవేళ మీకు పగటి నిద్ర, నిద్ర వంటి ఇతర సమస్యలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి.
నల్ల ని బ్లాక్ హెడ్స్ తొలగించే వంటింటి చిట్కాలు
మన ముఖం మీద ముక్కు చుట్టూ నల్ల గా కనిపించే బ్లాక్ హెడ్స్ ను పార్లర్ కు వెళ్లకుండా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు వచ్చాక వదిలించుకునే కన్న అవి రాకుండా ముందె జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.ఎపుడైన బయటకు వెళ్లి వచ్చిన తరువాత ముఖం శుభ్రం చేసుకోవాలి.ముఖ్యంగా ముక్కు చుట్టూ అసలు మురికి లేకుండా చూసుకోవాలి.వారానికి ఒకసారైనా నాలుగు పెట్టుకోవాలి. నిమ్మరసం లో తేనె పంచదార వేసి దానిని బ్లాక్ హెడ్స్ చోట బాగా రుద్దాలి ఇది సహజసిద్ధమైన స్క్రబ్ లా పనిచేస్తుంది.

ముఖానికి ఆవిరి పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

ఓట్స్, చిటికెడు ఉప్పు, ఆలివ్ నూనె కలిపి ముఖానికి పట్టించి బాగా రుద్దాలి 10నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి దాని వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది
మన శరీరం గురించిన కొన్ని ప్రత్యేక విశేషాలు

మన శరీరం యొక్క సామర్థ్యం గురించి మనం పెద్దగా పట్టించుకోము. మనకు పూర్తిగా తెలియవు కూడా. కానీ మన శరీరం గురించి మనకు తెలియనివి మనల్ని ఆశ్చర్య పరిచే అంశాలు చాలా ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
మన శరీరము కొలతలు ఒక దానితో ఒకటి సమానంగా ఉంటాయి. మీరు లియోనార్డో డావిన్సీ గీసిన ప్రఖ్యాతిగాంచిన పటం వెట్రువియన్ పటాన్ని చూసే ఉంటారు. ఈ పదము ఆంధ్ర పోమెట్రీ కి సంబంధించిన తొలి ఆవిష్కరణ కు సంబంధించింది.

నాసా రోదసీ యాత్రికులు జీరో గ్రావిటీ వద్ద రెండు అంగుళాలు ఎక్కువ పొడవు ఉంటారు. ఎందుకంటే భూమ్యాకర్షణ లేకపోవడం వలన వెన్నెముకలోని డిస్క్లు మధ్య కంప్రెషన్ ఉండదు. కాబట్టి మన శరీరానికి ఒక అరగంటలో ఒక అర గేలన్ నీటిని మరిగించి శక్తి ఉంది. కానీ మన శరీరానికి ఆ ఉష్ణోగ్రతను 98.6 ఫారెన్ హీట్ వద్ద నిలకడగా ఉండే సామర్ధ్యం ఉంది. గ్రీకు పురాణాల్లో రపుంజీల్ అనే ఆవిడ చెరసాల లో ఉన్నప్పుడు తన పొడవైన జుట్టును తాడులాగా వేలాడదీసి రాకుమారుడిని పైకి తెచ్చుకుని చెరసాల నుండి తప్పించుకుంటుంది. అంటే వెంట్రుకలన్నీ కలిపి తాడు కన్నా బలంగా ఉంది. మనకు ఇష్టమైన సంగీతం గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది.

సగటున ప్రపంచ జనాభా ఎంత ఉంటుందో అంత బ్యాక్టీరియా మన నోటిలో ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు కొన్ని సమూహాలుగా ను, కొన్ని జాతులుగాను ఉంటాయి. మనిషి సుమారు 10 వేల రకాల వాసనలను పసిగట్టగలడు. కానీ ఈ మధ్య రాక్ఫెల్లర్ యూనివర్సిటీ వారు పరిశోధనలో తెలుసుకున్న విషయం నిజానికి మన మెదడే చూడటానికి బాధ్యురాలు. ఎందుకంటే కళ్ళు సమాచారాన్ని కలెక్ట్ చేసి మెదడుకు పంపిస్తే అక్కడ విశ్లేషణ జరిగి దృశ్య జ్ఞానము మనకు కలుగుతుంది.


చింత చిగురును తింటే థైరాయిడ్ వ్యాధి దూరం ...
చింత చిగురు తినడం వలన చాలా ప్రయోజనాలున్నాయి . చింత చిగురును ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరానికి డైటరీ ఫైబర్ పుష్కకలంగా
అందుతుంది .దీంతో ఇది సహజసిద్దమైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది . చింతచిగురులో ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటంతో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది . ఈ చిగురు ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి , మంట , వాపు
తగ్గుతాయి . యాంటీ ఇన్ ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండటమే ఇందుకు కారణం . కడుపులో నులిపురుగుల సమస్యతో భాధపడుతున్న చిన్నారులకు
చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది .
జీర్ణాశయ సంభంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది . ఈ చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృధ్ధిగా లభిస్తాయి . ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి . తరచూ చింత చిగురును తింటే ఎముకలు గట్టిపడతాయి .థైరాయిడ్ తో భాధపడేవారు చింతచిగురును తింటే మంచి ఫలితం ఉంటుంది . గుండె జబ్బులకు కూడా చింత చిగురు మంచి ఔషదమట . శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా , రక్తాన్ని శుధ్ధి చేస్తుంది . చింత చిగురును పేస్ట్ లా చేసి కీళ్లపై ఉంచితే నొప్పులు , వాపులు తగ్గిపోతాయి .

Oct23th,2019
స్ట్రాబెర్రీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు స్ట్రాబెర్రీ లో పోషకలు !
 గార్డెన్ స్ట్రాబెర్రీ అనేది ఫ్రాగారియా జాతికి చెందిన విస్తృతంగా పెరిగిన హైబ్రిడ్ జాతి, వీటిని సమిష్టిగా స్ట్రాబెర్రీ అని పిలుస్తారు, వీటి పండ్ల కోసం ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తారు. ఈ లక్షణం సుగంధం, ప్రకాశవంతమైన ఎరుపు రంగు, జ్యుసి ఆకృతి మరియు తీపి కోసం ఈ పండు విస్తృతంగా ప్రశంసించబడింది.
 
 క్రెడిట్: మూడవ పార్టీ చిత్ర సూచన
 స్ట్రాబెర్రీ యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి: -
 1.ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
 2.ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
 

 3.ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.
 4.ఇది క్యాన్సర్ వ్యాధిని నయం చేయడానికి సహాయపడుతుంది.
 5.ఇది దంతాలను బలోపేతం చేస్తుంది.
 
 6. ఇది జుట్టు పెరుగుదలను సహాయపడుతుంది.
 7.ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.
 ఈ ప్రయోజనాలన్నింటినీ తీసుకోవడానికి రోజూ 100-150 గ్రాముల స్ట్రాబెర్రీ తినండి

బెల్లం పాలు తాగితే అద్భుతమైన శక్తి... వాటిని తొలగిస్తుంది...
రోజూ పాలు తాగడం మంచిదని, పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయని అందరికి తెలిసిన విషయమే. కానీ చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు. కానీ బెల్లం వేసిన పాలు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. బెల్లం మన శరీరంలోని రక్తకణాలను శుద్ధి చేస్తుంది. రోజూ ఈ బెల్లం వేసిన పాలను తాగడం వల్ల లివర్, కిడ్నీలను హాని కలిగించే వాటిని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీర్ణ సంబంధిత సమస్య వుంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. డిప్రెషన్, టెన్షన్ ఉన్నప్పుడు పాలలో కాస్త బెల్లం వేసుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది. ఎవరైతే రాత్రిళ్లు నిద్ర బాగా పట్టదో వారు ఈ పాలు తాగితే మంచి ఫలితం ఉంటుందన్నారు డాక్టర్లు. నీరసంగా, అలసిపోయినప్పుడు బెల్లం పాలు తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది. బాగా ఆడుకునే పిల్లలకు బెల్లం పాలు యిస్తే తక్షణ శక్తి వచ్చి యాక్టివ్‌గా ఉంటారు. రోజూ ఈ పాలు తాగడం వల్ల కాలుష్యం తగ్గి ఎముకలు బలంగా కూడా మారుతాయట. అలాగే జాయింట్ పెయిన్స్, మజిల్స్ పెయిన్స్‌ను తగ్గిస్తుంది.

బెల్లం మన శరీరంలోని బ్లడ్‌ను శుద్ధి చేస్తుంది. జుట్టు ఊడిపోకుండా తగ్గిస్తుంది. మహిళల్లో పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి బెల్లం పాలు ఎంతగానో ఉపయోగపడుతుందట. పీరియడ్ అవ్వడానికి నాలుగు రోజుల ముందు నుంచి బెల్లం పాలు తాగితే పొట్టనొప్పి, నడుము నొప్పి సమస్యలను అధిగమించవచ్చు. బెల్లం పాలు తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఈ పాలు తాగితే చాలా రిలాక్స్‌గా ఫీలవుతారు. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వారు ఈ పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీరంలోని బ్లడ్ ప్రెషర్, ఆమ్ల స్థాయిని కంట్రోల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

శంఖు పుష్పం అంటే ఏమిటి వాటి యొక్క ఉపయోగాలేంటో తెలుసుకోండి ?
శంఖు పువ్వు నిన్న మొన్నటి వరకు అందం కోసం పెంచుకునే ఓ నీలి రంగు పువ్వుగానే అందరికీ తెలుసు. కానీ ఇటీవల తేనీరుగాను ఫుడ్ కలర్ గాను పాపులరైపోయింది. అలాగని కొత్తగా వచ్చింది కాదు. ఆగ్నేయాసియా దేశాల్లోని సాంప్రదాయ వైద్యులకీ మన ఆయుర్వేద పండితులకి శంఖు పువ్వు చిరపరిచితమే.తెలుపు నీలం ఊదా రంగుల్లో విరిసే శంఖు పూలు అద్భుత ఔషధాలు.పువ్వే కాదు ఆకు వేరూ కాండము గింజా అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవే. అందుకే ఈ మొక్కని పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో వాడేవారు. నెలసరి ఇబ్బందులకీ పూల కషాయాన్ని ఇస్తే విషపదార్ధాలకి విరుగుడుగా వేర్లు తో చేసిన మందుని ఇచ్చేవారట. ఆనాటి వైద్యులు మద్యపానం అలవాటు ఉండి తరచూ అలసటకి లోనయ్యే వాళ్లకి ఈ మొక్కలోని ఏ భాగాన్ని నీళ్లలో మరిగించి ఇచ్చిన ఫలితం ఉంటుందట. తెలుపు రంగు శంఖుపూల మందు పాము కాటుకి విరుగుడుగాను పనిచేస్తుందట.
శంఖు పూలు ఆకులు వేర్లతో చేసిన పొడిని జ్ఞాపకశక్తిని తెలివితేటల్ని పెంచుతుందని నిద్రలేమికి డిప్రెషన్ కీ మందులా పనిచేస్తుందనీ సాంప్రదాయ వైద్యం పేర్కొంటుంది.ఈ విషయాన్ని ఆధునిక పరిశీలకులు నిర్ధారించారు. శంఖు పువ్వు లోని ఆర్గనెల్లోలిన్ అనే పదార్థం మెదడు పనితీరుకి తోడ్పడటంతో మతిమరుపు తగ్గుతుంది. దగ్గు జలుబు ఆస్తమాలతో బాధపడే వాళ్లకి ఈ టీ మంచిది. మూర్ఛ వ్యాధిని నివారిస్తుంది. జ్వర ఉష్ణోగ్రత వెంటనే తగ్గుతుంది పొట్టలోని మంటనీ తగ్గించడంతో పాటు మలబద్దకం లేకుండా చూస్తుంది.ఈ పూలని వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచి ఆ నీటితో రకరకాల ఆహార పదార్థాలు చేస్తుంటారు. థాయిలాండ్ చైనా మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో అన్నంలోనూ మోమోల్లోను వాడుతారు.
పూలతో చేసిన చల్లని టీ లో పుదీనా తేనె అల్లం జోడించి కూడా తాగుతుంటారు. ఆ రంగు చూసి ముచ్చట పడుతూ ఈతరం షెఫ్ లూ ఐస్క్రీమ్లు స్వీట్లు డెజర్ట్ లూ కేకులు నూడుల్స్ సలాడ్లు ఇలా అన్నిటిలోనూ నీలిరంగుని గుప్పిస్తూ అందంగా అమర్చేస్తున్నారు.అది చూశాక వంటింటి మహారాణులు మాత్రం ఊరికే ఉంటారా. ఇడ్లీలు దోసెలు ఉప్మా ఇలా వేటినైనా ముచ్చటైన నీలిరంగులో మెరిపిస్తూన్నారు. నీలాల నింగీ నీలి సాగరజలాలు మనసుకు హాయిని ఉల్లాసాన్ని పంపిస్తే నీలి రంగు ఆహారం అందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుందన్నమాట.

ప్లేట్ లెట్స్ ను క్షణాల్లో పెంచే అద్భుతమైన 5 మొక్కలు..
అందరికీ ప్లేట్లెట్స్ పడిపోయాయి అనగానే బొప్పాయి ఆకు రసాన్ని వాడాలి అని మాత్రమే తెలుసు అది ఒక్కటే కాకుండా మీకు దానితోపాటు ఇంకొక 4 మొక్కలు నేను చెప్తాను
మొదటిది మన ఇంట్లో దొరికే వేపాకు వేపాకులన తీసుకొని అది కూడా లేత వేపాకులను తీసుకొని కొద్దిగా నీటిని కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ నీటిని డెంగ్యూ జ్వరం ఉన్నవారు రోజుకు మూడుసార్లు చొప్పున తాగాలి దీని వలన కూడా ప్లేట్లెట్స్ అనేది త్వరగా పెరుగుతాయి
రెండవది మెంతికూర ఆకులు మెంతి కూర ఆకులను తీసుకొని వాటిని నీటిలో నానబెట్టాలి రెండు గంటలపాటు నానిన తర్వాత ఆ నీటిని మనం తాగాలి ఇలా డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్ళు తాగటం వలన ప్లేట్లెట్స్ పెరుగుతాయి
మూడవది తులసి మొక్క కొన్ని తులసి ఆకులను తీసుకొని దానిని నీటిలో వేసుకుని బాగా మరిగించుకోవాలి ఒక నాలుగు నిమిషాలు మరిగిన తరువాత అది గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనెను కలుపుకొని తాగడం వలన కూడా ప్లేట్లెట్లు పెరుగుతాయి డెంగ్యూ జ్వరం తగ్గుతుంది
credit: third party image reference
నాలుగవది కోతిమీర మొక్కను తీసుకోవాలి ఇప్పుడు ఈ కోతిమీర ఆకులను తీసుకుని కొత్తిమీర ఆకులకు కప్పు నీటిని కలుపుకొని మిక్సీ పట్టుకొని దానిని వడపోసుకొని రోజులో మూడు నాలుగు సార్లు తాగడం వలన కూడా తగ్గుతుంది తద్వారా ప్లేట్లెట్స్ పెరుగుతాయి
Oct22th,2019
బియ్యం కడిగిన నీళ్లు ఎంత ఉపయోగమో తెలిస్తే ఇంకెప్పుడు బియ్యం కడిగిన నీటిని పారి వేయరు
బియ్యం కడిగిన నీరే కదా అని అందరూ అనుకుంటారు కానీ దానిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి... ఏమిటంటే దానిలో ఉంటే విటమిన్స్ మన హెయిర్ గ్రోత్ కి చాలా ఉపయోగపడతాయి

మనకి హెయిర్ విడిపోకుండా ఉంటే చాలు కదా చాలా దృఢంగా చేయడంలో ఈ రైస్ వాటర్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి ఖచ్చితంగా చెప్పగలను.. ఒక్కసారి వాడి చూడండి పని చేయకపోతే అడగండి
ఎప్పుడైనా సరే మీరు రైస్ వాటర్ ని ఒక రోజు నిల్వ ఉంచిన తర్వాత వాడితే చాలా ఫలితం అనేది కనిపిస్తుంది కానీ ఈ కాలంలో అలా ఎవరు చేయగలుగుతున్నారు

ఒకరోజు తర్వాత అంటే 24 గంటల తర్వాత దానిని వాడాలి అంటే అప్పుడు రైస్ వాటర్ అనేది ఒక రకమైన వాసన అనేది వస్తుంది కాబట్టి ఎవరూ దానిని వాడటానికి ఇష్టపడరు
అలాంటి వారికోసం నేను ఇంకొకటి చెప్తున్నాను ఏమిటంటే ఒక అర్థగంట సేపు బియ్యాన్ని నీటిలో నానబెట్టి ఆ నీటిని తీసుకుని దానిలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ ను కలపండి అప్లై చేసుకున్న ఏమి కాదు మంచి ఫలితమే ఉంటుంది
వేరుశెనగ తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా
మన రోజు వారి తినే ఆహార పదార్థాల్లో వేరుశనగలు తప్పకుండా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాం.కొందరు ప్రత్యేకంగా వేరుశనగలను తింటూ ఉంటారు.వేయించినవి లేదంటే పచ్చివి అలా కాదంటే ఉడకబెట్టినవి.ఇలా ఏదో ఒక రకంగా వేరుశనగలను తింటూనే ఉంటారు.వేరుశనగలను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే.అయితే వాటిని తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల మాత్రం దుష్పరిణామాలు ఎదురవుతాయి అనేది వైధ్యుల సూచన.వేరుశనగలు తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వేరు శనగలు అంటేనే నూనే పదార్థం.అలాంటి నూనే పదార్థం అయిన వేను శనగను తిన్న వెంటనే నీరు తాగడం వల్ల వేరుశనగల్లోని ఆయిల్‌ ఆహార నాళంకు పట్టి ఉంటుంది.అలా పట్టి ఉండటంతో అది కాస్త కొవ్వుగా పేరుకు పోయి ఆహారనాళంపై ప్రభావం చూపుతుంది.

పల్లీలు తినడం వల్ల ఒంటో వేడి పుడుతుంది.అతిగా పల్లీలు తింటే వేడి చేస్తుందని పెద్దలు అంటూ ఉంటారు.అలాంటి వేడి పదార్థాలు అయిన పల్లీలు తిన్న వెంటనే నీటిని తాగితే జీర్ణక్రియలో తేడా కొడుతుంది.ఆ తర్వాత జలుబు మరియు దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి.

పల్లీల్లో ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది.అయితే తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్య అవుతుంది.అందుకే తినగానే నీటిని తాగకూడదు.
పల్లీల్లో ఉండే పోషకాలు శరీరం వినియోగించుకునేందుకు తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలైనా నీళ్లు తాగకుండా వెయిట్‌ చేస్తే బాగుంటుంది.
పల్లీలు తిన్నగానే నీళ్లు తాగడం వల్ల నోరు దుర్వాసన కూడా ఉంటుంది.
అందుకే పళ్లీలు తిన్న కనీసం పావు గంట తర్వాత నీరు తాగితే మంచిది
కొబ్బరి నీళ్లు తాగితే ఈ 20 రకాల వ్యాధులు దరిచేరవు...

* షుగర్ (డయాబెటిస్) ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే... షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. ఇన్సులిన్‌లో వేగం పెరుగుతుంది. ఈ నీటిలోని మెగ్నీషియం టైప్ 2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలుచేస్తుంది.
* గుండె జబ్బులకు కొబ్బరి నీళ్లు చెక్ పెడతాయి. వీలైనప్పుడల్లా ఓ బోండాం ఎత్తేయాలి. అప్పుడు హార్ట్ హ్యాపీగా ఉంటుంది.
* కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చెయ్యడానికి కొబ్బరి నీళ్లు సరైన ఆప్షన్. మంచినీళ్ల కంటే ఇవి బాగా పనిచేస్తాయి.

* కొబ్బరి నీళ్లలో ఫైబర్ (పీచు పదార్థం), విటమిన్ సి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నీరసంగా ఉండేవారు కొబ్బరి బోండాలు తాగితే సరి.
* సూక్ష్మక్రిములు, విష వ్యర్థాల నుంచీ కొబ్బరి నీళ్లు మనల్ని కాపాడతాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
* ఎక్సర్‌సైజ్ చేశాక కొబ్బరినీళ్లు తాగాలి. అప్పుడు బాడీలో నీరసాన్ని ఈ వాటర్ తగ్గిస్తాయి.
* తల తిరగడం, కడుపులో గడబిడ వంటి వాటిని తరిమికొట్టడంలో కొబ్బరి నీళ్లకు తిరుగులేదు.

చూశారా ఎన్ని ప్రయోజనాలున్నాయో. అందుకే రోజూ కాకపోయినా కనీసం అప్పుడప్పుడూ అయినా కొబ్బరి నీళ్లు తాగేస్తే సరి.
శీతాకాలంలో అందరూ ఇష్టపడే రుచి కరమైన సీతాఫలాలు :
సీతాఫలాలను ఇష్టపడనివారు ఉండరు. శీతాకాలంలో వచ్చిందంటే అందరూ ఖచ్చితంగా సీతాఫలాలను తెచ్చుకుని తింటారు. ఈ సీతాఫలాల మొక్కలు చాలా మంది పెరట్లో ఉంటుంది. చెట్టున పండిన పళ్లు చాలా రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టపడే ఈ పళ్ళను కొన్ని చోట్ల రామాఫలాలు, లక్ష్మణఫలాలు అని అంటారు. ఇంగ్లీషులో అయితే కస్టర్డాపిల్, షుగరాపిల్ అంటారు. ఇది సాధారణంగా మన దేశపు పండు కాదు. ఐరోపా,ఆఫ్రికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉండేవి. పోర్చుగీసు వారు భారతదేశానికి ఈ సీతాఫలాలను తెచ్చారు. ఈ పళ్ళను అందరూ తినవచ్చు కానీ కొంతమంది వైద్యుల సలహా మేరకు తినడం మంచిది.
సీతాఫలాలు అందరికీ అందుబాటులో ఉండి ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలను కలిగి ఉంటుంది. ఈ పండు ను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులో కొవ్వు పదార్థాలు ఉండవు కాబట్టి ఈ పళ్ళను అధిక బరువు ఉన్న వారు కూడా తినవచ్చు. సీతాఫలాల గురించి చాలా మందికి తెలియక పోవచ్చు కాబట్టి ఇప్పుడు మనం తెలుసు కొందాం .
సీతాఫలంలో అధిక మోతాదు లో క్యాలరీలను కలిగి ఉండటం వల్ల అధిక శక్తి ని ఇస్తుంది. నీరసాన్ని, అలసటను తగ్గించి తక్షణ తగ్గించి శక్తిని ఇస్తుంది. కండరాలను, ఎముకలను బలపరుస్తుంది. ఇందులో క్రొవ్వులు ఉండవు కాబట్టి గుండె కు చాలా మంచిది.గుండె జబ్బులు రాకుండా కాపాడుతూంది. రక్తాన్ని శుద్ధి చేసి బి.పి ని తగ్గిస్తుంది.
ఇందులో విటమిన్ ఎ, బి6, సి, మెగ్నీషియం, కాపర్, కార్బోహైడ్రేట్, పొటాషియం, ఫైబర్ లు ఉన్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటంవల్ల మలబద్దకాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. పేగులలో ఉండే నులిపురుగులను చంపి ఆకలి కలిగేలా చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరచి జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం గుండె కు చాలా మంచిది. ఇందులో ఉండే సల్ఫర్ చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతూంది. చర్మంపై వచ్చే గజ్జి, తామరను తొరగా నివారింస్తుంది.గాయాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

ఇందులో ఎక్కువగా ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల మొక్క యొక్క అన్ని భాగాలను ఆయుర్వేదం లో వాడతారు.వాంతులు, తలనొప్పిని తక్షణమే తగ్గిస్తుంది. శరీరం లో వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీని ఆకులు మధుమేహం ఉన్న వారికి మంచి ఫలితం ఇస్తుంది. ఇందులో విత్తనాలు పొడి చేసి తలకు పట్టింస్తే పేలను పోతాయి.జుట్టు పెరుగుదల కు, తెల్ల వెంట్రుకలు రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. గర్భిణుల కు కూడా మంచిది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. బిడ్డ మెదడు, నాడీవ్యవస్థ కు మంచిది. షుగర్,ఆస్తమా,లివర్ వ్యాధులు కలిగిన వారు తినకూడదు. గర్భిణులు కొంత జాగ్రత్త వహించాలి.ఎందుకంటే గర్భస్రావం అవకాశం ఉంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సీతాఫలాలు తిని దాని రుచితో పాటు మేలు కూడా పొందండి.


ఇవి గుండెనొప్పి రాకుండా కాపాడుతాయి
మనకు ఇంట్లో అందుబాటులో వుండే దినుసుల్లో వున్న ఆరోగ్య రహస్యాలను ఒకసారి చూద్దాం.

1. రక్తాన్ని శుభ్రం చేయటానికి, ఉత్సాహం కలిగించేందుకు పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది.

2. దగ్గు, జలుబు తరిమికొట్టేందుకు మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. ఇవి గుండెకి చాలా మంచిది. గుండె నొప్పి రాకుండా కాపాడుతాయి. కాబట్టి మిరియాలు ఉపయోగించుటం చాలా మంచిది.

3. అల్లం మన శరీరంలోని కడుపు భాగాన్ని శుభ్రంచేస్తుంది. తల్లి పాలను కూడా శుభ్రం చేసే శక్తి దీనికి వుంది.

4. మెంతులు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిని అధుపులో వుంచుతుంది.

5. జీలకర్ర శరీర మొత్తాన్ని శుభ్రపరచు గుణము కలిగినది కాబట్టి దీనిని కూడా పదార్థాల్లో వుపయోగిస్తుండాలి.
లిచి పండ్లలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా..
ఎర్రగా నిగనిగలాడుతూ ఉండే లిచి పండ్లు ఈ మధ్య కాలంలో రోడ్డు పక్కన ఎక్కువగా అమ్ముతున్నారు.అయితే వీటి గురించి చాలా మందికి తెలియదు.ఈ పండ్ల వాడకం ఈ మధ్యనే పెరిగింది.ఈ పండ్లు ఎక్కువగా చైనాలో పండుతాయి.ఈ పండ్లను తినటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మీరు కూడా ఆ పండ్లను కొని తినటం ప్రారంభిస్తారు.
ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడటమే కాకుండా రక్తంలో తెల్లరక్త కణాలు పెరగటానికి సహాయపడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప oడును తింటే ఈ పండులో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా అయ్యేలా చేసి మలబద్దకం సమస్యను తరిమికొడుతుంది.అంతేకాకుండా మనం తీసుకొనే ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించేలా చేస్తుంది.

అధిక రక్తపోటు ఉన్నవారికి ఈ పండు చాలా మంచిది.ఈ పండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన అధిక రక్తపోటును తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరచి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
లిచి పండ్లలో కాపర్, ఐరన్‌లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో ఎర్ర రక్తకణాలను పెంచటంలో సహాయపడుతుంది.రక్తహీనతతో బాధపడేవారికి ఈ పండు ఒక వరమని చెప్పాలి.
లిచి పండ్లలో ఉండే ఫైబర్ కొవ్వును కరిగించేందుకు దోహదపడుతుంది.కాబట్టి బరువు తగ్గాలని అనుకొనే వారికి బాగా సహాయపడుతుంది

రెస్టారెంట్‌లో నిమ్మకాయతో పాటు ఫింగర్ బౌల్ ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోండి
ప్రజలు ఏదైనా రెస్టారెంట్‌లో ఆహారం తినడానికి ఇష్టపడతారు. మంచి రెస్టారెంట్ సేవతో మనం చాలా సంతోషంగా ఉంటాము. ఈ సేవలో భాగంగా వెయిటర్ మీకు విందు తర్వాత నిమ్మకాయతో పాటు ఫింగర్ బౌల్ ను అందిస్తారు. మీ చేతులు కడుక్కోవడానికి ఈ ఫింగర్ బౌల్ మీకు ఇస్తారు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ ముక్కలను జోడించడం ద్వారా మీకు అందిస్తారు, కానీ దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా? ఈరోజు నేను దీనిని ఉపయోగించడానికి సరైన మార్గాన్ని మీకు చెప్పబోతున్నాము.
తిన్న తర్వాత ఫింగర్ బౌల్ ఎందుకు ఇస్తారు?
రెస్టారెంట్‌లో తిన్న తర్వాత మీకు ఫింగర్ బౌల్ ఎందుకు ఇస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి, నిమ్మకాయను నీటిలో ఉంచడం అవసరం అనే నియమం కాదు, కానీ నిమ్మకాయ నీటిలో కలుపుతారు, ఎందుకంటే నిమ్మకాయలో యాంటీ బాక్టీరియల్ మరియు సూక్ష్మక్రిమిని నాశనం చేసే లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా మీ చేతులు సూక్ష్మక్రిమి లేనివిధంగా మరియు దుర్వాసన లేకుండా ఉంటాయి. ఇది కనిపించని అనేక సూక్ష్మక్రిములను తొలగిస్తుంది. అలాగే, నిమ్మకాయ ముక్కను గోరువెచ్చని నీటిలో కలుపుతారు ఎందుకంటే ఇది చేతులకు అంటిన ఆహారం మరియు నూనె మొదలైనవాటిని తొలగించడానికి సహాయపడుతుంది.


చేతులు కడుక్కోవడం వల్ల మీ చేతులు సూక్ష్మక్రిమి రహితంగా మరియు దుర్వాసన లేకుండా ఉంటాయి. నిమ్మకాయ కలిగిన ఫింగర్ బౌల్ ను ఎలా ఉపయోగించాలి? ఆహారాన్ని తినేటప్పుడు మనం చాలా టేబుల్ మర్యాదలు మరియు పద్దతులను అనుసరించాలి. ఫింగర్ బౌల్ కోసం ఒక పద్దతి కూడా ఉంది.ఈ ఫింగర్ బౌల్ లో మొత్తం చేతిని ముంచడానికి బదులుగా, మీరు వేలిని మాత్రమే ముంచాలి. కొంతమంది ఇస్మాన్ పల్సెడ్ నిమ్మకాయతో చేతులు శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు మరియు దాని రసాన్ని నీటిలో పిండుతారు. భోజన పద్దతులు ప్రకారం ఇది సరైనదిగా పరిగణించబడదు.మీరు నిమ్మకాయ ముక్కను తాకకుండా మీ వేళ్లను మాత్రమే కడగాలి.


ఫింగర్ బౌల్ వాడకం ఎక్కడ ప్రారంభమైంది?
భోజనం చేసేటప్పుడు ఫింగర్ బౌల్ ను చాలా సంవత్సరాల క్రితం నుంచే ఉపయోగిస్తున్నారు. పాత కాలంలో ఫింగర్ బౌల్ కాకుండా, హోటళ్ళు లైవ్ మ్యూజిక్ ద్వారా తమ వినియోగదారులను ఆకర్షించేవి. ఈ సేవ ఇప్పటికీ మన దేశంలోని రెస్టారెంట్లలో ఇప్పటికీ పాటిస్తున్నప్పటికీ, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికాలో ఈ పద్ధతి నిలిపివేయబడింది.



నేటికీ మన దేశం లోని రెస్టారెంట్లలో ఈ సేవను అనుసరిస్తున్నారు. మనం ఇంకా ఫింగర్ బౌల్ ను ఎందుకు ఉపయోగిస్తున్నాము? యుఎస్‌లో ఈ సేవ నిలిపివేయబడినప్పటికీ, భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ ఫింగర్ బౌల్ ను ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి భారతీయ సంప్రదాయం ప్రకారం ఆహారం తిన్న తర్వాత ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం మంచిది కాదు, కాబట్టి మన దేశంలో నేటికీ ప్రజలు తిన్న తర్వాత ఫింగర్ బౌల్ ను ఉపయోగిస్తారు. అదే సమయంలో కొన్ని ప్రత్యేక రెస్టారెంట్లలో సుగంధ తడి న్యాప్‌కిన్లు లేదా టిష్యూ పేపర్‌ను ఇచ్చే ధోరణి ఉంది. కాబట్టి ఇది ఫింగర్ బౌల్ యొక్క జర్నీ మరియు దానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు.
అధిక రక్తపోటు తగ్గించే ఇంటి చిట్కాలను తెలుసుకుందాం
అధిక రక్తపోటు దీని వల్ల తరచు జ్వరం, బలహీనంగా అనిపిస్తుంది .దీని వల్ల మెదడుకు ఆక్సిజన్ అవసరమైన పోషకాలు తగ్గిపోయి .ఇతర పరిస్థితులు ఏర్పడతాయి కావున ఇంట్లో ఉండే ఉపయోగించుకుని ఎలా తగ్గించుకోవాలి మనం తెలుసుకుందాం

బీట్రూట్ రసం రక్తపోటును తగ్గించే శక్తివంతమైన ఔషధంగా పని చేస్తుంది .రోజుకు కనీసం రెండు గ్లాసుల బీట్రూట్ రసం తాగడం వల్ల మంచి ఫలితం పొందుతారు .మీరు వారంలోనే మార్పును గమనిస్తారు .
బ్లాక్ కాఫీ కూడా అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటు వల్ల బలహీనంగా మారుతారు అటువంటి వారికి ఇలాంటి సమయంలో బ్లాక్ కాఫీ తాగడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు.
అల్ప రక్తపోటు కలిగి ఉన్న రోగి ఆహారంలో ఎక్కువగా ఉప్పు తినాలి.
వాకింగ్ ,యోగా ,సైకిలింగ్ వంటి వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి..
అధిక రక్తపోటు ఉన్నవాళ్లు 7 బాదంపప్పులు ఒక కప్పు నీటిలో ఉంచి రాత్రంతా నానబెట్టిన తర్వాత ,ఉదయం బాదంపప్పు తొక్కలను తీసుకొని పేస్ట్ లా చేసుకొని, గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది .పది తులసి ఆకులు తీసుకొని వాటిని దంచి వడకట్టి రసం తీసి ఒక చెంచా తేనెతో కలిపి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
32 ఎండు ద్రాక్ష తీసుకొని గిన్నెలో వేసి పూర్తి రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపున వీటిని తినండి .తర్వాత ఒక గ్లాస్ నీటిని తాగండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల అధిక రక్తపోటు నుండి తక్కువ సమయంలో ఉపశమనం పొందుతారు..
ఈ చిట్కాలను ఉపయోగించుకొని మీ రక్తపోటును తగ్గించుకోండి..

ఇలా చేస్తే ఎంతటి పొట్ట అయినా కరిగిపోతుంది.
మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే మెంతులు తినడానికి రుచికరంగా ఉండకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. ప్రొటీన్ల శాతం ఉండే మెంతులు ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోతుంది. (నానబెట్టిన మెంతులు+మజ్జిక రెం డు కలిపి తాగాలి)

పొట్ట ఉబ్బినట్టు ఉండడం, జీర్ణక్రియ సరిగా లేకపోతే, మల బద్ధకంగా ఉంటే కేవలం అర స్పూన్ మెంతులను నాన పెట్టుకొని తినడం లేదా మెంతి పువ్వు, మెంతులతో చేసిన అన్నం, మెంతి చపాతీ రూపంలో తినడం వల్ల ఫలితం వస్తుంది.

రక్తంలో ఉండే ఇన్సులిన్ స్థాయిని తగ్గించే గుణం మెంతులకి ఉంది. దీని ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచొచ్చు. గొంతు నొప్పికి సంబంధించిన సమస్యలు మెంతులతో తొలగిపోతాయి. గుండెపోటు సమస్యలు రాకుండా నివారించే శక్తి మెంతులకు ఉంది. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు మెంతుల్ని కూరలో వేసుకొని తింటే మంచిది. విరోచనాలు అవుతున్నప్పుడు స్పూన్ల మెంతులను నీళ్లతో కలిపి మింగితే విరోచనాలు అదుపులోకి వస్తాయి.
మన ఆరోగ్యానికి దానిమ్మ పండు తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
 దానిమ్మపండు శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహించే ఒక పండు మరియు దానిమ్మ గింజలు చర్మం మరియు శరీర కణజాలాలను నయం చేయగలవు. ర్యాంప్‌లు బలోపేతం మరియు చురుకుగా ఉంటాయి.

 గర్భిణీ స్త్రీ ప్రతిరోజూ దానిమ్మపండు తింటుంటే, శిశువు మెదడు అభివృద్ధి చాలా బాగుంటుంది. హార్మోన్ల లోపాలు గర్భధారణకు కూడా చాలా మంచివి మరియు దానిమ్మ శరీరంలో పేరుకుపోయిన జీర్ణ సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది.


 దానిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రేగులలోని పుండు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది మరియు ఎర్రటి-గోధుమ రంగు వస్తుంది. దానిమ్మ పండులో మూడు రకాల తీపి తీపి టార్ట్ ఉంటుంది. మంచి ఆరోగ్యం కోసం దానిమ్మ పండ్లను ఉపయోగించడం కొనసాగించండి.
 

పాల‌కూర‌లో దాగి ఉన్న ఆరోగ్య లాభాలు తెలుసుకోండి
ఆకుకూరల్లో ఒకటైన పాలకూర గురించి అందరికీ తెలిసిందే! పాలకూరలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. త‌ర‌చూ పాల‌కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మరి పాల‌కూర వ‌ల్ల మ‌న‌కు కలిగే ఆ.. లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
పాలకూరలో యాంటి-ఏజింగ్‌ గుణాలు ఉన్నాయి. అందుచే దీన్ని తింటే వయసుమీరినప్పటికీ, వయసు తక్కువగా కనిపిస్తారు.
పాలకూర తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది.
వయసు వల్ల వచ్చే మాక్యులర్‌ డీజనరేషన్‌ తలెత్తకుండా నిరోధిస్తుంది.
తరచూ దీనిని తింటే రక్తపోటును సాధారణస్థాయిలో ఉంచుతుంది. ఆస్టియోపొరాసిస్‌, గుండెజబ్బులు వంటివి రాకుండా కాపాడుతుంది.
క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వును కరిగించే డైటరీ ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని తినడం వల్ల బరువు తగ్గుతాం.
గర్భిణీలు పాలకూరని తింటే కడుపులోని శిశువు ఆరోగ్యంగా పెరిగేలా, నాడీ వ్యవస్థ బలంగా ఉండేలా సహాయపడుతుంది.
తరచూ పాలకూరను తీసుకుంటే ఎసిడిటీని తగ్గిస్తుంది.
అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంతోపాటు దీర్ఘకాలంలో చర్మ కాన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది.
మొటిమ‌ల‌ సమస్యను నివారిస్తుంది.చర్మ సౌంద‌ర్యం పెరుగుతుంది.
కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలు పోతాయి.
జీవక్రియను పెంపొందిస్తుంది. జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
ఇందులోఉన్న విటమిన్‌-కె హిమోఫీలియా చికిత్సకు సహాయపడుతుంది.
రక్తస్రావాన్ని ఆపే గుణం పాలకూరలో ఉంది.
పాలకూరలోని విటమిన్‌-కె వల్ల కాల్షియం ఉత్పత్తి అయి ఎముకలు పటిష్టంగా మారటంలో సహాయపడతాయి.
కంటి శుక్లాలను తగ్గిస్తుంది.
గాస్ట్రిక్‌ అల్సర్లను నివారిస్తుంది.
ఇందులో ఉన్న డైట‌రీ ఫైబ‌ర్ వల్ల మలబద్దకం సమస్య పోవడంతోపాటు అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది.
పాలకూరను తీసుకుంటే శరీరం ఒత్తిడికి లోనుకాకుండా ఉంటుంది.
వృద్ధులలో మెద‌డు ఆరోగ్యంగా పనిచేసేలా సహాయపడుతుంది.
పాలకూర తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
తెలుసుకున్నారు కదా! పాలకూరను తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో! మరెందుకు ఆలస్యం వీలైనంతవరకూ పాలకూరను మీ ఆహారంలో భాగంగా తీసుకోండి. అనారోగ్యాలకు దూరం కండి.
నెలరోజుల్లో బరువు పెరగాలనుకుంటున్నారా? ఒక చిన్న చిట్కాలను ఉపయోగించి బరువు పెరగండి
బరువు పెరగడానికి కావలసిన పదార్థాలు:
పాలు ఒక గ్లాసు ,
నాలుగు ఎండు ఖర్జూరాలు.
తయారు చేసుకునే విధానం :
ముందుగా ఎండు ఖర్జూరాలు తీసుకొని..
అందులో విత్తనాలు తీసి వేసి..
ఒక గ్లాసు పాలలో వేసి నానబెట్టాలి ....
ఈ కార్జురాలు మీక్స్ లో వేసి గ్రైండ్ చెయ్యాలి ...
ఒక గిన్నె లో పాలను మరిగించి ..
ఆ పేస్టు ని వేస్సి బాగా మరగనివ్వాలి ..
తరవాత స్టవ్ ఆఫ్ చేసి చల్లరనివల్లి...
ఆ పాలను తీసుకుంటే బరువు పెరుగుతారు...
రోజూ ఉదయం సాయంత్రం తాగితే నెలరోజుల్లో బరువు పెరుగుతారు..
ఈ 5 రకాల చిరుధాన్యాలు తీసుకుంటే ఎలాంటి వ్యాధులను అయిన తగ్గించవచ్చు
చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా అవసరం ఈ బిజీ ప్రపంచం లో అనేక రకాలైన గాలి నీరు ఇలాంటీ అనేక కలుషితాలు మరియు అనేక రకాల జంక్ ఫుడ్స్ తీసుకోవడం వలన వివిధ రకాల వ్యాధులు వస్తుంటాయి ఈ లాంటి కొన్ని వ్యాధుల నుండే తప్పించుకునేందుకు ఈ 5 రకాల చిరుధాన్యాలు వాడాలి వీటినే ఎందుకు వాడాలి అంటే వీటిలో ఫైబర్ హైడ్రెట్ల నిష్పత్తి 10% కంటే తక్కువగా ఉంటుందీ
1. Faxtail Millets : వీటిని తెలుగు లో కొర్రలు అంటారు. వీటిని తీసుకోవడం వలన నరాల బలహీనత ఉన్నవారు బలహీనతను తగ్గించు కోవచ్చు అలాగే మానసిక దృఢత్వాన్ని మరియు ముర్చారోగల నుండీ విముక్తి కలిగిస్తుంది
2. Koda Millets : వీటిని తెలుగు లో అరికెలు అంటారు ఇదీ మన రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు రక్తహీనతను తగ్గిస్తుంది మరియు మలబద్దకాన్ని దూరం చేస్తుంది దీనిని ముందు జాగ్రత్తగా కూడా తీసుకోవచ్చు

3.Barnyard Millets : వీటిని తెలుగు లో ఊద్దలు అంటారు. ఇవి ఎక్కువగా లివర్ సమస్య నుండి కిడ్నీల సమస్య నుండి కాపాడుతుంది అలాగే గ్యాస్ మరియు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

4. Little Millets : వీటిని సములు అంటారు
వీటిని తీసుకోవడం వలన శృంగారం లో సరిగా తృప్తి పొందని వారు వారి శక్తి నీ పెంపొందించుకోవడానికి మరియు శుక్రకణాల ఉత్పత్తికి అండల ఉత్పత్తికి సహాయం చేస్తుందీ
credit: third party image reference
5. Brown top Millets : వీటిని ఆండు కొర్రలు అంటారు ఇవి సాధారణగా వచ్చే జీర్ణాశయ సమస్యలనుండి మరియు BP నీ కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది కాబట్టి వీటిని వ్యాధిని దృష్టిలో పెట్టుకొని వాడుకోవాలి



ఒక్కొక్క టీ ఒక్కోలా పనిచేస్తుంది . .
మనలో చాలా మందికి రోజు ప్రారంభమయ్యేది టీ తోనే. కొందరికైతే టైం కు టీ త్రాగకపోతే తలనొప్పి వస్తుంది. టీ త్రాగే సమయానికి ఎక్కడ ఉన్న, ఏం చేస్తున్నా అన్ని ఆపేసి టీ త్రాగాల్సిందే. టీ కు అలా అడిక్టు అయిపోయి ఉంటారు కొందరు. కొందరికి టీ నచ్చదు. అలాంటి వారు ఇలా తయారుచేస్కోండి.. ఒక్కొక్క టీ ఒక్కొక్క రుచి కలిగి ఉంటుంది.
బ్లాక్ టీ
దీనిని పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా తాగుతారు.
ఇందులో పాలు చక్కర ఉండవు. ఎక్కువ గాఢతతో కెఫిన్ ను కలిగి ఉంటుంది. అసోం టీ, డార్జిలింగ్ టీ, కెలాన్ టీ, కెన్యాన్ టీ లాంటి రకాలు ఇందులో ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గుండెకు ఆరోగ్యానిస్తుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తూ జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ టీను ఉదయం ,సాయంత్రం మాత్రమే తీసుకోవాలి. రాత్రి పూట తీసుకోకూడదు.
రోజ్ టీ
తాజా గులాబి రేక్కలను గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తరవాత వడబోసి తేనె కలిపి తాగొచ్చు. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది.
నూన్ టీ
దీనిని ఉత్తర భారతీయులు ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో చక్కర బదులుగా ఉప్పు వాడతారు. ఈ ఛాయ్ లేత గులాబి వర్ణంలో ఉంటుంది.
మిరియాల టీ
నీటిలో మిరియాల పొడి కొద్దిగా పూదీన ఆకులు వేసి మరిగించాలి. తేనె కలిపి తీసుకోవచ్చు. ఈ టీ జీర్ణ వ్యవస్థ ను మెరుగుపరుస్తుంది.
చాలా మందికి గ్రీన్ టీ ఎక్కువగా నచ్చుతుంది. ఇంకా ఎల్లో టీ ,వైట్ టీ లు కూడా ఉంటాయి. ట్రై చేసి రుచి చూడండి.

కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..
శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం,కొన్ని అనారోగ్య సమస్యలు కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.శరీరంలో నీటి శాతం తగ్గి కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ వంటి రసాయనాలు పేరుకొని పోయి కిడ్నీలో రాళ్ళగా మారతాయి.కిడ్నీలో రాళ్లు ఉన్నాయంటే విపరీతమైన నొప్పి కలుగుతుంది.ఆ బాధను అసలు తట్టుకోవటం చాలా కష్టం.కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు డాక్టర్ కి చూపించుకోవాలి.డాక్టర ఇచ్చిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను పాటిస్తే ఉపశమనం తొందరగా కలుగుతుంది.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ తులసి రసంలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగాలి.ఇలా క్రమం తప్పకుండ మూడు నెలల పాటు చేయాలి.
ఉలవల్లో ముల్లంగి ఆకులను వేసి బాగా మరిగించాలి.ఈ నీటిని వడకట్టి చారుగా తయారుచేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి.
తాజా మామిడి ఆకులను నీడలో ఆరబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి.ఈ పొడిలో నీటిని కలిపి ప్రతి రోజు ఉదయం తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది.

తరచుగా ఆపిల్ జ్యుస్ త్రాగుతూ ఉంటే నిదానంగా చిన్న చిన్న రాళ్లు కరిగిపోతాయి.ఆపిల్ లో ఉండే లక్షణాలు రాళ్లను కరిగిస్తాయి.అయితే పెద్ద రాళ్లు అయితే కాస్త సమయం పడుతుంది.
రెండు కప్పుల నీటిలో కొత్తిమిర వేసి ఒక కప్పు నీరు అయ్యేవరకు మరిగించాలి.
ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు త్రాగాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే కిడ్నీలో రాళ్లు క్రమంగా తగ్గిపోతాయి

Oct14th,2019
ఐదు వందల క్యాలోరీలను కరిగించే కొన్ని విలాసవంతమైన మార్గాలు
ప్రతిరోజు క్యాలోరీలను తగ్గించుకోటానికి జిమ్ కి వెళ్ళేంత సమయం మరియు శిక్షణ తీసుకునేంత సమయం లేదా! క్యాలోరీలను ఖర్చు చేయటానికి చలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీకోసం విలాసవంతంగా కనీసం 500 వరకు క్యాలోరీలను కరిగించే మార్గాల ఇక్కడ తెలుపబడ్డాయి.
క్యాలోరీలను కరిగించే మార్గాలు
క్యాలోరీలను ఖర్చు చేయటానికి జిమ్ లేదా శిక్షణ తీసుకునేంత సమయం లేదా! క్యాలోరీలను కరిగించి, మీ శరీరాన్ని ఒక మంచి ఆకృతిని సంతరించేలా చేసే చాలా రకాల విలాసవంతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. భౌతిక కార్యాలు చేయటం లేదని భాదపదకండి. ఇక్కడ తెలిపిన చిన్న చిన్న మార్గాల ద్వారా శరీరంలో నిల్వ ఉన్న అధిక కొవ్వు పదార్థాలను సులువుగా ఖర్చు చేసుకోవచ్చు.

గమ్స్ లను నమలండి
చూయింగ్ గమ్ లను నమలటం అనేది చెమట పట్టకుండా క్యాలోరీలను కరిగించుకునే మంచి మార్గమని చెప్పవచ్చు. వీటిని నమలటం మీకు ఇష్టం లేదా! దీని వలన కలిగే లాభాల గురించి తెలిస్తే, మీరు రోజు చేసే విధులలో తప్పక కలుపుకుంటారు. దీని వలన క్యాలోరీలు ఖర్చవటమేకాకుండా, తాజా శ్వాస, సిగరెట్ తాగాలన్న కోరికకు దూరంగా మరియు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది
గట్టిగా నవ్వండి
30 నిమిషాల పాటూ బరువులను ఎత్తినపుడు ఖర్చయ్యే క్యాలోరీలు, కేవలం తరచుగా నవ్వటం వలన కూడా ఖర్చవుతాయి. అవును, మనస్పూర్తిగా నవ్వే నవ్వు వలన చాలా క్యాలోరీలు ఖర్చు చేయబడతాయి. కావున, మీరు వేసే జోక్ లపై మంచి అవగాహన పొంది నవ్వండి. 10 నుండి 15 నిమిషాల పాటూ నవ్వటం వలన దాదాపు 100 క్యాలోరీలు ఖర్చు చేయబడతాయని పరిశోధనలలో తెలుపబడింది.

సైక్లింగ్
రోజు 10 నిమిషాల పాటూ చేసే సైక్లింగ్ వలన కండరాలకు వ్యాయామం అందించిన వారవుతారు, సహన శక్తి, బరువు తగ్గటంతో పాటుగా శరీరంలో నిల్వ ఉన్న క్యాలోరీలు కూడా ఖర్చు చేయబడతాయి. రోజు 10 నిమిషాల పాటు సైక్లింగ్ చేయటం వలన చుట్టూ ఉండే ప్రకృతిని కూడా ఆస్వాదిస్తారు
డ్యాన్స్
ప్రతి ఒక్కరు డ్యాన్స్ ను ఆస్వాదిస్తారు. క్యాలోరీలను ఖర్చు చేయాలి అనుకుంటున్నారా! అయితే కేవలం 5 నిమిషాల పాటు డ్యాన్స్ చేయండి. డ్యాన్స్ అనేది పూర్తిగా శరీరానికి మంచి వర్క్ అవుట్ మాత్రమేకాకుండా, కార్డియోవస్కులార్ కండరాలను బలిష్టం చేస్తుంది.

మెట్లు ఎక్కడం
ఎస్కులేతర్ మరియు లిఫ్ట్ లను వదిలి, రోజు మెట్లు ఎక్కండి. మెట్లు ఎక్కటం వలన కాళ్ళలో ఉండే కండరాలకు వ్యాయామాలను అందించిన వారవుతారు. ప్రతి మెట్టు లెక్కించబడినదే. రోజు 15 నిమిషాల పాటు మెట్లు ఎక్కటం వలన 100 క్యాలోరీలు ఖర్చు చేసిన వారవుతారు. అంతేకాకుండా, మీ కాళ్ళు, పాదాలు మంచి ఆకృతిని పొందుతాయి. కావున, వీలైనంత వరకు మెట్లను ఎక్కుతూ, క్యాలోరీలను ఖర్చు చేసుకోండి.
పింగ్ పాంగ్
అధిక వేగంతో ఆడే టేబుల్ టెన్నిస్ మీకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. 10 నిమిషాల పాటూ చేసే పింగ్-పాంగ్ ద్వారా కనీసం 100 క్యాలోరీలను ఖర్చు చేసిన వారవుతారు. తీరిక సమయంలో ఆడే ఈ ఆట వలన మీ శరీర బరువు తగ్గటమేకాకుండా, మీ మెదడుకు కూడా మంచి వ్యాయామాన్ని అందించినవారవుతారు. దీనితో పాటుగా బౌలింగ్, బిలియర్డ్స్ వంటి ఆటలతో పాటూ, ఏరోబిక్ వ్యాయామాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి.
ఫ్రిస్బీ
హాస్యపూరితమైన ఈ ఆట వలన కూడా మంచి ప్రయోజనాలున్నాయి. స్నేహితులతో కలిసి ఫ్రిస్బీ ని ఆడండి. ఈ రకమైన ఆట వలన మీ శరీర భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా, తగిన భౌతిక వ్యాయామాలను అందించిన వారవుతారు. మంచి వినోదంతో పాటూ, క్యాలోరీలను ఖర్చు చేయాలి అనుకుంటే ఫ్రిస్బీ ని ఎంచుకోండి
ఉబకాయం నుండి ఉపశమనం పొందే ఔషదం.....
ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్నిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
గుప్పెడు సబ్జా గింజలను తీసుకొని మంచి నీళ్లతో వాటిని శుభ్రంచేసి ఒక కప్పులో గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన సబ్జా గింజలు కాస్త జెల్లీలా మారిపోతాయి. ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని, లేదంటే పంచదార కలుపుకొని నీటిలో వేసుకుని తీసుకోవాలి. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
ఊబకాయంతో బాధపడే వారుకి సబ్జా గింజల పానీయం మంచి చిట్కా. ఆహారం తీసుకునే ముందు గ్లాసుడు సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజలలో కేలరీలు కూడా చాలా తక్కువే. సబ్జా గింజలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ నుంచి విముక్తి పొందవచు. వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం ఉపసమనం కలిగిస్తుంది. 
గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం.
 సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించాడానికి సహాయపడుతుంది.
కొబ్బరినూనెలో ఇది కలిపి పెదాలకు రాస్తే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి..
ప్రతి ఒక్కరు పెదవులు అందంగా,కాంతివంతంగా,గులాబీ రంగులో ఉండాలని కోరుకుంటారు.అయితే గులాబీ పెదవుల కోసం ఖరీదైన కాస్మొటిక్స్ వాడుతూ ఉంటారు.అయినా పెద్దగా ప్రయోజనం కలకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందువల్ల మన ఇంటిలో సులభముగా అందుబాటులో ఉండే పదార్ధాలతో నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.

దీనికి కేవలం మూడు పదార్ధాలు అవసరం అవుతాయి.
మొదటిది దాల్చిన చెక్క పొడి
దాల్చినచెక్క పొడి నలుపును తొలగించటంలో సహాయపడుతుంది.ఈ పొడిని వాడటం వలన ఎటువంటి చికాకు ఉండదు.ఈ పొడిలో విటమిన్స్,మినరల్స్,యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన పెదాల నలుపును తగ్గించటంలో సహాయాపడుతుంది.

రెండోవది బేకింగ్ సోడా
బేకింగ్ సోడాలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన పెదాల నలుపును తగ్గించటంలో సహాయాపడుతుంది.
మూడొవది కొబ్బరి నూనె
కొబ్బరినూనెలో మాయిశ్చరైజర్ లక్షణాలు ఉండుట వలన పెదాలు పొడిగా మారకుండా తేమగా ఉంచటంలో సహాయాపడుతుంది.ఒక బౌల్ లో పావు స్పూన్ దాల్చినచెక్క పొడి,పావు స్పూన్ బేకింగ్ సోడా పొడి,అరస్పూన్ కొబ్బరినూనె వేసి బాగా కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే త్వరలోనే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

డెంగ్యూ జ్వరం లో ప్లేట్ లెట్స్ పెరగడానికి ఉపయోగపడే గృహ చికిత్సలు
డెంగ్యూ జ్వరం లో ప్లేట్ లెట్స్ పెరగడానికి ఉపయోగపడే గృహ చికిత్సలు
పారిజాతం చెట్టు అరుదుగా కనిపిస్తాయి మీకు దగ్గరలో ఎక్కడైనా వెతికిపట్టుకోండి. దీని ఆకులు నాలుగు లేదా ఐదు మాత్రమే తీసుకోవాలి వీటిని ఒక గ్లాసు నీరు, కొద్థిగా అల్లం ముక్కతో తీసుకొని పొయి మీద ఆకులు బాగా ఉడికే వరకు ఉంచి ఆ నీటిని వడపోసి అందులో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ప్లేట్ లెట్స్ పెరగడానికి బాగ సహయపడుతుంది
ప్లేట్ లెట్స్ పెరగడానికి బొప్పాయి బాగా పనిచేస్తుంది బొప్పాయి ఆకులతో రసం తీసి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. బొప్పాయి పండు తిన్నా కూడ ఉపయోగం ఉంటుంది
శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినపుడు కొన్ని ప్రత్యేక ఆహర పదర్దాలు తీసుకోవడం వలన సహజంగా ప్లేట్ లెట్స్ పెరగుతాయి. బీట్రూట్ క్యారెట్ జ్యాస్ మరియు దానిమ్మ ఎండు ధ్రాక్ష ఖర్జూరం తీసుకోవాలి. పరిగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి తినాలి తరువాత కొద్దిగా వేడినీరు తాగాలి. ఈ ఆహర పదర్థాలన్ని ప్లేట్ లెట్స్ సహజంగా పెరగడానికి ఉపయెగపడతాయి


అధిక బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారాఅయితే ఈ విషయాలు మీకోసమే.. !
చాలా మంది అధిక బరువుని తగ్గించుకోవాలంటే ఏం చేస్తారు.వ్యాయామం స్టార్ట్ చేస్తారు.వాటిల్లో ముఖ్యంగా ఎంచుకునేది వాకింగ్ చేయడం.ఒకప్పుడు ప్రతి పనికి మనిషే కష్టపడేవాడు.దాంతో తెలియకుండానే శరీరానికి కావల్సిన నడక సరిపోయేది.కాని ఇప్పుడు రకరకాల సౌకర్యాలు వచ్చి శారిరక శ్రమ తగ్గి మనిషిని బద్దకస్తుడిగా మారుస్తున్నాయి.

తత్ఫలితంగా మన శరీరాన్ని అనారోగ్యాలకి కేంధ్రం అవుతుంది.కానీ వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.నిజం అండీ.నడక వలన కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు.అనేక రకాల ప్రయోజనాలున్నాయి.అవేంటో తెలుసుకోండి.
· వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి.ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
· నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి.అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.
నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.
· ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయి.
నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌.అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌.దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.
· వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది.దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది.ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది.
అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
· డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌.6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది.వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు.
అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

· రోజుకు క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది.మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది.విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది.
· నిత్యం 10వేల స్టెప్స్ పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా తగ్గడమే కాదు, కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.
· ఈ రోజుల్లో అనేకమంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు.కానీ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి.అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు.అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది.దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి.ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.
· బ్యాక్ పెయిన్‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు.లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది.క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు.దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి.ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది.క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.
· మీరు డిఫ్రెషన్తో బాధపడుతున్నారా?అయితే వాకింగ్ చేయండి.
వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌
కాప్సికమ్ తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు...
కాప్సికమ్ ఎరుపు,పసుపు,ఆకుపచ్చ రంగులలో దొరుకుతుంది.దీనిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.కాప్సికమ్ ని కూరల్లోనూ,పలావ్,మసాలా కూరల్లోనూ ఎక్కువగా వాడతారు.ఇదివరకు మీద పోలిస్తే కాప్సికమ్ వాడకం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి.ఇప్పుడు కాప్సికమ్ వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కాప్సికమ్ లో విటమిన్ సి, ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, ఇ, కెలతోపాటు డైటరీ ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

కాప్సికమ్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, అనాల్జెసిక్ గుణాలు అధికంగా ఉండుట వలన వాపులు,నొప్పులు తగ్గించటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.ముఖ్యంగా కీళ్లనొప్పులు ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
క్యాప్సికంలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరచటంలో సహాయపడి.ఆయా అవయవాల్లో ఉండే కణాలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చూస్తాయి.అంతేకాక రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.
credit: third party image reference
కాప్సికమ్ అనేది మధుమేహ రోగులకు అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు.రక్తంలో చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.అలాగే ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విధంగా ప్రేరేపణ చేస్తుంది.
క్యాప్సికంలోని విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఆస్తమాను తగ్గించేందుకు ఉపయోగపడడంతోపాటు ఇవి దెబ్బ తిన్న మెదడు కణాలకు మరమ్మత్తులు చేస్తాయి
పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..
credit: third party image reference
పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలో మనలో చాలా మందికి తెలిసిన విషయమే.ముఖ్యంగా గుండె జబ్బులు,మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి.అందువల్ల పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటమే కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను తీసుకుంటే ఖచ్చితంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

కరివేపాకు
ప్రతి రోజు పరగడుపున ఐదు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి.ఆకులను తినలేని వారు కరివేపాకు పేస్ట్ ని మజ్జిగలో కలుపుకొని త్రాగవచ్చు.ఆలా కూడా త్రాగలేని వారు కరివేపాకును ఎండబెట్టి పొడి చేసుకొని అన్నంలో కలుపుకొని తినవచ్చు.ఏ విధంగా తిన్నా ప్రతి రోజు మాత్రం క్రమం తప్పకుండా తినాలి.
త్రిఫల పొడి
ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలతో తయారుచేసిన పొడిని త్రిఫల పొడి అని అంటారు.ఈ పొడి ఆయుర్వేదం షాప్ లలో దొరుకుతుంది.ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో త్రిఫల పొడిని కలుపుకొని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.
మెంతుల పొడి
ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతుల పొడిని కలిపి ఉదయం,సాయంత్రం క్రమం తప్పకుండా త్రాగితే కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు.
దాంతో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది

తాగుడు మానిపించడానికి ఈ ఒక్క ఆరోగ్య చిట్కా పాటిస్తే చాలు ....అది ఎమిటో తెలుసుకుందాం
credit: third party image reference
*భర్త కాని కుటుంబ సభ్యులు కాని ప్రాణ మిత్రుడి కాని ఇంక ఎవ్వరఅయిన సరే తాగి వచ్చి హింస పెడుతూ ఉంటే ఈ చిట్కా పాటిస్తె చాలు.
*ముందు గా అర గ్రాం కారక్కయను మెత్తగా పొడి చేసుకోవాలి
credit: third party image reference
*ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత ఒక చిన్న స్పూను అంటే సుమారు అర గ్రాం కారక్కయ పొడి ని ఆరు చెంచాల నీటిలో కలిపి తాగించండి .
*ఇలా 60 రోజులు చెస్తే తాగుడు మీద విరక్తి కలుగుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
*కారక్కయ ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతునరు
వేపతో - ఈ రోగాలకి చెక్ పెట్టండి..
బారతదేశంలో వేప చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత మరే చెట్టుకి లేదు ,భారతీయులు వేపచేట్టుని లక్ష్మీ దేవిగా పూజిస్తారు.తెలుగు సంవత్సరాదిలో ఉగాది రోజున వేపచేట్టుకి మొక్కి వాటిపూలనుండి తీయబడిన రేకులతో వేపపువ్వు పచ్చడి చేసుకుని తినడం తరతరాల నుండీ మనం పాటిస్తున్న ఆచారం.
credit: third party image reference
వేపచెట్టు వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు, అన్నికూడ ఔషద బలాన్ని ఇస్తున్నప్పటికీ,.ఆకులు అధిక అధిక ఔషద ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.చర్మవ్యాధుల నివారణకు వేప పెట్టింది పేరు.
వేప బ్యాక్టిరియాను, వైరస్ నశింపజేస్తుంది ఆయుర్వేద మందులలో సైతం వేప వినియోగిస్తారు.
credit: third party image reference
వేపనూనెను ఎక్కువగా చర్మవ్యాధులకు వాడుతారు.పళ్లకు వేప పుల్లలను వాడటం వల్ల చిగుళ్లు గట్టిపడి నోటి దర్వాసన పోతుంది.
వేపనూనె , నీరుడు విత్తుల తైలం రెండు రెండు వందల గ్రాముల చప్పున తీసుకుని అందులో 25 గ్రాముల వంట కర్పూరం తీసుకుని వేడిచేయాలి ఇలా వచ్చిన తైలాన్ని అనేక చర్మ వ్యాదులలో ఉపయోగిస్తారు.అంతే కాదు కుష్టువ్యాధి గ్రస్తులకి కూడా ఈ తైలాన్ని రాస్తే మంచి ఉపసమనం కలుగుతుంది.
ప్రతీ రోజు ఉదయం ఐదు వేపాకులు,ఐదు మిరియాలు కలిపి మింగుతూ ఉంటే సీజనల్ గా వచ్చే అంటు వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
డెంగ్యు ,చికిన్ గున్యా ,వంటి వైరస్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.వేపాకు బూడిదని పుళ్ళపై రాసుకుంటే త్వరగా మానిపోతాయి .అంతేకాదు సోరియాసిస్ ని సైతం కంట్రోల్ చేయగల శక్తి కలది వేప




పనీర్ తింటే బరువు పెరుగుతారా? లేదా తగ్గుతారా?
పనీర్ తింటే బరువు తగ్గుతారా? లేదా పెరుగుతారా?
 విధానంలో అతి సహజమైన తాజా జున్ను.
ఇది భారతదేశం నుండి పుట్టినది. భారతదేశపు తూర్పు ప్రాంతాలలో దీనిని సాధారణంగా చెనా అంటారు. ఇది నిల్వ ఉండే, ఆమ్ల-భరిత, కరగని పాల జున్ను లేదా వేడి పాలని నిమ్మ రసం లేదా ఇతర ఆమ్ల ఆహార పదార్థాలతో విరగగొట్టే పెరుగు జున్ను(లేక పాల విరుగుడు).
సాధారణంగా పనీర్ తింటే బరువు పెరుగుతామని అందరూ అనుకుంటారు కానీ అది కేవలం అపోహ మాత్రమే. పనీర్ వల్ల బరువు తగ్గుతారు. ఇందులోని పోషకాల వల్ల ఆకలి త్వరగా వేయదు. తద్వారా తీసుకునే ఆహారం మితంగా తీసుకుంటారు. ఇప్పడు పనీర్ వల్ల మరిన్ని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందా.

*పనీరులో ప్రొటీన్లు బాగా ఎక్కువ.
*గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
*జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.
*పనీర్ వల్ల బరువు తగ్గుతాం. దీనిలోని పోషకాల వల్ల ఆకలి తొందరగా వేయదు.
*దంతక్షయం నుంచి కాపాడుతుంది.
*మధుమేహం బారిన పడకుండా నిరోధిస్తుంది.
*దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
*బ్లడ్‌‌‌‌‌షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది.
*పనీర్‌‌‌‌లో ఫోలేట్ పుష్కలం. ఫోలేట్ బికాంప్లెక్ విటమిన్. ఇది గర్భిణీలకు ఎంతో ముఖ్యం. గర్భంలోని పిండాభివృద్ధికి ఇది సహకరిస్తుంది.
*పనీర్‌‌‌లో విటమిన్-డి. కాల్షియంలు ఎక్కువ. ఇవి రొమ్ము క్యాన్సర్‌‌‌ని నిరోధిస్తుంది.
*యాంగ్జయిటీని నియంత్రిస్తుంది. స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది.
*పనీర్‌‌‌లోని ఫొలేట్ ఎర్రరక్తకణాలను అధికంగా ఉత్ఫత్తి చేస్తుంది.

#పన్నీరు తో చేసే వంటకాలు #
*పనీర్ శరీరానికి వెంటనే ఎనర్జీని అందిస్తుంది.
మట్టర్ పనీర్ (బఠాణీలతో పనీర్)
సాగ్ పనీర్ లేదా పాలక్ పనీర్ (పాలకూరతో పనీర్)
షాహీ పనీర్ (పనీర్ ని మంచి భారీ మొఘలాయి కూరలో వండినపుడు)
షాహీ టుక్డా (పనీర్ ని వేయించి చేసే వంటకం)
పనీర్ టిక్కా (చికెన్ టిక్కా తరహాలో శాకాహారంలో పనీర్ తో చేసే వంట, పనీర్ ని స్కువర్ల మీద పెట్టి రోస్ట్ చేస్తారు)
credit: third party image reference
కడాయి పనీర్
చిల్లీ పనీర్ (మిరపకాయలతో, ఉల్లిపాయలతో మరియు పచ్చ మిరియాలతో సాధారణంగా ఉల్లికాడలతో అలంకరించి వడ్డిస్తారు)
పనీర్ పకోడా (పనీర్ ఫ్రిట్టేర్స్)
రసమలై
రసగుల్లా

నల్ల ద్రాక్ష తినండి.. హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టండి.!

నల్ల ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. నల్లద్రాక్షలను రోజూ తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఇజ్రాయేల్‌, హైఫా రంబం మెడికల్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

నల్లద్రాక్షలోని యాంటియాక్సిడెంట్లు గుండెపోటు, హృద్రోగ వ్యాధులు, సమస్యలను ఏమాత్రం దరిచేర్చవని హైఫా రంబం మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ మైఖేల్ అవిరామ్ చెప్పారు.


నల్లద్రాక్షలో ఉన్న యాంటియాక్సిడెంట్లు గుండెను పదిలంగా ఉంచేందుకు తోడ్పడుతుందని డైలీ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. రోజూ అరకప్పు ఎండు ద్రాక్షను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందని హైఫా సెంటర్ తెలిపింది.


టమాట తింటే ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయా?
ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము చూడలేము.
credit: third party image reference
1. టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది.కంటి జబ్బులకు టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది.
2. విటమిన్ కె, క్యాల్షియంలు కలిగిన టమోటాలను తీసుకుంటే ఎముకలు ఆరోగ్యమవుతాయి.
3. విటమిన్ ఎ, సిలు వుండే టమోటాలను యాంటీయాక్సిడెంట్ల ద్వారా డీఎన్‌ను డామేజ్ చేయకుండా కాపాడుతుంది.
credit: third party image reference
4. టమోటా అనేక క్యాన్సర్ వ్యాధులు అనగా ప్రోస్టేట్, ఉదర, నోటి వంటి ఇతరత్రా క్యాన్సర్లను నియంత్రిస్తుంది.
5. టమోటా శరీరంలోని చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
6. టమోటా చెడు కొలెస్ట్రాల్‌, గుండెపోటు, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చును
7. టమోటాలు తీసుకుంటే నిత్యయవ్వనులుగా ఉంటారు. చర్మాన్ని, కేశానికి సంరక్షించే యాంటీయాక్సిడెంట్లు టమోటాల్లో పుష్కలంగా వున్నాయి.

తరచూ వంటల్లో వాడే ఈ పిండి గురించి తెలిస్తే మళ్లీ జన్మలో దాని జోలికి వెళ్లరు

హాయ్ ఫ్రెండ్స్
వంటల్లో వాడే పిండి మైదా పిండి బయట హోటల్స్ లో రెస్టారెంట్స్ లో కూడా ఈ పిండిని ఎక్కువగా వాడుతూ ఉంటారు పరోట ,బజ్జి ,చపాతి ,పిండి ఎంత టేస్టీగా ఉంటుందో అంతే ఆరోగ్యానికి హాని కూడా చేస్తుంది ఇది బాగా పాలిష్ చేయబడిన గోధుమపిండి ద్వారా ఇది మైదా పిండి తయారవుతుంది దీనిలో హానికర రసాయనాలు ఉంటాయి పసుపు రంగులో ఉండే ఈ మైదాపిండిని బెంజాల్ పెరాక్సైడ్, క్లోరిన్ గ్యాస్ ,etc హానికర రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు ఈ బెంజాల్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని ఐరోపా, చైనా మొదలగు దేశాల్లో వీటిని నిషేధించారు .

ఆహారం జీర్ణం కావాలి అంటే దానిలో ఎంతో కొంత పీచు పదార్థం ఉండాలి మైదాపిండిలో పీచుపదార్థం లేదు దీంతోనే మనం తిన్న ఆహారం జీర్ణం కాక పేగులకు infection అవకాశాలు ఉన్నాయి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇలాంటి అంటించడానికి మైదా పిండిని వాడతారు ఎందుకంటే అది చాలా గట్టిగా తొందరగా అంటుకుంటుంది అలాగే మనం తిన్న ఆహారం జీర్ణం కాక మనపేగులు కూడా అలాగే అంతకుపోతాయి...మన శరీరానికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది
Oct4th,2019

ఒక్క అల్లం వలన ఇన్ని ప్రయోజనాలా?నమ్మశక్యం కాని ప్రయోజనాలు.
credit: pixabay
ఆయుర్వేదం ప్రకారం, అల్లం వంటి ఔషధం మరేదీ లేదు, ఇది ఆహారంలో రుచిని పెంచడంతో పాటు, అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి కూడా చాలా సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, మారుతున్న కాలంలో మీ కడుపు ఫిట్‌గా ఉండటమే కాకుండా అల్లం ఆరోగ్యానికి ఎలా సహాయం చేస్తుంది అని మీకు తెలపాలి అనుకుంటున్నాను.
1. అల్లం- ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉంటే, అల్లం రుబ్బుకుని దాని రసాన్ని నెయ్యి లేదా తేనెతో తీసుకోండి. చాలా సార్లు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, కడుపులో గ్యాస్ కారణంగా, కడుపు మరియు ఛాతీ నొప్పి, బరువు, తిమ్మిరి, ఆమ్లత్వం మరియు విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, నల్ల మిరియాలు మరియు చిన్న పెప్పర్‌కార్న్ పౌడర్‌లను సమాన పరిమాణంలో కలపండి మరియు రెండు గ్రాముల పాత బెల్లం కలపాలి. దీని తీసుకోవడం ఊపిరితిత్తులు మరియు కడుపు వ్యాధుల చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుంది.
credit: pixabay
2. భోజనానికి ముందు అల్లం రాక్ ఉప్పుతో తీసుకుంటే, ఆకలి కూడా పెరుగుతుంది.
3.తలనొప్పి- తలనొప్పి వస్తే, అల్లం పొడి లేదా దాని రసాన్ని వేడి నీటిలో కలిపి తలపై పసుపుతో పూయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
credit: pixabay
4.అల్లం కడుపునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.అల్లాన్ని తేనెలో కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
5.మీకు పంటి నొప్పి ఉందా? అయితే అల్లాన్ని మిరియాల పొడితో లేదా లవంగాల పొడి తో నమలడం ద్వారా పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
6.అల్లం,త్రిఫల మరియు బెల్లం కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే పచ్చకామెర్ల వ్యాధి నుండి బయటపడవచ్చు.
7.అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, ఇది ఆర్థరైటిస్‌లో ఉపశమనం ఇస్తుంది. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులలో, సమాన పరిమాణంలో అల్లం రసం, అశ్వగంధ పొడి, షైలకి పౌడర్, పసుపు పొడి కలిపి తేనెతో తీసుకొని వెచ్చని పాలు, టీ లేదా వేడినీరు తరువాత త్రాగాలి, ఇది కీళ్ల నొప్పులకు ఉపశమనం ఇస్తుంది.
credit: pixabay
8.ఒకవేళ దగ్గు,జలుబు లాంటి సమస్యలు ఉంటే అల్లాన్ని తేనె లేదా నెయ్యితో పేస్టులా తయారు చేసి ఆ మిశ్రమాన్ని రోజు ఉదయాన్నే తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
9.శ్వాశకోశ సంబంధ వ్యాధులను నయం చేయడంలో అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది.అల్లం ముక్కల్ని నమలడం ద్వారా కఫాన్ని తగ్గిస్తుంది.
credit: pixabay
10.చలికాలంలో ఎక్కువ మంది సాయంత్రం కాగానే పొడి దగ్గుతో అవస్థలు పడుతుంటారు.అలాంటి వారు అల్లాన్ని మిరియాలతో కలిపి తీసుకుంటే పొడి దగ్గు నుండి బయటపడవచ్చు.
హెచ్చరిక- అల్లం చల్లని స్వభావం ఉన్నవారికి ప్రయోజనాలను అందిస్తుంది, కాని వేడి లేదా పిత్త స్వభావం ఉన్నవారు అల్లం నుండి దూరంగా ఉండాలి.
 - ఇది దీర్ఘకాలిక గుండె మరియు మూత్రపిండ

తేనెలో బొప్పాయి ఆకు రసాన్ని కలిపి తాగితే 100% రక్త కణాలు క్షణాల్లో పెరగడం ఖాయం
ముందుగా మనం రక్త కణాలు పెరగడం కోసం ఒక గుప్పెడు కానీ ఇంకా ఎక్కువగానే బొప్పాయి ఆకులు తీసుకోవాలి

ఇప్పుడు ఆ ఆకులు అన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అది మెత్తగా పేస్ట్ అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు మనకి స్వచ్ఛమైన తేనె ను కానీ బయట మార్కెట్లో దొరికే తినంగానే తీసుకోవాలి ఒక బొప్పాయి ఆకు రసం ఎంత తీసుకుంటామో దానికి సగం
అటుఇటుగా తేనెను తీసుకోవాలి

ఎప్పుడు తేనెను బొప్పాయి ఆకు రసాన్ని ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని రక్త కణాలు తక్కువగా ఉన్నవారు దీనిని తీసుకోవడం వలన రక్త కణాలు పెరుగుతాయి
  1. ఇది 100% పనిచేస్తుంది ఇది ఒక సారి తాగిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి కావాలంటే చెక్ చేసుకోండి మీకే అర్థమవుతుంది

మంచి ఆరోగ్యం కోసం కొన్ని తప్పక తినాల్సిన కూరగాయలు..!
బీట్ రూట్
బీట్రూట్ లో క్యాన్సర్ తో పోరాడే అద్బుత గుణాలున్నాయి. ఇందులో ఫోలేట్ లు ,నైట్రేట్ నిల్వలు అధికంగా ఉంటాయి. నైట్రేట్ లు ఆక్సైడ్ లు గా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచి ,రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఆపుతాయి.

క్యాబేజీ
క్యాబేజీ వాసన ఇష్టపడక చాలామంది దీనిని తినరు.దీనిలో సల్ఫోరాఫేస్ అనే ఎంజైమ్స్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి. వారానికి ఒకసారైనా తింటే చాలా మంచిది.

కాలీప్లలవర్
కాలీప్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి5,బి6,మాంగనీస్, ఫ్యాటీ యాసిడ్లు,కార్బోహైడ్రేట్లు, సోడియం మినరల్స్ ఉంటాయి.ఇది మన శరీరానికి ఎక్కువగా ప్రొటీన్లు ఇస్తుంది. ఇది పదిరోజుకు ఒకసారి తింటే ఎంతో మంచిది.

మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే..?


మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిల్లో మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. మెంతులే కాదు మెంతి ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణాశయ సంబంద సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మరి మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.1. పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.

2. కామెర్లు వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు.
3. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

4.‌ ఈ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.

‌5. ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. అంతేకాకుండా‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.

రోజూ ఊలాంగ్ టీ తాగితే..?
ప్రస్తుతం అనేక రకాల టీలు లభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్క టీ మనకు ఏదో ఒక రకమైన ఆరోగ్యకర ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే అలాంటి ఆరోగ్యకరమైన టీలలో ఊలాంగ్ టీ కూడా ఒకటి. ఈ టీని నిత్యం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..ఊలాంగ్ టీని తాగడం వలన శరీరం మనం తినే ఆహారంలో ఉండే కొవ్వును శోషించుకోవడం మానేస్తుంది. దాంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. తరచు డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు నిత్యం ఊలాంగ్ టీ తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. వ్యాధి నియంత్రణలో ఉంటుందిశరీరంలో చెడుకొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు నిత్యం ఊలాంగ్ టీని తాగితే ఫలితం ఉంటుంది. నిత్యం ఒత్తిడి, ఆందోళన ఎదుర్కునే వారు ఊలాంగ్ టీ తాగితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రిలాక్స్ అవుతారు.

ఊలాంగ్ టీ తాగడం వలన అధిక బరవు త్వరగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఊలాంగ్ టీ తాగితే మన శరీరంలో కొవ్వు కరిగే రేటు 12 శాతం వరకు పెరుగుతుందట. దీంతో కొవ్వు త్వరగా కరిగి బరువు వేగంగా తగ్గుతారని వారు చెప్తున్నారు. కనుక ఊలాంగ్‌ని నిత్యం తాగితే అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చును



బాన పొట్ట తగ్గిపోవాలంటే ఇలా 

చేయండి...

మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది, దీనిని వంటలలో ఉపయోగిస్తారు, కానీ ఇది పలు రకాల వ్యాధులకు మందులా పనిచేస్తుంది. మనకు కడుపునొప్పి వచ్చినా, వేడి చేసినా మెంతులు తీసుకోవడం సాధారణం. కొంత మంది మెంతులను నానబెట్టి మెత్తగా రుబ్బి తలపై వేసుకుంటారు.మెంతి పొడిని ఊరగాయల్లోనూ వాడతారు. ఇలా మెంతుల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మెంతులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దానితో పాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం ఉంటాయి. దీనిలో క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవచ్చు.

ఈ గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి, గింజల్లోని జిగురు, చెడు రుచికి కారణం అదే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్ట్రాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.
ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. క్లోమ గ్రంథిని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది. మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఎలాంటి పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది.

తలనొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు..!


ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన.. వంటి అనేక కారణాల వల్ల మనకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. దీంతో ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి తగ్గకపోతే అవస్థ మరింత ఎక్కువవుతుంది. అయితే ఎలాంటి తలనొప్పినైనా మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..!

1. బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, పిస్తా, బాదంపప్పులను తింటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది. ఇవి పెయిన్ కిల్లర్స్‌గా పనిచేస్తాయి.

2. తలనొప్పి బాగా ఉంటే బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని కొంత సేపు పీల్చుకోండి. కొద్ది సేపు వాకింగ్ చేయండి. వెంటనే నొప్పి తగ్గుతుంది.

3. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం కలుపుకుని తాగినా తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

4. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

5. కొన్ని సార్లు మన శరీరంలో నీరు తక్కువైనా తలనొప్పి వస్తుంది. కనుక నీటిని బాగా తాగాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది.


కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపే లక్షణాలు ఇవే..!

మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. కిడ్నీలు వ్యర్థాలను వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి సమస్యలూ రావు. కానీ కిడ్నీలు పాడైతే మాత్రం మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మూత్రం ఎప్పుడూ రంగు మారి వస్తుంటే కిడ్నీల సమస్య ఉన్నట్లు గుర్తించాలి. సాధారణ రంగులో కాకుండా మూత్రం రంగు మారి వస్తుంటే కిడ్నీ చెకప్ చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.

2. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వ్యర్థాలు రక్తంలోనే ఉంటాయి. దీంతో నోట్లో దుర్వాసన వస్తుంది. అలాగే ఆకలి కూడా బాగా తగ్గుతుంది.

3. తరచూ వికారం, వాంతుల సమస్య ఉన్నా కిడ్నీ సమస్యేమోనని అనుమానించాలి. వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులను వాడడమో, శస్త్ర చికిత్స చేయించుకోవడమో చేయాలి.

4. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థ ద్రవాలు అలాగే ఉంటాయి. దీంతో ఆ ద్రవం పలు భాగాల్లోకి చేరి శరీరం ఉబ్బినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కిడ్నీలు పాడైతే కాళ్లు, చేతులు బాగా వాపునకు లోనవుతాయి. అవి ఉబ్బిపోయి కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.

5. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఆ ప్రభావం వల్ల శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనత వస్తుంది. దీంతో తీవ్రమైన అలసట ఉంటుంది. ఈ సమస్య ఉన్నా స్పందించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

Comments

Popular posts from this blog

భారత ఆర్మీ, వాయుసేన కోసం సైరా ప్రత్యేక ప్ర

తెలుగు సినీ ఖ్యాతిని మరింత పెంచిన చిత్రంగా సైరా అభినందనలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చారిత్రక చిత్రం అక్టోబరు 2న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. వ్యాపారం కోసం భారతగడ్డపై అడుగుపెట్టిన బ్రిటీషర్లు ఆపై భారతీయులను బానిసత్వంలోకి నెట్టగా, నాటి తెల్లదొరలను ఎదిరించిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఆయన గురించి చరిత్రలో ఎక్కువగా పేర్కొనకపోవడంతో, చిరంజీవి ఎంతో శ్రద్ధ తీసుకుని సైరా చిత్రం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడీ చిత్రాన్ని భారత సైన్యం కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బెంగళూరులో ఆర్మీ, వాయుసేన సిబ్బంది కోసం దాదాపు 60 ప్రదర్శనలు కేటాయించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం విపరీతంగా ప్రచారం అవుతోంది.ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్                              

    జీర్ణశక్తి పెరగాలంటే రోజూ భోజనం చేసిన తర్వాత పొట్టు తీసిన 2 వెల్లుల్లి రెబ్బలు తినాలి.రోజూఇలా చేస్తే జీర్ణశక్తి పెరగటమే కాక బి.పి,షుగరు అదుపులో ఉంటాయి.ఇంతే కాకుండా ఏ అనారోగ్య సమస్యలు రాకుండా ఉంట


కామెంట్‌లు లేవు: